Breaking News

Live

పశ్చిమ బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం చంద్రబాబు

మే 09, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన కోల్‌కతాకు బయలుదేరారు.ఉదయం 7:05 గంటలకు ఉండవల్లి...

మాజీ ఐపీఎస్ భార్య హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం

మే 09, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు...

ఖరీఫ్ రైతుకు అండగా ప్రభుత్వం: మంత్రి అచ్చెన్నాయుడు

మే 09, (నేటి తెలుగు పత్రిక): ఖరీఫ్–2026 సీజన్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు,...

బీసీ విద్యార్థులకు ఉన్నత విద్యే లక్ష్యం: మంత్రి సవిత

మే 09, (నేటి తెలుగు పత్రిక): బీసీ విద్యార్థుల విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. విద్యతో పాటు ఆరోగ్య భద్రత,...

మైనారిటీ విద్యార్థులకు ఏఐ, స్కిల్ శిక్షణపై దృష్టి: సీఎం రేవంత్ రెడ్డి

మే 09, (నేటి తెలుగు పత్రిక): మైనారిటీ విద్యార్థుల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసి, అందులో...

కొడంగల్‌ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుదాం : సీఎం రేవంత్ రెడ్డి

మే 09, (నేటి తెలుగు పత్రిక): అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తే కొడంగల్ నియోజకవర్గాన్ని రాష్ట్రానికే కాకుండా దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దవచ్చని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. 2027...

కొడంగల్ బాలాజీ ఆలయ పునర్నిర్మాణానికి సీఎం శంకుస్థాపన

మే 09, (నేటి తెలుగు పత్రిక): పేదల తిరుపతిగా పేరుగాంచిన కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయం (కొడంగల్ బాలాజీ) పునర్నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వేదపండితుల...

హైదరాబాద్‌లో ఆటోలను ఈవీలుగా మార్చేందుకు ప్రభుత్వ ప్రణాళిక : సీఎం రేవంత్ రెడ్డి

మే 09, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు నగరంలోని ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. కోర్ అర్బన్...

పాలమూరు నీళ్లపై కవిత ఫైర్.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు

మే 09, (నేటి తెలుగు పత్రిక): పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు నీటి విషయంలో అన్యాయం జరుగుతోందని, దీనిని...

ఆధునిక వ్యవసాయ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ

మే 09, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా చేపట్టిన “రైతు వారం” రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన పొందుతోంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులు,...

Breaking News