Breaking News

Live

మోదీ అనుబంధంపై ‘అప్నాపన్’ పుస్తకం ఆవిష్కరణ.. కార్యక్రమంలో పాల్గొన్న లోకేశ్

మే 26, (నేటి తెలుగు పత్రిక): ఢిల్లీలో నిర్వహించిన ‘అప్నాపన్: మై ఎక్స్‌పీరియెన్సెస్ విత్ నరేంద్ర మోదీ’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్...

గిన్నిస్ రికార్డు లక్ష్యంగా టీడీపీ మహానాడు: పల్లా శ్రీనివాసరావు

అమరావతి, మే 26, (నేటి తెలుగు పత్రిక): ఈసారి తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంటుందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం...

జీహెచ్‌ఎంసీ విభజనపై కాంగ్రెస్ సర్కార్‌కు బీజేపీ చీఫ్ రామచందర్‌రావు విమర్శలు

మే 26, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. మజ్లిస్ ఒత్తిడితో జీహెచ్‌ఎంసీని...

బీజేపీ రైతు యాత్ర బీఆర్ఎస్ కోసమే: వేముల వీరేశం

మే 26, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం బీజేపీ చేపట్టిన రైతు యాత్రపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ యాత్ర రైతుల కోసం కాదని,...

మహిళా శక్తితో మహానాడు.. రికార్డు లక్ష్యంగా టీడీపీ: బోండా ఉమామహేశ్వరరావు

అమరావతి, మే 26, (నేటి తెలుగు పత్రిక): ఈసారి మహానాడును ‘మహిళా శక్తి’ థీమ్‌తో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర, దేశ పరిస్థితుల దృష్ట్యా మహానాడును ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నామని, జూమ్ యాప్...

మహిళల ఆర్థికాభివృద్ధే తెలంగాణ ప్రగతి: మంత్రి సీతక్క

మే 26, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో మహిళలను సంపద సృష్టించే శక్తిగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. మహిళల ఆదాయం పెరిగితే కుటుంబం, సమాజం రెండూ బలపడతాయని ఆమె అన్నారు.హైదరాబాద్ బంజారాహిల్స్‌లో “సఖి...

ఉగ్రవాదానికి తావులేదు.. ఇండో-పసిఫిక్ భద్రతకు క్వాడ్ కట్టుబాటు: జైశంకర్

మే 26, (నేటి తెలుగు పత్రిక): క్వాడ్ దేశాల సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఇండో-పసిఫిక్ ప్రాంతం ప్రపంచ ఆర్థిక, వ్యూహాత్మక వ్యవస్థకు కేంద్రబిందువుగా మారుతుందని పేర్కొన్నారు....

45 ఏళ్ల తర్వాత లొంగిపోయిన టాప్ మావోయిస్ట్ నేత

మే 26, (నేటి తెలుగు పత్రిక): జార్ఖండ్‌లోని సారండా అటవీ ప్రాంతంలో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ తన భార్యతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. హనుమకొండ జిల్లా...

ఇంధన ధరల పెంపుపై కేంద్రంపై ఖర్గే ఫైర్

మే 26, (నేటి తెలుగు పత్రిక): ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులు, ఎంఎస్ఎంఈలు, మధ్యతరగతి ప్రజలు ఇంధన ధరల పెంపుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని...

త్వరలో మహిళా శక్తి సూపర్ బజార్లు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

మే 26, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో మహిళల ఆర్థిక సాధికారత కోసం త్వరలో “మహిళా శక్తి సూపర్ బజార్లు” ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. మహిళా వారోత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 8...

Breaking News