Breaking News

Live

సెమీస్ రేసులో కివీస్–లంక ఢీ.. గెలిచేదే ముందుకు!

నేటి తెలుగు పత్రిక: ICC Men's T20 World Cup సూపర్ 8 దశలో భాగంగా 46వ మ్యాచ్‌లో శ్రీలంక క్రికెట్ జట్టు, న్యూజిలాండ్ క్రికెట్ జట్టు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కొలంబోలోని R....

విజయ్–రష్మిక పెళ్లికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు

నేటి తెలుగు పత్రిక: దక్షిణాది స్టార్ జంటగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటవుతున్నారు. ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్ లో వీరి పెళ్లి వేడుక...

రేవంత్ రెడ్డి నిర్ణయంతో ఉద్యోగ సంఘాల ఆనందం.

నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర కేబినెట్ ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.1.20 కోట్ల ప్రమాద బీమా వర్తింపునకు ఆమోదం...

టెన్త్ స్టూడెంట్స్‌కు అలర్ట్..

మార్చి 5న హాల్‌టికెట్లు విడుదల. నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. ఈ...

ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగిరం చేయండి.

వచ్చే నెలలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశాలు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 2,160 ఇండ్లను ఒకే చోట నిర్మాణం. మార్చి మొదటి వారంలో సీఎం చేతుల మిదిగా ప్రారంభోత్సవం. పారదర్శకంగా లబ్ధిదారుల...

జల్ జీవన్ మిషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయండి: జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.

విజయవాడ. ఫిబ్రవరి 24: సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: జల్ జీవన్ మిషన్ (జేజేఎం) పనులపై ప్రత్యేక దృష్టి సారించి, వాటిని త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా పథకం ఫలాలను ప్రజలకు త్వరగా...

పశ్చిమ కార్యాలయం లో ఎల్వోసీ పత్రాలు అందచేత…!

విజయవాడ. ఫిబ్రవరి 24 పశ్చిమ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 46 వ డివిజన్ కు చెందిన తటవర్తి కుమార్ మెదడు నరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నడు. అతనికి మెరుగైన...

చిన్నారి తల్లిదండ్రులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా.

విజయవాడ. ఫిబ్రవరి 24 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మదనపల్లిలో చోటు చేసుకున్న దారుణ సంఘటన అత్యంత బాధాకరమని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అత్యాచారానికి గురై...

వర్షానికి ఆవిరైన ఇటుక రాయి

ఎన్టీఆర్ జిల్లా,నేటి తెలుగు పత్రిక: మైలవరం లో రాత్రి కురిసిన వర్షానికి ఇటుక బట్టీ నిర్వాహకులు కుదేలయ్యారు. అటు భారీగా ఏర్పాటైన ఇటుక బట్టీలతో పాటు చిన్న తరహా కుటీర పరిశ్రమగా కుటుంబంతో కలిసి...

విద్యార్థుల మేధో వికాసానికి గణిత అభ్యాసనే పునాది: విద్యాశాఖ రీజినల్ డైరెక్టర్ నాగమణి

పామర్రు, ఫిబ్రవరి 24,(నేటి తెలుగు పత్రిక ): విద్యార్థుల మేధో వికాసానికి మరియు ఉన్నత గణిత అభ్యాసానికి పునాది వంటిగా ఉండే చతుర్విధ ప్రక్రియలపై పూర్తి అవగాహన కల్పించే బాధ్యత నేటి ఉపాధ్యాయులపై ఉందని...

Breaking News