Breaking News

Live

మద్యం అమ్మకాల్లో గణనీయ వృద్ధి… బీర్ విక్రయాలు 70% పెరుగుదల

అమ్మకాల లెక్క ఘనంగా ఉన్నా ఆదాయం పెరుగుదల స్వల్పమే ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా బీర్, ఐఎంఎల్ విక్రయాలు భారీగా...

గండ్రపల్లిలో మిస్టరీ డెత్స్.. భయంతో గ్రామం ఖాళీ!

కరీంనగర్, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: గండ్రపల్లి గ్రామంలో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. గత మూడు నెలల్లో 28 మంది మృతి చెందడంతో గ్రామం మొత్తం భయాందోళనలకు గురైంది. వృద్ధులతో పాటు...

అమరావతికి చట్టబద్ధత.. “ఆంధ్రప్రదేశ్‌కు చారిత్రాత్మక ఘట్టం”: చంద్రబాబు నాయుడు

అమరావతి, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు-2026 పార్లమెంట్ ఉభయ సభల్లో ఏకగ్రీవంగా ఆమోదం పొందడాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. రాష్ట్ర ప్రజల...

వేసవి దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలి

పశువర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డా. ఎం. హనుమంతరావు సూచన ఎ. కొండూరు, ఏప్రిల్ 2 (నేటి తెలుగు పత్రిక): వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని మండలంలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి...

స్వచ్ఛాంధ్రలో భాగంగా పాఠశాలలో స్వచ్ఛత కార్యక్రమం

ఎ.కొండూరు, ఏప్రిల్‌ 2 (నేటి తెలుగు పత్రిక): స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గురువారం ఎ.కొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో సేకరించిన...

అమరావతికి చట్టబద్ధత.. “ఇక రాజధాని అజేయం” – పవన్ కళ్యాణ్

అమరావతి, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధం చేసే బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందడం పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు....

హేట్ స్పీచ్ బిల్లు కాదు.. “ఫ్రీ స్పీచ్‌పై ఆంక్షల బిల్లు” – హరీష్ రావు విమర్శలు

హైదరాబాద్, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హేట్ స్పీచ్ బిల్లుపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది హేట్ స్పీచ్ బిల్లు కాదని, “ఫ్రీ...

రాజ్యసభలో అమరావతి బిల్లు ఆమోదం – స్పీకర్ ఓం బిర్లాను కలిసి ధన్యవాదాలు తెలిపిన లోకేష్

అమరావతి, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ కూటమి ఎంపీలకు అభినందనలు తెలిపారు.ఈ బిల్లుకు మద్దతు తెలిపిన పలు...

చిక్కడపల్లి హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా..మహేష్ కుమార్ గౌడ్ దంపతుల ప్రత్యేక దర్శనం

హైదరాబాద్,ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని చిక్కడపల్లి హనుమాన్ దేవాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తన దంపతులతో...

హైదరాబాద్‌లో అంతర్జాతీయ సైబర్ స్కామ్: 600 సిమ్ కార్డులు, కోట్ల రూపాయల మోసం

హైదరాబాద్, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హైదరాబాద్‌లో ఒక అంతర్జాతీయ సైబర్ మోసం నెట్‌వర్క్‌ను వెలికితీసింది. భారతీయ సిమ్ కార్డులను అక్రమంగా సేకరించి, కంబోడియాకు తరలించడం ద్వారా...

Breaking News