హైదరాబాద్లో ఆటోలను ఈవీలుగా మార్చేందుకు ప్రభుత్వ ప్రణాళిక : సీఎం రేవంత్ రెడ్డి
మే 09, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు నగరంలోని ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. కోర్ అర్బన్...
