హైదరాబాద్, మే 03, (నేటి తెలుగు పత్రిక): ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలంగాణ జాగృతి నేత కె. కవితపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏర్పాటు చేసిన పార్టీని ప్రజలు నమ్మరని...
పశ్చిమ గోదావరి, మే 03, (నేటి తెలుగు పత్రిక): ఆకివీడులో వివాదాలకు కేంద్రబిందువైన రామాలయ పునర్నిర్మాణ పనులకు ఆదివారం శుభారంభం జరిగింది. భారీ పోలీసు బందోబస్త్ మధ్య వేలాది మంది భక్తుల సమక్షంలో భూమిపూజ...
మే 03, (నేటి తెలుగు పత్రిక): కరీంనగర్లోని జ్యోతినగర్ ప్రాంతంలో ఉన్న పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పుల ఘటన కలకలం రేపింది. సమాచారం అందుకున్న వెంటనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్...
నెల్లూరు, మే 03, (నేటి తెలుగు పత్రిక): మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీని “గొడ్డలి పార్టీ”గా అభివర్ణించిన వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ, చంద్రబాబు...
మాధవరంలో ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు. ఎ.కొండూరు మే 3 (నేటి తెలుగు పత్రిక): ఈ నెల 9వ తేదీన ఎ.కొండూరు మండలంలోని తూర్పు మాధవరం గ్రామంలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన...
నిజామాబాద్, మే 03, (నేటి తెలుగు పత్రిక): ఎంపీ ధర్మపురి అర్వింద్ రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రతిపక్ష నేత కేసీఆర్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పరిపాలనలో లోపాలు ఉన్నాయని, ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం...
మే 03, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో మావోయిస్టుల ప్రాబల్యం గణనీయంగా తగ్గిపోవడంతో రాష్ట్ర పోలీస్ శాఖ తన వ్యూహాలను మార్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఒకప్పుడు నక్సల్స్ ఏరివేతే ప్రధాన లక్ష్యంగా పనిచేసిన...
హైదరాబాద్, మే 03, (నేటి తెలుగు పత్రిక): ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 4 నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా రైతు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమాలను...
తిరుపతి, మే 03, (నేటి తెలుగు పత్రిక): ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ పై జనసేన నేత కిరణ్ రాయల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనను “పొలిటికల్ జోకర్” అంటూ విమర్శిస్తూ రాజకీయంగా తీవ్ర...
సిద్దిపేట, మే 03, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు వ్యవహారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. రైతుల నుంచి వడ్ల కొనుగోళ్లు నిలిచిపోవడంతో వారు...