యాదగిరిగుట్ట : మార్చి 21 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు ఆలేరు మండలం టంగుటూరు గ్రామంలో బోట్ల యాకుబ్ గారు ప్రమాదం లో మరణించిన సందర్భంగా వారి కుటుంబాని పరామర్శించి.. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య సతీమణి బీర్ల ఫౌండేషన్ చైర్ పర్సన్ శ్రీమతి బీర్ల అనిత గారి ఆధ్వర్యంలో ప్రగడ సామితి తెలియజేస్తూ వారి కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేయడం జరిగింది.అలాగే టంగుటూరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జుకంటి బాబు 5,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీ వారి కుటుంబానికి ఎప్పటికి అండగా ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టంగుటూరు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బండి శ్రీనివాసులు , ఉపాధ్యక్షులు కళ్లెపు నరేష్ మరియు వార్డు సభ్యులు కల్లెపూ సుభాష్, సీనియర్ కార్యకర్తలు మద్దూరి ఐలయ్య , బండి ఉమేష్, ఎలగందుల వెంకటయ్య , బండి కుమార్, జన్నే శ్రీనివాస్, కల్లెపు సుధీర్, ఎలగందుల వెంకటేష్, మామిడిల భారత్, జోగు ప్రసాద్ భూపెల్లి భాస్కర్,శగా వెంకటేష్, కల్లెపు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
