Breaking News

Live

నిరుద్యోగులకు ‘ఉద్యోగ భారత్’ చేయూత

చిన్న తరహా పరిశ్రమలకు శిక్షణ, రుణాలు విజయవాడ. మే 2 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, ఉపాధి లేని నిరుద్యోగు లకు అండగా నిలిచేందు కు ‘ఉద్యోగ...

సింగపూర్‌కు ఏపీ ఉపాధ్యాయుల బృందం

అమరావతి, మే 02, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉపాధ్యాయుల బృందం సింగపూర్ పర్యటనకు సిద్ధమైంది. ఈ నెల 4 నుంచి 9 వరకు సింగపూర్‌లో ఈ బృందం పర్యటించనుంది.ఇప్పటికే ఉపాధ్యాయులు విజయవాడ...

కామారెడ్డి ఎమ్మెల్యేపై పరువు నష్టం దావా

కామారెడ్డి, మే 02, (నేటి తెలుగు పత్రిక): కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డిపై పరువు నష్టం దావా నమోదు అయ్యింది. నాంపల్లి ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఈ కేసులో నోటీసులు జారీ చేసినట్లు...

కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతోంది ఆ ఇద్దరే: ధర్మపురి అర్వింద్

హైదరాబాద్, మే 02, (నేటి తెలుగు పత్రిక): కాంగ్రెస్ నాయకులపై ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్ర విమర్శలు చేశారు. దేశవ్యాప్తంగా గ్యాస్ ధరల పెరుగుదలపై అవగాహన లేకుండా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.రేవంత్...

స్వచ్ఛ రథాలకు నాని చేయూత.. డిప్యూటీ సీఎంవో ప్రశంసలు

మే 02, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న ‘స్వచ్ఛరథాలు’ కార్యక్రమానికి ప్రముఖ సినీ హీరో నాని సహాయం చేయడంపై డిప్యూటీ సీఎంవో స్పందించింది. అడిగిన వెంటనే తన వంతు సహకారం అందించినందుకు నానికి...

ఆర్టీసీ సిబ్బందితో స్నేహపూర్వకంగా ఉండండి: మంత్రి పొన్నం ప్రభాకర్

మే 02, (నేటి తెలుగు పత్రిక): ఆర్టీసీ అధికారులు కిందిస్థాయి సిబ్బంది, ప్రయాణికులతో సానుకూలంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిబ్బందిని వేధింపులకు గురిచేయకుండా ప్రేమతో పనులు చేయించుకోవాలని...

అమరావతి అభివృద్ధికి బూస్ట్.. క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్లకు గ్రీన్ సిగ్నల్

మే 02, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. రాజధాని ప్రాంతంలోని క్వాంటం వ్యాలీలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించనున్న ట్విన్ ఆఫీస్ టవర్లకు రాష్ట్ర ప్రభుత్వం...

కార్మికుల సంక్షేమానికి కొత్త దిశ.. అవకాశాలను వినియోగించుకోండి: మంత్రి సుభాష్

మే 02, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో కార్మికుల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు కొత్త ఊపుని తీసుకువస్తున్నాయని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న నిర్మాణ రంగ ప్రాజెక్టులు కార్మికులకు విస్తృత...

లోకేశ్ పనితీరుకు వెంకయ్యనాయుడు ప్రశంసలు.. ప్రభుత్వ పాఠశాల ఫలితాలపై హర్షం

మే 02, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో తాజా పరిణామాలపై భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ పనితీరు చాలా బాగుందని...

కొత్త రాజకీయ శక్తిగా ఎదుగుతాం.. ప్రజల సమస్యలే మా అజెండా: కవిత

మే 02, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో రాజకీయ పరిణామాలు మరో మలుపు తిరుగుతున్న వేళ, కవిత కీలక ప్రకటనలతో రాజకీయ రంగంలో చర్చనీయాంశంగా మారారు. తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా వస్తామని ఇచ్చిన...

Breaking News