మల్లన్న సాగర్ నుండి ఆలేరు నియోజకవర్గానికి సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య. యాదగిరిగుట్ట : మార్చి 16 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు నియోజకవర్గ...
హైదరాబాద్,మార్చి 16(నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో భారీ మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టును ముందుకు తీసుకువస్తోంది. ప్యూచర్ సిటీ నుంచి ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం ఓడరేవు (బందర్ పోర్ట్) వరకు...
అమరావతి, మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): మాటిచ్చిన విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. శాఖమూరులో జరిగిన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో...
మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా హైదరాబాద్లోని లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. ఈ...
హైదరాబాద్, మార్చి 16 (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లోని తెలంగాణ శాసనసభ లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రసంగించారు. రాష్ట్ర పురోగతిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆయన పేర్కొన్నారు. ప్రజాసంక్షేమమే ప్రభుత్వ...
హైదరాబాద్,మార్చి 14(నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లోని శాసనసభ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. పునరుద్ధరించిన మండలి భవనం ముందు ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర గవర్నర్ శివ...
మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 22వ తేదీ...
మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే పాఠశాలల్లో ఒంటిపూట బడులు ప్రారంభించగా, ఇప్పుడు...
మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో విమాన ప్రయాణ సదుపాయాలను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో మరో రెండు కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి సిద్ధమవుతోంది. ఈ ఎయిర్పోర్ట్లకు జూన్...
మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో పేదలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా గుడిసెల్లో నివసిస్తున్న పేదలను గుర్తించి వారికి కూడా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది....