Breaking News

2వ వార్డులో నాలాకు మరమ్మత్తులుచేయకపోతే తీవ్రంగా ఉద్యమిస్తాం

  • బిఆర్ఎస్ యాదగిరిగుట్ట పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి .

యాదగిరిగుట్ట : మార్చి 25 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): నాలా గోతులలో పడి జంగాల కాలనీ వాసులకు ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతున్నాయని బి ఆర్ ఎస్ ఎదురుగుండా పట్టణ సెక్రెటరీ జనరల్ పాపట్ల నరహరి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమస్య ను మున్సిపల్ చైర్మన్ , కమిషనర్ తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం అని తెలిపారు. యాదగిరిపల్లి 2 వ వార్డులో కాలనీవాసులు , స్థానికులు కాలనీలోకి వెళ్లడానికి దారి లేక అవస్థలు అవస్థలు పడుతున్నారని ఆయన అన్నారు.తక్షణమే నాలాకు మరమ్మతులు చేసి రోడ్లు వేయాలి . తక్షణమే సమస్యను పరిష్కరించకపోతే యాదగిరి పల్లి చౌరస్తా లో భారీ ఎత్తున ధర్నా, ఉద్యమం నిర్వహిస్తామని తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు.

యాదగిరిగుట్ట బీసీ కాలనీ 5వ వార్డులో జరగనున్న శ్రీరామనవమి వేడుకలను విజయవంతం చేయాలి

హైదరాబాద్‌లో MMTS సేవలకు బూస్ట్… సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *