Breaking News

Live

2వ వార్డులో నాలాకు మరమ్మత్తులుచేయకపోతే తీవ్రంగా ఉద్యమిస్తాం

బిఆర్ఎస్ యాదగిరిగుట్ట పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి . యాదగిరిగుట్ట : మార్చి 25 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): నాలా గోతులలో పడి జంగాల కాలనీ వాసులకు...

హైదరాబాద్‌లో MMTS సేవలకు బూస్ట్… సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

హైదరాబాద్, మార్చి 26, నేటి తెలుగు పత్రిక: నగరంలోని కోర్ అర్బన్ ప్రాంతాల్లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ (MMTS) సేవలను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కార్యాలయ సమయాల్లో రైళ్ల...

విశాఖ తీరానికి చేరిన భారీ LPG, చమురు నౌకలు… ఇంధన సంక్షోభానికి ఊరట

విశాఖపట్నం, మార్చి 26, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా గ్యాస్, చమురు కొరత ఆందోళనలు నెలకొన్న వేళ ఆంధ్రప్రదేశ్‌కు ఉపశమనం లభించింది. విశాఖ తీరానికి భారీ ఎల్‌పీజీ, చమురు నౌకలు చేరుకోవడంతో సరఫరా పరిస్థితులు...

శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కరీంనగర్, మార్చి 26, నేటి తెలుగు పత్రిక: శ్రీ రాముని మహోన్నత గుణాలను స్మరించుకుంటూ, ఆయన ఆదర్శాలను ఆచరణలో పెట్టే సంకల్పంతో శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు....

బిగ్ న్యూస్: అన్ని రాష్ట్రాల సీఎంలతో రేపు ప్రధాని మోదీ కీలక భేటీ

న్యూఢిల్లీ, మార్చి 26, నేటి తెలుగు పత్రిక: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఏర్పడుతున్న ఇంధన సమస్యలు, భద్రతా అంశాలపై చర్చించేందుకు అన్ని...

ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు ప‌టిష్ట భ‌ద్ర‌త‌: జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

విజయవాడ. మార్చి 26 సెంట్రల్ నేటి తెలు గు పత్రిక ప్రతినిధి: ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం), వీవీ ప్యాట్ల గోదాముకు ప‌టిష్ట భద్రత కల్పించడం జరిగి న‌ప్పటికీ. నిరంతర పర్యవేక్షణతో అప్రమత్తం గా...

ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది: హోంమంత్రి హామీ

మార్కాపురం, మార్చి 26, నేటి తెలుగు పత్రిక: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితులను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్ర మంత్రులు పరామర్శించారు. ఈ ఘటనలో గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని...

డ్రైనేజీ లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

కోదాడ ,మార్చి 26(నేటి తెలుగు పత్రిక): కోదాడ మున్సిపల్ పరిధి లోని 19 వార్డు లో గుడిబండ రోడ్డు, వార్డు పరిధి లోని పలు వీధుల్లో డ్రైనేజీ సమస్యల ను అవార్డు కౌన్సిలర్ కొల్ల...

వేసవికాలంలో మూగజీవాలకు నీటి కొరత లేకుండా చర్యలు

ఎ. కొండూరుమార్చి 26 (నేటి తెలుగు పత్రిక): వేసవి ఎండలతీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మండలంలో మూగజీవాలకు నీటి కొరత లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ఎంపీడీవో బొజ్జగాని శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. గురువారం...

ఏపీలో పూర్వీకుల స్థలాల రిజిస్ట్రేషన్‌లో వీడిన చిక్కులు

కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇకపై రిజిస్ట్రేషన్‌కు రెవెన్యూ శాఖ సర్టిఫికెట్‌ తప్పనిసరి కాదు ఏపీలో పూర్వీకుల నుంచి వచ్చిన స్థలాలను ఈజీగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.. పూర్తి వివరాలివే మార్చి 26,...

Breaking News