Breaking News

Live

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్న హెడ్ కానిస్టేబుల్….!

విజయవాడ. మార్చి 18 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: పోలీసు శాఖ నందు అత్యంత ప్రతిభావంతంగా, నిష్కల్మషంగా, అంకి తభావంతో, అత్యుత్తమ సేవలు అందించి, విధి నిర్వహణలో నిబద్ధత, ప్రజల భద్రత, నేర...

అక్షయపాత్ర సేవలు అనన్యసామాన్యం: మంత్రి లోకేష్ ప్రశంసలు

అమరావతి, మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అక్షయపాత్ర ఫౌండేషన్ సేవలను ప్రశంసించారు. సంస్థ చేసిన సేవలు రాష్ట్రానికే గర్వకారణమని పేర్కొన్నారు. కేంద్ర పురస్కారం అందుకున్న...

మూలపేట పోర్టు అభివృద్ధికి భూబదలాయింపు.. మోదీకి ధన్యవాదాలు తెలిపిన సీఎం

అమరావతి, మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర అభివృద్ధికి కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు.నౌపాడ సాల్ట్ ఫ్యాక్టరీ పరిధిలోని 385.24 ఎకరాల ఉప్పు...

యూరియా తగ్గించండి.. ప్రకృతి వ్యవసాయమే భవిష్యత్: కలెక్టర్ డీకే బాలాజీ

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): పామర్రు నియోజకవర్గంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రైతులకు కీలక సూచనలు చేశారు. యూరియా వాడకాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని, దీని ద్వారా...

నాపై ఫాల్స్ కేసులు.. హైకోర్టులో పోరాటం: అంబటి రాంబాబు

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): తనపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. మూడు వేర్వేరు కేసుల్లో అన్యాయంగా తనను రిమాండ్‌కు పంపారని తెలిపారు.ఇంకా తన...

కే.హెచ్.ఆర్ ఫౌండేషన్ చలివేంద్రంను ప్రారంభించిన మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

యాదగిరిగుట్ట : మార్చి 18 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బుధవారం రోజు ఆత్మకూరు ఎం: చలి వేంద్రం ను ప్రారంభించిన మాజీ ప్రభుత్వ విప్ మాజీ శాసన సభ్యులు...

మోటకొండూరు చెరువు నిండి అలుగు పోస్తున్న సందర్భంగా

గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసిన సర్పంచ్ భూమండ్ల జయమ్మ శ్రీనివాస్. యాదగిరిగుట్ట : మార్చి 18 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బుధవారం రోజు మోటకొండూర్ మండల కేంద్రంలోని చెరువుని...

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు...

ఎన్డీఏతో పొత్తుపై విజయ్ క్లారిటీ.. టీవీకే కీలక ప్రకటన

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం తన రాజకీయ స్టాండ్‌ను స్పష్టంగా వెల్లడించింది. ఎన్డీఏతో పొత్తుపై వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ, పార్టీ...

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం.. దివ్యాంగులకు ఫ్రీ బస్ జర్నీ

మంగళగిరి, మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు శుభవార్త అందిస్తూ నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది. ‘దివ్యాంగ శక్తి’ పేరుతో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని...

Breaking News