Breaking News

Live

అమరావతికి రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్.. నారా లోకేశ్ భావోద్వేగ స్పందన

అమరావతి, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై నెలకొన్న అనిశ్చితికి ముగింపు పలుకుతూ అమరావతికి చట్టబద్ధత లభించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదంతో పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం-2026 అమల్లోకి వచ్చింది.కేంద్ర...

డీజీపీ కాన్వాయ్ ట్రయల్‌లో ఢీ.. ప్రమాదం తప్పింది

ములుగు, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కాన్వాయ్ ట్రయల్ రన్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. వెంకటాపురం సమీపంలో వేగంగా వెళ్తున్న పోలీసు వాహనం అదుపు తప్పి ముందున్న వాహనాన్ని...

అమరావతి ఏకైక రాజధాని.. గెజిట్‌తో అధికారిక ముద్ర

ఆంధ్రప్రదేశ్‌, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర రాజధాని అంశంపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. అమరావతిని ఏకైక రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.“ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ)...

“రాష్ట్రంలో పోలీస్ రాజ్యం”.. రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు ధ్వజమెత్తు

హైదరాబాద్‌, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన రాక్షస పాలనగా మారిందని ఆరోపించారు.పరిగిలో సమస్యలు ఎదుర్కొంటున్న...

బెజవాడ బస్సులో టికెట్ వివాదం.. కండక్టర్‌కు చెంపదెబ్బ

విజయవాడ, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: ఉచిత బస్సు ప్రయాణం మధ్యలో టికెట్ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడలో ఆర్టీసీ బస్సులో మహిళ ఒకరు కండక్టర్‌పై దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది.ఇద్దరు...

కేరళలో మార్పు ఖాయం: సీఎం రేవంత్ రెడ్డి

కేరళ, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: కేరళ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పినరాయి విజయన్పై తీవ్ర ఆరోపణలు చేస్తూ, రాష్ట్రంలో మార్పు...

ఆంధ్రజ్యోతి ఘటనపై అచ్చెన్నాయుడు ఆగ్రహం

అమరావతి, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై జరిగిన దాడి యత్నాన్ని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. మీడియా స్వేచ్ఛను అణగదొక్కడమే వైసీపీ లక్ష్యమని ఆరోపించారు.అమరావతి అంశంపై ప్రశ్నలు లేవనెత్తినందుకే మీడియాను...

LPG కొరతలో ఉపశమనం.. వలస కార్మికులకు అదనపు సిలిండర్లు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: దేశంలో LPG సరఫరాపై ఒత్తిడి పెరుగుతున్న వేళ, వలస కార్మికులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఊరటనిచ్చింది. 5 కిలోల ‘ఛోటు’ LPG సిలిండర్ల కేటాయింపును గణనీయంగా...

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఫలితాల విడుదల వాయిదా

హైదరాబాద్‌, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలపై మరో కీలక మార్పు కనిపిస్తోంది. ఈ వారం రిజల్ట్స్ వస్తాయని భావించిన విద్యార్థులు ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది.తాజా...

జేఎన్‌టీయూహెచ్‌లో బాంబు బెదిరింపు.. క్యాంపస్‌లో సోదాలు

హైదరాబాద్‌, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూహెచ్‌కు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే క్యాంపస్‌లో భద్రత కట్టుదిట్టం చేసి తనిఖీలు ప్రారంభించారు.కేపీహెచ్‌బీ పోలీసులు, బాంబ్ స్క్వాడ్‌తో కలిసి...

Breaking News