Breaking News

Live

సీఎం చంద్రబాబు: అవినీతి తగ్గించాలంటే టెన్షన్ నియంత్రించాలి, ప్రజలకు జాగ్రత్త ఆహ్వానం

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు, నేరాల ఘోర సీరిసియల్‌లు, వార్తలను చూసి కొంతమంది కంట్రోల్ కోల్పోతున్నారు. “నిన్న మా ఎమ్మెల్యే వేరే ఆఫీసుపై పడ్డారు. అధికారులు,...

హైదరాబాద్‌లో రేపు మద్యం దుకాణాలు, బార్లు బంద్

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: హనుమాన్ జయంతి ఉత్సవాలను సందర్భంగా, రేపు ఉదయం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్‌లోని వైన్స్ షాపులు, బార్లు, వాటికి అనుబంధ రెస్టారెంట్లు...

వాహనదారులకు షాక్: దేశవ్యాప్తంగా ప్రీమియం డీజిల్ ధర పెరుగుదల

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా ప్రీమియం పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రీమియం డీజిల్ ధర కూడా లీటరుకు సుమారు రూ. 1.50 పెరిగింది. చమురు కంపెనీల ప్రకారం, అంతర్జాతీయ ముడి...

అమరావతి బిల్లుకు లోక్‌సభ ఆమోదం – మంత్రి నారాయణ

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మంత్రి నారాయణ ధన్యవాదాలు తెలిపారు.అమరావతి రైతుల తరపున సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. పోరాడి...

ఏపీ రాజధానిగా అమరావతి: లోక్‌సభ ఆమోదం

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ ఆమోదంతో బిల్లు రేపు రాజ్యసభకు దాఖలవుతోంది.బిల్లుపై చర్చ సందర్భంగా పలువురు మంత్రులు, ఎంపీలు...

ఏపీకి అమరావతి శాశ్వత రాజధాని: పురందేశ్వరి స్పష్టం

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే శాశ్వత రాజధానిగా కొనసాగుతుందని బీజేపీ ఎంపీ పురందేశ్వరి పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి ఒకే రాజధాని అవసరమని, ఆ దిశగా అమరావతి కీలక పాత్ర...

రూ.84తో అసెంబ్లీ పోరు.. కేరళ యువతి సెన్సేషన్

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: కేరళలోని ఎట్టుమానూరు నియోజకవర్గం నుంచి 26 ఏళ్ల యువతి అష్నా తంపి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా...

ఉద్యోగాలపై జీవోలతో అడ్డంకులు.. కవిత ఆరోపణలు

హైదరాబాద్, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.ప్రభుత్వం జారీ చేస్తున్న పలు జీవోలు నిరుద్యోగ యువతకు అడ్డంకులుగా మారుతున్నాయని...

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: మంత్రి తుమ్మల

ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర ప్రభుత్వం పారాక్వాట్ గడ్డిమందు వినియోగంపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ గడ్డిమందు అమ్మకాలు, నిల్వలు, వినియోగంపై 60 రోజుల పాటు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు...

గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా జన్మదినం.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

హైదరాబాద్, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.గవర్నర్ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని, ప్రజాసేవలో మరింత...

Breaking News