విద్యుత్ శాఖలో త్వరలో ఖాళీల భర్తీ – మండలిలో మంత్రి గొట్టిపాటి
సీఎం అనుమతితో త్వరలోనే నియామక ప్రక్రియ ప్రారంభం. రూ.8 వేల కోట్లతో ఆర్డీఎసెస్ పనులు వేగవంతం. 5,580 వార్డు ఎనర్జీ అసిస్టెంట్లకు శిక్షణ. విశాఖలో అండర్గ్రౌండ్ కేబులింగ్ ఏర్పాటు. అమరావతి,ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక):...
