Breaking News

Live

విజయ్‌ను రాజకీయంగా అడ్డుకునే కుట్ర జరుగుతోంది: పోసాని కృష్ణమురళి

మే 07, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో కొనసాగుతున్న ఉత్కంఠపై నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అతిపెద్ద పార్టీగా...

టీవీకేకు అవకాశం ఎందుకు ఇవ్వట్లేదు?: గవర్నర్‌ను ప్రశ్నించిన విశాల్

మే 07, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు అంశంపై కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠ మధ్య నటుడు విశాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన తమిళగ వెట్రి...

డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. మళ్లీ పట్టుబడితే పీడీ యాక్ట్: డీజీపీ సీవీ ఆనంద్

మే 07, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనే పోలీస్ శాఖ తొలి ప్రాధాన్యమని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసుల్లో పదేపదే పట్టుబడే వారిపై పీడీ యాక్ట్ తరహా...

బీజేపీ దాడులతో ప్రశ్నలను తప్పించుకోలేరు: కేటీఆర్ మండిపాటు

మే 07, (నేటి తెలుగు పత్రిక): కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, వాహనాలపై జరిగిన దాడులను మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ శ్రేణులు పట్టపగలు గూండాల్లా దాడులకు పాల్పడటం దుర్మార్గమని...

విజయ్‌కే తొలి అవకాశం ఇవ్వాలి.. గవర్నర్‌ను కోరిన సీపీఐ, వీసీకే

మే 07, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు అంశం మరింత ఉత్కంఠగా మారుతున్న వేళ.. టీవీకే అధినేత విజయ్‌కు తొలి అవకాశం ఇవ్వాలని సీపీఐ, వీసీకే పార్టీలు గవర్నర్‌ను కోరాయి. అసెంబ్లీ...

రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా విస్తరణ.. కబ్జాలపై కఠిన చర్యలు: రంగనాథ్

మే 07, (నేటి తెలుగు పత్రిక): హైడ్రాను తెలంగాణ వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి హైడ్రా సేవలు కావాలంటూ ప్రజల నుంచి...

తెలంగాణ రవాణా శాఖకు గడ్కరీ ప్రశంసలు.. దేశానికి ఆదర్శమన్న కేంద్ర మంత్రి

మే 07, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రవాణా శాఖ పనితీరుపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు లేఖ...

జై శ్రీరామ్ వ్యాఖ్యలతో రాజకీయ రగడ.. కొండా సురేఖపై రాజాసింగ్ ఆగ్రహం

మే 07, (నేటి తెలుగు పత్రిక): జై శ్రీరామ్ నినాదంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. దేవాదాయ...

రైతుబంధు ఆపింది బీఆర్ఎస్.. రైతులకు అండగా నిలిచింది కాంగ్రెస్: తుమ్మల నాగేశ్వరరావు

మే 07, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హనుమకొండలో జరిగిన రైతుమేళాలో పాల్గొన్న ఆయన.. కేసీఆర్ హయాంలో రైతుబంధు...

విజయ్‌ను గవర్నర్ ఆహ్వానించకపోవడం ప్రజా తీర్పుకు అవమానం: కమల్ హాసన్

మే 07, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడులో 108 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న టీవీకే అధినేత విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ వెంటనే ఆహ్వానించకపోవడంపై నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ స్పందించారు. ఇది...

Breaking News