Breaking News

Live

గ్యాస్ సరఫరాలో.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్, మార్చి 24, నేటి తెలుగు పత్రిక: ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి గ్యాస్ సరఫరా చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు.సీతారాంపూర్ లోని నిర్మల భారత్...

కొత్త యజమానుల చేతుల్లోకి రాజస్థాన్ రాయల్స్.. రికార్డ్ ధరకు డీల్

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద డీల్ కుదిరింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు సుమారు 1.65 బిలియన్ డాలర్లు (రూ.15,000 కోట్లు)కు అమ్ముడై సంచలనం సృష్టించింది.అమెరికాకు చెందిన భారత సంతతి...

ఏపీలో ప్రతి ఇంటికి నీటి కనెక్షన్.. జల్ జీవన్ మిషన్‌కు గ్రీన్ సిగ్నల్

అమరావతి, మార్చి 24, నేటి తెలుగు పత్రిక: ఏపీలో తాగునీటి సమస్యలను పూర్తిగా తొలగించేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. జల్ జీవన్ మిషన్ 2.0 అమలు కోసం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రం కీలక...

‘ధురంధర్ 2’పై రజినీ ట్వీట్ వైరల్.. డైరెక్టర్ ఎమోషనల్ రియాక్షన్

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న ధురంధర్ 2 సినిమాపై సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో,...

కొత్త హామీలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు. యాదగిరిగుట్ట : మార్చి 24 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయక...

ఏపీలో ఇళ్ల పథకం క్లారిటీ.. ఒక్కొక్కరికీ ₹2.39 లక్షలు!

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: ఏపీలో సొంతిల్లు కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. గృహనిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారధి కీలక ప్రకటన చేస్తూ, వచ్చే నెలలోనే లబ్ధిదారుల తుది జాబితా...

రేపు అద్దంకిలో జగన్ కీలక సమావేశం.. స్థానిక నేతలతో చర్చలు

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: రేపు అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో స్థానిక నేతలతో పార్టీ పరిస్థితులు, భవిష్యత్ వ్యూహాలపై...

అభివృద్ధి కోసం కృషి చేస్తా : ఎంఎస్ విజయ్ కుమార్

యాదగిరిగుట్ట : మార్చి 24 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా తనకు పదవినిచ్చిన నేతలకు.. ఆలేరు నియోజకవర్గ కేంద్రానికి చెందిన సీనియర్...

హైదరాబాద్‌లో ఎల్పీజీ సంక్షోభం.. రెస్టారెంట్లకు భారీ దెబ్బ

హైదరాబాద్, మార్చి 24, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగరంలో ఎల్పీజీ కొరత హోటల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో హోటళ్లు, రెస్టారెంట్లు భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నాయి.వ్యాపార...

విజయవాడలో ఉగ్ర లింకులు.. ముగ్గురు యువకుల అరెస్ట్ సంచలనం

విజయవాడ, మార్చి 24, నేటి తెలుగు పత్రిక: విజయవాడలో పట్టుబడిన ముగ్గురు యువకుల కేసు కొత్త మలుపు తిరిగింది. విచారణలో వీరికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.ఈ ముగ్గురు యువకులు ఇతర...

Breaking News