Breaking News

Live

అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ

అమరావతి, మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): రాజధాని అమరావతి లోని శాఖమూరు పార్కులో ఏర్పాటు చేసిన 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఉప...

ఘనంగా పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు

కరీంనగర్,మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): భాషా ప్రయుక్తా రాష్ట్రాల ఏర్పాటు కోసం కృషి చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ లో సోమవారం రోజు అమరజీవి పొట్టి...

అమరావతిని గర్వంగా చెప్పుకునే రాజధానిగా తీర్చిదిద్దుతాం: చంద్రబాబు

అమరావతి, మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): అమరావతిని ప్రతి ఒక్కరూ గర్వంగా “నా రాజధాని” అని చెప్పుకునేలా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అన్నారు.అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమంలో మాట్లాడిన...

పొట్టి శ్రీరాములు త్యాగస్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలి: చంద్రబాబు

మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగస్ఫూర్తిని ఎప్పటికీ గుర్తుంచుకుని రాష్ట్ర అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.పొట్టి శ్రీరాములు జయంతి సభలో మాట్లాడిన సీఎం...

విజయవాడలో ‘ఆంధ్రప్రదేశ్ లైఫ్ ఫర్ నేచర్’ రెండు రోజుల సదస్సు

విజయవాడ,మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి పరిరక్షణపై అవగాహన పెంచే లక్ష్యంతో “ఆంధ్రప్రదేశ్ లైఫ్ ఫర్ నేచర్” పేరుతో రెండు రోజుల సదస్సును నిర్వహించనున్నట్లు ఆలపాటి సురేష్ కుమార్ తెలిపారు.ఈ సదస్సు మార్చి...

అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం: మంత్రి సత్యకుమార్ యాదవ్

అమరావతి, మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయన త్యాగాన్ని స్మరించుకోవడం ప్రతి తెలుగువారికి గౌరవకరమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్...

పొట్టి శ్రీరాములు త్యాగాన్ని తెలుగుజాతి ఎప్పటికీ గుర్తుంచుకోవాలి: చంద్రబాబు

మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని తెలుగుజాతి ఎప్పటికీ గుర్తుంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన చేసిన త్యాగం తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని...

ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన మహానీయుడు పొట్టి శ్రీరాములు: పవన్ కళ్యాణ్

మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు మహనీయుడు పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన త్యాగం వల్లే ఆంధ్రుల ఆత్మగౌరవం ప్రపంచానికి...

అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ

హైదరాబాద్‌,మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో తెలంగాణ జాతి గౌరవం, సంస్కృతి, అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే “తెలంగాణ తల్లి” విగ్రహాన్ని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి...

అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలకు డ్రగ్స్ టెస్ట్ పెట్టండి.. మేము సిద్ధం: హరీష్ రావు

మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): తెలంగాణ అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి. హరీష్ రావు ఆరోపించారు. ప్రజలకు సంబంధించిన అసలు...

Breaking News