ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది. ఈ ఆమోదంతో బిల్లు రేపు రాజ్యసభకు దాఖలవుతోంది.బిల్లుపై చర్చ సందర్భంగా పలువురు మంత్రులు, ఎంపీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. భారత్లోని ప్రధాన ప్రతిపక్షాలు,కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ బిల్లు మద్దతు తెలిపారు.
