Breaking News

Live

ఆర్టీసీ సమ్మెపై తలసాని తీవ్ర విమర్శలు

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు. సమ్మె కారణంగా రాష్ట్రవ్యాప్తంగా బస్సులు డిపోలకే...

నారాయణపేటలో లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఆర్డీవో

నారాయణపేట, ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): జనన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి లంచం తీసుకుంటూ ఆర్డీఓ ఏసీబీకి చిక్కిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్డీఓ రాంచందర్ నాయక్ రూ.25 వేల లంచం స్వీకరిస్తూ...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఇక లేరు

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో రాజకీయ వర్గాల్లో తీవ్ర...

హైకోర్టు తీర్పుతో నిజం వెలుగులోకి: హరీశ్ రావు

హైదరాబాద్, ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని కోర్టు చెప్పడం...

కాపులపై వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి క్లారిటీ

రాజమండ్రి, ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): తన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఖండించారు. కాపు సామాజిక వర్గాన్ని అవమానించే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. తన...

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం పిలుపు

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం కార్మికులను సమ్మె విరమించాలని కోరింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది.సమ్మె సమస్యలకు పరిష్కారం కాదని...

మంచిర్యాలలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన

బెల్లంపల్లి (మంచిర్యాల), ఏప్రిల్ 22 (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో బుధవారం మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద ప్రైవేట్ అద్దె బస్ డ్రైవర్ ను పోలీసులు...

అమరావతి పనులకు వేగంగా ఇసుక, కంకర సరఫరా వేగవంతం

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాణాలకు అవసరమైన ఇసుక, కంకర, ఎర్రమట్టి వంటి ఖనిజాల సరఫరాలో...

పెన్షన్ చెల్లింపుల జాప్యంపై హైకోర్టు ఆగ్రహం

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): రిటైర్డ్ ఉద్యోగులకు అందవలసిన పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపులో జరుగుతున్న ఆలస్యంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఉద్యోగులు తమ...

అడవి బిడ్డల హైదరాబాద్ పర్యటన.. రేవంత్ సర్కార్ స్పెషల్ ప్రోగ్రామ్

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి, అవగాహన కోసం ప్రత్యేకంగా “ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్”ను ప్రారంభించింది. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్...

Breaking News