Breaking News

Live

ఏపీలో ఉన్నతాధికారుల బదిలీలు.. ఎస్‌ఈసీగా అనిల్ చంద్ర పునేఠా? విజిలెన్స్ కమిషనర్‌గా నీరభ్ కుమార్?

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ పరిపాలన వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) పదవికి సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేఠా నియామకం...

వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన పవన్ కళ్యాణ్

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: యువ నటుడు వరుణ్ తేజ్ గాయపడిన నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ‘బరి’ సినిమా కోసం ప్రాక్టీస్ చేస్తుండగా...

నియోజకవర్గాల పునర్విభజనపై రాజకీయ రగడ.. కేంద్ర-దక్షిణ రాష్ట్రాల మధ్య విభేదాలు ముదురుతున్నాయి

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన అంశం తీవ్ర రాజకీయ చర్చలకు దారితీస్తోంది. రాబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ విషయానికి సంబంధించిన కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు...

‘పెద్ది’ రిలీజ్ మళ్లీ వాయిదా.. నిరాశలో ఫ్యాన్స్

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’ సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది. దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై...

ఢిల్లీ‌లో ఇండియా కూటమి కీలక సమావేశం ముగింపు.. డీలిమిటేషన్‌పై వ్యతిరేకత, మహిళా రిజర్వేషన్‌కు మద్దతు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలకు వేదికగా నిలిచిన ఇండియా కూటమి సమావేశం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగింది. సుమారు రెండు గంటలపాటు...

అన్నార్తుల ఆకలి తీర్చడానికే అన్న క్యాంటీన్లు.

మైలవరం, ఏప్రిల్ 15, (నేటి తెలుగు పత్రిక): పేదోడికి పట్టెడన్నం పెడుతున్న కూటమి ప్రభుత్వం.ఆకలితో ఎవ్వరూ అలమటించరాదన్నదే సీఎం చంద్రబాబు గారి ధ్యేయం.అన్నక్యాంటీన్కు రూ.5 లక్షల విరాళం.ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదుపేదోళ్లకు కూటమి ప్రభుత్వం పట్టెడన్నం...

ఏప్రిల్ 11,2026 నుండి కరెన్సీ, కమోడిటీ, నగదు మరియు ఈక్విటీ డెరివేటివ్స్ విభాగాలలో నానోసెకండ్-లెవల్ ఆర్డర్ గుర్తింపును సాధించిన ఎన్ఎస్ఈ

విజయవాడ, ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా ప్రపంచంలో వాల్యూమ్ ఆధారంగా అతిపెద్ద డెరివేటివ్స్ ఎక్స్ఛేంజీగా గుర్తింపు పొందిన సంస్థ, 2026 ఏప్రిల్ 11 నుంచి కరెన్సీ...

తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎంపీ సానా సతీష్ బాబు నియామకం

క్యాడర్ టు లీడర్ టిడిపిలోనే సాధ్యం” – సానా సతీష్ బాబు అమరావతి, ఏప్రిల్ 15, 2026, నేటి తెలుగు పత్రిక: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు,...

మత్స్యకారులకు ఏపీ సర్కార్ శుభవార్త.. ఖాతాల్లో రూ.20 వేల ఆర్థిక సాయం

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకార కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం, చేపల వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయే...

పీర్జాదీగూడలో రాజకీయ మార్పులు.. బీఆర్‌ఎస్‌లో చేరిన కౌన్సిలర్లు

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: మెడ్చల్ జిల్లా పీర్జాదీగూడలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్...

Breaking News