Breaking News

ఘనంగా మల్లు స్వరాజ్యం నాలుగో వర్ధంతి.

కోదాడ ,మార్చి19 (నేటి తెలుగు పత్రిక.): సూర్యాపేట జిల్లా, కోదాడ పట్టణంలో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం నాలుగో వర్ధంతి సందర్భంగా వారి ఫోటోకు పూలమాలవేసి నివాళులర్పిస్తున్న సిపిఎం జిల్లా నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, సిపిఎం పట్టణ కార్యదర్శి ఎం ముత్యాలు. టౌన్ కమిటీ సభ్యులు వి నారాయణ, నారదాసు శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు వెల్ది పద్మావతి, జై శ్రీనివాస్ ,శరభంద రెడ్డి, సిద్దుల రాంబాబు, సత్తిరెడ్డి , తిరపయ్య,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *