Breaking News

Live

టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో కార్యకర్తలకు గౌరవం.. ప్రజాసేవే లక్ష్యం: సీఎం నారా చంద్రబాబు నాయుడు

మార్చి 29, నేటి తెలుగు పత్రిక: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా నిర్వహించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రధాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి...

ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం

ఎ. కొండూరు మార్చి 29 (నేటి తెలుగు పత్రిక): చీమలపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.చీమలపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు...

ఘనంగా తెలుగుదేశం పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవం

ఎ. కొండూరు మార్చి 29 (నేటి తెలుగు పత్రిక): అన్న నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా తెలుదేశం పార్టీ నిస్థాపించి నేటికి 44 ఏళ్లు నిండింది అని ఎ...

తల్లిదండ్రుల సంరక్షణపై కఠిన చట్టం.. నిర్లక్ష్యానికి ఇక గట్టి హెచ్చరిక: సీఎం ఎ. రేవంత్ రెడ్డి

హైదరాబాద్, మార్చి 29, నేటి తెలుగు పత్రిక: సమాజంలో తల్లిదండ్రుల సంరక్షణకు ప్రాధాన్యం పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త చట్టంతో ముందుకు వచ్చింది. శాసనసభలో ప్రవేశపెట్టిన “తెలంగాణ ఎంప్లాయిస్ అకౌంటబిలిటీ, మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్...

నందిగ్రామ్‌లో కమలం జోరు.. కార్యకర్తలకు ధర్మేంద్ర ప్రధాన్ దిశానిర్దేశం

మార్చి 29, నేటి తెలుగు పత్రిక: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలకంగా భావించే నందిగ్రామ్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ నియోజకవర్గంలో బీజేపీ శక్తిని పెంచేందుకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్టీ కార్యకర్తలతో కీలక...

తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతం కట్.. తెలంగాణలో కొత్త చట్టం

మార్చి 29, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘తల్లిదండ్రుల సంరక్షణ ఉద్యోగుల బాధ్యత’ పేరుతో...

అండర్‌గ్రాడ్యుయేట్ మెడికల్ కాన్ఫరెన్స్ “ప్రాణా–2026” విజయవంతం

కరీంనగర్, మార్చి 29, నేటి తెలుగు పత్రిక: ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ యూజీ విద్యార్థులచే వైద్య విద్యార్థుల కోసం నిర్వహించిన అండర్‌గ్రాడ్యుయేట్ మెడికల్ కాన్ఫరెన్స్ “ప్రాణా–2026” ఘనంగా విజయవంతమైంది. రెండు రోజుల పాటు...

పార్టీ కార్యాలయాలు పోరాట కేంద్రాలుగా మారాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పెన్ పహాడ్ మండల కేంద్రం లో ధనియాకుల గురువయ్య స్మారక భవన నిర్మాణ శంకుస్థాపన. సూర్యాపేట/పెన్ పహాడ్ : మార్చ్29 (నేటి తెలుగు పత్రిక): పార్టీ...

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శానూర్ బాబా. యాదగిరిగుట్ట : మార్చి 29 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ యాదాద్రి...

“అసెంబ్లీని ఇష్టానుసారంగా నడుపుతున్నారు”.. తలసాని ఘాటు విమర్శలు

మార్చి 29, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో అసెంబ్లీ నిర్వహణపై బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీని ఇష్టానుసారంగా నడిపిస్తున్నారని ఆరోపిస్తూ, ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.అక్రమ...

Breaking News