స్వర్ణాంధ్ర విజన్-2047పై సీఎం చంద్రబాబు సమీక్ష
మే 26, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో వ్యవసాయ అనుబంధ రంగాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ‘స్వర్ణాంధ్ర విజన్-2047’లో భాగంగా ప్రాథమిక రంగ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై...
