Breaking News

Live

ఏఎంసీఏతో రక్షణ రంగంలో ఏపీకి కొత్త గుర్తింపు: పవన్ కల్యాణ్

మే 15, (నేటి తెలుగు పత్రిక): శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రారంభమైన ఏఎంసీఏ ప్రాజెక్టుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. రక్షణ, ఏరోస్పేస్, డీప్ టెక్నాలజీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను శక్తివంతమైన కేంద్రంగా తీర్చిదిద్దే...

భూగర్భ జలాల పెంపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి నిమ్మల రామానాయుడు

మే 15, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో కాలువల నిర్వహణ పనులు, వెలిగొండ ప్రాజెక్టు పురోగతిపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖరీఫ్ సీజన్‌కు ముందే అన్ని ఓఅండ్‌ఎం...

తెలంగాణ రైజింగ్‌తో త్రీ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం: శ్రీధర్‌బాబు

మే 15, (నేటి తెలుగు పత్రిక): సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తొగర్‌పల్లిలో రూ.650 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న భారీ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ...

బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. బాధితురాలు మైనర్ అని పోలీసుల నిర్ధారణ

మే 15, (నేటి తెలుగు పత్రిక): బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో బాధితురాలి వయస్సుకు సంబంధించిన అంశంపై పోలీసులు కీలక ఆధారాలు...

ఇంధన పొదుపు దిశగా సుప్రీంకోర్టు చర్యలు.. వీడియో విచారణలు, కార్ పూలింగ్‌కు ప్రాధాన్యం

మే 15, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితులు, ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనల నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ప్రతి సోమవారం, శుక్రవారం అలాగే పాక్షిక...

రాయలసీమను గ్రోత్ జోన్‌గా తీర్చిదిద్దుతున్నాం: సీఎం చంద్రబాబు

మే 15, (నేటి తెలుగు పత్రిక): శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.....

ఓటర్ల జాబితా సవరణపై బీజేపీని లక్ష్యంగా చేసుకున్న మహేశ్ గౌడ్

మే 15, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో చేపట్టనున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్...

ఓటర్ల జాబితా సవరణపై ఎన్నికల అధికారితో కాంగ్రెస్ నేతల భేటీ

మే 15, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో జరగనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ భేటీలో పలువురు...

వైసీపీ ఆందోళనలపై బైరెడ్డి శబరి విమర్శలు

మే 15, (నేటి తెలుగు పత్రిక): కర్నూలులో ఇటీవల జరిగిన ఆందోళనలపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తీవ్ర విమర్శలు చేశారు. కొన్ని చిన్న అంశాలను పెద్దదిగా చూపిస్తూ వైసీపీ నేతలు అలజడి సృష్టిస్తున్నారని...

పట్టాభిపురం రైతు బజార్‌కు ఆధునిక హంగులు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

మే 15, (నేటి తెలుగు పత్రిక): గుంటూరు నగరంలోని పట్టాభిపురం రైతు బజార్‌ను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దాదాపు రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన జీ ప్లస్...

Breaking News