నడిగూడెం, మార్చ్ 14(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం, చెన్నకేశవపురం గ్రామం లో అంగడి వాడి సెంటర్లో రోగ నిరోధక టీకాలు ప్రారంభించిన సర్పంచ్ గోసుల రాజేష్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కటికల పుల్లయ్య వార్డు మెంబర్ పప్పుల ఉపేందర్ ఆర్ఎంపీ డాక్టర్ కొత్త ఉపేందర్ ఏఎన్ఎం గీత ఆశా వర్కర్ శుక్లావతి అంగన్వాడి టీచర్ భాగ్యమ్మ పాల్గొన్నారు.

