Breaking News

బీర్ల పౌండేషన్ చైర్మన్ బీర్ల అనిత ఆదేశాల మేరకు ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందజేత

యాదగిరిగుట్ట : మార్చి 19 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): గురువారం రోజు బీర్ల పౌండేషన్ చైర్మన్ బీర్ల అనిత గారి ఆదేశాల మేరకు అలాగే రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ వీరారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ తునికి లక్ష్మీ రాంరెడ్డి గారి ఆధ్యర్యంలో రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు తోపా అందించడం కాంగ్రెస్ పార్టీ పక్షాన ముస్లిం సోదరి సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఓబీసీ అధ్యక్షులు రామగోని వెంకటేష్ గౌడ్ ,తుర్కపల్లి మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వల్లేపు రమేష్,వీరారెడ్డిపల్లి గ్రామ వార్డు సభ్యులు మన్నె మహేష్ ,బరిగే సవీన్ ,ఆకుల రాజు,బరిగే వీరయ్య, ధండ్ల శ్రీను ,వల్లేపు శ్రీను ,దేవి శేఖర్, అలాగే ముస్లిం సోదరి సోదరులు తదితరులు పాల్గొన్నారు.

బెంగాల్‌లో బీజేపీ గెలుపు ప్రజల తీర్పు: కిషన్ రెడ్డి

కేరళలో యూడీఎఫ్ ఘన విజయం.. రేవంత్ హర్షం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *