యాదగిరిగుట్ట : మార్చి 17 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): మంగళవారం రోజు ఆలేరు పట్టణంలోని సంతోష్ నగర్ కాలనీలో 1వ వార్డ్ లో సంతోష్ యూత్ అసోసియేషన్ వారు మేరా యువ భారత్ నల్గొండ వారికి స్పోర్ట్స్ మెటీరియల్ కొరకు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది.అలాగే మేరా యువ భారత్ నల్గొండ వారు నిర్వహించే యూత్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో పాల్గొని యువతకు ప్రభుత్వం తరఫున వచ్చే కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆలేరు మండల యువజన సంఘాల సమితి అధ్యక్షుడు శ్రీ తాళ్లపల్లి మహేష్ గారు,సంతోషి యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు బోట్ల రంజిత్ , మంచన మల్లేష్ అన్నగారు, యూత్ సభ్యులు వంశీ,సుకృత్,SK మహమూద్ శ్రీకాంత్,శివ ప్రసాద్,సాగర్ పాల్గొన్నారు.
