Breaking News

Live

నాలుగు దశల్లో స్వచ్ఛాంధ్ర ఆపరేషన్ క్లీన్ స్వీప్: మంత్రి నారాయణ

విజయవాడ, మే 23, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో స్వచ్ఛత సాధనకు ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ‘ఒక రాష్ట్రం.. ఒక పరిశుభ్రత...

ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీనే నిర్వహించాలీ..!

ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలు ఆపా లని స్పష్టంచేసాం..! విజయవాడ. మే 22 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రాష్ట్ర సచివాలయం, అమరావతి నందు TR&B స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఇన్‌చార్జ్ PTD...

వివేకా కేసుపై జగన్ హస్తం ఉందా? ఓపెన్ పోలింగ్ పెట్టాలి: సీఎం రమేశ్

అమరావతి, మే 23, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య...

పునరుత్పాదక ఇంధన కేంద్రంగా హైదరాబాద్ ఎదగాలి: కిషన్‌రెడ్డి

మే 23, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని విస్తరించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. భవిష్యత్‌లో విద్యుత్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో సోలార్ విద్యుత్‌ను విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం...

స్మార్ట్ బార్డర్ ప్రాజెక్టుతో సరిహద్దుల భద్రత కట్టుదిట్టం: అమిత్ షా

మే 23, (నేటి తెలుగు పత్రిక): పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భద్రతను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘స్మార్ట్ బార్డర్’ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.ఈ ప్రాజెక్టులో భాగంగా...

హైదరాబాద్‌లో మళ్లీ పెరిగిన ఇంధన ధరలు

మే 23, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఉప్పల్, తార్నాక ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.1 చొప్పున పెంపు నమోదైంది. తాజా ధరల...

SRH సెన్సేషనల్ రికార్డు.. 220+ స్కోర్లలో 100% విజయాలతో చరిత్ర

మే 23, (నేటి తెలుగు పత్రిక): ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మరో అరుదైన రికార్డు నమోదు చేసింది. నిన్న RCBపై ఘన విజయం సాధించిన SRH, 220+ పరుగులు చేసిన అన్ని మ్యాచ్‌ల్లోనూ...

తొలి 10 మ్యాచ్‌ల్లో వికెట్‌ ఫీట్.. సాకిబ్ హుస్సేన్ రికార్డు

మే 23, (నేటి తెలుగు పత్రిక): ఐపీఎల్‌లో Sunrisers Hyderabad యువ పేసర్ Sakib Hussain అరుదైన రికార్డు సృష్టించారు. ఐపీఎల్ కెరీర్‌లో ఆడిన తొలి 10 మ్యాచ్‌ల్లోనూ కనీసం ఒక్క వికెట్ తీసిన...

దక్షిణాదిలో నిమ్స్ ఘనత.. 2 వేల కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తి

మే 23, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో అరుదైన ఘనత సాధించింది. మొత్తం 2 వేల కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా...

ఏపీలో విమానయాన విస్తరణ.. మరో 10 ఎయిర్‌పోర్టులకు ప్రణాళిక

మే 23, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన సదుపాయాలను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాలు ఉండగా, మరో పది ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేయాలని...

Breaking News