Breaking News

ముస్లింలకు రంజాన్ తోఫా అందజేత

బెల్లంపల్లి, మార్చి 18 (నేటి తెలుగు పత్రిక) : బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్కూరి రాంచందర్ ఆదేశాలతో బుధవారం మండలంలోని ఆకెనెపల్లి గ్రామంలో ముస్లిం లకు కాంగ్రెస్ నాయకులు రంజాన్ తోఫా ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆకెనపల్లి గ్రామ ఉపసర్పంచ్ తోట రవి, వార్డు సభ్యులు మహేశ్వర్, వంజరి లింగమయ్య, వంజరి అశోక్, వేముల రాజేశం లు పాల్గొన్నారు.

మొక్కజొన్న రైతుల కోసం బీఆర్ఎస్ ఆందోళన.. గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ

ఆలేరు గోలనుకొండలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *