బీటెక్ విద్యార్థులను సైబర్ నేరాల్లోకి లాగుతున్న ముఠాలు: రాయపాటి శైలజ హెచ్చరిక
విజయవాడ, ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో మనుషుల అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్)పై అవగాహన పెంచేందుకు రాష్ట్ర మహిళా కమిషన్ కీలక చర్యలు చేపడుతోంది. ఈ సందర్భంగా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి...
