Breaking News

Live

6 గ్యారంటీలపై రాజకీయ యుద్ధం.. అసెంబ్లీలో హీట్ పెరగనుందా?

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర రాజకీయాల్లో 6 గ్యారంటీ హామీల అంశం మళ్లీ వేడెక్కుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై విపక్షాలు దూకుడు పెంచుతున్నాయి. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి...

న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌లో ఘోర ప్రమాదం.. విమానం–ఫైరింజన్ ఢీ

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: అమెరికాలోని లాగార్డియా విమానాశ్రయం లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రన్‌వేపై ప్రయాణానికి సిద్ధమవుతున్న ఓ విమానం అగ్నిమాపక వాహనాన్ని ఢీకొనడంతో విషాదం నెలకొంది. ఈ ఘటనలో నలుగురు...

ఎల్‌పిజి కొరతతో ఏసీ ఉత్పత్తికి బ్రేక్.. ధరలు ఎగబాకే సూచనలు

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: ఈ వేసవిలో ఎయిర్ కండిషనర్ల (AC) ధరలు పెరగనున్నాయన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన ఖర్చులకు తోడు ఎల్‌పిజి సరఫరా కొరత, ముడి పదార్థాల ధరల పెరుగుదల...

22-ఏ నుంచి ఏపీఐఐసీ భూములకు విముక్తి.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల స్థాపనకు అడ్డంకిగా ఉన్న 22-ఏ నిషేధిత జాబితా నుంచి ఏపీఐఐసీ భూములను తొలగించేందుకు ఆదేశాలు...

మాంసం ప్రియులకు షాక్.. చికెన్ రేట్లు భగ్గుమంటున్నాయి

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: మాంసాహార ప్రియులకు షాకింగ్ న్యూస్. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న చికెన్ ధరలు ఇప్పుడు భారీగా ఎగబాకాయి. ప్రస్తుతం మార్కెట్‌లో స్కిన్‌లెస్ చికెన్ కిలో ధర...

యుద్ధానికి బ్రేక్ పెట్టాలంటే 6 షరతులు.. ఇరాన్ కఠిన వైఖరి

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. తక్షణ కాల్పుల విరమణకు అవకాశాలు కనిపించని పరిస్థితిలో, యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ ఆరు...

విద్య, ఐక్యతకు ప్రతీక.. వెంకటరెడ్డి సేవలకు గుర్తింపు: నారా లోకేష్

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: ప్రముఖ సంఘ సంస్కర్త, శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకట రెడ్డి జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఘన నివాళులు అర్పించారు. ఆయన స్మృతిని స్మరించుకుంటూ పలువురు నాయకులు, సామాజికవేత్తలు...

వేసవి లో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు ముమ్మరం చేయాలి.

వేసవి లో నీటి సరఫరా సమస్యల పై మునిసిపల్ నీటి సరఫరా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. పైప్ లైన్ లీకేజీ లు రిపేర్ లపై వెంటనే స్పందించాలి. 21 వ వార్డులో మిషన్ భగీరథ...

బెల్లంపల్లిలో బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్

బెల్లంపల్లి, మార్చి 23 (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలను నిరసిస్తూ సోమవారం బిజెపి పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు బిజెపి నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్...

విశాఖలో లోకేష్‌కు ఘన స్వాగతం.. స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు సిద్ధం

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: విశాఖపట్నం చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఎయిర్‌పోర్టులో ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు...

Breaking News