Breaking News

Live

కేసీఆర్‌ను కలవనున్న జీవన్ రెడ్డి – బీఆర్‌ఎస్ చేరికపై ఆసక్తి

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి బీఆర్‌ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావుతో భేటీ కానున్నారు. సిద్దిపేట జిల్లా...

జీవన్ రెడ్డికి బీఆర్‌ఎస్ ఆహ్వానం – సానుకూలంగా స్పందించిన సీనియర్ నేత

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డిను బీఆర్‌ఎస్ పార్టీలోకి ఆహ్వానించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఆయన నివాసానికి వెళ్లి వ్యక్తిగతంగా ఆహ్వానం అందజేశారు.దాదాపు...

భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబాటు: సీఎం చంద్రబాబు

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో గతంలో ఏర్పడిన భూ వివాదాలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమం ద్వారా ప్రతి...

కాళేశ్వరం మరమ్మతులకు వేగం – సీఎం ఆదేశాలు

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని బ్యారేజీల మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ...

మహిళా బిల్లుపై కేంద్రంపై కవిత విమర్శలు

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: మహిళా రిజర్వేషన్ల బిల్లుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. మహిళా కోటా అమలులో ఓబీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా తీసుకున్న నిర్ణయం...

పిల్లలను సోషల్ మీడియా నుంచి దూరంగా ఉంచేందుకు చట్టం: మంత్రి నారా లోకేష్

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో చిన్నపిల్లలను సోషల్ మీడియా ప్రభావం నుంచి దూరంగా ఉంచేందుకు విధివిధానాలు, చట్టరూపకల్పనపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ అంశంపై ఉండవల్లి నివాసంలో మంత్రుల బృందం, సోషల్...

బెంగాల్‌లో బీజేపీ ప్రభంజనం.. మమతా ప్రభుత్వం కూలిపోతుందట: ప్రధాని మోదీ

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: బెంగాల్‌లో బీజేపీ ప్రభావం ఎక్కువవుతోంది, భవానీపూర్ పరిస్థితి నందిగ్రామ్ మాదిరిగా ఉండబోతోంది అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆయన అన్నారు, నిరంకుశ మమతా బెనర్జీ...

రహదారి విస్తరణ ముసుగులో భూముల కబ్జా – రఘునందన్ రావు కఠిన చర్యల ఆహ్వానం

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలంగాణలో పటాన్చెరు ప్రాంతంలో జాతీయ రహదారి విస్తరణ పేరుతో ప్రభుత్వ భూములను ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు....

చట్టసభల్లో యువతకు 33 శాతం రిజర్వేషన్లు: ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం పెరగాలంటే చట్టసభల్లో వారికి తగిన ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గోవాలో జరిగిన...

బార్ కౌన్సిల్ మెంబర్ అడ్వకేట్ గంగాభవాని కి శుభాకాంక్షలు..!

విజయవాడ. ఏప్రిల్ 9 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మెంబర్ అడ్వకేట్ గంగాభవాని 2026 ఎన్నికలలో గెలిచి న సందర్భంగా వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్,...

Breaking News