Breaking News

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఎక్కడ ఎప్పుడు పోలింగ్?

మార్చి 15 (నేటి తెలుగు పత్రిక): భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా భారీ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

రాష్ట్రాల వారీగా పోలింగ్ తేదీలు

  • Assam – ఏప్రిల్ 9న పోలింగ్, మే 4న కౌంటింగ్
  • Puducherry – ఏప్రిల్ 9న పోలింగ్, మే 4న కౌంటింగ్
  • Kerala – ఏప్రిల్ 9న పోలింగ్, మే 4న కౌంటింగ్
  • Tamil Nadu – ఏప్రిల్ 23న పోలింగ్, మే 4న కౌంటింగ్
  • West Bengal – ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్, మే 4న కౌంటింగ్

ఉపఎన్నికలు కూడా

ఈ ఎన్నికలతో పాటు దేశంలోని 6 రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు కూడా నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

“రాయల్ “అనాలి- లేకపోతే 5 కోట్ల రాయల వారసుల మద్దతు వుండదు.

భారీ ఎన్నికల ఏర్పాట్లు

  • దేశవ్యాప్తంగా 2.19 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
  • ఎన్నికల విధుల్లో సుమారు 25 లక్షల సిబ్బంది పాల్గొననున్నారు

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నాయి.

గ్యాస్ ధరలపై ఊరట.. పారిశ్రామిక వినియోగదారులకు భారీగా తగ్గించిన అదానీ టోటల్ గ్యాస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *