విజయసాయిరెడ్డి నుంచి కొత్త డిజిటల్ మీడియా వేదిక ప్రకటన
ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: త్వరలో తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో వార్తలను అందించే కొత్త డిజిటల్ మీడియా వేదికను ప్రారంభించనున్నట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఈ వేదిక నిష్పక్షపాతంగా, సమతుల్యంగా వార్తలను అందిస్తూ...
