భానుడి భగభగ.. వడదెబ్బతో ఒక్కరోజే 9 మంది మృతి
మే 21, (నేటి తెలుగు పత్రిక): తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయి. నిన్న తెలంగాణలోని 19 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు...
