Breaking News

రామాపురం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గురుకుల సీట్లకు ఎంపిక.

నడిగూడెం, మార్చి 25 నేటి తెలుగు పత్రిక: ఐదవ తరగతిలో ప్రవేశం కోసం గురుకుల సెట్ పరీక్ష ఫలితాల్లో ఎంపిపిఎస్ రామాపురం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గీతిక, మణి ప్రియ, అనూష, జస్వంత్ లు ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముదిగొండ శ్రీనివాస్ రావు ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సాయి, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులకు చల్లని చలివేంద్రాలు ఏర్పాటు: ఎంపీడీవో బి. శ్రీనివాసరావు

మండల కేంద్రమైనఎ. కొండూరులో సమగ్ర భూ సర్వే పై తనిఖీ నిర్వహించిన జెసిఇలక్కియా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *