Breaking News

పొలం పల్లి కోటయ్య మృతి.. నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

మార్చ్ 7(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం ,రత్నవరం గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు పోలంపల్లి రామకోటయ్య మృతిచెందడంతో శనివారం వారి మృతదేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. ఈ కార్యక్రమo లో మాజీ సర్పంచ్ కన్నబోయిన శ్రీనివాస్, గ్రామశాఖ అధ్యక్షులు పోలంపల్లి వెంకటేశ్వర్లు, బిఆర్ఎస్ నాయకులు పోలంపల్లి వీరబాబు, కూరాకుల కృష్ణమూర్తి, కాసాని శ్రీనివాసరావు, రాజుల కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డెలావర్ గవర్నర్.. కీలక అంశాలపై చర్చ

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *