Breaking News

మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి కుటుంబానికి సీఎం పరామర్శ

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల రంజిత్ రెడ్డి తల్లి చంద్రకళమ్మ మరణించడంతో, ఆమెకు నివాళులు అర్పించేందుకు సీఎం ఈ సందర్శన చేపట్టారు. చంద్రకళమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.ఈ విషాద సమయంలో తాము అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తెలంగాణ గ్రామాలకు కేంద్రం భారీ ఊరట

సర్వే చేయించండి: సర్పంచ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *