Breaking News

యాదగిరిగుట్ట బీసీ కాలనీ 5వ వార్డులో జరగనున్న శ్రీరామనవమి వేడుకలను విజయవంతం చేయాలి

యాదగిరిగుట్ట : మార్చి 26 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శుక్రవారం రోజు ఉదయం 10 గంటలకు యాదగిరిగుట్ట బీసీ కాలనీ 5వ వార్డులో కస్తూరమ్మ నిలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుపనున్నారు. కావున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు బిర్లా ఫౌండేషన్ చైర్మన్ బిర్లా అనిత ఐలయ్య గార్లు కుటుంబ సమేతంగా వీచేస్తున్నారు కావున యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ పాల్గొన వాల్సిందిగా కోరుతున్నామని డి.సి.సి యాదాద్రి భువనగిరి జిల్లా సెక్రటరీ గుండు నరసింహ గౌడ్ బిర్లా ఐలన్న అభిమాని తెలిపారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *