అమరావతి పై అంబటి సంచలన వ్యాఖ్యలు.. 2029కీ పూర్తి కాదంటూ విమర్శలు
ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంపై వైసీపీ నేత అంబటి రాంబాబు ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రానికి స్పష్టమైన రాజధాని లేకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని సీఎం చంద్రబాబు నాయుడుపై...
