మే 28, (నేటి తెలుగు పత్రిక): కాజీపేట రైల్వే తయారీ యూనిట్పై కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. యూనిట్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని, త్వరలోనే అక్కడ...
మే 28, (నేటి తెలుగు పత్రిక): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. 20 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చిన తర్వాతే ఓట్లు అడుగుతామని చెప్పిన...
అమరావతి, మే 28, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అత్యంత అవసరమని నమ్మిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ...
అమరావతి, మే 28, (నేటి తెలుగు పత్రిక): ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రజలకు కీలక సూచనలు చేశారు. ప్రార్థనా మందిరాల వద్ద శబ్ద కాలుష్యం అధికంగా ఉన్న చోట్ల వెంటనే సమీప...
మే 28, (నేటి తెలుగు పత్రిక): బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్రంగా స్పందించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలని ప్రేరేపించేలా మాట్లాడటం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.ప్రభుత్వ...
అమరావతి, మే 28, (నేటి తెలుగు పత్రిక): స్థానిక సంస్థల ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ పూర్తిగా సిద్ధంగా ఉందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎన్నికలను...
అమరావతి, మే 28, (నేటి తెలుగు పత్రిక): తెలుగుదేశం పార్టీ మహిళల అభ్యున్నతికి ఎప్పటికప్పుడు కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మహానాడు రెండో రోజు కార్యక్రమానికి హాజరైన ఆమె మీడియాతో...
ఆంధ్రప్రదేశ్, మే 28, (నేటి తెలుగు పత్రిక): తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమంపై వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన మహానాడు పూర్తిగా విఫలమైందని...
హైదరాబాద్, మే 28, (నేటి తెలుగు పత్రిక): దివంగత ముఖ్యమంత్రి, నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఘన నివాళులు అర్పించారు. తన తండ్రి...
కృష్ణా జిల్లా, మే 28, (నేటి తెలుగు పత్రిక): మాజీ మంత్రి కొడాలి నానిపై గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి మాట్లాడే ముందు ఆయన స్థాయిని...