Breaking News

Live

సింగపూర్‌లో మెరీనా బ్యారేజ్ పరిశీలన.. అమరావతి అభివృద్ధికి మార్గదర్శనం

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర మంత్రుల బృందం విదేశీ పర్యటన కొనసాగుతోంది. ఈ క్రమంలో సింగపూర్‌లోని ప్రముఖ మెరీనా బ్యారేజ్...

కానుమోలుపంచాయతీ కార్యదర్శి బొమ్మసానికి ఉత్తమ ఉద్యోగి అవార్డు

హనుమాన్ జంక్షన్ ఏప్రిల్ 25(నేటి తెలుగు పత్రిక ): కానుమోలు గ్రామం లో ఇంటి పన్నులను 100% వసూలు చేసినందుకు గ్రామాన్ని చెత్త రహితంగా తీర్చిదిచ్చిన గ్రామ పంచాయతీ కార్యదర్శి బొమ్మసాని సుభాష్ కుమార్...

సాగుకు భద్రత-అధిక ఆదాయం సాధించడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు నాయుడు

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించడమే లక్ష్యమని సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. డిమాండ్ ఉన్న పంటల సాగుపై...

జులైలో కొత్త పార్టీ.. రీఎంట్రీపై విజయసాయి రెడ్డి

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త చర్చ మొదలైంది. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి త్వరలోనే రాజకీయాల్లోకి మళ్లీ అడుగుపెట్టనున్నట్లు తెలిపారు. జులై నెలలో కొత్త పార్టీని ప్రకటిస్తానని...

కవిత కొత్త పార్టీ ప్రకటన.. ‘టీఆర్‌ఎస్’ పేరుతో రాజకీయాల్లో కొత్త అడుగు

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసే పరిణామం చోటుచేసుకుంది. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. మేడ్చల్‌లో నిర్వహించిన సభలో ఆమె...

ప్రజాస్వామ్య పద్ధతిలో HILT పాలసీ అమలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన HILT (Hyderabad Industrial Lands Transformation) పాలసీని ప్రజాస్వామ్య విధానంలో అమలు చేయడమే...

బీటెక్ విద్యార్థులను సైబర్ నేరాల్లోకి లాగుతున్న ముఠాలు: రాయపాటి శైలజ హెచ్చరిక

విజయవాడ, ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో మనుషుల అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్)పై అవగాహన పెంచేందుకు రాష్ట్ర మహిళా కమిషన్ కీలక చర్యలు చేపడుతోంది. ఈ సందర్భంగా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి...

నర్సంపేట ఉద్రిక్తతలకు బండి సంజయ్ కారణం: అద్దంకి దయాకర్ ఆరోపణలు

హైదరాబాద్, ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): నర్సంపేటలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కారణమని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్...

బీజేపీలో చేరిన రాఘవ్ చడ్ఢా.. జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశం

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చడ్ఢా బీజేపీలో చేరారు. ఆయనతో పాటు అదే పార్టీకి చెందిన...

ఏపీలో వైసీపీపై సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు.. కేడర్‌కు అప్రమత్తంగా ఉండాలన్న పిలుపు

అమరావతి,ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): నారా చంద్రబాబు నాయుడు వైసీపీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, ప్రత్యర్థి పార్టీ చర్యలను ఎప్పటికప్పుడు గమనించి సమర్థంగా ప్రతిస్పందించాలని...

Breaking News