Breaking News

Live

టికెట్ రేట్లు తగ్గించిన టీజీఎస్‌ఆర్టీసీ.. ఆక్యుపెన్సీ పెంచడమే లక్ష్యం.

నేటి తెలుగు పత్రిక: ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) గుడ్‌న్యూస్ చెప్పింది. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లో నడిచే ఏసీ బస్సుల్లో టికెట్ ఛార్జీలను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది....

పాత జీ.ఓ ప్రకారమే జర్నలిస్టులకు అక్రెడిటేషన్స్ ఇస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్,నేటి తెలుగు పత్రిక: జర్నలిస్టులకు పాత జీ.ఓ ప్రకారమే అక్రెడిటేషన్ కార్డులు జారీ చేస్తామని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో మంత్రి పొంగులేటిని టీయూడబ్ల్యూజే...

వేల్పుపల్లి లోని పెద్దమ్మ చెరువు శిఖం భూమి కబ్జా.

మట్టి దందా బాగోతంపై. తుర్కపల్లి మండల బీ ఆర్ ఎస్ అధ్యక్షుడు పిన్నపు రెడ్డి నరేందర్ రెడ్డి పై విచారణ ప్రారంభించిన ఇరిగేషన్ అధికారులు. యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 26 : ( నేటి...

పడవల పునరాగమనం.. మత్స్యకారుల ఆశలకు కొత్త ఆరంభం.

“పీఎం లంక బోట్స్” ప్రాజెక్ట్‌తో తుఫాను బాధిత మత్స్యకారులకు నూతన ఉత్తేజం. భీమవరం,నేటి తెలుగు పత్రిక: గోదావరి తీరం వద్ద ఉదయం వెలుగు రాకముందే మత్స్యకారుడి రోజు మొదలవుతుంది. వలలు సరిచూసుకోవడం, గాలి దిశ...

కౌన్సిలర్ లను సన్మానించిన మాజీ వైస్ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 26 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు పట్టణంలోని దొంతిరి సోమిరెడ్డి గార్డెన్స్ లో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ లకు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు...

కర్ల లలితమ్మకు ప్రభుత్వ ఉద్యోగం

కోదాడ, ఫిబ్రవరి 26(నేటి తెలుగు పత్రిక): కోదాడ పట్టణానికి చెందిన మాదిగ యువకుడు కర్ల రాజేష్ లాకప్ డెత్ గురైన నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ అధినేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గత 100 రోజులుగా...

దేశాన్ని కదిలించిన కంచికచర్ల కోటేషు సజీవ దహనం: విజయవాడలో 58వ వర్ధంతి సభ

విజయవాడ, ఫిబ్రవరి 26: సెంట్రల్ నేటి తెలు గు పత్రిక ప్రతినిధి: కంచికచర్ల కోటేషు 58వ వర్ధంతి సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గురువారం విజయవాడ గాంధీ నగర్ స్థానిక ప్రెస్ క్లబ్‌లో...

మానవతావాది కళాశాల ఫీజు చెల్లించిన ఇల్యాస్ మొహమ్మద్

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 26 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): భువనగిరి మండలం తాజ్ పూర్,గ్రామానికి చెందిన విద్యార్థిని, భువనగిరి పట్టణం లోని గాయత్రి జూనియర్ కళాశాల లొ చదువుతుంది.....

వేసవి లో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు.. సూర్యాపేట రోడ్డు లో మిషన్ భగీరథ పైప్ లైన్

మరమ్మత్తు పనులు పరిశీలించిన మునిసిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబు. 21,22 వార్డులో దోమల మందు పిచికారి ప్రారంభం. కోదాడ ,ఫిబ్రవరి 26(నేటి తెలుగు పత్రిక): వేసవి లో నీటి ఎద్దడి రాకుండా...

ఏపీలో ఉగాదికి ఇళ్ల పండగ.. కొత్త మంజూరులకు రంగం సిద్ధం

నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఇళ్ల మంజూరుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉగాది నాటికి పేదలకు ఇళ్లను కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలవుతున్న ప్రధాన...

Breaking News