Breaking News

Live

‘ధురంధర్ 2’పై స్టార్ డైరెక్టర్ల ప్రశంసలు.. ఎస్. ఎస్. రాజమౌళి ఫుల్ ఫిదా.. రామ్ గోపాల్ వర్మ స్టైల్ వేరు!

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ థియేటర్లలో బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన...

ప్రభుత్వరంగ ఉద్యోగులకు ఊరట.. పదవీ విరమణ వయస్సు పెంపుపై గ్రీన్ సిగ్నల్?

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం 60 సంవత్సరాలుగా ఉన్న పదవీ విరమణ...

రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

సూర్యాపేట మార్చి 20: (నేటి తెలుగు పత్రిక): ముస్లిం సోదర, సోదరీమణులకు ( కుటుంబ సభ్యులు) రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు మరియు భారీ నీటి పారుదల శాఖ మాత్యులు నల్లమాద...

కరీంనగర్ లో ప్రపంచ కవితా దినోత్సవం!

కరీంనగర్, మార్చి 21, నేటి తెలుగు పత్రిక: అమెరికా సామ్రాజ్య వాదం పెచ్చు పెరిగిపోయిందని, భూగోళ వినాశనానికి కంకణం కట్టుకుందని, యుద్దాలను కవ్విస్తూ పంచభూతాలను నాశనం చేస్తోందని, మానవత్వాన్ని మరిచి అమానుష్గంగా ప్రవర్తిస్తోందని, ఇజ్రాయిల్...

సిసి రోడ్డు పనులను ప్రారంభించిన… సర్పంచ్ శివరాత్రి లావణ్య జహంగీర్

యాదగిరిగుట్ట : మార్చి 21 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు తుర్కపల్లి మండలం కొండాపురం గ్రామంలో ఈ రోజు సిసి రోడ్డు పనులను సర్పంచ్ శివరాత్రి లావన్య...

తిరువూరు నియోజకవర్గ ముస్లిం సోదర, సోదరీమణులకురంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.

తిరువూరు మార్చి 21 (నేటి తెలుగు పత్రిక): శాంతి సౌబ్రాతృత్వం సహనం మరియు పరస్పర గౌరవాన్ని పెంపొందించే ఈ పవిత్ర (ఈద్. ఉల్. ఫితర్) పండుగ సమాజంలో ఐక్యతను మరింత బలపరచాలని ఆకాంక్షించారు.అల్లాహ్ మీకు...

అనుదీప్ హత్య పై విచారణ జరపాలి హంతకులను అరెస్ట్ చేయాలి: రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్దన్

కుట్ర దారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.లేని పక్షం లో చాట్రాయ్ లో నిరవధిక నిరసన చేస్తా: రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్దన్ విజయవాడ-శనివారం/మార్చ్ 21 నేటి తెలుగు పత్రిక:...

ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ

మార్చి 21, నేటి తెలుగు పత్రిక: భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మసూద్ పెజెష్కియన్ తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఇద్దరు నేతలు కీలకంగా చర్చించారు.ఇటీవల...

ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్‌ విమర్శలు

మార్చి 21, నేటి తెలుగు పత్రిక: ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని...

భారత జాతీయ రహదారుల అథారిటీ కీలక నిర్ణయం.. హైవేలపై AI నిఘా

మార్చి 21, నేటి తెలుగు పత్రిక: దేశంలోని జాతీయ రహదారుల పర్యవేక్షణ మరింత ఆధునికంగా మారుతోంది. భారత జాతీయ రహదారుల అథారిటీ (NHAI) కీలక నిర్ణయం తీసుకుని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత డాష్‌క్యామ్...

Breaking News