Breaking News

Live

“అమరావతిని నాశనం చేయాలనుకున్నారు.. మేము శాసనం చేశాం” – చంద్రబాబు

అమరావతి, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైకాపాపై తీవ్ర విమర్శలు చేశారు.రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కువ రాజకీయ పార్టీలు మద్దతు...

బీజేపీ జాతీయ అధ్యక్షుడిని కలిసిన లోకేష్.. అమరావతిపై కృతజ్ఞతలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ను కలిశారు.ఈ సందర్భంగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియలో కేంద్రం అందించిన...

సీఎస్ఆర్ నిధులకు కొత్త పాలసీ.. ₹2,500 కోట్ల లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు

హైదరాబాద్, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర అభివృద్ధిలో కార్పొరేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో సీఎస్ఆర్ నిధుల వినియోగానికి ప్రత్యేక...

హైదరాబాద్–విజయవాడ ప్రయాణం ఇక ఈజీ.. అదనపు ఫ్లైట్లు రెడీ!

ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు భారీ ఊరట. పెరిగిన డిమాండ్ దృష్ట్యా కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.ఏప్రిల్ మధ్యలో ప్రారంభమయ్యే ఈ ఫ్లైట్లు, ప్రయాణాన్ని...

రైతు భరోసా రెండో విడత.. ఏప్రిల్‌లోనే డబ్బులు జమ – సర్కార్ నిర్ణయం

హైదరాబాద్, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: రైతు భరోసా పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాలతో రెండో విడత నిధులను ఏప్రిల్ రెండో వారంలో...

వాట్సాప్‌లో ప్రభుత్వ సేవలు.. ఒక్క మెసేజ్‌తో అన్ని సర్వీసులు అందుబాటులో

హైదరాబాద్, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా అందించేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది.ఇకపై ఒకే వాట్సాప్ నంబర్‌...

జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు.. 2 లక్షల మందికి చేయూత – రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

హైదరాబాద్, ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 2 లక్షల చేయూత...

“మా పనితీరు తెలుసుకోవాలంటే తెలంగాణకు రండి”.. రేవంత్ రెడ్డి సవాల్

ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, యూడీఎఫ్ మేనిఫెస్టోపై వచ్చిన విమర్శలకు ఘాటుగా స్పందించారు.కాంగ్రెస్ హామీలు అమలు సాధ్యం కాదని...

ట్రంప్ కొత్త టారిఫ్‌లు.. లోహాలపై కఠిన నిబంధనలు – భారత్‌పై ప్రభావం ఎలా?

ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కు, అల్యూమినియం, రాగి దిగుమతులపై కొత్త టారిఫ్ విధానాన్ని అమలు చేశారు. దేశీయ పరిశ్రమను బలోపేతం చేయడం, పన్నుల వ్యవస్థను సులభతరం...

మాల్దా ఘటనపై రాజకీయ దుమారం.. “న్యాయవ్యవస్థకే భద్రత లేదు” – ధర్మేంద్ర ప్రధాన్

ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో జ్యుడీషియల్ అధికారులను నిర్బంధించిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ...

Breaking News