Breaking News

Live

హైదరాబాద్‌లో ఆటోలను ఈవీలుగా మార్చేందుకు ప్రభుత్వ ప్రణాళిక : సీఎం రేవంత్ రెడ్డి

మే 09, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు నగరంలోని ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. కోర్ అర్బన్...

పాలమూరు నీళ్లపై కవిత ఫైర్.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు

మే 09, (నేటి తెలుగు పత్రిక): పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు నీటి విషయంలో అన్యాయం జరుగుతోందని, దీనిని...

ఆధునిక వ్యవసాయ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ

మే 09, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా చేపట్టిన “రైతు వారం” రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన పొందుతోంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులు,...

మహిళా సాధికారతకు కొత్త దిశ.. తెలంగాణలో జిల్లా మహిళా సమాఖ్య భవనాలు సిద్ధం

మే 08, (నేటి తెలుగు పత్రిక): గ్రామీణ మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి మరింత బలమైన వేదిక కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. స్వయం సహాయక సంఘాల మహిళలకు శాశ్వత...

కరీంనగర్ ఘటనపై డీజీపీకి బీఆర్‌ఎస్ ఫిర్యాదు

మే 08, (నేటి తెలుగు పత్రిక): కరీంనగర్‌లో జరిగిన దాడి ఘటనపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయం,...

విదేశీ విద్యకు పావలా వడ్డీ రుణాలు.. విద్యార్థులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్

మే 08, (నేటి తెలుగు పత్రిక): ఉన్నత విద్య కోసం దేశ విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదవాలనుకునే విద్యార్థులకు...

ప్రజల భాగస్వామ్యంతోనే మూసీ అభివృద్ధి: కేబినెట్ సబ్ కమిటీ

మే 08, (నేటి తెలుగు పత్రిక): మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును ప్రజల భాగస్వామ్యంతో అమలు చేస్తామని కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. అభివృద్ధి పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ఆస్తులకు నష్టం...

పెన్షన్లపై కొత్త విధానం తీసుకొస్తాం: ఎంపీ కేశినేని శివనాథ్

మే 08, (నేటి తెలుగు పత్రిక): పెన్షన్ల వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురానుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని అన్నారు.విజయవాడలో...

అతిపెద్ద పార్టీకే తొలి అవకాశం ఇవ్వాలి: చిదంబరం

మే 08, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ మధ్య కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. హంగ్ అసెంబ్లీ పరిస్థితుల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న...

మోదీ సభతో తెలంగాణ రాజకీయాల్లో మార్పు: రామచందర్‌రావు

మే 08, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన రాజకీయంగా కీలకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచందర్‌రావు పేర్కొన్నారు. ఈ నెల 10న పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే మోదీ...

Breaking News