Breaking News

Live

అమరావతి నిర్మాణం వేగవంతం.. వినియోగానికి సిద్ధమైన ప్రజాప్రతినిధుల నివాసాలు

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు మళ్లీ ఊపందుకుని శరవేగంగా కొనసాగుతున్నాయి. గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగి ప్రారంభమై, ఇప్పుడు వేగంగా పూర్తి దశకు చేరుకుంటున్నాయి. ముఖ్యంగా...

వైసీపీపై మంత్రి సంధ్యారాణి ఫైర్.. “ప్రభుత్వానికి వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు”

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేసే నైతిక హక్కు వైసీపీకి లేదని...

ఆర్టీసీ సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శలు

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): టీజీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆరోపించారు. సమ్మె చేస్తున్న కార్మిక సంఘాలకు బీజేపీ సంపూర్ణ...

విద్యుత్ అంశంపై వైసీపీపై మంత్రి రవికుమార్ విమర్శలు.. “మాట్లాడే నైతిక హక్కు లేదు”

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): విద్యుత్ కొనుగోళ్ల అంశంపై వైసీపీకి మాట్లాడే నైతిక హక్కు లేదని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో...

ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దాడులు.. కీలక నిందితుల ఇళ్లలో సోదాలు

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన లిక్కర్ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం ఆకస్మికంగా సోదాలు చేపట్టారు. కేసులో కీలక నిందితుల నివాసాలు, కార్యాలయాలను లక్ష్యంగా...

ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి.. రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని సూచన

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొంటూ,...

ఆర్టీసీ సమ్మెపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు.. “ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం”

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆర్టీసీ కార్మికుల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు. సమ్మెను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని...

ఆర్టీసీ సమ్మెపై కేబినెట్ కీలక నిర్ణయాలు.. చర్చలకు రావాలని కార్మికులకు విజ్ఞప్తి

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి ఆర్టీసీ కార్మికుల సమ్మెపై విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. కార్మికులు సమ్మెను విరమించి చర్చలకు రావాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సమస్యల...

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం.. గ్రామాభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ అభివృద్ధిలో గ్రామ పంచాయతీల పాత్ర కీలకమని, గ్రామీణ...

శంకర్ గౌడ్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన.. “క్షణికావేశం విషాదానికి దారి తీసింది”

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై...

Breaking News