Breaking News

Live

వెంకటపూర్‌లో టీఆర్‌పీ జెండా ఆవిష్కరణ విజయవంతం

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 25 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బుధవారం రోజు తుర్కపల్లి మండలంలోని వెంకటపూర్ గ్రామంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా...

బీచ్ సాండ్ ఖనిజాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

టైటానియం, రేర్ ఎర్త్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు కొత్త దిశ : కొల్లు రవీంద్ర విజయవాడ, ఫిబ్రవరి 25, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌ను టైటానియం, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలపాలని...

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన గ్రామ సర్పంచ్

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 25 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బుధవారం రోజు ఆత్మకూరు గ్రామం ఇందిరానగర్ కాలనీకి చెందిన గట్టు బిక్షపతి గత పది రోజుల క్రితం గుండెపోటుతో...

శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి పాల ఘటనలపై సీఎం చంద్రబాబు సమీక్ష‍.

నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలోని శ్రీకాకుళం, రాజమండ్రి ఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి N. Chandrababu Naidu వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, ఆయా జిల్లాల అధికారులతో మాట్లాడారు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య...

క్లస్టర్ బేస్డ్ విధానంలో పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన!

జాబ్ మేళాల ద్వారా ఇప్పటివరకు 1.08 లక్షల మందికి ఉద్యోగాలు ఇండస్ట్రీ టై అప్ తో స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలకు చర్యలు సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ పై న్యూ సౌత్ వేల్స్ వర్సిటీతో...

రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో మిక్స్ డబుల్స్ విజేతగా మున్నూరు కాపు బిడ్డ–మేఘ వర్షిత్ ను అభినందించిన పొదిల రవి కుమార్.

నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ గచ్చిబౌలి జిఎంసి బాలయోగి స్టేడియంలో జరుగుతున్న చీఫ్ మినిస్టర్ కప్ రాష్ట్రస్థాయి పోటీల్లో 2025 మిక్స్ డబుల్. విభాగంలో ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ వరంగల్ క్రాస్ రోడ్...

రాష్ట్ర భ‌విత మీరే..చ‌రిత మీదే

అమ్మ‌లాంటి తెలుగు భాష‌ను మ‌ర‌వొద్దు. అసెంబ్లీ లాబీలో విద్యార్థుల‌తో విద్యా మంత్రి లోకేష్ సంభాష‌ణ‌. నేటి తెలుగు పత్రిక: పిల్ల‌లే రాష్ట్ర భ‌విత అనీ, రాబోయే కాలంలో చ‌రిత్ర సృష్టించేది నేటి విద్యార్థులేన‌ని, ఇంగ్లీషులో...

రాష్ట్రంలో డెప్యూటీ కలెక్టర్ల బదిలీలు, పదోన్నతులు జారీ

నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర ప్రభుత్వము డెప్యూటీ కలెక్టర్లకు సంబంధించిన బదిలీలు, పదోన్నతులు మరియు పోస్టింగ్‌లకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 50 మంది అధికారులకు వివిధ శాఖల్లో కొత్త బాధ్యతలు అప్పగించింది.పదోన్నతి...

రైతు నిల్వ సామర్థ్యాల్లో చారిత్రాత్మక ముందడుగు.. AIFతో రాష్ట్రంలో 1000కు పైగా ఆధునిక గోడౌన్లు.

రూ.504 కోట్ల భారీ పెట్టుబడి… గ్రామీణ వ్యవసాయ రంగానికి నూతన శకం. PACSలను ఆధునిక మల్టీ పర్పస్ సౌకర్య కేంద్రాలుగా మారుస్తున్న ప్రభుత్వం. తక్కువ వడ్డీ రుణాలు… పూర్తి ప్రభుత్వ హామీతో రైతు సంఘాలకు...

పండుగ వాతావరణంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వం కార్యక్రమం: సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ గారు

నేటి తెలుగు పత్రిక: ఎన్టీఆర్ జిల్లాలో ఫిబ్రవరి 26వ తేదీ అనగా రేపటి నుండి జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందనీ పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్...

Breaking News