Breaking News

Live

వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల ప్రయాణికుల సౌకర్యార్థం గోపాలపురం గ్రామంలో చలివేంద్రం ప్రారంభం.

ఎ.కొండూరు మార్చి 27 (నేటి తెలుగు పత్రిక): వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మండుటెండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు, గ్రామ ప్రజలకు చల్లని తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఎ.కొండూరు మండలం గోపాలపురం గ్రామంలో...

ఎక్సైజ్ సుంకం తగ్గింపుకు చంద్రబాబు స్వాగతం

మార్చి 27, నేటి తెలుగు పత్రిక: ఇంధనంపై ఎక్సైజ్ సుంకం తగ్గించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని చంద్రబాబు స్వాగతించారు. ఇది ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న బలమైన నిర్ణయం అని ఆయన పేర్కొన్నారు.కేంద్రం...

అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు.

సూర్యాపేట ,మార్చి 27(నేటి తెలుగు పత్రిక); సూర్యాపేట పట్టణంలోని బాలేoల గ్రామంలో సంగని వెంచర్స్ అధినేత సంగని రజనీకాంత్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.సంగని రజనీకాంత్ అమ్మ సంగని...

పరిపూర్ణ మానవత్వానికి ప్రతిరూపం శ్రీరాముడు

శ్రీ రాముడు చూపిన మార్గంలో ఆదర్శ పాలన అందిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు యువ నాయకుడు నారా లోకేష్ మంగళగిరి శాసనసభ్యుడు కావడం నియోజకవర్గ ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతం మంగళగిరి నియోజకవర్గం ఈ...

ఆ టెండర్ను రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం

యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో భవాని శంకర్ కు వినతి పత్రం అందజేత బిఆర్ఎస్ పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి యాదగిరిగుట్ట : మార్చి 27 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి...

మెగా బ్రదర్స్ పై అభిమానాన్ని చాటుకున్న తిరుపతి అభిమాని ఈశ్వర రాయల్!

​విజయవాడ, మార్చి 27, నేటి తెలుగు పత్రిక: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న తిరుపతికి చెందిన మెగా అభిమాని ఈశ్వర రాయల్, తన అభిమాన హీరోలు మరియు వారి కుటుంబ సభ్యుల...

వీధి కుక్కల దాడికి గురై పూర్తిగా కుడి కన్ను గాయమై కింద పడిపోయిన ఘటన బాధాకరం: బోనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి

యాదగిరిగుట్ట : మార్చి 26 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): నిన్న గురువారం సాయంత్రం యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలోని 32 వార్డు తారకరామ్ నగర్ లో నివాసం ఉంటున్న...

శ్రీరామనవమి పురస్కరించుకుని అజిత్ సింగ్ నగర్‌లో భారీ అన్నదాన కార్యక్రమం!

విజయవాడ (మార్చి 27)నేటి తెలుగు పత్రిక: శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో డి.ఎస్ లక్ష్మీ జగన్నాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు ఆలయాల్లో భారీ అన్నదాన కార్యక్రమం ఘనంగా...

శ్రీ సీతారాముల ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి

కళ్యాణం.. కమనీయం.. రమణీయం గోపిరెడ్డి నగర్ లో కన్నుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణం. మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు. కోదాడ ,మార్చి 27(నేటి తెలుగు పత్రిక): శ్రీ సీతారాముల...

రామరాజ్య ఆదర్శాలే మార్గం… యువతకు సీఎం సందేశం

మార్చి 27, నేటి తెలుగు పత్రిక: శ్రీ రామ నవమి సందర్భంగా ఎన్. చంద్రబాబు నాయుడు హృదయపూర్వక సందేశం ఇచ్చారు.ఈ సందర్భంగా అయోధ్య రామ మందిరం సందర్శనను ఆయన ఆప్యాయంగా స్మరించుకున్నారు. ఆ అనుభవం...

Breaking News