Breaking News

Live

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి.. భారత్ సంతాపం వ్యక్తం

నేటి తెలుగు పత్రిక: అయతుల్లా అలీ ఖమేనీ మృతి పట్ల భారత్ అధికారికంగా సంతాపం ప్రకటించింది. భారత ప్రభుత్వం తరఫున విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయంను సందర్శించి సంతాప...

హైదరాబాద్‌లో విషాదం.. కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. నలుగురు మృతి

హైదరాబాద్, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగరంలోని టోలీచౌకీ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న వెంటనే...

ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ప్రభావం.. గిడ్డంగుల్లో నిలిచిపోయిన భారత బాస్మతి బియ్యం

నేటి తెలుగు పత్రిక: మధ్యప్రాచ్యంలో ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు భారత బాస్మతి బియ్యం ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లకు పంపాల్సిన బాస్మతి బియ్యం భారీగా నిలిచిపోవడంతో వ్యాపారులు, రైతులు ఆందోళన...

సింగరేణి ఆధ్వర్యంలో రెండు రోజుల శిక్షణ తరగతులు

కరీంనగర్, నేటి తెలుగు పత్రిక: వైద్యుల ఆక్యుపేషనల్ హెల్త్ సర్వీసెస్ (OHS) యొక్క రోగనిర్ధారణ సామర్థ్యాలను పెంపొందించడానికి మరియు బొగ్గు గని కార్మికుల సంక్షేమాన్ని నిర్ధారించడానికి, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL), డైరెక్టరేట్...

ఏపీ టెన్త్ హాల్‌టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో కూడా సులభంగా డౌన్‌లోడ్ చేసే అవకాశం

అమరావతి, మార్చి 5, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి....

టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్టేనా..? 2014 నుంచి కొనసాగుతున్న ఆసక్తికర ట్రెండ్

ముంబై,నేటి తెలుగు పత్రిక: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్లు నేడు సెమీఫైనల్‌లో తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం ఈ కీలక పోరుకు వేదికగా నిలుస్తోంది. రెండు జట్లు తమ మూడో...

భట్టి కుమారుడి పెళ్లి వేడుకలో ప్రత్యేక ఆకర్షణ.. పాదయాత్రలో పాల్గొన్న మహిళలకు సత్కారం

నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య – సాక్షిల వివాహ వేడుకలో హృద్యమైన ఘటన చోటుచేసుకుంది. ఈ వేడుకలో రాజకీయ ప్రముఖులతో పాటు భట్టి...

రామ మందిరంతో అయోధ్య ఆర్థికంగా దూసుకుపోతోంది: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

నేటి తెలుగు పత్రిక: జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ రామమందిరం అయోధ్య నిర్మాణంతో అయోధ్య ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారిందని పేర్కొన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లక్నో రూపొందించిన నివేదిక ప్రకారం రామ...

సచిన్ టెండూల్కర్ కుమారుడి వివాహానికి హాజరైన లోకేష్ దంపతులు

ముంబయి,నేటి తెలుగు పత్రిక: ముంబయిలో జరిగిన సచిన్ టెండూల్కర్ కుమారుడి వివాహ వేడుకకు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన సతీమణి నారా బ్రాహ్మణితో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా టెండూల్కర్...

రహదారి ప్రమాదాల నివారణకు కీలక నిర్ణయం

విజయవాడ. మార్చి 5 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రాష్ట్రంలో రహదారి ప్రమాదాలను తగ్గించి భద్రతను పెంపొందించేం దుకు ఆంధ్రప్రదేశ్ మోటా రు వాహనముల పన్ను విధింపు (సవరణ) బిల్లు, 2026ను రవాణా,...

Breaking News