Breaking News

Live

బిఆర్ నాయుడును టిటిడి చైర్మన్ గా తక్షణమే తొలగించాలి: రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్

పామర్రు, ఏప్రిల్ 04(నేటి తెలుగు పత్రిక ): తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్న బి ఆర్ నాయుడును,టీటీడీ చైర్మన్ పదవి నుంచి తక్షణమే భర్తరఫ్ చేయాలని రాష్ట్ర వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి,పామర్రు మాజీ ఎమ్మెల్యే...

రాయచూరులో శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభం.. లోకేష్‌తో పాటు కేంద్ర మంత్రుల హాజరు

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూరు సమీప హోసళ్లీ క్యాంప్‌లో ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి...

మాధాపూర్‌లో చెరువులను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌

రెండు నెల‌ల్లో పూర్తి చేయాలంటూ అధికారుల‌కు ఆదేశం.ప‌ర్య‌ట‌క కేంద్రాలుగా తీర్చిదిద్దాలంటూ హైడ్రా క‌మిష‌న‌ర్ హిత‌వు.చెరువుల చెంత ప్ర‌భుత్వ భూములుంటే స్వాధీనానికి సూచ‌న‌లు. హైద‌రాబాద్‌, ఏప్రిల్ 04, ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: మాధాపూర్‌లోని...

జగన్ ఓడిపోయినా సైకో లక్షణాలు ఇంకా పోలేదు

దేశమంతా అంగీకరించిన అమరావతిపై జగన్ ముఠా విష ప్రచారం. రాష్ట్రాభివృద్ధికి, రాయలసీమ అభివృద్ది జగన్ అడ్డంకి. ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మంగళగిరి, ఏప్రిల్ 04, నేటి తెలుగు...

ఏపీ కొత్త మ్యాప్ విడుదల.. అమరావతి రాజధానిగా 28 జిల్లాల ప్రకటన

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కొత్త పరిపాలనా మ్యాప్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ విడుదల చేసిన ఈ మ్యాప్‌లో అమరావతిను అధికారిక రాజధానిగా చూపిస్తూ 28...

రాయచూరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. లోకేష్‌తో పాటు కేంద్ర మంత్రుల హాజరు

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూరు ప్రాంతంలో స్వర్గీయ ఎన్. టి. రామారావు కాంస్య విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి హెచ్. డి. కుమారస్వామి,...

బాసర అభివృద్ధికి భారీ బూస్ట్.. రూ.300 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: ఉత్తర తెలంగాణ అభివృద్ధికి మరింత వేగం పెంచుతూ రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 6న బాసర ఆలయంలో పర్యటించి, రూ.300 కోట్లతో చేపట్టనున్న...

మహిళలపై దాడులకు కఠిన చర్యలు తప్పవు: సీఎం చంద్రబాబు

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో మహిళల భద్రతపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మాచర్లలో ఉద్యోగినిపై జరిగిన అత్యాచారయత్న ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆయన, నిందితుడిని వెంటనే...

రాజధాని పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష.. రూ.57,821 కోట్ల పనులకు వేగం పెంచాలని ఆదేశాలు

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర సమీక్ష నిర్వహించారు. వివిధ నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన ఆయన, ప్రస్తుతం వివిధ దశల్లో కొనసాగుతున్న...

ఐపీఎల్‌లో నేడు డబుల్ ఫైట్.. ఢిల్లీ-ముంబై పోరు.. గుజరాత్-రాజస్థాన్ సాయంత్రం ఢీ!

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో మొదటి డబుల్ హెడర్ మ్యాచ్‌లు నేడు అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించనున్నాయి. మధ్యాహ్నం ఢిల్లీ క్యాపిటల్స్ - ముంబై ఇండియన్స్...

Breaking News