Breaking News

శ్రీరామ నవమి సందర్భంగా నిజామాబాద్‌కు కవిత.. కీలక ప్రెస్ మీట్‌కు సిద్ధం

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటనకు సిద్ధమయ్యారు. శుక్రవారం (27వ తేదీ) ఉదయం 8 గంటలకు నిజామాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కీలక ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు సమకాలీన రాజకీయ అంశాలపై ఆమె స్పందించే అవకాశం ఉంది.అనంతరం ఉదయం 9:30 గంటలకు శ్రీ రఘునాథ ఆలయం (ఖిల్లా రాంమందిర్)లో జరిగే శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొననున్నారు.ఈ పర్యటన రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

బిఆర్ ఎస్ పార్టీ లోకి చేరికలు

సీఎం రేవంత్‌కు హరీష్‌రావు సవాల్.. సిద్దిపేటలో పోటీ చేయాలంటూ ఆహ్వానం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *