Breaking News

Live

ఆకాశవాణి 90వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా

మే 09, (నేటి తెలుగు పత్రిక): ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. యువత, విద్యార్థులు, శ్రోతలను భాగస్వామ్యం చేస్తూ “గళం సెల్”...

డిప్యూటీ సీఎం చొరవతో మస్కట్ నుంచి స్వగ్రామానికి షెహనాజ్

మే 09, (నేటి తెలుగు పత్రిక): డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలానికి చెందిన షెహనాజ్ మస్కట్ నుంచి సురక్షితంగా స్వగ్రామానికి చేరుకుంది.కుటుంబ జీవనం కోసం ఏజెంట్ ద్వారా...

విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి నారా లోకేశ్

మే 09, (నేటి తెలుగు పత్రిక): విజయవాడ ఇంద్రకిలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేశ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో...

అక్రమ కట్టడాలను కూల్చేయండి: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

మే 09, (నేటి తెలుగు పత్రిక): అక్రమ నిర్మాణాలను కట్టుదిట్టంగా అరికట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ల సదస్సు రెండో రోజు సందర్భంగా నిర్వహించిన...

పశ్చిమ బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం చంద్రబాబు

మే 09, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన కోల్‌కతాకు బయలుదేరారు.ఉదయం 7:05 గంటలకు ఉండవల్లి...

మాజీ ఐపీఎస్ భార్య హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం

మే 09, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు...

ఖరీఫ్ రైతుకు అండగా ప్రభుత్వం: మంత్రి అచ్చెన్నాయుడు

మే 09, (నేటి తెలుగు పత్రిక): ఖరీఫ్–2026 సీజన్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు,...

బీసీ విద్యార్థులకు ఉన్నత విద్యే లక్ష్యం: మంత్రి సవిత

మే 09, (నేటి తెలుగు పత్రిక): బీసీ విద్యార్థుల విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. విద్యతో పాటు ఆరోగ్య భద్రత,...

మైనారిటీ విద్యార్థులకు ఏఐ, స్కిల్ శిక్షణపై దృష్టి: సీఎం రేవంత్ రెడ్డి

మే 09, (నేటి తెలుగు పత్రిక): మైనారిటీ విద్యార్థుల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసి, అందులో...

కొడంగల్‌ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుదాం : సీఎం రేవంత్ రెడ్డి

మే 09, (నేటి తెలుగు పత్రిక): అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తే కొడంగల్ నియోజకవర్గాన్ని రాష్ట్రానికే కాకుండా దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దవచ్చని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. 2027...

Breaking News