Breaking News

Live

కేరళ ఎన్నికల్లో కీలక ప్రచారం.. రేవంత్ రెడ్డి రెండు రోజుల పర్యటన

హైదరాబాద్, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు రోజుల పర్యటనకు వెళ్లారు.ఈ పర్యటనలో భాగంగా తిరువనంతపురంలో రోడ్‌షోతో కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ఎస్‌ఎం లాక్...

పుదుచ్చేరి బరిలో కాంగ్రెస్ తరఫున మంత్రి పొన్నం ప్రచారం

హైదరాబాద్, ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు నేడు పుదుచ్చేరికు బయలుదేరుతున్నారు.మూడు రోజుల పాటు అక్కడ కొనసాగనున్న ఈ...

ఘనంగా సీనియర్ జర్నలిస్ట్ సత్య జన్మదిన వేడుకలు

పామర్రు, మార్చి 31(నేటి తెలుగు పత్రిక ): ప్రజా సమస్యల పట్ల నిరంతరం ఎలాంటి ప్రలోబాలకు లోను కాకుండా ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా తన కలంతొ ప్రతి నిత్యం ప్రజల కోసం పోరాటం...

దుండగుల దురాగతం.. రైతు శ్రమకు నిప్పులు

ఆదిలాబాద్, మార్చి 31, నేటి తెలుగు పత్రిక: కష్టపడి పండించిన పంటను కళ్లముందే కోల్పోయిన రైతు విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. గుడిహత్నూర్ మండలం ముత్నూరు తండాలో గుర్తు తెలియని వ్యక్తులు శనగ...

ప్రజల భాగస్వామ్యంతో మూసి పునర్జీవనం: భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్, మార్చి 31, నేటి తెలుగు పత్రిక: మూసి పునర్జీవన పనులు పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగుతాయని డిప్యూటీ సీఎం, మూసి క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు తెలిపారు.సచివాలయంలో సబ్...

కాళేశ్వరంపై కేంద్ర వ్యాఖ్యలు దుర్మార్గం: హరీష్ రావు

హైదరాబాద్, మార్చి 31, నేటి తెలుగు పత్రిక: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి చేసిన ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధమని, అవి రాష్ట్ర ప్రభుత్వ...

అకాల వర్షాల దెబ్బ.. రైతులకు భారీ నష్టం: కవిత

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో కురిసిన అకాల వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ముఖ్యంగా జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, నిర్మల్ జిల్లాల్లో చేతికొచ్చే...

ఐజేయు సెక్రటరీ జనరల్ సోమసుందర్ కు తాడేపల్లిగూడెం పాత్రికేయుల శుభాకాంక్షలు

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) సెక్రటరీ జనరల్ గా ఎన్నికై తొలిసారిగా తాడేపల్లిగూడెం చేరుకున్న డి.సోమ సుందర్ కు తాడేపల్లిగూడెం పాత్రికేయులు మంగళవారం ఘన స్వాగతం పలికి...

యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో 7వ వార్డులో సుడుగు శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు డ్రైనేజీ పనులు ప్రారంభం

యాదగిరిగుట్ట : మార్చి 31 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి రాగి చంద్రశేఖర్): మంగళవారం రోజు యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో 7వ వార్డులో సుడుగు శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు డ్రైనేజీ...

ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు రేపు పార్లమెంట్ ముందుకు

న్యూఢిల్లీ, మార్చి 31, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు 2026ను కేంద్ర ప్రభుత్వం రేపు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ముందుగా లోక్‌సభలో ఈ...

Breaking News