Breaking News

Live

ఢిల్లీ‌లో ఇండియా కూటమి కీలక సమావేశం ముగింపు.. డీలిమిటేషన్‌పై వ్యతిరేకత, మహిళా రిజర్వేషన్‌కు మద్దతు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలకు వేదికగా నిలిచిన ఇండియా కూటమి సమావేశం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగింది. సుమారు రెండు గంటలపాటు...

అన్నార్తుల ఆకలి తీర్చడానికే అన్న క్యాంటీన్లు.

మైలవరం, ఏప్రిల్ 15, (నేటి తెలుగు పత్రిక): పేదోడికి పట్టెడన్నం పెడుతున్న కూటమి ప్రభుత్వం.ఆకలితో ఎవ్వరూ అలమటించరాదన్నదే సీఎం చంద్రబాబు గారి ధ్యేయం.అన్నక్యాంటీన్కు రూ.5 లక్షల విరాళం.ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదుపేదోళ్లకు కూటమి ప్రభుత్వం పట్టెడన్నం...

ఏప్రిల్ 11,2026 నుండి కరెన్సీ, కమోడిటీ, నగదు మరియు ఈక్విటీ డెరివేటివ్స్ విభాగాలలో నానోసెకండ్-లెవల్ ఆర్డర్ గుర్తింపును సాధించిన ఎన్ఎస్ఈ

విజయవాడ, ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా ప్రపంచంలో వాల్యూమ్ ఆధారంగా అతిపెద్ద డెరివేటివ్స్ ఎక్స్ఛేంజీగా గుర్తింపు పొందిన సంస్థ, 2026 ఏప్రిల్ 11 నుంచి కరెన్సీ...

తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎంపీ సానా సతీష్ బాబు నియామకం

క్యాడర్ టు లీడర్ టిడిపిలోనే సాధ్యం” – సానా సతీష్ బాబు అమరావతి, ఏప్రిల్ 15, 2026, నేటి తెలుగు పత్రిక: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు,...

మత్స్యకారులకు ఏపీ సర్కార్ శుభవార్త.. ఖాతాల్లో రూ.20 వేల ఆర్థిక సాయం

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకార కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం, చేపల వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయే...

పీర్జాదీగూడలో రాజకీయ మార్పులు.. బీఆర్‌ఎస్‌లో చేరిన కౌన్సిలర్లు

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: మెడ్చల్ జిల్లా పీర్జాదీగూడలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్...

విద్యాశాఖలో మార్పుల దిశగా అడుగులు.. సంస్కరణలతో మెరుగైన ఫలితాలు

అమరావతి, ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: ఒకప్పుడు వివాదాలతో ఎక్కువగా వార్తల్లో నిలిచిన విద్యాశాఖ ఇప్పుడు సంస్కరణలతో ముందుకు సాగుతోంది. ఈ మార్పుకు ప్రధాన కారణంగా విద్యా శాఖ మంత్రి నారా లోకేష్...

మానవ హక్కులు, బాండెడ్ కార్మిక వ్యవస్థపై వర్క్‌షాప్.. సీతక్కకు ఆహ్వానం

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: మానవ హక్కుల పరిరక్షణతో పాటు బాండెడ్ కార్మిక వ్యవస్థ నిర్మూలనపై చర్చించేందుకు ఈ నెల 18న ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. “కాంబాటింగ్ హ్యూమన్ రైట్స్ అండ్ బాండెడ్...

మహిళా రిజర్వేషన్‌కు బీఆర్‌ఎస్ గ్రీన్ సిగ్నల్

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే సమయంలో బీఆర్‌ఎస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లిలో జరిగిన సమావేశంలో కేటీఆర్, హరీష్ రావుతో...

చార్మినార్‌లో నగల మాయం.. భద్రతపై ఆందోళన

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని చార్మినార్ పరిసర ప్రాంతంలో జరిగిన బంగారం చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎప్పుడూ సందర్శకులతో కిటకిటలాడే ఈ ప్రాంతంలో భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఈ నెల...

Breaking News