Breaking News

అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు.

సూర్యాపేట ,మార్చి 27(నేటి తెలుగు పత్రిక); సూర్యాపేట పట్టణంలోని బాలేoల గ్రామంలో సంగని వెంచర్స్ అధినేత సంగని రజనీకాంత్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.సంగని రజనీకాంత్ అమ్మ సంగని అహల్య తో కలిసి కళ్యాణం ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ఇంద్రశేకర్ ,సందీప్ ,సంగని ప్రవీణ్ ,గంట సోమయ్య ,గాలి వినయ్ ,కటకం గణేష్ ,గోపి, ఎరుకల సందీప్, బ్రహ్మచారి ,రవి, నాగరాజు ,నవీన్ ,శేఖర్ ,వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల ప్రయాణికుల సౌకర్యార్థం గోపాలపురం గ్రామంలో చలివేంద్రం ప్రారంభం.

ఆ టెండర్ను రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *