Breaking News

Live

రుణమాఫీపై హైకోర్టులో హరీశ్‌రావు పిటిషన్

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో రైతుల రుణమాఫీ అమలు వివాదం న్యాయస్థానానికి చేరింది. అర్హులైన రైతులకు రుణమాఫీ పూర్తిగా అమలు కావడం లేదని ఆరోపిస్తూ మాజీ మంత్రి హరీశ్‌రావు హైకోర్టులో పిటిషన్...

టీఆర్ఎస్ పేరుకు సీఈసీ ఆమోదం.. కల్వకుంట్ల కవితకు అధికారిక గుర్తింపు

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న కవిత కొత్త పార్టీ ‘TRS’కు ఎన్నికల సంఘం (EC) నుంచి ఆమోదం లభించింది. అయితే పార్టీ పేరులో చిన్న మార్పు చోటుచేసుకుంది....

తిరుమల సాక్షిగా బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి.. వైభవంగా వేడుక

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కావ్య రెడ్డితో ఆయన పెళ్లి తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఘనంగా జరిగింది....

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు హైకోర్టు ఊరట.. అరెస్టుపై తాత్కాలిక స్టే

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు హైకోర్టు నుంచి కీలక ఉపశమనం లభించింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి,...

తెలంగాణ డీజీపీగా సీవీ ఆనంద్ పదవీ స్వీకారం

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టారు. పదవీ విరమణ చేసిన శివధర్ రెడ్డి నుంచి అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన, పోలీస్ శాఖలో...

తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి రిటైర్.. సేవలకు ఘన వీడ్కోలు

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ డీజీపీగా కీలక బాధ్యతలు నిర్వహించిన బి. శివధర్ రెడ్డి పదవీ విరమణతో పోలీస్ శాఖలో ఒక ముఖ్యమైన అధ్యాయం ముగిసింది. దాదాపు మూడు దశాబ్దాలపాటు సేవలందించిన...

ముంబైపై సన్‌రైజర్స్ ఘన విజయం.. రికార్డు ఛేజ్

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మరోసారి తమ దూకుడు చూపించింది. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 244 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 18.4 ఓవర్లలోనే 4 వికెట్లు...

ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఎంజేపీ బీసీ గురుకులాల సత్తా

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి (SSC) ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఈసారి మొత్తం 85.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు మరోసారి పైచేయి...

బెంగళూరులో విషాదం.. గోడ కూలి 7 మంది మృతి

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): బెంగళూరు నగరంలో భారీ వర్షాల మధ్య ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కమర్షియల్ స్ట్రీట్ ప్రాంతంలో పాత ప్రహరీ గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో...

ఏపీలో ప్రజారోగ్యానికి పెద్ద ఊతం.. 47 రకాల పరీక్షలతో కొత్త పథకం

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే ముందుగానే గుర్తించి నివారించడమే లక్ష్యంగా...

Breaking News