Breaking News

Live

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసిన ప్రోటోకాల్ కమిటీ సభ్యులు

ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌ను ప్రోటోకాల్ & కోఆర్డినేషన్ కమిటీ నూతన సభ్యులు మర్యాదపూర్వకంగా...

డిజిటల్ సేవల్లో దూసుకెళ్తున్న ఏపీఎస్‌ఆర్టీసీకి మరో జాతీయ అవార్డు

ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) మరో ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంతో పాటు ఆధునిక సాంకేతికత వినియోగంలో ముందంజలో...

ప్రభుత్వ ఆధీనంలోకి హైదరాబాద్ మెట్రో.. మే 1 నుంచి కొత్త దశ

హైదరాబాద్, ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): నగర రవాణాలో కీలకమైన మెట్రో రైలు సేవలు ఇకపై పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో కొనసాగనున్నాయి. ఇప్పటివరకు ఎల్‌అండ్‌టీ, మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ (MRHL)...

కొత్త పార్టీలు రావడం సహజం.. బీజేపీపై ప్రభావం లేదు: రామచంద్రరావు

హైదరాబాద్, ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పార్టీలు ఏర్పడటం సహజ పరిణామమని, అవి బీజేపీ ఎదుగుదలపై ఎలాంటి ప్రభావం చూపవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు.హైదరాబాద్‌లో...

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్‌లు: మంత్రి పొంగులేటి

హైదరాబాద్, ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ‘ప్రజా దర్బార్’ కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు...

బీసీల అభ్యున్నతే సీఎం చంద్రబాబు లక్ష్యం: మంత్రి సవిత

అమరావతి, ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి ఎస్. సవిత స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీల సంక్షేమాన్ని...

రైతు సంక్షోభానికి వైసీపీ పాలన కారణం: మంత్రి అచ్చానాయుడు విమర్శలు

అమరావతి, ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో రైతులు ఎదుర్కొన్న సంక్షోభానికి గత వైసీపీ ప్రభుత్వ విధానాలే కారణమని మంత్రి కింజరాపు అచ్చానాయుడు తీవ్రంగా విమర్శించారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన...

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక..!

ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ. ఏప్రిల్ 25 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: నేడు టీడీపీ కేంద్ర కార్యా లయంలో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదికలో రాష్ట్ర...

వితపై బీజేపీ ఫైర్.. ‘రాజకీయ సమాధి మేమే కట్టాం’ – అర్వింద్ వ్యాఖ్యలు

హైదరాబాద్, ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ ప్రకటనతో చర్చనీయాంశంగా మారిన కల్వకుంట్ల కవితపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కవిత...

కవితపై కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ ప్రకటించిన కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కవిత చర్యలు ప్రజలను తప్పుదోవ...

Breaking News