Breaking News

Live

గూగుల్ డేటా సెంటర్‌తో విశాఖకు నూతన దిశ: ఎమ్మెల్సీ అనురాధ

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): విశాఖ అభివృద్ధిలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన చారిత్రాత్మక ఘట్టమని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర పురోగతి కోసం సీఎం నారా చంద్రబాబు నాయుడు,...

కేసీఆర్‌పై సీఎం రేవంత్ వ్యాఖ్యలు.. ‘ప్రత్యర్థి మాత్రమే, శత్రువు కాదు’

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని,...

కొత్త పార్టీ అవసరమా?.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాలపై మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం ఎ. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్టీ ఏర్పాటు నేపథ్యంలో పరోక్షంగా కల్వకుంట్ల కవితపై స్పందించారు.“ఉన్న పార్టీకే...

విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.. కీలక నిర్ణయాలు

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): విద్యుత్ రంగంపై సమీక్ష నిర్వహించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు పలు కీలక సూచనలు చేశారు. విద్యుత్ కొనుగోలు చార్జీలను యూనిట్‌కు రూ.4.60కు తగ్గించే దిశగా ప్రణాళికలు...

అసెంబ్లీ ప్రాంగణం పార్లమెంట్‌ తరహాలో ఉండాలి: సీఎం రేవంత్‌రెడ్డి

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): అసెంబ్లీ ప్రాంగణ అభివృద్ధిపై జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. శాసనసభ ప్రాంగణం పార్లమెంట్‌ తరహాలో ఉండేలా రూపకల్పన చేయాలని...

కవితపై తీన్మార్ మల్లన్న సవాల్.. రాజకీయాల్లో వేడెక్కిన వివాదం

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో తాజా పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన కొత్త పార్టీపై తీన్మార్ మల్లన్న తీవ్ర ఆరోపణలు చేశారు. మల్లన్న మాట్లాడుతూ, ఈ...

ఆప్‌కు భారీ షాక్.. బీజేపీలో విలీనమైన ఏడుగురు రాజ్యసభ సభ్యులు

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీకు చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు అధికారికంగా భారతీయ జనతా పార్టీలో విలీనం అయ్యారు. ఈ పరిణామం...

విశాఖకు చేరుకున్న మంత్రి నారా లోకేష్.. ఘన స్వాగతం

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. యువత ప్లకార్డులు చేతబూని...

సామాజిక ఐక్యతను నిలబెట్టే శక్తి సాహిత్య సంగీత ప్రపంచాలదే..ప్రముఖ సంగీత దర్శకులు భీమ్స్ సిసి రోలీయా ఉద్ఘాటన

కోదాడ ,ఏప్రిల్ 27(నేటి తెలుగు పత్రిక): మనిషిని మనిషిని కలిపే పేగు బంధం, సమాజ సమతుల్యతను కాపాడేది సాహిత్య సాంస్కృతిక రంగాలదే నని ప్రముఖ సంగీత దర్శకుడు రచయిత గాయకుడు బీమ్స్ సిసిరోలీయ అన్నారు....

మంత్రి పేరుతో మోసం.. కోట్ల రూపాయలు వసూలు చేసిన వ్యక్తిపై కేసు

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో మంత్రి పేరును ఉపయోగించి భారీ మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయని నమ్మబలికి ఓ ఇన్‌ఫ్రాటెక్ సంస్థ నుంచి కోట్ల...

Breaking News