Breaking News

Live

మహిళా రిజర్వేషన్‌పై ‘మహిళా ఆగ్రహ యాత్ర’.. వినాయకనగర్‌లో బీజేపీ నిరసన

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): మహిళా రిజర్వేషన్ అంశంపై కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షాల వైఖరిని నిరసిస్తూ వినాయకనగర్ డివిజన్‌లో ‘మహిళా ఆగ్రహ యాత్ర’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని...

బడంగ్‌పేట్ కార్పొరేషన్‌లో అవినీతి ఆరోపణలు.. సీఎం రేవంత్ రెడ్డికి సబితా ఇంద్రారెడ్డి లేఖ

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతి వ్యవహారంపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ...

హైదరాబాద్‌లో తాత్కాలిక ఆర్టీసీ ఉద్యోగాలు.. డ్రైవర్లు, కండక్టర్ల నియామకం

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. డిపోల్లో తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లను నియమించేందుకు చర్యలు ప్రారంభించారు....

గుంటూరులో ఐపీఎల్ బెట్టింగ్ గుట్టు రట్టు.. 15 మంది అరెస్ట్, నగదు స్వాధీనం

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్‌పై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న బెట్టింగ్ వ్యవహారాన్ని...

అనకాపల్లి మరో రంగారెడ్డి కానుండి.. భారత్‌లోనే అగ్రస్థానానికి చేరుతుంది: సీఎం చంద్రబాబు

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి మరింత ఊపిరి పోస్తూ సీఎం నారా చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లాలో కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని రాంబిల్లి వద్ద రూ.5,400...

నర్సంపేటలో ఆర్టీసీ నిరసన ఉద్రిక్తం.. డ్రైవర్ ఆత్మహత్యాయత్నం కలకలం

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ రెండో రోజు కూడా...

చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు జింకు ఫుడ్ ను దూరంగా ఉంచాలి: ఐసిడిఎస్ సూపర్వైజర్ అనిత

పామర్రు, ఏప్రిల్ 23 (నేటి తెలుగు పత్రిక ): పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంచడం తల్లిదండ్రుల తప్పనిసరి బాధ్యతగా తీసుకోవాలని పామర్రు ఐసిడిఎస్ ప్రాజెక్టు సెక్టార్ సూపర్వైజర్ టి. అనిత...

బెంగాల్‌లో విజయం మా దే.. మే 4న స్వీట్లు పంచుతాం: మోదీ

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమ బెంగాల్‌లో తొలి విడత పోలింగ్ నేపథ్యంలో కృష్ణానగర్‌లో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ విజయం...

నాదెండ్ల మనోహర్‌ను ఫోన్‌లో పరామర్శించిన పవన్ కళ్యాణ్

అమరావతి, ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మరణంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుమారుడు మంత్రి నాదెండ్ల మనోహర్‌ను...

అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టు నోటీసులు

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): కోర్టు విచారణ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్న వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది.విచారణకు సంబంధించిన వీడియోలను అనుమతి లేకుండా ప్రచారం...

Breaking News