Breaking News

Live

విజయవాడలో ఉగ్ర లింకులు.. ముగ్గురు యువకుల అరెస్ట్ సంచలనం

విజయవాడ, మార్చి 24, నేటి తెలుగు పత్రిక: విజయవాడలో పట్టుబడిన ముగ్గురు యువకుల కేసు కొత్త మలుపు తిరిగింది. విచారణలో వీరికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.ఈ ముగ్గురు యువకులు ఇతర...

జగిత్యాలలో రాజకీయ హీట్.. జీవన్‌రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నేతలు

జగిత్యాల, మార్చి 24, నేటి తెలుగు పత్రిక: జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత టి జీవన్ రెడ్డిను బుజ్జగించేందుకు హైకమాండ్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఆయన నివాసానికి వంశీచంద్ రెడ్డి...

5 కంటే ఎక్కువ చలాన్లు ఉంటే షాక్.. వాహనం సీజ్ అయ్యే ఛాన్స్!

హైదరాబాద్‌, మార్చి 24, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి చలాన్లు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్న వాహనదారులకు భారీ షాక్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇకపై పెండింగ్ చలాన్లు ఉంటే కేవలం...

గాంధీజీ స్కూల్‌లో మధ్యాహ్న భోజన పథకంపై ఆకస్మిక తనిఖీ

విజయవాడ. మార్చి 24 పశ్చిమ నేటి తెలు గు పత్రిక ప్రతినిధి: ఎన్టీఆర్ జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ మంగళవా రం మధ్యాహ్నం విజయ వాడ పశ్చిమ నియోజక వర్గం,...

ఒవైసీ ఆరోపణలు తప్పు.. భారతదేశంలో పూర్తి స్వేచ్ఛ ఉంది: కిషన్ రెడ్డి

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: TV9 నెట్‌వర్క్ నిర్వహించిన ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ (WITT) కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ఇంధన...

యుద్ధం ఆగాలంటే అమెరికా-ఇజ్రాయెల్ వెనక్కి తగ్గాలి: ఇరాన్ ప్రతినిధి

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: టీవీ9 భారతవర్ష్ నిర్వహించిన ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ కార్యక్రమంలో ఇరాన్ ప్రతినిధి అయతుల్లా అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా...

గ్యాస్, పెట్రోల్ కొరత లేదు.. గల్ఫ్ సంక్షోభంపై మోడీ ఆందోళన

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: దేశంలో గ్యాస్, పెట్రోల్ కొరత లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అవసరానికి సరిపడా ఇంధనం అందుబాటులో ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.అయితే...

సాదాబైనమా భూములపై కీలక నిర్ణయం.. లక్షలాది రైతులకు ఊరట!

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాదాబైనమా భూముల సమస్యలను త్వరలో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది.శాసనమండలిలో రెవెన్యూ మంత్రి పొంగులేటి...

జల్ జీవన్ మిషన్‌కు ఎంవోయూ.. 2028 నాటికి ప్రతి ఇంటికి తాగునీరు!

అమరావతి, మార్చి 24, నేటి తెలుగు పత్రిక: అమరావతిలో జల్ జీవన్ మిషన్ అమలు కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ ఎంవోయూ ద్వారా ప్రాజెక్టు అమలు,...

ఇందిరమ్మ జీవ బీమాపై క్లారిటీ.. అర్హుల ఎంపికకు కొత్త నిబంధనలు!

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై స్పష్టత పెరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ పథకాన్ని జూన్ నుంచి అమల్లోకి...

Breaking News