కృష్ణాజిల్లా డిపిఓ కార్యాలయాన్ని అసత్య ఆరోపణలతో అల్లరి చేస్తున్న వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కార్యదర్శులు డిమాండ్.
మచిలీపట్నం, ఏప్రిల్ 20(నేటి తెలుగు పత్రిక ): జిల్లా పంచాయతీ కార్యాలయం లో ఉన్నతాధికారి సీటు ఇన్చార్జిగా దక్కించుకోవడం కోసం అసత్య ప్రచారాలతో అవినీతి మరకలు అంటిస్తు కట్టుకథలతో విషప్రచారం చేస్తున్న వారిపై తక్షణ...
