నడిగూడెం ,మార్చ్ 10(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా ,నడిగూడెం మండలం,చెన్నకేశవపురం గ్రామ పంచాయతీ నూతన సెక్రటరీ గా బాధ్యతలు స్వీకరించిన గోదేశి సురేష్ను గౌరవంగా ఆహ్వానించి సాలువతో సన్మానం చేసిన సర్పంచ్ గోసుల రాజేష్, గ్రామ అభివృద్ధిలో వారి పాత్ర చాలా కీలకమని సర్పంచ్ రాజేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కటికల పుల్లయ్య, వార్డు మెంబర్లు పప్పులు ఉపేందర్, పప్పుల ఉమా, కలకొండ మనోజ్ పాల్గొన్నారు.
