Breaking News

Live

ఐపీఎల్ టికెట్ స్కామ్‌లపై హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక.. నకిలీ యాప్‌లతో భారీ మోసాలు

మే 16, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ల సందడి పెరుగుతున్న వేళ సైబర్ నేరగాళ్లు అభిమానులను టార్గెట్ చేస్తున్నారు. ఉప్పల్‌లో జరగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్...

స్త్రీనిధితో మహిళలకు ఆర్థిక బలం.. కోటి మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి సీతక్క

మే 16, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ ప్రజాభవన్‌లో నిర్వహించిన స్త్రీనిధి వార్షిక కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె, మహిళల ఆర్థిక...

బండి సంజయ్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలి.. ప్రధాని మోదీకి కవిత లేఖ

మే 16, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించాలని తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. పోక్సో...

15 రాష్ట్రాల్లో ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’.. సైబర్ ముఠాలపై హైదరాబాద్ పోలీసుల ఉక్కుపాదం

మే 16, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ స్థాయిలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. “ఆపరేషన్ ఆక్టోపస్ 3.0” పేరుతో 15 రాష్ట్రాల్లో నిర్వహించిన...

YCP విధ్వంసం మరిచిపోతే మళ్లీ గొడ్డలి వేటే: సీఎం చంద్రబాబు హెచ్చరిక

మే 16, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ పాలనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) హయాంలో రాష్ట్రంలో “టెర్రరిజం తరహా...

మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు?

మే 16, (నేటి తెలుగు పత్రిక): దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే రెండు నుంచి మూడు వారాల్లో లీటర్‌కు రూ.10 వరకు ధరలు పెరగవచ్చని ఫైనాన్షియల్ సర్వీసెస్...

సినిమాల్లోనూ పొదుపు అవసరం: కమల్ హాసన్

మే 16, (నేటి తెలుగు పత్రిక): ప్రపంచ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో సినీ పరిశ్రమ కూడా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నటుడు కమల్ హాసన్ సూచించారు. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం కారణంగా వాణిజ్యం,...

“తెలంగాణలో జూన్ 25 నుంచి SIR ఓటర్ సవరణ ప్రక్రియ ప్రారంభం”: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

మే 16, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్రంలో జూన్ 25 నుంచి ప్రత్యేక సమగ్ర ఓటర్ సవరణ (SIR) ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ...

“ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర తప్పనిసరి” – మంత్రి కొల్లు రవీంద్ర

మే 16, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పక్కా ప్రణాళికతో అమలు చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. గ్రామాలు, వార్డులు, సచివాలయాల స్థాయిలో ప్రతి...

మూడో బిడ్డకు రూ.30 వేలు.. నాలుగో బిడ్డకు రూ.40 వేలు: చంద్రబాబు

మే 16, (నేటి తెలుగు పత్రిక): పిల్లలు భారం కాదు.. దేశానికి సంపద అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన సభలో మాట్లాడిన ఆయన, జనాభా పెరుగుదలను ప్రోత్సహించే...

Breaking News