అమెరికా నుంచి భారత్కు తిరిగి రానున్న 9వ శతాబ్ధానికి చెందిన 3 పురాతన శిల్పాలు
మార్చి 27, నేటి తెలుగు పత్రిక: అమెరికాలోని స్మిత్సోనియన్ జాతీయ ఆసియా కళల సంగ్రహాలయం నుంచి మూడు అరుదైన పురాతన శిల్పాలు త్వరలోనే భారత్కు తిరిగి రానున్నాయి. తమిళనాడులోని దేవాలయాల నుంచి దొంగిలించబడినట్లు పరిశోధనలో...
