Breaking News

Live

పేదల కోసం భారీ హౌసింగ్ డ్రైవ్.. 2029 నాటికి ఇల్లు లేని వారే లేరు: చంద్రబాబు

మార్చి 30, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2029 నాటికి రాష్ట్రంలో ఇల్లు లేని...

కలెక్టర్కు మెమోరాండం ఇచ్చిన సర్పంచ్, గ్రామస్తులు..గ్రామానికి వస్తా కలెక్టర్ హామీ.

సూర్యాపేట, మార్చి 30(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం చెట్ల ముకుందాపురం గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలి అని గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానంలో...

వామన్‌రావు దంపతుల హత్యలో బీఆర్ఎస్ పాత్ర ఉందా?.. మంత్రి శ్రీధర్ బాబు ఆరోపణలు

మార్చి 30, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో న్యాయవాదుల రక్షణ అంశంపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గట్టు వామన్‌రావు దంపతుల హత్య కేసును ప్రస్తావిస్తూ, ఆ ఘటనలో బీఆర్ఎస్ ప్రభుత్వ...

యువతకు 60,000 ఉద్యోగాలే లక్ష్యం: నైపుణ్యాభివృద్ధిపై ఎంపీ సానా సతీష్ బాబు ప్రత్యేక దృష్టి

ఢిల్లీ, మార్చి 30,(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు ముందడుగు వేస్తున్నారు.రాష్ట్రంలో సుమారు 60,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా నైపుణ్యాభివృద్ధిపై...

కేసీఆర్‌తోనే నాకు గుర్తింపు: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మార్చి 30, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో మీడియా చిట్‌చాట్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు దుష్ట పాలనకు చెక్ పెట్టి తనను ముఖ్యమంత్రిగా...

హేట్ స్పీచ్ బిల్లు’పై కేటీఆర్ ఫైర్.. ప్రజాస్వామ్యానికి ముప్పు అని విమర్శ

మార్చి 30, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో ప్రతిపాదిత ‘తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ (ప్రివెన్షన్) బిల్లు’పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ బిల్లు ప్రజాస్వామ్య...

కేసీఆర్‌పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు.. గృహనిర్బంధం అనుమానం!

మార్చి 30, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన చిట్‌చాట్‌లో మాజీ సీఎం కేసీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా తనకు గుర్తింపు రావడంలో కేసీఆర్ పాత్ర ఉందని పేర్కొన్నారు.“కేసీఆర్...

నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్న తెల్ల పలుగు రాయి క్వారీ దృశ్యం

రిజర్వ్ ఫారెస్ట్ భూమిలో అక్రమ తవ్వకాలు జరుపుతున్న దృశ్యం రిజర్వ్ ఫారెస్ట్,రెవెన్యూ భూముల్లో ప్రకృతి ఖనిజ సంపదను కొల్లగొడుతున్న అక్రమార్కులు ముడుపుల మత్తులో మైనింగ్,నిద్రావస్థలో రెవిన్యూ శాఖ కబ్జాకు గురవుతున్న అటవీ, అసైన్డ్ భూములు,...

గుంటూరులో కలచివేసిన ఘటన: కుమార్తె అనారోగ్యంతో దంపతుల ఘోర నిర్ణయం

మార్చి 30, నేటి తెలుగు పత్రిక: గుంటూరు జిల్లాలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. చిన్నారి ఆరోగ్య సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులు కుటుంబంతో కలిసి ప్రాణాలు కోల్పోయిన సంఘటన స్థానికంగా కలకలం...

సిమ్ లేకపోయినా వాట్సప్, టెలిగ్రామ్ వాడొచ్చు: కేంద్రం సిమ్ బైండింగ్ అమలుకు గడువును పొడిగిస్తోంది

మార్చి 30, నేటి తెలుగు పత్రిక: సోషల్ మీడియా యాప్స్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి మెసేజింగ్ యాప్స్‌కు సంబంధించిన...

Breaking News