Breaking News

పొలం పల్లి కోటయ్య మృతి.. నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

మార్చ్ 7(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం ,రత్నవరం గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు పోలంపల్లి రామకోటయ్య మృతిచెందడంతో శనివారం వారి మృతదేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. ఈ కార్యక్రమo లో మాజీ సర్పంచ్ కన్నబోయిన శ్రీనివాస్, గ్రామశాఖ అధ్యక్షులు పోలంపల్లి వెంకటేశ్వర్లు, బిఆర్ఎస్ నాయకులు పోలంపల్లి వీరబాబు, కూరాకుల కృష్ణమూర్తి, కాసాని శ్రీనివాసరావు, రాజుల కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *