Breaking News

Live

వినుకొండ మాజీ సీఐపై అత్యాచారం ఆరోపణలు.. కేసు నమోదు

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): పల్నాడు జిల్లాలోని వినుకొండ ప్రాంతంలో పనిచేసిన మాజీ సీఐపై వచ్చిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న చిన్న మల్లయ్యపై ఒక మహిళ అత్యాచారం ఆరోపిస్తూ...

హైదరాబాద్‌లో సంచలనం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య కేసులో కీలక మలుపు

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుటుంబ కలహాలు, వ్యక్తిగత సంబంధాల నేపథ్యంలో జరిగిన ఈ ఘటన...

ఉద్యోగాల హామీలు అమలు చేయాలి – కవిత డిమాండ్

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఉద్యోగాల అంశం మరోసారి రాజకీయ వేడిని పెంచుతోంది. బీఆర్‌ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.ఎన్నికల మేనిఫెస్టోలో రెండు నెలల్లో రెండు...

“వైసీపీకి ఎండ్‌కార్డ్… అహంకారానికి ఫలితం ఇదే” – నారా లోకేష్

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. మంత్రి నారా లోకేష్ వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.వైసీపీ పాలనపై స్పందిస్తూ, “వైసీపీ సినిమాకు ఎండ్‌కార్డ్ వేసేది పసుపు...

“ఇది ఎలాంటి హాట్ టాపిక్?” – మల్లారెడ్డి ఫైర్

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ చేరికల ప్రచారం హాట్‌టాపిక్‌గా మారిన వేళ, బీఆర్ఎస్ నేత, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి దీనిపై ఘాటుగా స్పందించారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన...

తుమ్మిడిహెట్టి బ్యారేజీపై వేగం పెంచాలి – సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో కీలకమైన సాగునీటి ప్రాజెక్ట్‌గా భావిస్తున్న తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన ఉన్నతస్థాయి...

కేటీఆర్, హరీశ్ రావులపై పరువు నష్టం దావా: ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వాగ్వాదాలు, ఆరోపణలు హాట్‌టాపిక్‌గా మారాయి. బీఆర్‌ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీశ్ రావులపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పరువు నష్టం దావా...

డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌లోకి: సీఎం చంద్రబాబు ఆదేశాలు

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. ఆర్టీజీఎస్ సమీక్ష...

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట… రూ.1000 కోట్ల నిధుల విడుదల

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ సమస్యల పరిష్కారానికి కీలకంగా రూ.1000 కోట్ల నిధులను విడుదల చేసింది.ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి...

తెలంగాణలో సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు: మంత్రి ఉత్తమ్

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వార్తలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో ఎలాంటి ఇంధన కొరత లేదని, ప్రజలకు అవసరమైనంత సరఫరా...

Breaking News