Breaking News

Live

జిసిసిల హబ్‌గా హైదరాబాద్.. పెట్టుబడిదారుల తొలి ఎంపిక: మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగరం గ్లోబల్ సామర్థ్య కేంద్రాల ఏర్పాటుకు కీలక కేంద్రంగా మారుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న...

జనాభా గణన లో కి ప్రజలు సమగ్ర వివరాలు అందించి సహకరించండి : (సూపర్వైజర్)ఇరిగేషన్ శాఖ ఏఈ నిర్మల సరోజ

గుడ్లవల్లేరు, ఏప్రిల్ 11 ( నేటి తెలుగు పత్రిక ): జనాభా గణనలోకి ప్రజలు భాగ స్వామ్యులు కావాలని, మీ ఇళ్ల వివరాలను సక్రమంగా ఇవ్వాలని, వివరాలు గోప్యంగా ఉంచబడతాయని గుడ్లవ ల్లేరు జనగణన...

హెలికాప్టర్ ల్యాండింగ్ లో పొరపాటు.. మంత్రి ఛగన్ భుజ్‌బల్‌కు తప్పిన ప్రమాదం

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: ఎన్‌సీపీ నేత, మంత్రి ఛగన్ భుజ్‌బల్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో ప్రమాదం తృటిలో తప్పింది. ముంబై నుంచి పూణేకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.నిర్దేశిత హెలిప్యాడ్‌పై దిగాల్సిన...

జగన్ విమర్శలకు అమరావతి అభివృద్ధే సమాధానం: సీఎం చంద్రబాబు

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: అమరావతిలో పార్టీ కార్యకలాపాలకు ఊపునిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భవన్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొని...

బీసీ ఉపకోటాపై పోరాటం కొనసాగుతుంది: కవిత స్పష్టం

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కల్వకుంట్ల కవిత ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కవిత...

మహాత్మా పూలే జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళి

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో మంత్రులు...

క్షేత్రస్థాయి పరిశీలనలో జనగణన ఎన్యుమరేటర్లు

పామర్రు ఏప్రిల్ 11(నేటి తెలుగు పత్రిక ): నియోజకవర్గ కేంద్రమైన పామర్రు పట్టణంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో జనగణన శిక్షణా తరగతుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులు, సిబ్బందికి జనగణన విధానం, డేటా సేకరణ పద్ధతులు, గృహాల నమోదు...

విద్యార్థుల ఇంటికే రేషన్.. ఏపీ ప్రభుత్వ కొత్త పథకం ప్రారంభం

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: వేసవి సెలవుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు మధ్యాహ్న భోజనం అందుబాటులో లేకపోవడంతో, ‘డ్రై రేషన్’...

పదో తరగతి ఫలితాలపై అప్డేట్.. మే మొదటి వారంలో విడుదల అవకాశం

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు కీలక సమాచారం. పరీక్షలు పూర్తైన 20 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేయాలని విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ...

ఓటీటీలోకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో మంచి స్పందన పొందిన ఈ చిత్రం ఇప్పుడు...

Breaking News