Breaking News

Live

విజయసాయిరెడ్డి నుంచి కొత్త డిజిటల్ మీడియా వేదిక ప్రకటన

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: త్వరలో తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో వార్తలను అందించే కొత్త డిజిటల్ మీడియా వేదికను ప్రారంభించనున్నట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఈ వేదిక నిష్పక్షపాతంగా, సమతుల్యంగా వార్తలను అందిస్తూ...

కోదాడ బైపాస్ వద్ద ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు, పలువురికి గాయాలు

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ బైపాస్ సమీపంలో ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ఇంటర్ సిటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందుగా వెళ్తున్న లారీని...

ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశానికి బహుమతులా? కవిత ప్రశ్న

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాకిస్తాన్‌పై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్న పాకిస్తాన్,...

పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో సింగర్ మంగ్లీపై ఫిర్యాదు నమోదు

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: ప్రముఖ సింగర్ మంగ్లీపై హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పెట్టుబడుల పేరుతో అధిక లాభాలు ఇస్తామని నమ్మించి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు...

తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. ఒక కోటి ఉచిత చీరల పంపిణీ

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 19వ...

రిటైర్డ్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ తీపికబురు

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు శుభవార్త అందించింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బకాయిల చెల్లింపులపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఒక్కరోజే...

తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రూ.103 కోట్లతో రెండు కీలక రైల్వే ప్రాజెక్టులు మంజూరు

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం రూ.103 కోట్ల వ్యయంతో రెండు ప్రధాన రైల్వే...

మహిళా సాధికారతపై కాంగ్రెస్ కార్యవర్గ భేటీ.. ‘ఇందిరా భవన్’లో కీలక చర్చలు

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి పార్లమెంటులో ప్రత్యేక సమావేశం జరగనున్న నేపథ్యంలో ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ‘ఇందిరా భవన్’లో కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం నిర్వహించబడింది. ఈ...

విద్యారణ్యపురిలో 8 లక్షలతో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ.

నగరాన్ని సమాంతరంగా అభివృద్ధి చేస్తాం: మేయర్ కొలగాని శ్రీనివాస్. కరీంనగర్, ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: నగరాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. నగరపాలక సంస్థ...

మోదీపై కుట్ర కేసు.. బీహార్‌లో ముగ్గురు అరెస్ట్, దర్యాప్తు కొనసాగుతోంది

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: బీహార్‌లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై హత్య కుట్రకు సంబంధించిన ప్రణాళికను పోలీసులు భగ్నం చేశారు. ఈ కేసులో 22 ఏళ్ల అమన్...

Breaking News