Breaking News

Live

బీజేపీ యాత్రలు ఓ రాజకీయ డ్రామా: పొన్నం ప్రభాకర్

మే 25, (నేటి తెలుగు పత్రిక): పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. రైతులపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం...

ప్రతి నియోజకవర్గానికి ఒక MSME పార్క్: సీఎం చంద్రబాబు

విజయవాడ,మే 25, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక MSME పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విజయవాడలో నిర్వహించిన MSME గ్రోత్ సమ్మిట్‌లో ఆయన...

డీఎస్సీపై జగన్ తీవ్ర ఆరోపణలు.. లోకేశ్‌ను తప్పించాలని డిమాండ్

అమరావతి, మే 25, (నేటి తెలుగు పత్రిక): డీఎస్సీ నియామక ప్రక్రియలో భారీ అక్రమాలు జరిగాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. డీఎస్సీని కేవలం ప్రచార సాధనంగా ఉపయోగించుకుని ఉద్యోగార్థులను మోసం చేశారని...

ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. కాంగ్రెస్ నేతను విచారిస్తున్న సిట్

మే 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు, కొడంగల్ నియోజకవర్గ దౌల్తాబాద్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ శ్రీరాంరెడ్డిని ప్రత్యేక దర్యాప్తు...

హైదరాబాద్ మెట్రోకు భారీ ఊరట.. రూ.13,600 కోట్ల రుణ ఒప్పందం

మే 25, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ మెట్రో రైలుకు భారీ ఆర్థిక బలం చేకూరింది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్‌సీ)తో రూ.13,600 కోట్ల రీఫైనాన్సింగ్ ఒప్పందం కుదిరింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో...

బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పర్యటన.. అభివృద్ధి పనుల పరిశీలన

మే 25, (నేటి తెలుగు పత్రిక): నంద్యాల జిల్లా బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సుడిగాలి పర్యటన నిర్వహించారు. మైనార్టీల కోసం నిర్మిస్తున్న నూతన షాదీఖానా పనులను పరిశీలించిన మంత్రి.. త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి...

గోదావరి జలాలతో ఖమ్మం సస్యశ్యామలం: మంత్రి తుమ్మల

మే 25, (నేటి తెలుగు పత్రిక): ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు అందించడం తన చిరకాల లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ తెలంగాణ...

బీఆర్‌ఎస్ వస్తే హైదరాబాద్‌కు 24 గంటల తాగునీరు: కేటీఆర్

మే 25, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో ప్రతి ఇంటికి 24 గంటల పాటు తాగునీరు అందించే వ్యవస్థను బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో జరిగిన బీఆర్‌ఎస్...

తిరుపతి వెటర్నరీ వర్సిటీలో చిరుత కలకలం.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా

అమరావతి, మే 25, (నేటి తెలుగు పత్రిక): తిరుపతి శ్రీ వేంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలో చిరుత సంచారం కలకలం రేపింది. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి...

రైతుల కోసం నష్టానికైనా మొక్కజొన్న కొనుగోలు: సీఎం రేవంత్ రెడ్డి

మే 25, (నేటి తెలుగు పత్రిక): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీపీఐ ప్రతినిధి బృందం రాష్ట్ర సచివాలయంలో సమావేశమైంది. ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో కార్మికులకు కనీస వేతనాల పెంపు...

Breaking News