Breaking News

బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా అందజేత

యాదగిరిగుట్ట : మార్చి 18 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బుధవారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం తూర్పుగూడెం గ్రామంలో . బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బిర్లా అనిత గారి సహకారంతో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా (కానుక) అందజేశారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు లగ్గాని మురళి మాజీ సర్పంచ్ వంగాల శ్రీశైలం , రెండో వార్డ్ గజరాజుల శిరీష , బుచ్చి రాములు , ఆరో వార్డ్ అందె నర్సింగ్ రావు , సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాజరాజుల ఉపేందర్ , తoడ నరసింహులు , కాల బల్త గాజుల ముత్తయ్య , కసాబు కృష్ణ , అందె నరేష్ , బండి శేఖర్ , తమాస్ చెన్నయ్య , యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు ఆలేరు మండల్ సోషల్ మీడియా కన్వీనర్ అందె అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

మొక్కజొన్న రైతుల కోసం బీఆర్ఎస్ ఆందోళన.. గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ

ఆలేరు గోలనుకొండలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *