Breaking News

శ్రీ మల్లిఖార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న బి.ఆర్.ఎస్ నాయకులు

యాదగిరిగుట్ట : మార్చి 09 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): సోమవారం రోజు బొమ్మలరామారం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న శ్రీ మల్లిఖార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ ,శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే జెడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి , బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్ర రెడ్డి మరియు మండల నాయకులు పాల్గొన్నారు.

నర్సంపేట ఉద్రిక్తతలకు బండి సంజయ్ కారణం: అద్దంకి దయాకర్ ఆరోపణలు

భాస్కర్‌రావుకు నివాళులు అర్పించిన కేటీఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *