Breaking News

Live

బలిజ కాపుల పోరుదీక్ష తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది..!

కాపు జె.ఏ.సి అధ్యక్షులు చందు జనార్ధన్ విజయవాడ: ఏప్రిల్ 5 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక: ఆదివారం తలపెట్టిన కాపు కార్పొరేషన్ నిధులకై బలిజ కాపుల పోరు దీక్ష తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని...

భద్రాచలం పరిసర గ్రామాల విలీనం కోరుతూ అమిత్‌ షాకు తుమ్మల విజ్ఞప్తి

ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తూ కీలక అభ్యర్థన చేశారు.భద్రాచలం సమీపంలోని ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని ఆయన కోరారు. పరిపాలనా...

సమ్మర్ క్యాంపులో ప్రైవేటు పిఈటి లకు ప్రాధాన్యత

కరీంనగర్ మేయర్ కోలగాని శ్రీనివాస్ కరీంనగర్, ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో వేసవి సెలవుల్లో నిర్వహించనున్న సమ్మర్ క్యాంపులలో ప్రైవేట్ పీ ఈ టీ లకు ప్రాధాన్యత...

బీఆర్‌ఎస్‌లో చేరే ఆలోచనే లేదు: ఎంపీ ఈటల రాజేందర్

ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ప్రచారాలను ఖండించారు. శామీర్‌పేటలో మీడియాతో మాట్లాడిన ఆయన, తాను బీఆర్‌ఎస్‌లోకి వెళ్లబోతున్నానన్న వార్తల్లో ఎలాంటి నిజం...

జర్నలిస్ట్ కుటుంబాన్ని పరామర్శించిన జనసేన

ఎన్టీఆర్ జిల్లా మైలవరం, ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: సమాజం కోసం అలిసిపోనిది కలం.. ఆ కలం కష్టంలో ఉంటే అండగా నిలవడం మనందరి బాధ్యత.సమాజంలోని సమస్యలను వెలికితీస్తూ, ప్రజల గొంతుకగా నిలిచే...

న్యూయార్క్‌లో కేటీఆర్ ప్రసంగం.. తెలంగాణ అభివృద్ధి గాథపై వివరాలు

ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: న్యూయార్క్ నగరంలోని కొలంబియా బిజినెస్ స్కూల్లో నిర్వహించిన 21వ ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్‌లో కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రయాణాన్ని ఆయన వివరించారు.తెలంగాణ...

ఏపీలో అర్ధరాత్రి భూకంపం.. మన్యం ప్రాంతంలో కలకలం

ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: అల్లూరి సీతారామరాజు జిల్లాలో శనివారం అర్ధరాత్రి స్వల్ప భూకంపం సంభవించి ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ముఖ్యంగా పాడేరు, అరకు వ్యాలీ, హుకుంపేట, పెదబయలు ప్రాంతాల్లో భూమి కొన్ని...

సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్.. సహజ మరణానికీ రూ.10 లక్షల బీమా

ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కార్మికుల కోసం మరో సంక్షేమ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఇకపై కార్మికులు సహజ మరణం పొందిన సందర్భంలో వారి కుటుంబాలకు రూ.10...

కాంగ్రెస్ గాలి ఊపందుకుంటుంది.. బీజేపీ ఎమ్మెల్యేలకు ప్రమాద సంకేతాలు: మహేష్ కుమార్ గౌడ్

ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా డీసీసీ కార్యవర్గ సమావేశం ఉత్సాహంగా జరిగింది. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.సమావేశంలో మాట్లాడుతూ...

సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ గౌరవార్థం విందు.. హాజరైన సీఎం ఎ. రేవంత్ రెడ్డి

ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారి గౌరవార్థం ఏర్పాటు చేసిన విందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, జస్టిస్ సూర్యకాంత్ గారిని...

Breaking News