మే 07, (నేటి తెలుగు పత్రిక): ప్రముఖ తెలుగు గాయని మంగ్లీ తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారం, పరువు నష్టం వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిగత...
మే 07, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఐ అండ్ పీఆర్ శాఖ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ శాఖ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో...
మే 07, (నేటి తెలుగు పత్రిక): పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీ అధిష్ఠానం నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతల నుంచి మాజీ ఎమ్మెల్యే వత్సవాయి సత్యనారాయణ వర్మను తొలగించింది. ఈ...
మే 07, (నేటి తెలుగు పత్రిక): బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ను విమర్శించే స్థాయి బండి సంజయ్కు లేదని అన్నారు. మీడియాతో...
మే 07, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ను భూ వివాదాల్లేని రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సచివాలయంలో జరుగుతున్న 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. భూ సంబంధిత...
మే 07, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సచివాలయంలో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతోంది. ఈ సమావేశంలో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి లక్ష్యాలు, జిల్లాల వారీ ఆర్థిక ప్రగతి...
మే 07, (నేటి తెలుగు పత్రిక): స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించిన ఆయన, గిరిజన హక్కుల కోసం పోరాడిన మహనీయుడు...
మే 07, (నేటి తెలుగు పత్రిక): వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలోని వ్యవసాయ మార్కెట్ ఎదుట రైతులు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం...
మే 07, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్తో టీవీకే అధినేత విజయ్ భేటీ అయ్యారు. ఈ సమావేశం సుమారు 40 నిమిషాలు జరిగినట్లు సమాచారం. భేటీ అనంతరం ప్రభుత్వ...
మే 07, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ ఇన్స్టాగ్రామ్ ట్రాప్ కేసులో పోలీసులు కీలక విషయాలను బయటపెట్టారు. మైనర్ బాలికలను సోషల్ మీడియా ద్వారా వలలో వేసి డబ్బులు వసూలు...