సూర్యాపేట, మార్చి 24, (నేటి తెలుగు పత్రిక): గుడుగుంట్ల మహేష్ హీరోగా సార్ జాంబి సినిమా, N.N.రాజు దర్శకత్వంలో నిర్మాతగా MNR ,NNR నిర్మించిన ఈ సినిమా మన మునగాల దగ్గర్లో ఉన్న ,...
మంగళగిరి, మార్చి 24, నేటి తెలుగు పత్రిక: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 85వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ప్రజల...
మార్చి 24, నేటి తెలుగు పత్రిక: ఐపీఎల్ హంగామా నడుస్తున్న వేళ, భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే 2027 వన్డే వరల్డ్ కప్పై దృష్టి సారించినట్లు సమాచారం. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా...
మార్చి 24, నేటి తెలుగు పత్రిక: దేశ రాజధాని న్యూఢిల్లీలో జరుగుతున్న What India Thinks Today 2026 సదస్సులో AIMIM అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర...
మార్చి 24, నేటి తెలుగు పత్రిక: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఓవర్సీస్ విద్యా నిధి పథకంపై మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.తమ ప్రభుత్వం కాలంలో దళిత, గిరిజన, వెనుకబడిన...
కోదాడ, మార్చి24 (నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా ,నడిగూడెం మండలం రత్నవరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల లో మండవ వెంకయ్య రిటైర్డ్ ఎల్ డి సి జ్ఞాపకార్థం వారి కోడలు మనుమలు మండవ...
మార్చి 24, నేటి తెలుగు పత్రిక: పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల వేడి పీక్స్కు చేరుకున్న వేళ, సినీ నటుడు విజయ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడానికి సిద్ధమయ్యారు. ఆయన స్థాపించిన తమిళగా వెట్రి కజగం...
మార్చి 24, నేటి తెలుగు పత్రిక: ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం నాలుగో వారంలోకి చేరిన నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధం ప్రారంభంపై మాట్లాడుతూ, సైనిక చర్యకు...
మార్చి 24, నేటి తెలుగు పత్రిక: తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త. దశాబ్దాలుగా పేదల సంక్షేమానికి సేవలు అందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కార్యకలాపాలు ఇకపై యథావిధిగా కొనసాగనున్నాయి.ఆర్డీటీకి సంబంధించిన ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్...
మార్చి 24, నేటి తెలుగు పత్రిక: సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. జట్టు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ భారత్కు రావడానికి అనుమతి లభించింది....