పీఆర్సీ నివేదిక త్వరలోనే.. ఉద్యోగులకు ₹6 వేల కోట్లు: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, మే 03, (నేటి తెలుగు పత్రిక): పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) నివేదికను తక్షణమే అందించాలని అధికారుల కమిటీకి ఆదేశాలు జారీ చేసినట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. నివేదిక వచ్చిన...
