పి.ఎం.జె. జ్యువలర్స్, క్రైమ్ సీన్ను పరిశీలించి, బాధితులను పరామర్శించిన ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి
కరీంనగర్, మే 03, (నేటి తెలుగు పత్రిక): మల్టీజోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి, ఐపీఎస్ ఈరోజు చోరీ ఘటన జరిగిన ప్రాంతంలో పర్యటించారు. ముందుగా ఆయన క్రైమ్ సీన్ను (ఘటనా స్థలాన్ని) క్షుణ్ణంగా పరిశీలించి,...
