Breaking News

పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన కవిత దంపతులు

మార్చి 27, నేటి తెలుగు పత్రిక: నిజామాబాద్ లోని శ్రీ రఘునాథ దేవాలయం (ఖిల్లా రామ మందిరం)లో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, దేవనపల్లి అనిల్ దంపతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కవిత దంపతులు శ్రీ సీతారాముల కళ్యాణానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. భక్తుల మధ్య ఎంతో ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ వేడుకలు సాగాయి.శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన ఈ కళ్యాణోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. కవిత దంపతుల సమర్పణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *