Breaking News

Live

SSC ఫలితాల్లో ‘జీరో’ షాక్… హైదరాబాద్ పాఠశాలల పరువు పోయింది

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ SSC ఫలితాల్లో ఆందోళన కలిగించే అంశాలు బయటపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా 0% ఉత్తీర్ణత సాధించిన ఆరు పాఠశాలలు ఉండగా, అవన్నీ ప్రైవేట్ అన్-ఎయిడెడ్ యాజమాన్యాలవే కావడం గమనార్హం.ఇందులో...

గూగుల్ డేటా సెంటర్‌పై విజయసాయిరెడ్డి స్పందన

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులపై రాజకీయ చర్చ మరోసారి వేడెక్కింది. విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటును స్వాగతించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఉద్యోగాల అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.పెట్టుబడులకు...

రైతులకు వెంటనే సహాయం చేయాలి: సీఎం రేవంత్‌కు హరీష్ రావు లేఖ

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో రైతు సమస్యలపై రాజకీయ వేడి మరింత పెరిగింది. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే టీ. హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తూ ప్రభుత్వంపై...

గంగా ఎక్స్‌ప్రెస్‌వే జాతికి అంకితం… యూపీ అభివృద్ధికి కొత్త దారులు: మోదీ

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న గంగా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. సుమారు రూ.36,230 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భారీ ప్రాజెక్టును...

కొత్త పార్టీపై రాజగోపాల్ రెడ్డి సెటైర్లు… “పాన్ షాప్ పెట్టినంత సులభం”

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కవిత కొత్త పార్టీ నిర్ణయంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.మీడియాతో మాట్లాడిన ఆయన,...

మంత్రి పదవి కోరలేదు… ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలన్న కోదండరాం

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో టీజేఎస్ అధినేత ఎం కోదండరాం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తనకు మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ ఎప్పుడూ చెప్పలేదని, తాను కూడా అలాంటి...

“దానవీరశూరకర్ణ” నుంచి “కుంభకర్ణుడు”గా మారారు: రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మళ్లీ ఉద్ధృతమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటుగా విరుచుకుపడ్డారు.ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి “దానవీరశూరకర్ణ”లా కనిపించారని,...

సికింద్రాబాద్‌లో ‘జనాగ్రహ సభ’… మోదీ పర్యటనకు బీజేపీ భారీ సన్నాహాలు

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): ప్రధాని నరేంద్ర మోదీ మే 10న తెలంగాణ పర్యటనకు రానున్న నేపథ్యంలో రాజకీయంగా రాష్ట్రంలో చర్చ నెలకొంది. కేంద్రంలో మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారి...

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎల్‌అండ్‌టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఎల్‌అండ్‌టీ సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎస్‌.ఎన్‌. సుబ్రహ్మణ్యన్ మర్యాదపూర్వకంగా కలిశారు.హైదరాబాద్‌లోని తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన...

తండ్రిని చంపిన పదో తరగతి విద్యార్థి

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మద్యం తాగి తరచూ కుటుంబంపై హింసకు దిగుతున్న తండ్రిని అడ్డుకునే క్రమంలో పదో తరగతి చదువుతున్న బాలుడు చేసిన...

Breaking News