Breaking News

Live

హైదరాబాద్ మెట్రోకు భారీ ఊరట.. రూ.13,600 కోట్ల రుణ ఒప్పందం

మే 25, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ మెట్రో రైలుకు భారీ ఆర్థిక బలం చేకూరింది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్‌సీ)తో రూ.13,600 కోట్ల రీఫైనాన్సింగ్ ఒప్పందం కుదిరింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో...

బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పర్యటన.. అభివృద్ధి పనుల పరిశీలన

మే 25, (నేటి తెలుగు పత్రిక): నంద్యాల జిల్లా బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సుడిగాలి పర్యటన నిర్వహించారు. మైనార్టీల కోసం నిర్మిస్తున్న నూతన షాదీఖానా పనులను పరిశీలించిన మంత్రి.. త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి...

గోదావరి జలాలతో ఖమ్మం సస్యశ్యామలం: మంత్రి తుమ్మల

మే 25, (నేటి తెలుగు పత్రిక): ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు అందించడం తన చిరకాల లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ తెలంగాణ...

బీఆర్‌ఎస్ వస్తే హైదరాబాద్‌కు 24 గంటల తాగునీరు: కేటీఆర్

మే 25, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో ప్రతి ఇంటికి 24 గంటల పాటు తాగునీరు అందించే వ్యవస్థను బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో జరిగిన బీఆర్‌ఎస్...

తిరుపతి వెటర్నరీ వర్సిటీలో చిరుత కలకలం.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా

అమరావతి, మే 25, (నేటి తెలుగు పత్రిక): తిరుపతి శ్రీ వేంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలో చిరుత సంచారం కలకలం రేపింది. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి...

రైతుల కోసం నష్టానికైనా మొక్కజొన్న కొనుగోలు: సీఎం రేవంత్ రెడ్డి

మే 25, (నేటి తెలుగు పత్రిక): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీపీఐ ప్రతినిధి బృందం రాష్ట్ర సచివాలయంలో సమావేశమైంది. ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో కార్మికులకు కనీస వేతనాల పెంపు...

కేంద్రం సహకరించకున్నా రైతుల కోసం ధాన్యం కొనుగోలు: సీఎం రేవంత్

మే 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో రైతులకు ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు కొనసాగిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు...

కోహ్లీ-హెడ్ గొడవ.. హెడ్ భార్యకు బెదిరింపులు

మే 25, (నేటి తెలుగు పత్రిక): ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య జరిగిన వాగ్వాదం తర్వాత సోషల్ మీడియాలో తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వేధింపులు పెరిగాయని హెడ్ భార్య జెస్సికా...

ఫ్యూచర్ సిటీ పేరుపై గందరగోళం.. ఫార్మా సిటీగానే రికార్డులు?

మే 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ పేరుపై అధికార వర్గాల్లో గందరగోళం నెలకొంది. భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు TGIIC రికార్డుల్లో...

నేరస్తులకు కఠిన శిక్షలు తప్పవు: సీఎం విజయ్

మే 25, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడులో 10 ఏళ్ల బాలికపై జరిగిన హత్యాచార ఘటనపై సీఎం విజయ్ తీవ్రంగా స్పందించారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న ఘోర నేరాలను ప్రభుత్వం ఏమాత్రం సహించదని స్పష్టం...

Breaking News