Breaking News

Live

“తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు”

మే 16, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల సేవలు, త్యాగాలను అధికారికంగా గుర్తించి గౌరవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు...

“క్యాన్సర్ అట్లాస్‌తో వ్యాధి ప్రభావిత ప్రాంతాల గుర్తింపు”: సీఎం రేవంత్ రెడ్డి

మే 16, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో క్యాన్సర్ అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, వాటి కారణాలను విశ్లేషించేందుకు “క్యాన్సర్ అట్లాస్ ఆఫ్ తెలంగాణ” కీలకంగా ఉపయోగపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రముఖ...

“తెలంగాణ రైజింగ్ 2047తో రాష్ట్రాన్ని అగ్రశ్రేణిగా తీర్చిదిద్దుతాం” – సీఎం రేవంత్ రెడ్డి

మే 16, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధి ప్రయాణంలో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే వాటిని...

బండి భగీరథ్‌కు మధ్యంతర బెయిల్‌పై హైకోర్టు స్పష్టత

మే 16, (నేటి తెలుగు పత్రిక): పోక్సో కేసులో బండి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మంజూరు చేయలేమని కోర్టు తెలిపింది....

ఏపీ సీఎస్ సాయి ప్రసాద్‌కు మరో ఆరు నెలల పొడిగింపు

మే 15, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన...

పరువు నష్టం ఆరోపణలపై కోర్టును ఆశ్రయించిన బండి సంజయ్

మే 15, (నేటి తెలుగు పత్రిక): కేంద్రమంత్రి బండి సంజయ్ తనపై సోషల్ మీడియా, యూట్యూబ్ మరియు కొన్ని మీడియా వేదికల్లో పరువు నష్టం కలిగించే ప్రచారం జరుగుతోందని ఆరోపిస్తూ హైదరాబాద్ సిటీ సివిల్...

పుట్టపర్తిలో భారీ డిఫెన్స్ ప్రాజెక్టులకు శ్రీకారం.. డ్రోన్ టెక్నాలజీ భవిష్యత్తు: రాజ్‌నాథ్ సింగ్

మే 15, (నేటి తెలుగు పత్రిక): శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భారీ రక్షణ రంగ ప్రాజెక్టులకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రూ.15,803 కోట్ల...

ఏఎంసీఏతో రక్షణ రంగంలో ఏపీకి కొత్త గుర్తింపు: పవన్ కల్యాణ్

మే 15, (నేటి తెలుగు పత్రిక): శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రారంభమైన ఏఎంసీఏ ప్రాజెక్టుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. రక్షణ, ఏరోస్పేస్, డీప్ టెక్నాలజీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను శక్తివంతమైన కేంద్రంగా తీర్చిదిద్దే...

భూగర్భ జలాల పెంపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి నిమ్మల రామానాయుడు

మే 15, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో కాలువల నిర్వహణ పనులు, వెలిగొండ ప్రాజెక్టు పురోగతిపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖరీఫ్ సీజన్‌కు ముందే అన్ని ఓఅండ్‌ఎం...

తెలంగాణ రైజింగ్‌తో త్రీ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం: శ్రీధర్‌బాబు

మే 15, (నేటి తెలుగు పత్రిక): సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తొగర్‌పల్లిలో రూ.650 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న భారీ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ...

Breaking News