కొల్లూరు సంఘటన బాధితులను పరామర్శించిన కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్ధన్
మే 24, (నేటి తెలుగు పత్రిక): బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు మండలంలో జరిగిన ఘటనలో బాధితులైన కాపు సామాజికవర్గ కుటుంబాలను కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్ధన్ పరామర్శించారు. భట్టిప్రోలు పోలీస్...
