Breaking News

కార్యదర్శికి సన్మానం

నడిగూడెం ,మార్చ్ 10(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా ,నడిగూడెం మండలం,చెన్నకేశవపురం గ్రామ పంచాయతీ నూతన సెక్రటరీ గా బాధ్యతలు స్వీకరించిన గోదేశి సురేష్ను గౌరవంగా ఆహ్వానించి సాలువతో సన్మానం చేసిన సర్పంచ్ గోసుల రాజేష్, గ్రామ అభివృద్ధిలో వారి పాత్ర చాలా కీలకమని సర్పంచ్ రాజేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కటికల పుల్లయ్య, వార్డు మెంబర్లు పప్పులు ఉపేందర్, పప్పుల ఉమా, కలకొండ మనోజ్ పాల్గొన్నారు.

విద్యుత్ ఉద్యోగుల నిరసన

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు బెయిల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *