Breaking News

బీ ఎస్ బి డిజిటల్ ఫ్లెక్సీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న టి జె ఏ జిల్లా అధ్యక్షుడు షానూర్ బాబా

యాదగిరిగుట్ట : మార్చి 23 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన బి.ఎస్.బి డిజిటల్ ఫ్లెక్సీ ప్రింటింగ్ షాప్ ప్రారంభోత్సవంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా.అనంతరం బి ఎస్ బి డిజిటల్ ఫ్లెక్సీ ప్రింటింగ్ అధినేతలు భాస్కర్,శంకర్, భాలరాజు కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారితో పాటు ఎస్ ఆర్ ఫ్లెక్సీ అధినేతలు శ్రీకాంత్, మధు, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *