Breaking News

ఎస్‌బీఐ నుంచి కస్టమర్లకు శుభవార్త.

మార్చి 21, నేటి తెలుగు పత్రిక: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన State Bank of India తన వినియోగదారులకు శుభవార్త అందించింది. రూ.3 కోట్లకు పైబడిన బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై...

పంట నష్టంపై రెండురోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశం

అమరావతి, మార్చి 21, నేటి తెలుగు పత్రిక: అమరావతిలో ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అకాల వర్షాలు, గ్యాస్ సరఫరా పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో...

రైతన్నలకు గుడ్‌న్యూస్.. రేపే రైతు భరోసా డబ్బులు

మార్చి 21, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాష్ట్ర రైతులకు ఎదురుచూస్తున్న శుభవార్త వచ్చేసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద యాసంగి సీజన్ నిధులను రేపు (మార్చి 22) విడుదల...

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరుగుదల

మార్చి 21, నేటి తెలుగు పత్రిక: విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద శనివారం కావడంతో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా నమోదైంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు ఇబ్బందులు...

శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఉత్సవ వివరాలు – విజయవాడ

విజయవాడ, మార్చి 21, నేటి తెలుగు పత్రిక: శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం లో వసంత నవరాత్రోత్సవాలు మరియు శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించబడనున్నాయి. ముఖ్య కార్యక్రమాలు 26.03.2026 (గురువారం)ఉదయం 6:00 గంటలకు...

జూన్‌లో భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

మార్చి 21, నేటి తెలుగు పత్రిక: విశాఖపట్నంలో నిర్వహించిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) వార్షిక సదస్సుకు కేంద్రమంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ...

ఏప్రిల్ 1 నుంచి మారనున్న పాన్ కార్డు రూల్స్

మార్చి 21, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా పాన్ కార్డు నిబంధనల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి తీసుకురానుంది. ఈ మార్పులు కొత్తగా పాన్...

మియాపూర్‌లో మహిళపై కత్తి దాడి

హైదరాబాద్‌, మార్చి 21, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని మియాపూర్ ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కక్షతో ఒక మహిళపై కత్తితో దాడి చేసిన సంఘటన...

తిరుమలలో భక్తులతో కలిసిన సీఎం చంద్రబాబు కుటుంబం

తిరుమల, మార్చి 21, నేటి తెలుగు పత్రిక: శ్రీవారి దర్శనం అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో భక్తులతో మమేకమయ్యారు. ఆయనతో పాటు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రినారా...

తిరుమలలో భక్తులతో మమేకమైన సీఎం చంద్రబాబు

తిరుపతి, మార్చి 21, నేటి తెలుగు పత్రిక: తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు భక్తులతో మమేకమయ్యారు. కాన్వాయ్‌ను ఆపి దిగిన సీఎం, కొద్దిసేపు కాలినడకన తిరుమల వీధుల్లో నడుచుకుంటూ భక్తులతో...