బీర్భూమ్లో అమిత్షా ఎన్నికల ప్రచారం.. మమత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో కేంద్ర హోంమంత్రి అమిత్షా ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై...
