Breaking News

Live

క్రెడిట్ కార్డ్ వాడకంలో చిన్న పొరపాట్లు… పెద్ద సమస్యలు! కార్డు బ్లాక్ అవ్వడానికి అసలు కారణాలు ఇవే

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగింది. కానీ సరైన అవగాహన లేకుండా వాడితే బ్యాంకులు మీ కార్డును బ్లాక్ చేసే పరిస్థితులు వస్తున్నాయి. Reserve Bank...

మావిగన్‌ వివాదంపై రాజకీయ వేడి.. జగన్‌పై పట్టాభిరామ్ విమర్శలు

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: అమరావతి అభివృద్ధి అంశంపై మరోసారి రాజకీయ వాగ్వాదం చెలరేగింది. ‘మావిగన్’ ప్రతిపాదనతో మాజీ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్.2015లోనే సీఆర్డీఏ...

కార్మికు ఉద్యమ నాయకుడు బి టి ఆర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్దాం

కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. సిఐటియు జిల్లా అధ్యక్షులు కోటగిరి కోదాడ, ఏప్రిల్ 6(నేటి తెలుగు పత్రిక): భారత కార్మిక ఉద్యమ నిర్మాత భారత కమ్యూనిస్టు ఉద్యమ అగ్రజాలా బ్రిటిష్ వాళ్లకు...

ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి

కోదాడ ,ఏప్రిల్ 6(నేటి తెలుగు పత్రిక): సోమవారం నాడు ఎం శ్రీ జిల్లా పరిషత్ బాలరవన్నత పాఠశాల ఉపాధ్యాయులు కోదాడ పట్టణంలో నయా నగర్, శ్రీనగర్ కాలనీ యందు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలలో...

బిగ్ అలర్ట్.. 3 గంటల్లో పిడుగులతో వర్షాలు, బలమైన గాలులు

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చే కొన్ని గంటల్లో వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు...

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు రెడీ.. త్వరలోనే సేవలు ప్రారంభం

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్లో మరో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంను ఈ ఏడాది జులై లేదా ఆగస్టులో ప్రారంభించేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు...

కుప్పం టీడీపీ నేతలకు నారా చంద్రబాబు నాయుడు క్లాస్.. వర్గ రాజకీయాలపై ఆగ్రహం

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: కుప్పంలో టీడీపీ నేతల తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్గ రాజకీయాలకు తావివ్వకుండా అందరూ కలిసి పనిచేయాలని స్పష్టం చేశారు.పార్టీ బలోపేతం...

ఉజ్వల పథకంతో గ్యాస్‌పై భారీ ఊరట.. సిలిండర్‌కు రూ.300 సబ్సిడీ

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: గ్యాస్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పిస్తోంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద అర్హులైన లబ్ధిదారులకు ప్రతి గ్యాస్ సిలిండర్‌పై రూ.300 వరకు...

హెల్త్ ఏటీఎంలతో ఆరోగ్య సేవల్లో విప్లవం.. తెలంగాణలో త్వరలో విస్తరణ

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో ఆరోగ్య రంగంలో కొత్త సాంకేతిక మార్పులకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో హెల్త్ ఏటీఎంలను ప్రవేశపెట్టి రోగులకు వేగవంతమైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటోంది.పైలట్...

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. రన్‌వేపై నిలిచిన విమానం

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వేపై విమానం ఆగిపోవడంతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాయపూర్‌కు బయలుదేరాల్సిన విమానం టేకాఫ్ సమయంలో సడన్‌గా నిలిచిపోయినట్లు సమాచారం.ఈ ఘటనతో...

Breaking News