Breaking News

Live

LPGకి ప్రత్యామ్నాయం ఇథనాల్ స్టవ్‌.. చవకగా, కాలుష్యం తక్కువ: గడ్కరీ

మే 26, (నేటి తెలుగు పత్రిక): ఎల్పీజీ సిలిండర్‌కు ప్రత్యామ్నాయంగా ఇథనాల్ ఆధారిత కుకింగ్ స్టవ్‌లను వినియోగించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి సూచించారు. ఈ స్టవ్‌లు తక్కువ ఖర్చుతో పనిచేయడమే కాకుండా పర్యావరణానికి...

ఇందిరమ్మ ఇళ్లపై కేటీఆర్‌కు పొంగులేటి కౌంటర్

మే 26, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినట్టు నిరూపించినా రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ కేటీఆర్ చేసిన సవాల్‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘాటుగా స్పందించారు. హైదరాబాద్‌లో లక్ష ఇందిరమ్మ...

పెట్రోల్ ధరల పెంపుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన తెలంగాణ బీజేపీ

మే 26, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో పెట్రోల్‌, డీజిల్ ధరలు అధికంగా ఉండటానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని తెలంగాణ బీజేపీ విమర్శించింది. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌పై 35.20 శాతం, డీజిల్‌పై 27 శాతం...

రైతులకు సీఎం విజయ్ గుడ్‌న్యూస్.. రూ.50 వేల వరకు రుణమాఫీ

మే 26, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు ప్రభుత్వం రైతులకు భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. సీఎం విజయ్ సహకార బ్యాంకుల్లో తీసుకున్న వ్యవసాయ రుణాలపై మాఫీ ప్రకటించారు. రూ.50 వేల వరకు...

హైదరాబాద్ విభజనపై బీజేపీ విమర్శలు

మే 26, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించడం మజ్లిస్ పార్టీ ఒత్తిడితో తీసుకున్న నిర్ణయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. గతంలో కేసీఆర్ పాలనను ‘తుగ్లక్ పాలన’గా విమర్శించిన...

ఫైనల్ బెర్త్ కోసం ఆర్సీబీ-గుజరాత్ టైటాన్స్ పోరు

మే 26, (నేటి తెలుగు పత్రిక): IPL-2026లో నేడు జరిగే క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో Royal Challengers Bengaluru, Gujarat Titans జట్లు ఫైనల్ బెర్త్ కోసం పోటీ పడనున్నాయి. ధర్మశాలలో రాత్రి 7:30 గంటలకు...

పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?

మే 26, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే దాదాపు రూ.8 వరకు పెరిగిన నేపథ్యంలో మరోసారి భారీ పెంపు ఉండొచ్చన్న వార్తలు చర్చనీయాంశమయ్యాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గత...

తల్లికి వందనం డబ్బులు పొందాలంటే ఆధార్ లింక్ తప్పనిసరి

అమరావతి, మే 26, (నేటి తెలుగు పత్రిక): కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో “తల్లికి వందనం” పథకం కింద విద్యార్థికి రూ.13 వేల చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం...

నాగేశ్వర్‌ను అరెస్ట్ చేస్తే చంద్రబాబు ఇంటి ముట్టడి: కవిత హెచ్చరిక

మే 26, (నేటి తెలుగు పత్రిక): ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్ట్ చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నాగేశ్వర్‌ను హైదరాబాద్‌లో...

ఉక్కు భూములపై కన్నేశారు: జగన్‌పై అచ్చెన్నాయుడు ఆరోపణలు

మే 26, (నేటి తెలుగు పత్రిక): విశాఖ ఉక్కు కర్మాగారాన్ని గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని ప్రయత్నించిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఉక్కు కర్మాగారానికి చెందిన భూములను కూడా ఆక్రమించాలని...

Breaking News