Breaking News

Live

చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం: మంత్రి వివేక్

మే 28, (నేటి తెలుగు పత్రిక): రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు కొనసాగిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం బావురావుపేట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన...

రాయలసీమ జీవనాడి హంద్రీనీవాను పూర్తి చేసిన ఘనత చంద్రబాబుదే: నిమ్మల

అమరావతి, మే 28, (నేటి తెలుగు పత్రిక): సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి అమోఘమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. నీటిపారుదల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వాలే పునాది వేశాయని పేర్కొన్నారు....

రూ.2 బియ్యం పథకం స్ఫూర్తితోనే అన్నా క్యాంటీన్లు: పవన్ కళ్యాణ్

అమరావతి, మే 28, (నేటి తెలుగు పత్రిక): తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘన నివాళులు అర్పించారు....

సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం: అమిత్ షా

మే 28, (నేటి తెలుగు పత్రిక): దేశ సరిహద్దులకు ఆనుకుని ఉన్న 15 కిలోమీటర్ల పరిధిలోని అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో జీరో...

ఎన్టీఆర్ ఆశయాల సాకారానికి కట్టుబడి ఉన్నాం: మోదీ

మే 28, (నేటి తెలుగు పత్రిక): నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళులర్పించారు. ప్రజా సంక్షేమం, సుపరిపాలన కోసం ఎన్టీఆర్...

ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన ఇషా సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ అభినందనలు

మే 28, (నేటి తెలుగు పత్రిక): అంతర్జాతీయ షూటింగ్ క్రీడల్లో అసాధారణ ప్రతిభ కనబరిచి ప్రపంచ రికార్డు సృష్టించిన హైదరాబాద్‌కు చెందిన షూటర్ ఇషా సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. మ్యూనిచ్‌లో...

గ్రామీణ తెలంగాణకు హైస్పీడ్ ఇంటర్నెట్‌పై ప్రభుత్వం దృష్టి

మే 28, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు నిరంతర హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. సవరించిన భారత్‌నెట్ కార్యక్రమం అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

తుమ్మిడిహెట్టిపై చర్చిద్దాం.. సీఎం రేవంత్

హైదరాబాద్‌, మే 28, (నేటి తెలుగు పత్రిక): తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌ ఎత్తు, నిర్మాణ అంశాలపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రి...

మహాలక్ష్మి ప్రయాణాలకు స్మార్ట్‌ కార్డులు.. జూన్‌ 2 నుంచి అమలు

మే 28, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. మహాలక్ష్మి పథకం కింద ప్రయాణించే మహిళలకు ప్రత్యేక...

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు: జూనియర్ ఎన్టీఆర్

మే 28, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్మారకవేదిక వద్ద దివంగత మాజీ ముఖ్యమంత్రి, సినీ మహానటుడు నందమూరి తారక రామారావు 103వ జయంతిని ఘనంగా నిర్వహించారు. అభిమానులు, పార్టీ శ్రేణులు, సినీ...

Breaking News