యాదగిరిగుట్ట : మార్చి 25 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): పోచంపల్లి మండలం కనుముకుల గ్రామంలో సీనియర్ నాయకులు శ్రీ కోట మళ్ళా రెడ్డి గారి తల్లి కోట యాదమ్మ గారి భౌతిక కాయానికి నివాళులు అర్పించి, వారి కుటుంబసభ్యులను కలిసి పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జిల్లా ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షులు శ్రీ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, మాజీ ఎంపీపీ శ్రీ కొమురెల్లి నర్సింహ రెడ్డి గారు, మాజీ వైస్ ఎంపీపీ శ్రీమతి బత్తుల శ్రీశైలం గారు, మహిపాల్ రెడ్డి గారు, రాంరెడ్డి గారు, మాధవ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.
