Breaking News

Live

మంత్రి నారా లోకేష్ చొరవతో ఎస్ఎల్ఎన్ కాలనీలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి పార్క్ అభివృద్ధి

పచ్చదనం మధ్య ప్రజలకు కొత్త అనుభూతిని అందిస్తున్న ఎస్ఎల్ఎన్ పార్క్ పిల్లలకు ఆట స్థలం.. వృద్ధులకు విశ్రాంతి కేంద్రంగా ఎస్ఎల్ఎన్ పార్క్ మంగళగిరి మే 22 ( నేటి తెలుగు దిన పత్రిక ప్రతినిధి):...

పెద్దవాగు ప్రాజెక్టు పునర్నిర్మాణానికి రూ.500 కోట్లు కేటాయించాలి

ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిపిఐ నేతల వినతి మంగళగిరి మే 22 ( నేటి తెలుగు దిన పత్రిక ప్రతినిధి): పెద్దవాగు ప్రాజెక్టును పూర్తి సామర్థ్యంతో పునర్నిర్మించి రైతాంగానికి సాగునీరు, ప్రజలకు త్రాగునీరు అందించేలా చర్యలు...

దార్శనికత, నమ్మకం, వేగానికి ప్రతిరూపం “ SAEL ” సోలార్ ప్రాజెక్టు: మంత్రి నారా లోకేష్

మా బ్రాండ్ జాబ్ క్రియేషన్… మీ బ్రాండ్ గొడ్డ‌లి బ్రాండ్ చంద్రబాబు వల్లే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి పరుగులు మాటిచ్చి చేత‌ల్లో చూపే నాయకత్వంవల్లే పెట్టుబడుల వెల్లువ క్లీన్ ఎనర్జీ వినియోగించడమే కాదు… దేశానికి...

రైతులను సేంద్రియ సాగువైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది

జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ సీఎం చంద్రబాబు లక్ష్యం పెనికలపాడులో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి లోకేష్ సమీకృత సేంద్రియ సాగు చేస్తున్న రైతు ద్వారకానాథ రెడ్డి కుటుంబంతో మాటామంతీ సేంద్రియ పద్ధతిలో...

కూరగాయల ఉత్పత్తి పెంచాలి.. బ్యాంకులకు మంత్రి తుమ్మల సూచనలు

మే 22, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ప్రతి ఏడాది సుమారు రూ.4,500 కోట్ల విలువైన కూరగాయలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర...

అక్రిడిటేషన్ కార్డుల జాప్యంపై హైకోర్టు అసంతృప్తి

మే 22, (నేటి తెలుగు పత్రిక): జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల రెన్యువల్, కొత్త కార్డుల జారీ ప్రక్రియలో జరుగుతున్న ఆలస్యంపై Telangana High Court తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అక్రిడిటేషన్ కార్డుల సమస్యకు...

రూ.3 వేల కోట్ల మోసం కేసు.. హీరా గ్రూప్ చీఫ్ నౌహీరా షేక్ అరెస్ట్

మే 22, (నేటి తెలుగు పత్రిక): దాదాపు రూ.3 వేల కోట్ల ఆర్థిక మోసం కేసులో నౌహీరా షేక్ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 1.2 లక్షల మంది...

అనంతపురం జిల్లాలో ప్రైవేట్ గోల్డ్ మైన్స్ గుర్తింపు: మంత్రి కొల్లు రవీంద్ర

మే 22, (నేటి తెలుగు పత్రిక): అనంతపురం జిల్లా రామగిరి ప్రాంతంలో ప్రైవేట్ గోల్డ్ మైన్స్ గుర్తించబడ్డాయి అని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.జియో మైసూర్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థ బంగారు శుద్ధి,...

రాయలసీమను అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతాం: లోకేశ్

మే 22, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ అభివృద్ధే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. కడప జిల్లాలోని టీ.కోడూరులో ఏర్పాటు చేసిన భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టును ఆయన...

ఇవాళ ప్రారంభం కానున్న చిరంజీవి ‘మెగా158’ షూటింగ్

మే 22, (నేటి తెలుగు పత్రిక): మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు K. S. Ravindra తెరకెక్కిస్తున్న ‘మెగా158’ సినిమా షూటింగ్ ఇవాళ ప్రారంభంకానున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.హైదరాబాద్‌లోని గవర్నమెంట్ సిటీ కాలేజీలో...

Breaking News