మార్చి 27, నేటి తెలుగు పత్రిక: అయోధ్యలోని రామ మందిరం, అయోధ్యలో రామ నవమి సందర్భంగా అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. రామ్ లల్లాకు సూర్య తిలకం దిద్దిన వేళ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు.మార్చి...
మార్చి 27, నేటి తెలుగు పత్రిక: నిజామాబాద్ లోని శ్రీ రఘునాథ దేవాలయం (ఖిల్లా రామ మందిరం)లో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత,...
మార్చి 27, నేటి తెలుగు పత్రిక: అమెరికాలోని స్మిత్సోనియన్ జాతీయ ఆసియా కళల సంగ్రహాలయం నుంచి మూడు అరుదైన పురాతన శిల్పాలు త్వరలోనే భారత్కు తిరిగి రానున్నాయి. తమిళనాడులోని దేవాలయాల నుంచి దొంగిలించబడినట్లు పరిశోధనలో...
మార్చి 27, నేటి తెలుగు పత్రిక: అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో పెరుగుతున్న ధరల మధ్య దేశ ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు ₹10 చొప్పున...
మార్చి 27, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ సామాజిక కార్యకర్త నిఖిల్ డే బృందంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న “ప్రజా వాణి” కార్యక్రమాన్ని...
మార్చి 27, నేటి తెలుగు పత్రిక: దేశంలో లాక్డౌన్ విధించబోతున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. చమురు సంక్షోభం నేపథ్యంలో లాక్డౌన్ వచ్చే అవకాశం ఉందన్న వార్తలను కేంద్ర...
మార్చి 27, నేటి తెలుగు పత్రిక: శ్రీ రామ నవమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ పవిత్ర రోజున ఏర్పడుతున్న అరుదైన గ్రహాల సంయోగం కారణంగా 12 రాశులపై...
మార్చి 27, నేటి తెలుగు పత్రిక: ఓటీటీ ప్రేక్షకులకు మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ అందుబాటులోకి వచ్చింది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ‘కాట్టాన్’ అనే మిస్టరీ వెబ్ సిరీస్...
న్యూఢిల్లీ, మార్చి 27, నేటి తెలుగు పత్రిక: గృహ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వినియోగాన్ని పెంచేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్తగా PNG...
ముంబై, మార్చి 27, నేటి తెలుగు పత్రిక: మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ వైరల్ వీడియో తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్ర మంత్రి నరహరి జిర్వాల్ కు సంబంధించినట్లు ప్రచారం జరుగుతున్న ఈ వీడియోపై పెద్ద...