Breaking News

రంజాన్ సందర్భంగా దుస్తుల పంపిణీ

బెల్లంపల్లి, మార్చి 17 : (నేటి తెలుగు పత్రిక): రంజాన్ పండుగ సందర్భంగా బుధవారం బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి అఫ్జల్ పలువురికి దుస్తులను పంపిణీ చేశారు. రంజాన్ పండుగ ను పురస్కరించుకొని దుస్తులను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రటరీ జయరాం యాదవ్, జిల్లా జనరల్ సెక్రటరీ సిలివేరి సత్యనారాయణ, బెల్లంపల్లి టౌన్ జనరల్ సెక్రటరీ ఆడేపు మహేష్, కాంగ్రెస్ నాయకులు జంజీరాల మనోహర్, రాచకొండ గోవర్ధన్ రావు లు పాల్గొన్నారు.

బెంగాల్‌లో బీజేపీ గెలుపు ప్రజల తీర్పు: కిషన్ రెడ్డి

కేరళలో యూడీఎఫ్ ఘన విజయం.. రేవంత్ హర్షం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *