Breaking News

Live

బిహార్‌లో విషాదం.. ఆలయ రద్దీ విషాదం.. 8 మంది మృతి

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: బిహార్‌లోని నలంద జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. శీతలా మాత ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది...

ఇండియన్ ఆయిల్ కొత్త నిర్ణయం.. గ్యాస్ కష్టాలకు చెక్

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: గ్యాస్ వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 5 కేజీల చిన్న ఎల్పీజీ సిలిండర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి, గ్యాస్ పొందడాన్ని...

తిరుపతిలో విషాదం.. వీడియో తీస్తూ 5వ అంతస్తు నుంచి పడి ప్రాణాలు కోల్పోయిన బాలిక

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: తిరుపతి జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియా రీల్స్ తీసే క్రమంలో ఓ 13 ఏళ్ల బాలిక ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన...

చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో పేలుడు కలకలం

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో పేలుడు ఘటన కలకలం రేపింది. సీజ్ చేసిన టపాసులను కోర్టుకు తరలిస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక ఎస్‌ఐతో పాటు...

మావోయిస్టులకు చివరి హెచ్చరిక.. లొంగిపోకపోతే కఠిన చర్యలు: అమిత్ షా

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: దేశంలో నక్సలిజం నిర్మూలనపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన వైఖరి అవలంబిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. లోక్‌సభలో మాట్లాడుతూ మావోయిస్టులకు తుదిచెతవని హెచ్చరిక...

పశ్చిమాసియా యుద్ధంపై అసెంబ్లీ ఆందోళన.. శాంతి కోసం కేంద్రం చొరవకు తీర్మానం ఆమోదం

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులపై తెలంగాణ అసెంబ్లీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులు ఏకగ్రీవంగా...

గవర్నర్‌ను కలిసిన బీఆర్ఎస్ నేతలు.. పొంగులేటిపై మైనింగ్ ఆరోపణల ఫిర్యాదు

మార్చి 30, నేటి తెలుగు పత్రిక: లోక్ భవన్‌లో గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో మైనింగ్ అక్రమాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని...

కల్తీ ఆహారంపై యుద్ధం.. ప్రత్యేక వ్యవస్థతో కఠిన చర్యలు: సీఎం రేవంత్

మార్చి 30, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో ఆహార కల్తీపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుందని సీఎం ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈగల్, హైడ్రా మోడల్‌లోనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి కల్తీపై...

పేదల కోసం భారీ హౌసింగ్ డ్రైవ్.. 2029 నాటికి ఇల్లు లేని వారే లేరు: చంద్రబాబు

మార్చి 30, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2029 నాటికి రాష్ట్రంలో ఇల్లు లేని...

కలెక్టర్కు మెమోరాండం ఇచ్చిన సర్పంచ్, గ్రామస్తులు..గ్రామానికి వస్తా కలెక్టర్ హామీ.

సూర్యాపేట, మార్చి 30(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం చెట్ల ముకుందాపురం గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలి అని గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానంలో...

Breaking News