Breaking News

Live

ఒకేరోజు 6 ప్రాంతాల్లో హైడ్రా దాడులు.. అక్రమ యూనిట్లపై కఠిన చర్యలు

మే 05, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో అక్రమ మైనింగ్, క్రషింగ్ యూనిట్లు, ఆర్‌ఎంసీ ప్లాంట్లపై భారీ స్థాయిలో దాడులు నిర్వహించింది. ఒక్క రోజులోనే ఆరు ప్రాంతాల్లో ఆపరేషన్లు చేపట్టి అక్రమ యూనిట్లను కూల్చివేసింది.గండిపేట...

బీసీ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వీహెచ్ ఆరోపణ

మే 05, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర ప్రభుత్వం బీసీ సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు విమర్శించారు.గాంధీ భవన్‌లో మాట్లాడిన ఆయన, బీసీలకు సంబంధించిన అంశాలను...

హైదరాబాద్‌కు అంతర్జాతీయ దిగ్గజం బీఏఎస్‌ఎఫ్: మంత్రి శ్రీధర్ బాబు

మే 05, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో జర్మనీకి చెందిన బీఏఎస్‌ఎఫ్ (BASF) సంస్థ గ్లోబల్ సర్వీస్ హబ్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం కుదిరింది.ఈ హబ్...

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఎంఎంటీఎస్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్

మే 05, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ నగర ప్రజలకు ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది దక్షిణ మధ్య రైల్వే. ఎంఎంటీఎస్ సేవలను విస్తరించేందుకు నగరంలో మూడు కొత్త రైల్వే స్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు...

ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ – విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు

మే 05, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు భారీ గుడ్ న్యూస్ తెలిపింది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది....

లోకేశ్ కృషితో ఏపీలో భారీ పెట్టుబడి

మే 05, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా మారుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వం, మంత్రి...

కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకునే ధైర్యం రేవంత్‌కు ఉందా?: బండి సంజయ్

మే 05, (నేటి తెలుగు పత్రిక): కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకునే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదా అని...

జూబ్లీహిల్స్ బాలికల ట్రాప్ కేసు.. సజ్జనార్ స్పెషల్ ఫోకస్

మే 05, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన బాలికల ట్రాప్ కేసు సంచలనంగా మారింది. ఈ కేసుపై నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ప్రత్యేక దృష్టి...

హెల్మెట్ తప్పనిసరి చేస్తేనే ప్రాణాలు రక్షించగలం: హోంమంత్రి అనిత

మే 05, (నేటి తెలుగు పత్రిక): రోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాలను అనాథలుగా మారుస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించడం అలవాటు చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.అనకాపల్లి జిల్లా...

గుంటూరు ఛానల్‌పై వైసీపీ నిర్లక్ష్యం: కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శలు

మే 05, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ హయాంలో గుంటూరు ఛానల్ పనులను పూర్తిగా పట్టించుకోలేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. ప్రత్తిపాడు ప్రాంతానికి కీలకమైన ఈ ఛానల్‌లో నీటి ప్రవాహం లేక...

Breaking News