Breaking News

Live

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక..!

ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ. ఏప్రిల్ 25 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: నేడు టీడీపీ కేంద్ర కార్యా లయంలో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదికలో రాష్ట్ర...

వితపై బీజేపీ ఫైర్.. ‘రాజకీయ సమాధి మేమే కట్టాం’ – అర్వింద్ వ్యాఖ్యలు

హైదరాబాద్, ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ ప్రకటనతో చర్చనీయాంశంగా మారిన కల్వకుంట్ల కవితపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కవిత...

కవితపై కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ ప్రకటించిన కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కవిత చర్యలు ప్రజలను తప్పుదోవ...

ఆర్టీసీ బలోపేతానికి కట్టుబడి ప్రభుత్వం.. కార్మిక సమస్యల పరిష్కారానికి చర్యలు: మంత్రి పొన్నం ప్రభాకర్

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ప్రజారవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇటీవల జరిగిన ఆర్టీసీ సమ్మె సమయంలో కార్మికులతో పలుమార్లు...

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. తాగు, సాగు సమస్యలకు చెక్: మంత్రి నిమ్మల

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): ఉత్తరాంధ్రలో తాగు, సాగు నీటి సమస్యలను పూర్తిగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. గోదావరి జలాల తరలింపులో పోలవరం ఎడమ...

దస్తగిరి హత్యపై మంత్రి ఫైర్.. నిందితులకు కఠిన హెచ్చరిక: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న పెద్ద దస్తగిరి హత్య కేసుపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ హత్య వెనుక ఎవరున్నా...

దివ్యాంగులకు అండగా నిలిచింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే….!

విజయవాడ. ఏప్రిల్ 25 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమం కోసం స్పష్టమైన దూరదృష్టి, సంకల్పంతో పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రమేనని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె...

హైదరాబాద్‌లో విక్రం-1 ఆర్బిట్ రాకెట్ ఆవిష్కరణ.. అంతరిక్ష రంగంలో తెలంగాణకు భారీ అడుగు

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ అంతరిక్ష రంగంలో కీలక మైలురాయి నమోదైంది. ప్రముఖ ఎరోస్పేస్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన ప్రతిష్టాత్మక ‘విక్రం-1’ ఆర్బిట్ రాకెట్‌ను ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి...

అమరావతిలో కొత్త వెలుగు.. తుది దశకు సీఎం చంద్రబాబు నివాసం

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. ఒకప్పుడు విమర్శలకు గురైన ఈ ప్రాంతం ఇప్పుడు ఆధునిక నిర్మాణాలతో కొత్త రూపు సంతరించుకుంటోంది. ఈ మార్పుకు...

ఎంపీ వద్దిరాజు మున్నూరుకాపు సంఘం ఖమ్మం జిల్లా బాధ్యత స్వీకరించిన: ఆవుల రామారావు

కోదాడ: ఏప్రిల్25( నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన,మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆవుల రామారావు ఖమ్మం జిల్లా బాధ్యులుగా నియమితులయ్యారు.ఇందుకు సంబంధించిన నియామక పత్రాన్ని సంఘం గౌరవాధ్యక్షులు, బీఆర్ఎస్ పార్లమెంటరీ...

Breaking News