Breaking News

రైతు మహోత్సవానికి తరలి వెళ్లిన అధికారులు.

నడిగూడెం ,మార్చ్ 22. (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హాజరుకానున్న సిద్దిపేట జిల్లా నేర్మెట్లో జరుగు రైతు మహోత్సవానికి, ఆయిల్ ఫామ్ కంపెనీ శంకుస్థాపనకు సూర్యాపేట జిల్లా, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల నుండి , ఆయిల్ ఫామ్ ఫీల్డ్ వర్కర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులు , 50 మంది తరలి వెళ్తున్నారు. ఈ మహోత్సవ సందర్భంగా రైతు భరోసా కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని, ఆయిల్ ఫామ్ కంపెనీ శంకుస్థాపన చేయనున్నారని నడిగూడెం మండల వ్యవసాయ అధికారి మల్సూర్ తెలిపారు.

మలాపూర్ చెరువుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

వేముల మానసకు పురస్కారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *