యాదగిరిగుట్ట : మార్చి 17 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆత్మకూర్ (ఏం). “ఖప్రాయ పల్లి” గ్రామంలో రంజాన్ పండుగ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ రంజాన్ తోఫా కానుకలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు రోoడ్ల సునీల్ రెడ్డి , ఉపాధ్యక్షులు కవిడి యాదగిరి, ప్రధాన కార్యదర్శి పల్లెల కుమార్ , కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు బండ ఐలయ్య , బండ నవనీత కృష్ణ , కొంగరి లక్ష్మి నరసింహ, గౌడ్ సంఘం అధ్యక్షులు కదిరం నరసింహ , కొంగరి రాజు , కొంగరి రవి , పొనగాని శ్రీను , భూపతి ఆనంద్ , కవిడి శేఖర్, పంజాల నరసయ్య , కొంగరి రామచంద్రు , కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొనడం జరిగింది.
