Breaking News

Live

సింహాచలం స్వామివారిని దర్శించిన సీఎం చంద్రబాబు

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంను సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు...

కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ స్పందించాలి: విప్ ఆది శ్రీనివాస్

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మళ్లీ వేడెక్కింది. కే. కవిత చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు.హైదరాబాద్‌లో...

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనంలో నారా భువనేశ్వరి

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకున్నారు....

పర్యాటక రంగానికి నూతన ఊపు.. తెలంగాణను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణను దేశంలోనే అగ్రగామి పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టే దిశగా చర్యలు వేగవంతం చేయాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు సూచించారు. రాష్ట్ర పర్యాటక...

యనమలకుదురు రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎంపీ చిన్ని దంపతులు..!

విజయవాడ. ఏప్రిల్ 28 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: యనమలకుదురు కొండ పై వెలసి ఉన్న రామలిం గేశ్వర స్వామి నీ సతి సమేతంగా దర్శించుకున్న కేశినేని చిన్ని దంపతులు.కృష్ణాజిల్లా పెనమలూరు విజయవాడ...

ఏపీలో ఇంధన సంక్షోభం.. ప్రభుత్వంపై సజ్జల తీవ్ర విమర్శలు

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరతపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉందని, “ఏపీలో...

కేసీఆర్ భాషపై మల్లు రవి ఆగ్రహం.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): మల్లు రవి మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. రాజకీయాల్లో మర్యాదపూర్వక భాష వాడాలని, అవమానకర పదజాలాన్ని ఉపయోగించడం సరికాదని అన్నారు.పార్లమెంటులో తెలంగాణ...

లోక్‌సభలో బీఆర్ఎస్ లేని లోటు స్పష్టంగా కనిపించింది: కేసీఆర్

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): కే. చంద్రశేఖర్ రావు లోక్‌సభలో తాజా పరిణామాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో బీఆర్ఎస్ సభ్యులు లేకపోవడం వల్ల తెలంగాణ స్వరం వినిపించలేకపోయిందని అన్నారు.ఈ సందర్భంగా...

జర్నలిస్టుల రక్షణకు చట్టం చేయాలి – ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు చావా రవి డిమాండ్

విజయవాడ, ఏప్రిల్ 28, సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని వెంట నే తేవాలని ఏపీయూడ బ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు చావా రవి డిమాండ్ చేశారు. చిత్తూరు...

తెలంగాణలో ఇంధన కొరత లేదంటూ స్పష్టం.. ప్రజలకు ఆందోళన అవసరం లేదన్న కమిషనర్

హైదరాబాద్, ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వార్తలను పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఖండించారు. తెలంగాణలో ఇంధన సరఫరా పూర్తిగా సక్రమంగానే కొనసాగుతోందని,...

Breaking News