అంబటి అనుదీప్ హత్య కేసులో వేగవంతమైన విచారణకు డిమాండ్: రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్
ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: అంబటి అనుదీప్ హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ డిమాండ్ చేశారు. ఈ కేసుకు విచారణ అధికారిగా నియమితులైన...
