Breaking News

Live

రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ దరఖాస్తులు ప్రారంభం.. ఖాతాల్లో రూ.6,000 జమ

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సాయం అందించే కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ పథకం కింద కొత్త దరఖాస్తుల ప్రక్రియ వేగవంతమైంది. అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని...

ఏపీలో ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సీరియస్.. ఆయిల్ కంపెనీలకు కఠిన ఆదేశాలు

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయిల్ కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ బంక్ డీలర్లకు క్రెడిట్ ఎందుకు...

పెట్రోల్ కొరతపై ఆందోళన.. ప్యానిక్ బాయింగ్‌తో బంకుల వద్ద రద్దీ

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై ఆందోళన నెలకొంది. యుద్ధ భయాల నేపథ్యంలో ఇంధన సరఫరా నిలిచిపోతుందనే అనుమానంతో ప్రజలు భారీగా బంకుల వద్దకు...

ఎన్టీఆర్ పర్సనాలిటీ రైట్స్ కేసు.. నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): జూనియర్ ఎన్టీఆర్ దాఖలు చేసిన పర్సనాలిటీ రైట్స్ పిటిషన్‌పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. తన పేరు, ఫోటోలు, ఇమేజ్‌ను అనుమతి లేకుండా వినియోగించడాన్ని అడ్డుకోవాలని...

శంకర్ గౌడ్ త్యాగం ఫలించింది.. ఆర్టీసీ డిమాండ్లకు మార్గం: జాజుల శ్రీనివాస్ గౌడ్

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): ఆర్టీసీ సమ్మె సందర్భంగా ప్రాణత్యాగం చేసిన కోలా శంకర్ గౌడ్ బలిదానం వృథా కాలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు....

జనగణన 2027కు శ్రీకారం.. స్వీయ గణనలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో స్వీయ గణన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా ఆన్‌లైన్ ద్వారా తన వివరాలను...

జనగణన స్వీయ గణన ప్రారంభం.. పాల్గొన్న కిషన్ రెడ్డి

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): 2027 జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా స్వీయ గణన కార్యక్రమం అధికారికంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి...

విద్య వ్యాపారంగా మారింది.. ఫీజుల దోపిడీపై తీన్మార్ మల్లన్న ఆగ్రహం

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన మహాధర్నా పెద్ద...

టీఆర్‌ఎస్ నుంచి బీఆర్‌ఎస్ వరకు… కేసీఆర్ పార్టీకి 25 ఏళ్ల ప్రస్థానం

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంతో ప్రారంభమైన టీఆర్‌ఎస్ పార్టీ పాతికేళ్ల రాజకీయ ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ స్థాపించిన ఈ ఉద్యమ పార్టీ,...

ప్రజావాణి సేవలు క్షేత్రస్థాయికి విస్తరణ – సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో ప్రజల అర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సేవలను గ్రామ స్థాయి...

Breaking News