Breaking News

Live

అమరావతిపై అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు..

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై మరోసారి రాజకీయ చర్చలు ముదురుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు.రాష్ట్ర...

కేసీఆర్‌పై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ విమర్శలు

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రజల మధ్య కాకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని...

హరీశ్‌రావుపై మంత్రి తుమ్మల తీవ్ర విమర్శలు.. ‘అధికారంలోకి రారు’ వ్యాఖ్యలు

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాజీ మంత్రి హరీశ్‌రావుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్ నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, హరీశ్‌రావు రాజకీయ భవిష్యత్తు అనిశ్చితిలో ఉందని...

మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్‌పై ఘోర ప్రమాదం.. కారుతో ఢీకొని యువకుడు మృతి

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగరంలో నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా మరో ప్రాణం బలైంది. మాదాపూర్ పరిధిలోని కేబుల్ బ్రిడ్జ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన...

ఎమ్మిగనూరులో ఐపీఎల్ బెట్టింగ్ గుట్టు రట్టు.. లక్షల్లో నగదు స్వాధీనం

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రహస్యంగా సాగుతున్న భారీ ఐపీఎల్ బెట్టింగ్ రాకెట్‌ను పోలీసులు విజయవంతంగా ఛేదించారు. స్పెషల్ బ్రాంచ్ నుంచి అందిన విశ్వసనీయ సమాచారంతో డీఎస్పీ భార్గవి...

‘నాన్న’ అని పిలిచే అదృష్టం నాకు దక్కింది: లోకేశ్ భావోద్వేగ సందేశం

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు అభినందనలు...

ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన డి సి చైర్మన్ కొమ్మారెడ్డి రాజేష్

హనుమాన్ జంక్షన్, ఏప్రిల్ 20, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76 వజయంతి ఉత్సవాలు పెరికిడు గ్రామంలోఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొమ్మారెడ్డి రాజేష్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి...

కాపు నేతలు రవిచంద్ర , విద్యాసాగర్ కు కృతజ్ఞతలు

కోదాడ ఏప్రిల్20( నేటి తెలుగు పత్రిక): యాదగిరి గుట్ట మున్నూరు కాపు సంఘ భవన్ లో సుదర్శన్ యాగం నిర్వహించిన సందర్భంగా రాజ్యసభ సభ్యులు శ్రీ వద్దిరాజ్ రవిచంద్ర , మాజీఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్...

చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు!

సూర్యాపేట, ఏప్రిల్ 21(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా హుజూర్నగర్ ఎమ్మెల్యే ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి...

సతీమణితో చంద్రబాబు బర్త్‌డే వేడుకలు.. ఫొటో వైరల్

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజును సతీమణి భువనేశ్వరితో కలిసి సాదాసీదాగా జరుపుకున్నారు. ఇద్దరూ కలిసి కేక్ కట్ చేస్తూ బర్త్‌డే సెలబ్రేషన్స్ నిర్వహించారు.ఈ...

Breaking News