Breaking News

Live

ఫోన్ ట్యాపింగ్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కుతున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వం చట్టపరమైన ప్రక్రియ ప్రకారమే ముందుకు వెళ్తుందని, విచారణ పూర్తయ్యాకే...

డీజిల్ ధరలపై భారీ షాక్.. లీటరుకు రూ.22 పెంపు

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరిగి ప్రజలకు షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లను దాటడంతో, భారతదేశంలో పెట్రోలియం కంపెనీలు...

యాదగిరిగుట్టలో ఘనంగా ఉగాది వేడుకలు

పంచాంగ శ్రవణంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య యాదగిరిగుట్ట : మార్చి 20 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని...

రంజాన్ సెలవు 21వ తేది శనివారం:సిఎస్ సాయి ప్రసాద్

అమరావతి,20 మార్చి, నేటి తెలుగు పత్రిక: రంజాన్ (Eid-Ul-Fitr)సందర్భంగా ప్రభుత్వం ప్రటించిన సెలవు దినం శుక్రవారానికి బదులు ఈనెల 21వ తేది శనివారానికి మారుస్తూ గురువారం జిఓ ఆర్టి సంఖ్య:612 ద్వారా ప్రభుత్వ ప్రధాన...

ప్రపంచాన్ని ఏకం చేసే శక్తి భారత్‌కే ఉందన్న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ప్రపంచ శాంతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలను ఆపగల సామర్థ్యం భారతదేశానికే ఉందని ఆయన...

ఆకెనపల్లిలో సీతారాముల కల్యాణ వేడుకలకు ఏర్పాట్లు

బెల్లంపల్లి, మార్చి 20 (నేటి తెలుగు పత్రిక): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామంలో శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు గ్రామస్తులు సంసిద్ధమయ్యారు. గ్రామంలో ప్రతిఏటా సీతారాముల కల్యాణ వైభోగాన్ని అట్టహాసంగా...

శాసనసభ, శాసనమండలి విప్‌లకు అభినందనలు తెలిపిన సీఎం

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో కొత్తగా నియమితులైన ప్రభుత్వ విప్‌లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిశారు.ప్రభుత్వ విప్‌లుగా నియమితులైన ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ నర్సింగరావు అలాగే ఎమ్మెల్యేలు...

బడ్జెట్ ప్రసంగంను వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..చెవిలో పూలు పెట్టుకొని వాకౌట్!

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగాయి. ప్రతిపక్ష పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్యేలు బడ్జెట్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ సభ నుంచి...

నూతన ఇందిరమ్మ గృహాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

బెల్లంపల్లి, మార్చి 20 (నేటి తెలుగు పత్రిక): బెల్లంపల్లి పట్టణంలోని 13వ వార్డు గాంధీనగర్ ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా శుక్రవారం ఉడుత రజిత, రాజేష్ దంపతుల...

ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్‌న్యూస్

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న శుభవార్త అందింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో “ఎంప్లాయిస్ హెల్త్ స్కీం” ప్రారంభాన్ని...

Breaking News