కోదాడ ,మార్చ్10 (నేటితెలుగు పత్రిక ): సూర్యాపేట జిల్లా,కోదాడ 21వ వార్డులో ప్రజా పాలన సందర్భంగా సుడిగాలి పర్యటన చేసిన కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్, కలెక్టర్కు మెమోరియల్ ఇస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ ఏ ర్నేని కుసుమ వెంకటరత్నం (బాబు), వైస్ చైర్మన్ మల్లేశ్వరి నాగిరెడ్డి, సామాజిక కార్యకర్త కస్తూరి రాములు తదితరులు.



