అమరావతి–హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు త్వరలో ప్రారంభం: అశ్వినీ వైష్ణవ్
ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): దేశంలో హైస్పీడ్ రైలు వ్యవస్థ విస్తరణలో కీలక ముందడుగు వేయబోతున్నామని కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిను తెలంగాణ...
