Breaking News

Live

పునర్వికకు పునర్జన్మ.. రూ. 6 కోట్లు అందజేసి అన్నగా ఆదుకున్న మంత్రి లోకేష్‌

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: అరుదైన వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారి పునర్వికకు భారీ విలువైన జీన్ థెరపీ ఇంజెక్షన్ అందించడంతో ఆమెకు కొత్త జీవితం లభించింది. ఈ చికిత్స అమలులో...

కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలతో మౌలిక సదుపాయాలకు ఊపు

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదపడే పలు కీలక నిర్ణయాలను కేంద్ర కేబినెట్ తీసుకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రయోజనం చేకూరే విధంగా రైల్వే, రోడ్డు, పోర్టుల అభివృద్ధి...

సాధారణ కార్యకర్త నుంచి జాతీయ నాయకత్వం వరకు: సానా సతీష్ బాబు ప్రయాణం

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: తెలుగుదేశం పార్టీ ద్వారా సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన రాజకీయ ప్రయాణాన్ని జాతీయ స్థాయి నాయకత్వం వరకు తీసుకెళ్లిన ఉదాహరణగా సానా సతీష్ బాబు ఎదుగుదల నిలుస్తోంది. పార్టీ...

మహిళల అభివృద్ధే లక్ష్యం: మంత్రి కొలుసు పార్థసారథి

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి...

నాగాయలంకలో కాపు నేత కుటుంబాని పరామర్శించిన రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గణపేశ్వరం గ్రామంలో ఇటీవల మరణించిన కాపు సంఘం నాయకుడు పులుగుజ్జు వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు...

స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర సభలో మహిళా హక్కులపై సీఎం చంద్రబాబు గళం

తూర్పుగోదావరి, ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ల అంశంపై ఆయన విస్తృతంగా మాట్లాడారు....

భూదానోద్యమం స్ఫూర్తి భావితరాలకు మార్గదర్శకం: మహేష్ కుమార్ గౌడ్

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: భూదానోద్యమం అందించిన సమానత్వం, సామాజిక న్యాయం స్ఫూర్తి తరతరాలకు మార్గదర్శకంగా నిలవాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్...

జగిత్యాల సభతో రాజకీయాలకు కొత్త ఊపు: కేటీఆర్

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: జగిత్యాలలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొన్నదని బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో పునరేకీకరణ జరుగుతోందని, ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు.కేసీఆర్ జగిత్యాలకు రానున్న నేపథ్యంలో...

శరణ్యను పరామర్శించిన రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: ఇటీవల అనారోగ్యానికి గురై ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందిన అవనిగడ్డకు చెందిన ప్రైమ్ 9 రిపోర్టర్ అంబటి వెంకట రమణ కుమార్తె శరణ్యను రాష్ట్ర కాపు జేఏసీ...

భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది: ప్రధాని మోదీ

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు తిరస్కరణకు గురైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళల హక్కులు, వారి...

Breaking News