కాకినాడ అగ్నిప్రమాదం: 18 మంది మృతి.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
కాకినాడ, ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక ): కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణాసంచా తయారీ కేంద్రంలోని ఘోర అగ్నిప్రమాదంలో 18 మంది కార్మికులు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి నారా...
