నిజామాబాద్లో పీఏసీ సమావేశం… అభివృద్ధి, పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ దృష్టి
ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): నిజామాబాద్లో నిర్వహించిన పీఏసీ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇంచార్జీ మంత్రి సీతక్క, డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు....
