Breaking News

Live

పదిలో నాగాయలంకబీసీ వసతి గృహ విద్యార్థులు జిల్లా స్థాయిలో ప్రతిభ

నాగాయలంక, ఏప్రిల్ 30( నేటి తెలుగు పత్రిక): పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలం తలగడ దివి బిసి సంక్షేమ బాలికల వసతి గృహ విద్యార్థును లు 99...

వివేకా హత్య కేసులో కొత్త మలుపు.. సీబీఐ దర్యాప్తుపై సునీత అసంతృప్తి

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణ మరో కీలక దశకు చేరుకుంది. హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో జరిగిన తాజా విచారణలో పలు...

మైక్రో ఫైనాన్స్ కేసులో కొత్త కోణం.. మంగ్లీ తమ్ముడు ఖాతాపై దర్యాప్తు

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన మైక్రో ఫైనాన్స్ కేసులో దర్యాప్తు మరింత వేగం అందుకుంది. ప్రముఖ గాయని మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ బ్యాంకు లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నట్లు...

మే 10న తెలంగాణకు ప్రధాని మోదీ.. ₹7,823 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం: కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్రానికి మే 10న ప్రధాని మోదీ పర్యటనకు రానున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తెలంగాణకు రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం.ఈ...

ఏపీలో పెట్టుబడులకు టైటాన్ ఆసక్తి.. డిఫెన్స్ రంగంలో భారీ ప్రాజెక్టులు: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం నెలకొనడంతో ప్రముఖ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో Titan Company అనుబంధ సంస్థ టైటాన్ డిఫెన్స్ గ్రూప్ రాష్ట్రంలో పెట్టుబడులు...

ఏపీకి కేంద్రం నుంచి రూ.1192 కోట్ల మంజూరు.. గ్రామీణ ఉపాధికి ఊతం

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి భారీ ఆర్థిక సహాయం అందించింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కింద 2026-27 ఆర్థిక...

పశుసంవర్ధకంలో అవకాశాలు అపారం.. యువత ముందుకు రావాలి: అచ్చెన్నాయుడు

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో పశుసంవర్ధక రంగం భవిష్యత్‌కు బలమైన ఆధారంగా మారుతోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. యువత ఐటీ వంటి సాంకేతిక రంగాల వైపు ఎక్కువగా మళ్లుతున్న నేపథ్యంలో, పశుసంవర్ధకాన్ని...

పమిడిముక్కలలో సీఎం పర్యటనకు సిద్ధం.. భారీగా హాజరవ్వాలని పార్థసారథి పిలుపు

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే 1న కృష్ణా జిల్లా పమిడిముక్కలలో పర్యటించనున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఈ పర్యటనను విజయవంతం చేయాలని ప్రజలకు,...

పిల్లల దత్తతలో జాగ్రత్తలు తప్పనిసరి.. ఐసీడీఎస్‌ను సంప్రదించండి: మంత్రి సీతక్క

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): పిల్లల దత్తత విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సూచించారు. దత్తత ప్రక్రియను చట్టబద్ధంగా పూర్తి చేయాలంటే తప్పనిసరిగా సంబంధిత...

సీఎం, డిప్యూటీ సీఎం పేర్లతో రాజశ్యామల యాగం.. మంత్రి పార్థసారథి ప్రత్యేక ప్రార్థనలు

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సుభిక్షం కోసం మంత్రి కొలుసు పార్థసారథి రాజశ్యామల యాగం నిర్వహించారు. ఈ యాగాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం...

Breaking News