Breaking News

రంజాన్ సందర్భంగా దుస్తుల పంపిణీ

బెల్లంపల్లి, మార్చి 17 : (నేటి తెలుగు పత్రిక): రంజాన్ పండుగ సందర్భంగా బుధవారం బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి అఫ్జల్ పలువురికి దుస్తులను పంపిణీ చేశారు. రంజాన్ పండుగ ను పురస్కరించుకొని దుస్తులను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రటరీ జయరాం యాదవ్, జిల్లా జనరల్ సెక్రటరీ సిలివేరి సత్యనారాయణ, బెల్లంపల్లి టౌన్ జనరల్ సెక్రటరీ ఆడేపు మహేష్, కాంగ్రెస్ నాయకులు జంజీరాల మనోహర్, రాచకొండ గోవర్ధన్ రావు లు పాల్గొన్నారు.

రెండున్నరేళ్ల పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

ముస్లిం మైనార్టీలకు బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంజాన్ తోపాను పంపిణీ చేసిన “ఖప్రాయపల్లి” కాంగ్రెస్ పార్టీ నాయకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *