Breaking News

Live

రంజాన్‌లో మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తారా?: ఒవైసీ ప్రశ్న

హైదరాబాద్, మే 31, (నేటి తెలుగు పత్రిక): పండుగల సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో మాంసం విక్రయాలపై ఆంక్షలు విధిస్తున్నట్లే, రంజాన్ మాసంలో మద్యం అమ్మకాలపై కూడా నిషేధం విధించగలరా అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్...

సర్కారు బడుల్లో చదవడం గర్వకారణం: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, మే 31, (నేటి తెలుగు పత్రిక): ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం తక్కువ కాదని, విద్యార్థుల్లో ఉన్న అపోహలను ఉపాధ్యాయులు తొలగించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు....

“ఖమ్మంలో బీజేపీ ఒక్క సీటు గెలిచినా రాజకీయాలకు వీడ్కోలు చెబుతా: కూనంనేని సాంబశివరావు”

ఖమ్మం, మే 31, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ప్రజల్లో ఆశించిన స్థాయిలో ఆదరణ లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లాలో బీజేపీ ఒక్క...

రూ.4 లక్షల కోట్ల అప్పులతో ఏం సాధించారు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన కేటీఆర్

హైదరాబాద్, మే 31, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తూ ప్రజలకు సరైన ఫలితాలు అందించడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్...

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. జూన్ నుంచి పెరిగిన జీతాలు.. విలీనం ఆలస్యం

హైదరాబాద్,మే 31, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు జూన్ నెల నుంచి పెరిగిన వేతనాలు అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన 11 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకారం ఉద్యోగులకు జులై 1న అందే...

ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన ఆరోగ్య భద్రత.. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

హైదరాబాద్, మే 31, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్...

బీఆర్ఎస్‌లోనే నా రాజకీయ జీవితం: హరీశ్‌రావు

హైదరాబాద్, మే 31, (నేటి తెలుగు పత్రిక): తాను బీజేపీలో చేరతారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు.మీడియాతో మాట్లాడిన హరీశ్‌రావు, “నా పుట్టుక,...

ఢిల్లీలో ఘోర ప్రమాదం సాకేత్ సమీపంలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. శిథిలాల కింద పలువురు

మే 31, (నేటి తెలుగు పత్రిక): దేశ రాజధాని ఢిల్లీలో శనివారం రాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని సైదులాజాబ్ ప్రాంతంలో ఉన్న ఐదంతస్తుల వాణిజ్య భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో తీవ్ర కలకలం...

రాష్ట్రానికి మరో 7 విమానాశ్రయాలు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి

మే 31, (నేటి తెలుగు పత్రిక): అమెరికాలో నిర్వహించిన ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో...

ఏపీలో కొత్త వితంతు పెన్షన్లు.. రూ.2,728 కోట్ల నిధుల విడుదల: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

మే 31, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక భద్రతా పథకాల అమలులో మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ నెల నుంచి కొత్తగా 5,606 మంది అర్హులకు వితంతు పెన్షన్లు మంజూరు...

Breaking News