Breaking News

Live

యాదగిరిగుట్టలో వేద పాఠశాల సముదాయానికి భూమిపూజ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

మే 23, (నేటి తెలుగు పత్రిక): ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిధిలో తెలంగాణలోనే అతిపెద్ద వేద పాఠశాల సముదాయ నిర్మాణానికి భూమిపూజ మహోత్సవం ఘనంగా జరిగింది. కంచి కామకోటి పీఠాధిపతి...

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

మే 23, (నేటి తెలుగు పత్రిక): యాదాద్రి పవిత్ర పుణ్యక్షేత్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులు తీసుకున్న అనంతరం స్వామివారిని...

సెంట్రింగ్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: కవిత

మే 23, (నేటి తెలుగు పత్రిక): ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేస్తున్న సెంట్రింగ్ కార్మికులకు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మద్దతు తెలిపారు. కార్మికులతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్యలు...

అసెంబ్లీ విప్ పదవికి అరవ శ్రీధర్ రాజీనామా

మే 23, (నేటి తెలుగు పత్రిక): లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అసెంబ్లీ విప్ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ డిప్యూటీ సీఎం...

చైనాలో విషాదం.. గని పేలుడులో 82 మంది మృతి

మే 23, (నేటి తెలుగు పత్రిక): చైనాలోని షాంక్సీ ప్రావిన్స్‌లో ఘోర గని ప్రమాదం చోటుచేసుకుంది. లూషెన్యు బొగ్గు గనిలో కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ లీక్ కావడంతో భారీ పేలుడు సంభవించి 82 మంది...

పండుగ వాతావరణంలో మహానాడు నిర్వహించాలి: నారా లోకేశ్

మే 23, (నేటి తెలుగు పత్రిక): తెలుగుదేశం పార్టీ మహానాడును ఈసారి రాష్ట్రవ్యాప్తంగా పండుగలా నిర్వహించాలని మంత్రి నారా లోకేశ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 27, 28 తేదీల్లో జరగనున్న మహానాడును...

అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి అండగా నారా లోకేశ్

మే 23, (నేటి తెలుగు పత్రిక): వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేశ్ మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన జన్యు వ్యాధితో ప్రాణాలతో పోరాడుతున్న 11 నెలల చిన్నారి చికిత్సకు అవసరమైన...

బీఆర్ఎస్‌లో హరీశ్‌రావు భవిష్యత్తు ఆయనకే తెలియదు.. మంత్రి పొంగులేటి సెటైర్లు

మే 23, (నేటి తెలుగు పత్రిక): మాజీ మంత్రి హరీశ్‌రావుపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా నుంచి ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును ఆపేస్తామంటూ హరీశ్‌రావు ఎలా మాట్లాడుతున్నారని ఆయన...

నిరుద్యోగులను తప్పుదారి పట్టించే కుట్ర: భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి

మే 23, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌, సాక్షి మీడియా చేస్తున్న ప్రచారాలు విఫలమవడంతో ఇప్పుడు...

2027 నాటికి శంకర్‌విలాస్ బ్రిడ్జి పూర్తి: పెమ్మసాని చంద్రశేఖర్

మే 23, (నేటి తెలుగు పత్రిక): గుంటూరు జిల్లాలో నిర్మాణంలో ఉన్న శంకర్‌విలాస్ బ్రిడ్జి పనులను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. 2027 నాటికి బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. ఇప్పటివరకు...

Breaking News