Breaking News

Live

డిజిటల్ అరెస్ట్’ ఉచ్చు.. మాజీ బ్యాంక్ మేనేజర్ నుంచి రూ.1.44 కోట్లు దోచిన సైబర్ కేటుగాళ్లు

నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో మరో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. 76 ఏళ్ల వయసున్న మాజీ బ్యాంక్ మేనేజర్‌ను లక్ష్యంగా చేసుకున్న కేటుగాళ్లు వీడియో కాల్స్, బెదిరింపులతో...

ప్రైవేట్ స్కూల్స్‌కు సీఎం రేవంత్ మాస్ వార్నింగ్.. అధిక ఫీజులపై కఠిన చర్యలు.

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజుల వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు అతిక్రమించి అదనపు ఫీజులు వసూలు చేసే...

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు: కవితకు భారీ ఊరట.. కోర్టు డిశ్చార్జ్

నేటి తెలుగు పత్రిక: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవిత కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆమె పేరును ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్ట్ కాంప్లెక్స్ డిశ్చార్జ్ చేసినట్లు సమాచారం....

ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు ఉపశమనం.. అభియోగాల తొలగింపు.

నేటి తెలుగు పత్రిక: ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఊరట లభించినట్లు సమాచారం. ఈ కేసులో ఆయనపై ఉన్న అభియోగాలను కోర్టు తొలగించినట్టు...

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా అనురాగ్ జయంతి

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 26, ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా అనురాగ్ జయంతి నియమితులయ్యారు. 2015 బ్యాచ్ కీ చెందిన ఐఏఎస్ అధికారి అనురాగ్ జయంతి...

అసిస్టెంట్ ప్రొఫెసర్ కుసుమకి డాక్టరేట్

పులివెందుల ఫిబ్రవరి 26 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): స్థానిక జేఎన్టీయూ కళాశాలలో ఈసీఈ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న పల్లేటి వెంకట కుసుమకి అనంతపురంలోని జేఎన్టీయూ యూనివర్సిటీ పి.హెచ్.డి...

పట్రా కులస్థుల కళ్యాణ మండపం ప్రారంభోత్సవానికి కులస్తులు తరలిరావాలి.

పులివెందుల ఫిబ్రవరి 26 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): పట్రా కులస్థుల సహాయ సహకారంతో వైయస్సార్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారిమఠంలో ఎంతో ప్రతిష్టాత్మకం గా నిర్మాణం చేపట్టి మార్చి 8...

అటవీ భూమిలో మట్టి తవ్వకాలు జరుపుతున్న జెసిబి, మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లు

చీమలపాడు రిజర్వ్ ఫారెస్ట్ భూమిలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్న జెసిబి,3ట్రాక్టర్లు స్వాధీనం. జెసిబి, ట్రాక్టర్ యజమానులపై కేసు నమోదు. ఎ.కొండూరు ఫిబ్రవరి 26 (నేటి తెలుగు పత్రిక): ఎ.కొండూరు మండలం చీమలపాడు సౌత్...

PDSU జాతీయ ప్రథమ మహాసభలను జయప్రదం చేయండి….!

విజయవాడ. ఫిబ్రవరి 26 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) జాతీయ ప్రథమ మహాసభలను మార్చి 22, 23 తేదీలలో విజయవాడ నగరంలో నిర్వహించనున్నామని ఈ మహాసభల...

విజయవాడ కంట్రోల్ రూమ్ వద్ద స్వర్గీయ శ్రీ వంగవీటి మోహనరంగా గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి విజ్ఞప్తి చేసిన మా మిత్రమండలి మరియు రాధా రంగా మిత్రమండలి ప్రతినిధులు.

నేటి తెలుగు పత్రిక: విజయవాడలో జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో మా మిత్రమండలి ప్రతినిధులు మరియు రాధా రంగా మిత్రమండలి నాయకులు ముళ్ళపూడి నాగేశ్వరరావు,అల్లు రామ్మోహన్ రావు, ఆర్టీఓ...

Breaking News