కొడంగల్ బాలాజీ ఆలయ పునర్నిర్మాణానికి సీఎం శంకుస్థాపన
మే 09, (నేటి తెలుగు పత్రిక): పేదల తిరుపతిగా పేరుగాంచిన కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయం (కొడంగల్ బాలాజీ) పునర్నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వేదపండితుల...
