Breaking News

అంగన్వాడి సెంటర్లో రోగ నిరోధక టీకాలు

నడిగూడెం, మార్చ్ 14(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం, చెన్నకేశవపురం గ్రామం లో అంగడి వాడి సెంటర్లో రోగ నిరోధక టీకాలు ప్రారంభించిన సర్పంచ్ గోసుల రాజేష్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కటికల పుల్లయ్య వార్డు మెంబర్ పప్పుల ఉపేందర్ ఆర్ఎంపీ డాక్టర్ కొత్త ఉపేందర్ ఏఎన్ఎం గీత ఆశా వర్కర్ శుక్లావతి అంగన్వాడి టీచర్ భాగ్యమ్మ పాల్గొన్నారు.

మే 10న తెలంగాణకు ప్రధాని మోదీ.. ₹7,823 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం: కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి

పిల్లల దత్తతలో జాగ్రత్తలు తప్పనిసరి.. ఐసీడీఎస్‌ను సంప్రదించండి: మంత్రి సీతక్క

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *