Breaking News

Live

కృష్ణాజిల్లా డిపిఓ కార్యాలయాన్ని అసత్య ఆరోపణలతో అల్లరి చేస్తున్న వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కార్యదర్శులు డిమాండ్.

మచిలీపట్నం, ఏప్రిల్ 20(నేటి తెలుగు పత్రిక ): జిల్లా పంచాయతీ కార్యాలయం లో ఉన్నతాధికారి సీటు ఇన్చార్జిగా దక్కించుకోవడం కోసం అసత్య ప్రచారాలతో అవినీతి మరకలు అంటిస్తు కట్టుకథలతో విషప్రచారం చేస్తున్న వారిపై తక్షణ...

మహిళా రిజర్వేషన్‌పై చంద్రబాబు విమర్శలు.. ఇండి కూటమిపై ఆగ్రహం

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఇండి కూటమి పార్టీలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించారు. ఈ కూటమి ప్రధానిని కాదు, దేశాన్నే ఓడించిందని వ్యాఖ్యానించారు.మహిళల ఆశయాలను,...

సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు.. అనసూయ ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్

హైదరాబాద్, ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: యాంకర్ అనసూయపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దారెపల్లి చంటి అనే నిందితుడు ఇన్‌స్టాగ్రామ్...

జగన్‌పై నిమ్మల తీవ్ర విమర్శలు.. ‘క్రిమినల్ రాజకీయాలు’ అంటూ ధ్వజం

అమరావతి, ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ జగన్...

వేసవి వేడిలో చలివేంద్రం.. ప్రజల దాహం తీర్చే సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

కోదాడ ,ఏప్రిల్ 20(నేటి తెలుగు పత్రిక): కోదాడ పట్టణంలో వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రం అభినందనీయమని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం...

కోదాడలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

కోదాడ ,ఏప్రిల్ 20(నేటి తెలుగు పత్రిక): తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం కోదాడ పట్టణంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలోని ఖమ్మం...

చత్తీస్‌గఢ్‌లో ప్రైవేట్ జెట్ కుప్పకూలింది.. పైలట్‌, కోపైలట్ మృతి

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: చత్తీస్‌గఢ్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. జష్‌పూర్–నారాయణ్‌పూర్ అటవీ ప్రాంతంలో ప్రైవేట్ జెట్ కొండను ఢీకొట్టి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్‌, కోపైలట్ మృతి చెందినట్లు సమాచారం.ప్రమాదం...

మొక్కజొన్న కొనుగోలు కేంద్రలను సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట, ఏప్రిల్ 20(నేటి తెలుగు పత్రిక): మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ లలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్...

నార్వే రాయబారితో సీఎం రేవంత్ భేటీ.. ద్వైపాక్షిక సహకారంపై చర్చ

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని నార్వే రాయబారి మే-ఎలిన్ స్టెనెర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ మరియు నార్వే మధ్య సహకారాన్ని మరింత బలోపేతం...

విజయ్‌కు మద్రాసు హైకోర్టు నోటీసులు

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: టీవీకే అధినేత విజయ్‌కు మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలపై కోర్టులో పిటిషన్ దాఖలైంది.అఫిడవిట్‌లో సుమారు రూ.100 కోట్ల...

Breaking News