Breaking News

Live

గాంధీ భవన్‌లో మే డే వేడుకలు.. కార్మికులకు ‘శ్రమ శక్తి’ అవార్డులు

మే 01, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ గాంధీ భవన్‌లో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ లేబర్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి చైర్మన్ ప్రకాష్ గౌడ్ అధ్యక్షత వహించారు.ఈ...

ఆర్టీసీ కార్మికులకు అండగా ప్రభుత్వం.. సమస్యల పరిష్కారానికి చర్యలు: మంత్రి పొన్నం

మే 01, (నేటి తెలుగు పత్రిక): ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డిపోలో నిర్వహించిన మేడే కార్యక్రమంలో పాల్గొని ఆయన...

జంతు హింసపై యాంకర్ రష్మి ఆగ్రహం.. వైసీపీ నిరసనపై విమర్శలు

మే 01, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన కొరతపై నిర్వహించిన నిరసన కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి చేపట్టిన నిరసనలో మూగజీవాన్ని వినియోగించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.తిరుపతిలో...

ప్రైవేట్ బస్సులపై కట్టుదిట్టం.. 80 కి.మీ వేగానికి మించి నో

మే 01, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఇటీవల జరిగిన వరుస ప్రమాదాల నేపథ్యంలో ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఈ నిర్ణయం...

విద్యార్థుల ప్రతిభకే ప్రాధాన్యం.. విద్యా రంగంలో లోకేశ్ కొత్త విధానం

మే 01, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు మంత్రి నారా లోకేశ్. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇటీవల...

తెలంగాణ భవన్‌లో ఘనంగా మే డే ఉత్సవాలు – పాల్గొన బీఆర్ఎస్ నేతల

మే 01, (నేటి తెలుగు పత్రిక): మే డే సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు నేతృత్వంలో జరిగిన...

మల్కాజిగిరికి కొత్త పోలీస్ కమిషనర్.. బి. సుమతి నియామకం

మే 01, (నేటి తెలుగు పత్రిక): మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా బి. సుమతిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కమిషనర్‌గా ఉన్న అవినాశ్ మహంతిని డ్రగ్ నియంత్రణ విభాగానికి...

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: రాంప్రసాద్ రెడ్డి

విజయవాడ. మే 1 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా రాష్ట్రంలోని కార్మికులకు, ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులకు మంత్రి హృద యపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి, రాయచోటి...

కార్మికుల కష్టం దేశ సంపదకు మూలం: కేసీఆర్

మే 01, (నేటి తెలుగు పత్రిక): అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్పత్తి రంగంలో భాగమై దేశ సంపదను సృష్టిస్తున్న కార్మికుల కష్టం,...

కవిత భయంతోనే కేసీఆర్ బయటకు.. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

మే 01, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు మరింత వేడెక్కుతున్నాయి. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు చేశారు. టీఆర్‌ఎస్ నాయకురాలు కవిత కారణంగానే కేసీఆర్...

Breaking News