Breaking News

Live

జర్నలిస్ట్ కుటుంబాన్ని పరామర్శించిన జనసేన

ఎన్టీఆర్ జిల్లా మైలవరం, ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: సమాజం కోసం అలిసిపోనిది కలం.. ఆ కలం కష్టంలో ఉంటే అండగా నిలవడం మనందరి బాధ్యత.సమాజంలోని సమస్యలను వెలికితీస్తూ, ప్రజల గొంతుకగా నిలిచే...

న్యూయార్క్‌లో కేటీఆర్ ప్రసంగం.. తెలంగాణ అభివృద్ధి గాథపై వివరాలు

ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: న్యూయార్క్ నగరంలోని కొలంబియా బిజినెస్ స్కూల్లో నిర్వహించిన 21వ ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్‌లో కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రయాణాన్ని ఆయన వివరించారు.తెలంగాణ...

ఏపీలో అర్ధరాత్రి భూకంపం.. మన్యం ప్రాంతంలో కలకలం

ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: అల్లూరి సీతారామరాజు జిల్లాలో శనివారం అర్ధరాత్రి స్వల్ప భూకంపం సంభవించి ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ముఖ్యంగా పాడేరు, అరకు వ్యాలీ, హుకుంపేట, పెదబయలు ప్రాంతాల్లో భూమి కొన్ని...

సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్.. సహజ మరణానికీ రూ.10 లక్షల బీమా

ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కార్మికుల కోసం మరో సంక్షేమ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఇకపై కార్మికులు సహజ మరణం పొందిన సందర్భంలో వారి కుటుంబాలకు రూ.10...

కాంగ్రెస్ గాలి ఊపందుకుంటుంది.. బీజేపీ ఎమ్మెల్యేలకు ప్రమాద సంకేతాలు: మహేష్ కుమార్ గౌడ్

ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా డీసీసీ కార్యవర్గ సమావేశం ఉత్సాహంగా జరిగింది. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.సమావేశంలో మాట్లాడుతూ...

సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ గౌరవార్థం విందు.. హాజరైన సీఎం ఎ. రేవంత్ రెడ్డి

ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారి గౌరవార్థం ఏర్పాటు చేసిన విందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, జస్టిస్ సూర్యకాంత్ గారిని...

పాఠశాలకు బల్లలు అందజేసిన పూర్వ విద్యార్థులు

మైలవరం, ఏప్రిల్ 04, (నేటి తెలుగు పత్రిక): మైలవరం మండలం లోని చిలుకూరివారి గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1991-92 సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన పూర్వవిద్యార్థులు పాఠశాలకు అవసరం అయినా...

విద్యా విధానంపై కేంద్ర-తమిళనాడు ఢీ.. స్టాలిన్‌పై ధర్మేంద్ర ప్రధాన్ విమర్శలు

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: జాతీయ విద్యా విధానం అమలుపై కేంద్రం మరియు తమిళనాడు మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ధర్మేంద్ర ప్రధాన్, సీఎం ఎం. కె. స్టాలిన్ చేసిన హిందీ ఆరోపణలను...

కపిలేశ్వరపురం జెడ్పీ ఉన్నత పాఠశాల అభివృద్ధికి కామినేని హాస్పిటల్స్ సేవలు ప్రశంసనీయం

రూ.2 కోట్ల అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా శంకుస్థాపన పామర్రు (పమిడిముక్కల),ఏప్రిల్ 04(నేటి తెలుగు పత్రిక ): గ్రామాల అభివృద్ధికి కామినేని హాస్పిటల్ అందిస్తున్న చేయూత...

హైదరాబాద్ వాహనదారులకు హెచ్చరిక.. సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ ఉపయోగిస్తున్న 308 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు.ద్విచక్ర...

Breaking News