Breaking News

తిరువూరు ఆర్ డి ఓ.ఎ. కుమార్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్న ఎ. కొండూరు తహశీల్దార్ సిబ్బంది.

తిరువూరు మార్చ్ 19 (నేటి తెలుగు పత్రిక): తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్ డి ఓ) ఎ. కుమార్ ను గురువారం మర్యాదపూర్వకంగా కలుసుకున్న ఎ. కొండూరు తహశీల్దార్ సిబ్బంది.తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్ డి ఓ) గా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా గురువారం ఎ. కొండూరు మండల తహశీల్దార్ ఎన్. అరవింద్ ఆర్ ఐ కె. రవికుమార్ జూనియర్ అసిస్టెంట్ ఎం రాము మర్యాదపూర్వకంగా కలుసుకొని పూల బొకే శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *