Breaking News

Live

నిరుద్యోగులను తప్పుదారి పట్టించే కుట్ర: భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి

మే 23, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌, సాక్షి మీడియా చేస్తున్న ప్రచారాలు విఫలమవడంతో ఇప్పుడు...

2027 నాటికి శంకర్‌విలాస్ బ్రిడ్జి పూర్తి: పెమ్మసాని చంద్రశేఖర్

మే 23, (నేటి తెలుగు పత్రిక): గుంటూరు జిల్లాలో నిర్మాణంలో ఉన్న శంకర్‌విలాస్ బ్రిడ్జి పనులను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. 2027 నాటికి బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. ఇప్పటివరకు...

గాంధీ ఆస్పత్రిలో నర్సింగ్ విద్యార్థిని మృతి.. విషాదంలో కుటుంబం

మే 23, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఎస్సీ నర్సింగ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని పల్లవి గౌడ్(19) మృతి చెందడం విషాదాన్ని కలిగించింది.ఛాతీ భాగంలో గడ్డ సమస్యతో ఈ...

డ్రోన్ సాంకేతికతతో వ్యవసాయానికి కొత్త దిశ: మంత్రి తుమ్మల

మే 23, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విస్తృతంగా పర్యటించారు. విశ్వవిద్యాలయంలోని పలు పరిశోధనా విభాగాలు, ప్రయోగశాలలను...

నాలుగు దశల్లో స్వచ్ఛాంధ్ర ఆపరేషన్ క్లీన్ స్వీప్: మంత్రి నారాయణ

విజయవాడ, మే 23, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో స్వచ్ఛత సాధనకు ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ‘ఒక రాష్ట్రం.. ఒక పరిశుభ్రత...

ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీనే నిర్వహించాలీ..!

ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలు ఆపా లని స్పష్టంచేసాం..! విజయవాడ. మే 22 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రాష్ట్ర సచివాలయం, అమరావతి నందు TR&B స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఇన్‌చార్జ్ PTD...

వివేకా కేసుపై జగన్ హస్తం ఉందా? ఓపెన్ పోలింగ్ పెట్టాలి: సీఎం రమేశ్

అమరావతి, మే 23, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య...

పునరుత్పాదక ఇంధన కేంద్రంగా హైదరాబాద్ ఎదగాలి: కిషన్‌రెడ్డి

మే 23, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని విస్తరించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. భవిష్యత్‌లో విద్యుత్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో సోలార్ విద్యుత్‌ను విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం...

స్మార్ట్ బార్డర్ ప్రాజెక్టుతో సరిహద్దుల భద్రత కట్టుదిట్టం: అమిత్ షా

మే 23, (నేటి తెలుగు పత్రిక): పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భద్రతను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘స్మార్ట్ బార్డర్’ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.ఈ ప్రాజెక్టులో భాగంగా...

హైదరాబాద్‌లో మళ్లీ పెరిగిన ఇంధన ధరలు

మే 23, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఉప్పల్, తార్నాక ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.1 చొప్పున పెంపు నమోదైంది. తాజా ధరల...

Breaking News