Breaking News

Live

ఏపీ రహదారులు, రైల్వే అభివృద్ధిపై ఢిల్లీలో కీలక చర్చలు

మే 11, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కీలక రహదారి ప్రాజెక్టులపై చర్చించారు....

పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం: సీఎం చంద్రబాబు

మే 11, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యుత్తమ పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన సీఐఐ వార్షిక సదస్సులో పాల్గొన్న...

టెక్నాలజీ రంగంలో ఏపీకి కొత్త దిశ.. యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు: సీఎం చంద్రబాబు

మే 11, (నేటి తెలుగు పత్రిక): జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర యువతకు కీలక సందేశం ఇచ్చారు. భవిష్యత్తు పూర్తిగా టెక్నాలజీ ఆధారంగా మారబోతోందని, ఆ...

2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి లక్ష్యంగా ప్రభుత్వం: మంత్రి నిమ్మల రామానాయుడు

మే 11, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌ను కరవు రహిత రాష్ట్రంగా మార్చడంలో పోలవరం ప్రాజెక్టే కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. 2027 జూన్...

సంజీవ‌ని ప‌థ‌కంతో పేద‌ల‌కు మ‌రింత మెరుగైన వైద్యం: మంత్రి కొల్లు ర‌వీంద్ర

విజ‌య‌వాడ‌. మే 11 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: అంత‌ర్జాతీయ స్థాయి వైద్య సేవ‌ల‌కు పొరుగు రాష్ట్రాల‌కు వెళ్ల‌న‌వ‌స‌రం లేకుండా విజ‌య‌వాడ న‌గ‌రంలోనే హైటెక్‌ టెక్నా ల‌జీతో దంత వైద్య సేవ‌ లు...

టీఆర్ఎస్ జెండా పండుగకు కవిత పిలుపు.. గ్రామ స్థాయి వరకు పార్టీ భావజాలాన్ని తీసుకెళ్లాలని ఆదేశం

మే 11, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేలా తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కె. కవిత కీలక ప్రకటన చేశారు. మే 20 నుంచి జూన్ 20...

ఆలయాల కూల్చివేతపై సీఎం రేవంత్ ప్రభుత్వాన్ని హరీష్‌రావు టార్గెట్

మే 11, (నేటి తెలుగు పత్రిక): బీఆర్ఎస్ నేత హరీష్‌ రావు తెలంగాణ ప్రభుత్వం‌పై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికు కట్టడం కంటే కూల్చడమే ఎక్కువగా తెలుసని ఆరోపించారు.పేదల ఇళ్లతో...

బండి భగీరథ్ కేసులో సిట్ ఏర్పాటు.. రెండు కోణాల్లో దర్యాప్తు

మే 11, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో చర్చనీయాంశమైన బండి భగీరథ్ కేసుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డీజీపీ సీవీ ఆనంద్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని...

బీజేపీపై సీఎం రేవంత్‌రెడ్డి విమర్శల వర్షం.. తెలంగాణ హక్కుల కోసం కేంద్రంతో పోరాటం కొనసాగుతుందన్న సీఎం

మే 11, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అదే సమయంలో రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో...

కూటమి ప్రభుత్వం శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి: హోం మంత్రి అనిత

కృష్ణా జిల్లా, మే 11, (నేటి తెలుగు పత్రిక): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించారని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు.పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు...

Breaking News