Breaking News

Live

అక్రమ వలసదారులకు అమెరికా భారీ ఆఫర్‌

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): అక్రమ వలసదారుల సమస్యను నియంత్రించేందుకు అమెరికా సంయుక్త రాష్ట్రాలు కీలక నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛందంగా దేశాన్ని వీడే అక్రమ వలసదారులకు ఆకర్షణీయ ఆఫర్‌ను ప్రకటించింది.ఈ పథకం ప్రకారం,...

మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడుకు ఘన నివాళులు

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): తోడబుట్టిన తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే నారా రామమూర్తి నాయుడు జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాను.చంద్రగిరి నియోజకవర్గ ప్రజల్లో విశేషమైన అభిమానాన్ని సంపాదించిన గొప్ప వ్యక్తిత్వం...

‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): ఏపీ ప్రజలకు ఉగాది సందర్భంగా కూటమి ప్రభుత్వం అదిరిపోయే గిఫ్ట్ ప్రకటించింది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభిస్తూ దివ్యాంగులకు ఉచిత బస్సు...

పండుగల ముందు ఆర్టీసీ షాక్ – స్పెషల్ బస్సుల్లో 50% ఛార్జీ పెంపు

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. ప్రత్యేక బస్సుల్లో టికెట్ ఛార్జీలను ఏకంగా 50 శాతం...

టీఎంసీ తొలి జాబితా విడుదల – 291 స్థానాలకు అభ్యర్థులు

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 291 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన...

LPG కంటే PNG మంచిదే – కేంద్రం కీలక సూచనలు

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): దేశంలో ఎల్పీజీ కొరతపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. సిలిండర్లపై ఆధారపడే ద్రవీకృత పెట్రోలియం వాయువు (LPG) వినియోగాన్ని మితంగా ఉపయోగించుకోవాలని...

“ఫ్యూచర్ సిటీకి నిజంగా ఫ్యూచర్ ఉందా?” – కేటీఆర్ ప్రశ్న

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ప్రతిపాదిత “ఫ్యూచర్ సిటీ” ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేత కె. టి. రామారావు (కేటీఆర్) తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు నిజంగా భవిష్యత్తు ఉందా...

గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత నెలకొన్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి ఎల్పీజీ సరఫరా...

దేశాన్ని బలహీనపరచడమే కాంగ్రెస్ లక్ష్యం – కిషన్ రెడ్డి

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భారతదేశాన్ని అంతర్గతంగా బలహీనపరచడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమైందని ఆయన ఆరోపించారు.భారత భద్రతకు...

ఆర్యవైశ్యులకు సంపూర్ణ మద్దతు – మంత్రి లోకేష్ హామీ

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహ ఆవిష్కరణ అనంతరం మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో ఆయన కుటుంబ సభ్యులు, మెమోరియల్ ట్రస్ట్ ప్రతినిధులకు ఆత్మీయ...

Breaking News