Breaking News

రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ , లో వోల్టేజ్ లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని బి.జీ.వినాయకుల ధర్నా

యాదగిరిగుట్ట : మార్చి 14 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా బిజెపి అధ్యక్షులు ఊట్కూరి అశోక్ గౌడ్ పిలుపు మేరకు శనివారం రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాజాపేట మండల సబ్ స్టేషన్ ముందు రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ మరియు లో వోల్టేజ్ లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది, అనంతరం AE గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో రైతులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

మే 10న తెలంగాణకు ప్రధాని మోదీ.. ₹7,823 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం: కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి

పిల్లల దత్తతలో జాగ్రత్తలు తప్పనిసరి.. ఐసీడీఎస్‌ను సంప్రదించండి: మంత్రి సీతక్క

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *