Breaking News

Live

ఆర్టీసీ సమ్మెతో ప్రభుత్వం అప్రమత్తం

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. సమ్మె ప్రభావంతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో...

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన ఎం సి పి ఐ యూ నాయకులు

బెల్లంపల్లి, ఏప్రిల్ 22 (నేటి తెలుగు పత్రిక): టీజీఎస్ఆర్టిసి కార్మికులు తలపెట్టిన న్యాయమైన సమ్మెకు మద్దతుగా బెల్లంపల్లిలో బుధవారం ఎం సి పి ఐ యూ నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా...

సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల కీలక భేటీ

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం సింగపూర్ పర్యటనలో భాగంగా అక్కడి హోం మంత్రి కె. షణ్ముగంతో సమావేశమైంది. రాష్ట్ర అభివృద్ధి, భద్రతా వ్యవస్థల ఆధునికీకరణ లక్ష్యంగా ఈ భేటీ...

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకం

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రవాణా సేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్ల నియామక ప్రక్రియను ప్రారంభించింది.దిల్‌సుఖ్‌నగర్ డిపోలో...

కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీశ్‌రావుకు హైకోర్టు ఊరట

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుకు హైకోర్టులో ఊరట లభించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి...

సింగపూర్‌లో ‘మీట్ ది పీపుల్’ విధానాన్ని అధ్యయనం చేసిన ఏపీ మంత్రులు

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): అత్యాధునిక పరిపాలనా విధానాల అధ్యయనం కోసం సింగపూర్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా అక్కడ అమలవుతున్న ‘మీట్ ది పీపుల్’ విధానాన్ని...

TGSRTC జేఏసీ డిమాండ్లు ఇవే

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): టీజీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ తమ కీలక డిమాండ్లను వెల్లడించింది. ప్రభుత్వ ఎన్నికల హామీలను పూర్తిగా అమలు చేయాలని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రధానంగా...

బెంగళూరులో దారుణం.. ప్రపోజల్ పేరుతో ప్రియుడిని హత్య చేసిన యువతి

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): బెంగళూరులో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసిన యువతి ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,...

రైతుల జీవితాలపై ‘ఫీచర్ ఫిల్మ్’ ప్రారంభం

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): రైతుల జీవితం, వారి కష్టాలు, విజయాలను ప్రతిబింబించే కథాంశంతో రూపొందుతున్న ‘ఫీచర్ ఫిల్మ్’ చిత్రం గుంటూరు సమీపంలోని వింజనంపాడు గ్రామంలో ప్రారంభమైంది. దర్శకుడు సుధాకరరెడ్డి టి. ఈ...

సినీ విశ్లేషకుడు త్రిపురనేని చిట్టిబాబు మృతి

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా, సినీ విశ్లేషకుడిగా గుర్తింపు పొందిన త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూశారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం...

Breaking News