మార్చి 22, నేటి తెలుగు పత్రిక: భారతదేశ గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 8,931 రోజుల పదవీకాలాన్ని పూర్తి చేసి, దేశ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా నిలిచి సరికొత్త జాతీయ రికార్డును నెలకొల్పడం గొప్ప విషయం.ఈ అద్భుత మైలురాయి, ఆయన ప్రజా సేవపై చూపిన అచంచల నిబద్ధతకు, దేశ అభివృద్ధి పట్ల ఉన్న దృఢ సంకల్పానికి నిదర్శనం. ఆయన నాయకత్వం, స్పష్టమైన దృష్టి, నిరంతర కృషి దేశవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు హృదయపూర్వక అభినందనలు
