Breaking News

Live

అభివృద్ధిని అడ్డుకోవొద్దు.. ప్రతిపక్షానికి లోకేశ్ హితవు

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం సరైంది కాదని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. పెట్టుబడులు, పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్న సమయంలో వాటిని ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిదని...

ఏప్రిల్ 20న రాజకీయ సమరం.. కేసీఆర్–రేవంత్ సభలతో తెలంగాణలో హీట్

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాజకీయాల్లో ఏప్రిల్ 20న భారీ రాజకీయ తాకిడి కనిపించనుంది. అదే రోజున బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొననుండటంతో రాజకీయ...

డీలిమిటేషన్‌పై ఒవైసీ ఆగ్రహం.. దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం అంటూ విమర్శలు

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: డీలిమిటేషన్ ప్రక్రియపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా...

తెలంగాణ కుటుంబ సర్వే విడుదల.. రాష్ట్రంలో బీసీలే అధిక జనాభా

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. రాష్ట్రంలోని సామాజిక, ఆర్థిక పరిస్థితులపై స్పష్టమైన చిత్రాన్ని ఈ నివేదిక అందించింది....

నారీ శక్తి వందన్ చట్టం.. మహిళలలో ఉత్సాహం, చందానగర్‌లో భారీ బైక్ ర్యాలీ

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగరంలోని చందానగర్‌లో మహిళా శక్తిని ప్రతిబింబించేలా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నారీ శక్తి వందన్ చట్టం’కు మద్దతుగా ఈ...

జ్యూస్ ముసుగులో విషప్రయోగం.. చిన్నారిపై చిన్నమ్మ దారుణం

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగరంలో షాకింగ్ ఘటన బయటపడింది. కుటుంబ కలహాలు ఎంతటి ప్రమాదాలకు దారి తీస్తాయో చూపించేలా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారిపై అమానుష ఘటన చోటుచేసుకుంది....

అమరావతి ఓఆర్‌ఆర్‌కు గ్రీన్ సిగ్నల్.. స్టే పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) ప్రాజెక్టుపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రాజెక్టును నిలిపివేయాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరిస్తూ,...

డీలిమిటేషన్‌పై కవిత హెచ్చరిక.. తెలంగాణకు అన్యాయం జరిగితే ఉద్యమం తప్పదు

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: డీలిమిటేషన్ అంశంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర స్పందన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు తెలంగాణ ప్రాతినిధ్యాన్ని దెబ్బతీయకుండా ఉండాలని ఆమె...

పిఠాపురానికి ‘సెలక్షన్ గ్రేడ్’ హోదా

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో పిఠాపురం పట్టణ అభివృద్ధికి కీలక మైలురాయి చేరుకుంది. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త...

మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోదీ ట్వీట్

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: మహిళా సాధికారత దిశగా దేశం ముందడుగు వేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందిస్తూ ఆయన ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించారు....

Breaking News