Breaking News

Live

శత్రువులు మన పార్టీలోనే ఉన్నారు: పవన్ కళ్యాణ్

అమరావతి, మే 25, (నేటి తెలుగు పత్రిక): ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై అసంతృప్తి వ్యక్తం...

చంద్రబాబు జైలుకెళ్లినప్పుడే సీఎం అయ్యేవాడిని: పవన్ కళ్యాణ్

మే 25, (నేటి తెలుగు పత్రిక): జగన్‌ను జైలుకు పంపించాలని తాను కోరినట్లు చేస్తున్న వ్యాఖ్యల్లో ఎలాంటి లాజిక్ లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల వివాదంపై పేరు...

ఇక సహనం లేదు.. హెచ్చరించిన పవన్ కళ్యాణ్

అమరావతి, మే 25, (నేటి తెలుగు పత్రిక): ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల వివాదంపై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరోక్షంగా స్పందించారు. జనసేన పార్టీపై, తనపై ఇష్టానుసారంగా విమర్శలు చేస్తే ఇక...

‘ఇందిరమ్మ చీరలు’ ఆవిష్కరించిన సీఎం రేవంత్

మే 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాలకు అందజేయనున్న ‘ఇందిరమ్మ చీరల’ డిజైన్లను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. మంత్రిణి సీతక్క, మహిళా ఉన్నతాధికారుల సమక్షంలో చిలకపచ్చ రంగులో రూపొందించిన...

బీజేపీ యాత్రలు ఓ రాజకీయ డ్రామా: పొన్నం ప్రభాకర్

మే 25, (నేటి తెలుగు పత్రిక): పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. రైతులపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం...

ప్రతి నియోజకవర్గానికి ఒక MSME పార్క్: సీఎం చంద్రబాబు

విజయవాడ,మే 25, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక MSME పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విజయవాడలో నిర్వహించిన MSME గ్రోత్ సమ్మిట్‌లో ఆయన...

డీఎస్సీపై జగన్ తీవ్ర ఆరోపణలు.. లోకేశ్‌ను తప్పించాలని డిమాండ్

అమరావతి, మే 25, (నేటి తెలుగు పత్రిక): డీఎస్సీ నియామక ప్రక్రియలో భారీ అక్రమాలు జరిగాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. డీఎస్సీని కేవలం ప్రచార సాధనంగా ఉపయోగించుకుని ఉద్యోగార్థులను మోసం చేశారని...

ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. కాంగ్రెస్ నేతను విచారిస్తున్న సిట్

మే 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు, కొడంగల్ నియోజకవర్గ దౌల్తాబాద్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ శ్రీరాంరెడ్డిని ప్రత్యేక దర్యాప్తు...

హైదరాబాద్ మెట్రోకు భారీ ఊరట.. రూ.13,600 కోట్ల రుణ ఒప్పందం

మే 25, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ మెట్రో రైలుకు భారీ ఆర్థిక బలం చేకూరింది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్‌సీ)తో రూ.13,600 కోట్ల రీఫైనాన్సింగ్ ఒప్పందం కుదిరింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో...

బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పర్యటన.. అభివృద్ధి పనుల పరిశీలన

మే 25, (నేటి తెలుగు పత్రిక): నంద్యాల జిల్లా బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సుడిగాలి పర్యటన నిర్వహించారు. మైనార్టీల కోసం నిర్మిస్తున్న నూతన షాదీఖానా పనులను పరిశీలించిన మంత్రి.. త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి...

Breaking News