యాదగిరిగుట్ట : మార్చి 19 : (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్ పూర్ గ్రామంలో సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామంలో గల పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ సందర్భంగా వారికి రంజాన్ కానుకల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వరిగంటి కృష్ణ, వార్డు సభ్యులు పల్లెపాటి కృష్ణ, ఎస్కే గాలిబి యాకుబ్, బొమ్మరపు రామకృష్ణ, బొమ్మారపు లక్ష్మీ బాలరాజు, బిట్కూరు మహేష్, వరిగంటి మానస నాగరాజు, ఎస్కేహైమద్ మరియు మాజీ వార్డు సభ్యులు , గ్రామ పెద్దలు,ముస్లిం మైనారిటీ సోదరులు, మహిళలు పాల్గొన్నారు.
