Breaking News

Live

బీర్‌భూమ్‌లో అమిత్‌షా ఎన్నికల ప్రచారం.. మమత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై...

దేవాలయాల్లో అన్ని వర్గాలకు అవకాశం ఇవ్వాలి.. గర్భగుడి ప్రవేశంపై మంద కృష్ణ డిమాండ్

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: ఆలయాల్లో సమానత్వం ఉండాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. గర్భగుడిలో ప్రవేశం అందరికీ ఉండాలని, దేవాలయాల్లో వివక్ష కొనసాగడం సరికాదని ఆయన అన్నారు.రామానుజాచార్యులే...

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మంత్రి నారా లోకేష్ భేటీ.. అమరావతి బిల్లుకు ఆమోదంపై కృతజ్ఞతలు

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు రాష్ట్రపతికి ఆయన...

మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ.. జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచన

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ రెండు అంశాలను వేర్వేరుగా చూడాలని, వాటిని...

చర్లపల్లి టెకీ ఫ్యామిలీ సూసైడ్ కేసులో ఆస్తి వివాద ఆరోపణలు.. కొత్త దర్యాప్తు ప్రారంభం

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ శివారు చర్లపల్లిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి, ఆమె ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు ఇప్పటికే...

నారీ శక్తి వందన సమ్మేళనంలో మోదీ కీలక వ్యాఖ్యలు.. మహిళల ఆశీస్సులే నాకు బలం

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: నారీ శక్తి వందన సమ్మేళనంలో ప్రధాని నరేంద్ర మోదీ మహిళా సాధికారతపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఉపదేశం ఇవ్వడానికి రాలేదని, దేశంలోని కోట్లాది మంది మహిళల...

మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 27వ వర్థంతి.. సీఎం రేవంత్ రెడ్డి నివాళి

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 27వ వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో చిత్రపటానికి...

పోలింగ్ కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేయాలంటూ సుప్రీంలో పిల్.. కేంద్రానికి నోటీసులు

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: దొంగ ఓట్లను అరికట్టేందుకు పోలింగ్ కేంద్రాల్లో ఫింగర్ ప్రింట్, ఐరిస్ వంటి బయోమెట్రిక్ గుర్తింపు విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (PIL) దాఖలైంది.ఈ పిటిషన్‌పై...

కేసీఆర్‌కు లీగల్ నోటీసు జారీ చేసిన మంత్రి సీతక్క.. 48 గంటల్లో క్షమాపణ డిమాండ్

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు పంపించారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు అంశంపై బీఆర్‌ఎస్ సోషల్ మీడియాలో చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని...

నియోజకవర్గాల పునర్విభజనే కీలకం.. అది రాజ్యాంగంపై దాడి అని సోనియా గాంధీ ఆందోళన

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: మహిళా రిజర్వేషన్ల బిల్లుతో పోలిస్తే నియోజకవర్గాల పునర్విభజనే (డీలిమిటేషన్) అత్యంత ముఖ్యమైన అంశమని కాంగ్రెస్ అగ్రనేత, పార్టీ పార్లమెంటరీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ అన్నారు. ఈ ప్రక్రియపై...

Breaking News