Breaking News

మియాపూర్‌లో చైన్ స్నాచింగ్ కలకలం.. కత్తితో బెదిరించి దోపిడి

హైదరాబాద్, మార్చి 25, నేటి తెలుగు పత్రిక: మియాపూర్లో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. ఇంటర్నెట్ కనెక్షన్ పేరుతో ఇంట్లోకి ప్రవేశించిన ఓ దుండగుడు ఒంటరిగా ఉన్న మహిళపై దాడికి పాల్పడ్డాడు.మహిళను కత్తితో బెదిరించి, పెప్పర్ స్ప్రే ఉపయోగించి ఆమెను అశక్తురాలిగా మార్చిన అనంతరం మెడలో ఉన్న సుమారు 4 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు.ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటనతో ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *