Breaking News

రంజన్ సందర్భంగా బిర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ

యాదగిరిగుట్ట : మార్చి 15 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆదివారం రోజు సాయిగూడెం లో రంజాన్ సందర్బంగా ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య మరియు బీర్ల ఫౌండేషన్ చెర్మన్ బీర్ల అనిత గారి సహకం తో రంజాన్ సందర్బంగా ముస్లిం మైనార్టీ సోదరులకు (తోఫా) నిత్యావసర సరుకులను పంపిని చేయడం జరింది . ఈ సందర్బంగా ఆలేరు పట్టణ అధ్యక్షులు ఏం.ఏ ఎజాజ్ సాయిగూడెం గ్రామ సర్పంచ్ , గ్యార కవిత సంపత్, ఉప సర్పంచ్ , భయ్య జ్ఞానేందర్, వార్డు సభ్యులు బొడ్డు మల్లేష్, గజ్జల శేఖర్ , ఉదరి రామకృష్ణ , కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందేపాక ఎల్లయ్య , గంగాధరి సత్తయ్య , బొడ్డు సత్తయ్య , చింతకాయ ఆంజనేయులు , నల్లమాసా కృష్ణ , భీమగాని ప్రభు , గంగాధరి ఉపేందర్ , గడిపే యాదగిరి , గంగాధరి పరమేష్ , భీమగాని సాయిరాం , ముందేపాక వరప్రసాద్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముస్లిం సోదరులు గ్రామస్థులు పాల్గొన్నారు.

గిగ్ వర్కర్లకు తెలంగాణ గుడ్‌న్యూస్.. మే డే నాడు బిల్లుకు గవర్నర్ ఆమోదం

మే 10న తెలంగాణకు ప్రధాని మోదీ.. ₹7,823 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం: కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *