విశాఖ తీరానికి చేరిన భారీ LPG, చమురు నౌకలు… ఇంధన సంక్షోభానికి ఊరట
విశాఖపట్నం, మార్చి 26, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా గ్యాస్, చమురు కొరత ఆందోళనలు నెలకొన్న వేళ ఆంధ్రప్రదేశ్కు ఉపశమనం లభించింది. విశాఖ తీరానికి భారీ ఎల్పీజీ, చమురు నౌకలు చేరుకోవడంతో సరఫరా పరిస్థితులు...
