Breaking News

అంగన్వాడి సెంటర్లో రోగ నిరోధక టీకాలు

నడిగూడెం, మార్చ్ 14(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం, చెన్నకేశవపురం గ్రామం లో అంగడి వాడి సెంటర్లో రోగ నిరోధక టీకాలు ప్రారంభించిన సర్పంచ్ గోసుల రాజేష్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కటికల పుల్లయ్య వార్డు మెంబర్ పప్పుల ఉపేందర్ ఆర్ఎంపీ డాక్టర్ కొత్త ఉపేందర్ ఏఎన్ఎం గీత ఆశా వర్కర్ శుక్లావతి అంగన్వాడి టీచర్ భాగ్యమ్మ పాల్గొన్నారు.

తెలంగాణలో గృహ LPG కొరత లేదు.. కమర్షియల్ గ్యాస్‌కే సమస్య: మంత్రి ఉత్తమ్

రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ , లో వోల్టేజ్ లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని బి.జీ.వినాయకుల ధర్నా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *