మే 26, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం బీజేపీ చేపట్టిన రైతు యాత్రపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ యాత్ర రైతుల కోసం కాదని,...
అమరావతి, మే 26, (నేటి తెలుగు పత్రిక): ఈసారి మహానాడును ‘మహిళా శక్తి’ థీమ్తో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర, దేశ పరిస్థితుల దృష్ట్యా మహానాడును ఆన్లైన్లో నిర్వహిస్తున్నామని, జూమ్ యాప్...
మే 26, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో మహిళలను సంపద సృష్టించే శక్తిగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. మహిళల ఆదాయం పెరిగితే కుటుంబం, సమాజం రెండూ బలపడతాయని ఆమె అన్నారు.హైదరాబాద్ బంజారాహిల్స్లో “సఖి...
మే 26, (నేటి తెలుగు పత్రిక): క్వాడ్ దేశాల సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఇండో-పసిఫిక్ ప్రాంతం ప్రపంచ ఆర్థిక, వ్యూహాత్మక వ్యవస్థకు కేంద్రబిందువుగా మారుతుందని పేర్కొన్నారు....
మే 26, (నేటి తెలుగు పత్రిక): జార్ఖండ్లోని సారండా అటవీ ప్రాంతంలో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ తన భార్యతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. హనుమకొండ జిల్లా...
మే 26, (నేటి తెలుగు పత్రిక): ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులు, ఎంఎస్ఎంఈలు, మధ్యతరగతి ప్రజలు ఇంధన ధరల పెంపుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని...
మే 26, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో మహిళల ఆర్థిక సాధికారత కోసం త్వరలో “మహిళా శక్తి సూపర్ బజార్లు” ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. మహిళా వారోత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 8...
మే 26, (నేటి తెలుగు పత్రిక): బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికు చెందిన మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు డ్రగ్స్...
మే 26, (నేటి తెలుగు పత్రిక): నెల్లూరు రూరల్లో ప్రజలతో ప్రత్యక్ష సంభాషణకు అవకాశం కల్పిస్తూ “నన్ను ప్రశ్నించండి” అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారులని,...
మే 26, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో ఎక్కడైనా విద్యుత్ సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు 1912 టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు....