అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ
అమరావతి, మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): రాజధాని అమరావతి లోని శాఖమూరు పార్కులో ఏర్పాటు చేసిన 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఉప...
