Breaking News

Live

ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు: తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు స్పష్టం

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఏ రాజకీయ పార్టీకీ కూడా పొత్తు పెట్టుకోదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లా...

డీ-రెగ్యులేషన్ ఫేజ్-3పై సీఎం చంద్రబాబు సమీక్ష.. పరిశ్రమల అనుమతుల్లో వేగం, సరళీకరణపై కీలక ఆదేశాలు

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో కేంద్ర స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీ-రెగ్యులేషన్...

పద్మనాభుని అద్భుత కొండ.. ఉండవల్లి గుహల రహస్యాలు

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: గుంటూరు జిల్లాలోని ఉండవల్లి గుహలు భారతదేశ ప్రాచీన శిల్పకళా సంపదకు అద్భుత ఉదాహరణగా నిలుస్తున్నాయి. కృష్ణానది తీరంలో ప్రశాంత వాతావరణంలో విస్తరించిన ఈ గుహలు చారిత్రక వైభవంతో...

పారదర్శకంగా కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పంపిణీ.. ప్రజా పాలనపై ప్రభుత్వ దృష్టి

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: మధ్యవర్తులకు అవకాశం లేకుండా కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను పారదర్శకంగా పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మొక్కవోని దీక్షతో ప్రజా పాలన...

బీర్‌భూమ్‌లో అమిత్‌షా ఎన్నికల ప్రచారం.. మమత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై...

దేవాలయాల్లో అన్ని వర్గాలకు అవకాశం ఇవ్వాలి.. గర్భగుడి ప్రవేశంపై మంద కృష్ణ డిమాండ్

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: ఆలయాల్లో సమానత్వం ఉండాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. గర్భగుడిలో ప్రవేశం అందరికీ ఉండాలని, దేవాలయాల్లో వివక్ష కొనసాగడం సరికాదని ఆయన అన్నారు.రామానుజాచార్యులే...

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మంత్రి నారా లోకేష్ భేటీ.. అమరావతి బిల్లుకు ఆమోదంపై కృతజ్ఞతలు

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు రాష్ట్రపతికి ఆయన...

మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ.. జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచన

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ రెండు అంశాలను వేర్వేరుగా చూడాలని, వాటిని...

చర్లపల్లి టెకీ ఫ్యామిలీ సూసైడ్ కేసులో ఆస్తి వివాద ఆరోపణలు.. కొత్త దర్యాప్తు ప్రారంభం

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ శివారు చర్లపల్లిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి, ఆమె ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు ఇప్పటికే...

నారీ శక్తి వందన సమ్మేళనంలో మోదీ కీలక వ్యాఖ్యలు.. మహిళల ఆశీస్సులే నాకు బలం

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: నారీ శక్తి వందన సమ్మేళనంలో ప్రధాని నరేంద్ర మోదీ మహిళా సాధికారతపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఉపదేశం ఇవ్వడానికి రాలేదని, దేశంలోని కోట్లాది మంది మహిళల...

Breaking News