Breaking News

ఏపీ రాజధానిగా అమరావతి: లోక్‌సభ ఆమోదం

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ ఆమోదంతో బిల్లు రేపు రాజ్యసభకు దాఖలవుతోంది.బిల్లుపై చర్చ సందర్భంగా పలువురు మంత్రులు, ఎంపీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. భారత్‌లోని ప్రధాన ప్రతిపక్షాలు,కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ బిల్లు మద్దతు తెలిపారు.

గోదావరి కాలుష్యంపై పరిశ్రమలకు మంత్రి దుర్గేష్ హెచ్చరిక

ఏపీలో మినీ ఎన్నికల హీట్.. క్యాడర్‌కు సిద్ధంగా ఉండాలని మూడు పార్టీల పిలుపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *