Breaking News

Live

అది నిరూపిస్తే రాజీనామా చేస్తా.. రేవంత్‌కు కేటీఆర్ సవాల్

మే 06, (నేటి తెలుగు పత్రిక): వరంగల్‌లో జరిగిన రైతు సంగ్రామ సదస్సులో కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి రైతుబంధు అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు.రాష్ట్ర...

బిల్లు అడిగితే బీభత్సం.. మల్కాజ్‌గిరిలో రౌడీషీటర్ల దాడి

హైదరాబాద్, మే 06, (నేటి తెలుగు పత్రిక): మల్కాజ్‌గిరిలోని ఓ రెస్టారెంట్‌లో బిల్లు చెల్లించమన్నందుకు రౌడీషీటర్లు సిబ్బందిపై మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడిలో పలువురు సిబ్బంది తీవ్రంగా...

బీజేపీ తదుపరి లక్ష్యం తెలంగాణే: ఈటెల రాజేందర్

సిద్దిపేట, మే 06, (నేటి తెలుగు పత్రిక): బెంగాల్‌లో విజయం సాధించిన బీజేపీకి తదుపరి లక్ష్యం తెలంగాణేనని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న...

బీజేపీ ఎంపీలపై రాహుల్ గాంధీ ఆరోపణలు.. ‘ఓటు చోరీతో గెలుపు’ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, మే 06, (నేటి తెలుగు పత్రిక): బీజేపీ ఎంపీలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటు చోరీ కారణంగా కొందరు గెలిచారని, అలాంటి వారిని గుర్తించడం కష్టమేమీ కాదని...

కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ బూటకం: కేటీఆర్ తీవ్ర విమర్శలు

మే 06, (నేటి తెలుగు పత్రిక): వరంగల్‌లో జరిగిన ‘రైతు సంగ్రామ సదస్సు’లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన రైతు డిక్లరేషన్...

తమిళనాడులో TVKకు కాంగ్రెస్ మద్దతు ప్రకటన

మే 06, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే పార్టీకి కాంగ్రెస్ అధికారికంగా మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెస్ నోట్ విడుదల చేసింది.“మతతత్వ శక్తులను...

ప్రతి గ్రామం స్వచ్ఛతకు మారుపేరుగా నిలపాలి: జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి

మచిలీపట్నం, మే 06,(నేటి తెలుగు పత్రిక): జిల్లాలోప్రతి గ్రామం స్వచ్ఛతకు మారుపేరుగా నిలిపేందుకు క్షేత్రస్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని డిపిఓ ధనలక్ష్మి పిలుపునిచ్చారు “స్వచ్ఛ పదం”కార్యక్రమo జిల్లా పంచాయతీ అధికారిణి ధనలక్ష్మి వేకువజామున...

వైసీపీపై మంత్రి డీబీవీ స్వామి విమర్శలు.. రాజకీయ విలువలు లేవని ఆరోపణ

ప్రకాశం, మే 06, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల్లో విలువలు లేని పార్టీ...

రైల్వేజోన్‌పై క్రెడిట్ చోరీ ఆరోపణలు.. జగన్‌పై పల్లా శ్రీనివాసరావు ఫైర్

విశాఖపట్నం, మే 06, (నేటి తెలుగు పత్రిక): విశాఖపట్నం రైల్వేజోన్ విషయంలో వైసీపీ క్రెడిట్ చోరీకి పాల్పడుతోందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్...

శ్రీసిటీలో భారీ పెట్టుబడి.. క్యారియర్ ఏసీ యూనిట్‌కు లోకేశ్ శంకుస్థాపన

తిరుపతి, మే 06, (నేటి తెలుగు పత్రిక): శ్రీసిటీ పారిశ్రామిక వాడలో క్యారియర్ ఏసీ తయారీ కేంద్రానికి మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, ఉద్యోగ...

Breaking News