పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం.. రాష్ట్రంలో ఇంధన పరిస్థితులపై సీఎం సమీక్ష
మార్చి 25, నేటి తెలుగు పత్రిక: పశ్చిమాసియాలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో ఇంధన సరఫరాపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అత్యవసర ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు...
