యాదగిరిగుట్ట : మార్చి 18 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బుధవారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం తూర్పుగూడెం గ్రామంలో . బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బిర్లా అనిత గారి సహకారంతో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా (కానుక) అందజేశారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు లగ్గాని మురళి మాజీ సర్పంచ్ వంగాల శ్రీశైలం , రెండో వార్డ్ గజరాజుల శిరీష , బుచ్చి రాములు , ఆరో వార్డ్ అందె నర్సింగ్ రావు , సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాజరాజుల ఉపేందర్ , తoడ నరసింహులు , కాల బల్త గాజుల ముత్తయ్య , కసాబు కృష్ణ , అందె నరేష్ , బండి శేఖర్ , తమాస్ చెన్నయ్య , యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు ఆలేరు మండల్ సోషల్ మీడియా కన్వీనర్ అందె అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
