Breaking News

Live

పవన్ కళ్యాణ్ హెల్త్ అప్డేట్ ఇచ్చిన చిరంజీవి

ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి కీలక సమాచారం అందించారు. ఇటీవల జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైందని, ప్రస్తుతం పవన్ కళ్యాణ్...

తమిళనాడులో విషాదం.. బాణసంచా కర్మాగారంలో పేలుడు, 18 మంది మృతి

ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: తమిళనాడు విరుదునగర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన భారీ పేలుడుతో 18 మంది కార్మికులు దుర్మరణం చెందగా, మరో 9...

పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు.. ‘అమ్మ వంటిల్లు’తో సమానం: నారా భువనేశ్వరి

ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ల సేవలు పేదల ఆకలి తీర్చే ‘అమ్మ వంటిల్లు’లా ఉన్నాయని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. తక్కువ ధరలో పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం అందిస్తూ...

ఉద్యమ వీరనారి సత్తెమ్మకు కేటీఆర్ నివాళి.. పాడె మోసి గౌరవం

ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వేములవాడ నియోజకవర్గం అగ్రహారం గ్రామానికి చెందిన ప్రముఖ ఉద్యమకారిణి సత్తెమ్మ మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర...

అరుదైన వ్యాధుల బాధితులకు అండగా ‘ప్రాజెక్ట్ పునర్విక’.. మంత్రి లోకేష్ కీలక నిర్ణయం

ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీతో బాధపడుతున్న చిన్నారి పునర్వికకు ఖరీదైన చికిత్స అందించిన ఘటనతో ప్రేరణ పొందిన మంత్రి నారా లోకేష్, అరుదైన వ్యాధుల బాధితులకు ఊరట కలిగించే...

విద్యా సంస్కరణలపై దృష్టి.. గవర్నర్‌తో సీఎం రేవంత్ కీలక సమావేశం

ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. లోక్‌భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి...

రైతుల సమస్యలపై ప్రభుత్వంపై హరీష్‌రావు ఫైర్.. పోరాటానికి సిద్ధమని హెచ్చరిక

ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని విమర్శిస్తూ.. కనీసం ఒకసారి ధాన్యం...

ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు.. రోజా కూతురు అన్షు మాలికకు అరుదైన అవార్డు

ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: ప్రముఖ నటి, మాజీ మంత్రి రోజా సెల్వమణి కుమార్తె అన్షు మాలిక అంతర్జాతీయ స్థాయిలో మరో గొప్ప గుర్తింపును సొంతం చేసుకుంది. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ఇండియానా యూనివర్సిటీ...

రాజకీయాల్లో మానవీయతకు చోటు.. ఏపీలో అరుదైన దృశ్యం

ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సాధారణంగా కనిపించే విమర్శలు, ఆరోపణలకు భిన్నంగా ఈసారి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతలు పరస్పరం శుభాకాంక్షలు, పరామర్శలు తెలియజేస్తూ మానవీయ...

అనుమానంతో భార్యపై కత్తితో దాడి చేసిన భర్త

ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి మండలం తొండెపి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త, కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన...

Breaking News