Breaking News

Live

ప్రజావాణి’ దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్,మార్చి 23, నేటి తెలుగు పత్రిక: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు.సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి...

పదో తరగతి పరీక్షా కేంద్రాలు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

కరీంనగర్: మార్చి, 23, నేటి తెలుగు పత్రిక: కరీంనగర్ సప్తగిరి కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తిరుమల నగర్ లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా...

సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ

హైదరాబాద్, మార్చి 23, నేటి తెలుగు పత్రిక: విద్యుత్ శాఖలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సహాయం అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కో కుటుంబానికి...

భగత్ సింగ్ స్ఫూర్తితో అమెరికా యుధోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం: పి.వై.ఎల్.-పి.డి.ఎస్.యూ

యాదగిరిగుట్ట : మార్చి 23 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి 23 ఏళ్ల వయసులోనే తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించిన భగత్ సింగ్ రాజగురు...

స్టేడియం అవసరం లేదు.. IPL 2026 ఫ్యాన్ పార్కులు రెడీ

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి దేశవ్యాప్తంగా ఫ్యాన్ పార్కులను ఏర్పాటు చేయనుంది. స్టేడియానికి...

IRCTC బుకింగ్స్‌లో పెద్ద మార్పులు.. జూలై నుంచి అమలు

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: రైల్వేశాఖ తత్కాల్ టికెట్ బుకింగ్ విధానంలో కీలక మార్పులు చేసింది. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసే వారికి కొత్త నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఇకపై భారతీయ...

ఇరాన్‌పై దాడులకు విరామం.. ట్రంప్ సంచలన ప్రకటన

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై జరుగుతున్న దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.రాబోయే 5 రోజుల...

థాంక్యూ లోకేష్ సార్….!

జాబ్ క్యాలెండరు విడుదల పట్ల హర్షం వ్యక్తం చేసిన నిరుద్యోగ యువతీయువకులు మంగళగిరి మోడల్ లైబ్రరీ లో కేక్ కట్ చేసి మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదములు తెలిపిన యువత మంగళగిరి మార్చి...

భయమెరుగని విప్లవ వీరులకు ఘన నివాళులు

95వ వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురు త్యాగాలను స్మరించిన ఏఐవైఎఫ్ నాయకులు ఉరితాడునే పూలమాలగా స్వీకరించిన అమర వీరులు దేశ స్వాతంత్ర్యానికి ప్రాణాలు అర్పించిన విప్లవ వీరులకు నివాళులు యువతకు...

విద్యుత్ ఘతానికి గురైన చిన్నారులను పరామర్శించి ఆర్ధిక సహాయం అందజేసిన మంగళగిరి నియోజకవర్గ టీడీపీ నేత కొమ్మా రెడ్డి కిరణ్.

మంగళగిరి మార్చి 23 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): నారా లోకేష్ స్ఫూర్తితో చిన్నారులను పరామర్శించి 25000 వేల రూపాయలు ఆర్ధిక సహాయం కుటుంబ సభ్యులకు అందజేసిన కొమ్మా రెడ్డి కిరణ్.ఉండవల్లిలో నిన్న...

Breaking News