ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మంత్రి నారాయణ ధన్యవాదాలు తెలిపారు.అమరావతి రైతుల తరపున సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. పోరాడి విజయాన్ని సాధించిన రైతులకి అభినందనలు తెలిపారు.అమరావతి సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
