Breaking News

ప్రతి ఇంటికి ఉగాది కొత్త ఆశలు, విజయాలు తీసుకురావాలని కోరిన నారా లోకేష్

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: తెలుగు సంవత్సరాది శ్రీ పరాభవ నామ ఉగాది సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పండుగ ప్రతి ఇంట్లో ఆనందం, ఆయురారోగ్యం, ఐశ్వర్యాన్ని నింపాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.ఈ నూతన సంవత్సరంలో ప్రజాసంక్షేమం మరింత బలపడుతూ, రాష్ట్ర అభివృద్ధి వేగంగా ముందుకు సాగి, మన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.ఉగాది పర్వదినం మీ అందరి జీవితాల్లో కొత్త ఆశలు, విజయాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ మరోసారి శుభాకాంక్షలు.

బెంగాల్‌లో బీజేపీ విజయం చారిత్రాత్మకం: కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ

మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనం: పీవీఎన్ మాధవ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *