రేవంత్ రెడ్డి తన పర్యటనల సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని డీజీపీ సి. వి. ఆనంద్ కు ఆదేశాలు జారీ చేశారు. కాన్వాయ్ కోసం ప్రజలను గంటల తరబడి రోడ్లపై నిలిపివేయొద్దని...
మే 06, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో భద్రతా సలహాదారుగా మాజీ డీజీపీ బి. శివధర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నియామకం చెల్లదని పేర్కొంటూ జారీ చేసిన...
మే 06, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరిగిన ఓ ఘటన న్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జస్టిస్ టర్లాడ రాజశేఖర్ రావు ఎదుట విచారణ జరుగుతున్న సమయంలో ఓ యువ న్యాయవాది ప్రవర్తనపై...
పామర్రు, మే 06, (నేటి తెలుగు పత్రిక): సమాజంలో యుక్త వయసులో గల బాలికలు తమ ప్రతిభ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని అంగన్వాడి కేంద్ర నిర్వాహకురాలు ఎస్ రాజేశ్వరి పేర్కొన్నారు. కిషోరి...
మే 06, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులను...
మే 06, (నేటి తెలుగు పత్రిక): రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించింది. ఈ క్రమంలో 17 కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది....
మే 06, (నేటి తెలుగు పత్రిక): కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అభివృద్ధి పనులపై మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఎవరైనా అడ్డుకుంటే...
మే 06, (నేటి తెలుగు పత్రిక): అమరావతిలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీని ఆమె...
చేస్తూ మే 11న జరిగే కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయండి.సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి సూర్యాపేట, మే 06, (నేటి తెలుగు పత్రిక): ఐకెపి కేంద్రాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్...
మే 06, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లో మంత్రి సీతక్క, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సీఎం ఎనుముల రేవంత్...