Breaking News

సర్వే చేయించండి: సర్పంచ్

కోదాడ ,మార్చ్ 31(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా ,మునగాల మండల తహశీల్దార్ కార్యాలయంలో. తహశీల్దార్ సరిత కి. గ్రామంలో గతంలో. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కు. ఇచ్చిన. భూమిని సర్వే చేపించి. హద్దు రాళ్లను ఏర్పాటు చేసి. ఆక్రమణలకు గురి కాకుండా కాపాడాలని అలాగే. ముస్లిం మతస్తుల కు సంబంధించిన కబరస్థాన్. స్థలాన్ని కూడా సర్వే చేయించి హద్దు రాళ్లను ఏర్పాటు చేయాలని వినతి పత్రం సమర్పించిన.

‘సమగ్ర సంక్షేమ కార్డు’ రూపకల్పనకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

కాజీపేటలో త్వరలో ఇంటర్‌సిటీ రైళ్ల తయారీ: అశ్వినీ వైష్ణవ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *