Breaking News

Live

నార్వే రాయబారితో సీఎం రేవంత్ భేటీ.. ద్వైపాక్షిక సహకారంపై చర్చ

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని నార్వే రాయబారి మే-ఎలిన్ స్టెనెర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ మరియు నార్వే మధ్య సహకారాన్ని మరింత బలోపేతం...

విజయ్‌కు మద్రాసు హైకోర్టు నోటీసులు

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: టీవీకే అధినేత విజయ్‌కు మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలపై కోర్టులో పిటిషన్ దాఖలైంది.అఫిడవిట్‌లో సుమారు రూ.100 కోట్ల...

ఎన్టీఆర్ భవన్‌లో వైభవంగా సీఎం జన్మదిన వేడుకలు

విజయవాడ. ఏప్రిల్ 20 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని విజ యవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యా లయం...

మంచు పర్వతంపై చిన్నారి సాహసం.. మైనస్ 15 డిగ్రీల్లో కూచిపూడి నృత్యం

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: జమ్మూ కాశ్మీర్‌లోని గుల్మార్గ్ ప్రాంతంలో ఓ చిన్నారి చేసిన సాహసం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మైనస్ 15 డిగ్రీల తీవ్ర చలిలో, ఆక్సిజన్ కూడా తక్కువగా ఉండే...

తమిళనాడులో రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం వద్దు: రాహుల్ గాంధీ

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: తమిళనాడు రాజకీయాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. బీజేపీ రాష్ట్రంలో కీలుబొమ్మ ముఖ్యమంత్రిని ఏర్పాటు చేసి, రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం నడపాలని చూస్తోందని ఆయన...

స్లీపర్ బస్సులపై నిషేధానికి సిఫార్సు.. ప్రభుత్వానికి కీలక నివేదిక

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న స్లీపర్ బస్సుల ప్రమాదాల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా స్లీపర్ బస్సులను దశలవారీగా నిషేధించాలని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్...

కోయంబత్తూరులో చంద్రబాబు ప్రచారం.. ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతు పిలుపు

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: తమిళనాడులో ఎన్నికల ప్రచారం భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోయంబత్తూరులో పర్యటించారు. ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వ్యాపారవేత్తలు, నిపుణులతో...

సంస్కృతం దేశపు ఆత్మ అని మోహన్ భగవత్ వ్యాఖ్యలు

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: భారత సాంస్కృతిక వారసత్వంలో సంస్కృత భాష ప్రాధాన్యాన్ని మరోసారి హైలైట్ చేస్తూ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంస్కృతం కేవలం ఒక భాష...

అమరావతిపై అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు..

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై మరోసారి రాజకీయ చర్చలు ముదురుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు.రాష్ట్ర...

కేసీఆర్‌పై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ విమర్శలు

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రజల మధ్య కాకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని...

Breaking News