Breaking News

రాజ్యసభ ఎన్నిక ఏకగ్రీవం.. తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపీలు

నేటి తెలుగు పత్రిక,mar 09: తెలంగాణ నుంచి రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ఏకగ్రీవంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డి మరియు అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు.నామినేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత ఇతర అభ్యర్థులు లేకపోవడంతో ఇద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఇచ్చారు.నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత సాయంత్రం 4 గంటలకు ఎన్నికల అధికారులు అధికారిక ప్రకటన చేయనున్నారు.

యాదగిరిగుట్ట పట్టణంలో 5K రన్ లో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

వెలుగుమట్ల బాధితులకు ఇళ్లు, నష్టపరిహారం ఇవ్వాలి: ప్రజా సంఘాల డిమాండ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *