Breaking News

Live

బెంగాల్‌లో విజయం మా దే.. మే 4న స్వీట్లు పంచుతాం: మోదీ

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమ బెంగాల్‌లో తొలి విడత పోలింగ్ నేపథ్యంలో కృష్ణానగర్‌లో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ విజయం...

నాదెండ్ల మనోహర్‌ను ఫోన్‌లో పరామర్శించిన పవన్ కళ్యాణ్

అమరావతి, ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మరణంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుమారుడు మంత్రి నాదెండ్ల మనోహర్‌ను...

అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టు నోటీసులు

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): కోర్టు విచారణ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్న వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది.విచారణకు సంబంధించిన వీడియోలను అనుమతి లేకుండా ప్రచారం...

రవాణా రంగంలో ప్రజలకు నాణ్యమైన సేవల దిశగా మరో అడుగు: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

విజయవాడ. ఏప్రిల్ 23 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం కపుగున్నేరి గ్రామంలో విష్ణు వెహికల్ వెల్నెస్ టెస్టింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో మేటెడ్ టెస్టింగ్ స్టేషన్...

ఉద్యోగాల కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేదన్న సీఎం చంద్రబాబు

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): అనకాపల్లి జిల్లాను పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. జిల్లాకు భారీ పెట్టుబడులు వస్తున్నాయని, భవిష్యత్తులో ఇది రాష్ట్రంలో కీలక పారిశ్రామిక ప్రాంతంగా...

కేసీఆర్‌పై చర్యలు తీసుకునే ధైర్యం లేకే విమర్శలు: కిషన్ రెడ్డి

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబంపై గతంలో ఎన్నో ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధికారంలోకి...

చేర్యాలలో ఆధునిక వైద్య సేవలకు శ్రీకారం: ఎంపీ ఈటల రాజేందర్

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): చేర్యాల పట్టణంలో నూతనంగా నిర్మించిన ఆసుపత్రిని ఎంపీ ఈటల రాజేందర్ ఘనంగా ప్రారంభించారు. ఈ ఆసుపత్రి ద్వారా ప్రాంత ప్రజలకు ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.ప్రారంభోత్సవ...

అజిత్ పేరుతో తప్పుడు ప్రచారం.. అసలు నిజం బయటపెట్టిన ప్రతినిధులు

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): తమిళ సినీ నటుడు అజిత్ కుమార్ ఓటు వేసిన అనంతరం ఆయన పేరుతో ప్రచారంలోకి వచ్చిన వ్యాఖ్యలు అసత్యమని స్పష్టమైంది. ప్రభుత్వ మార్పుపై అజిత్ స్పందించారనే వార్తలు...

రాష్ట్రంలో త్వరలో అన్ని ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు: ముఖ్యమంత్రి

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఆర్టీసీలో అన్ని బస్సులను ఏసీ ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తామని తెలిపారు. సామాన్యులు కూడా గౌరవంగా ప్రయాణించేందుకు...

మైక్రో ఫైనాన్స్‌ కేసులో తనపై ఆరోపణలు నిరాధారం: గాయని మంగ్లీ

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): మైక్రో ఫైనాన్స్‌, శుభాక్షేత్ర ఇన్ఫ్రా పేర్లతో జరిగిన ఆర్థిక మోసం కేసులో తనపై వస్తున్న ఆరోపణలను గాయని మంగ్లీ ఖండించారు. ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం...

Breaking News