Breaking News

Live

మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనం: పీవీఎన్ మాధవ్

మే 04, (నేటి తెలుగు పత్రిక): విశాఖపట్నంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసాన్ని ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. ‘వికసిత...

జవహర్‌నగర్ డంపింగ్ యార్డు తరలించాలి: సీఎం రేవంత్ రెడ్డికి జేఏసీ వినతి

మే 04, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ జవహర్‌నగర్ యాంటీ డంపింగ్ యార్డ్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిను కలిసి వినతిపత్రం సమర్పించారు. జవహర్‌నగర్ ప్రాంతంలో ఉన్న డంపింగ్...

ఎన్డీయే హవా.. ఏపీలో బీజేపీ సంబరాలు: మంత్రి సత్యకుమార్

మే 04, (నేటి తెలుగు పత్రిక): వెస్ట్ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ఎన్డీయే ఆధిక్యం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నేతలు స్వీట్లు పంచుతూ ఆనందం...

రైతుల కోసం పోరాటం తీవ్రం… రేవంత్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాం: కేటీఆర్

మే 04, (నేటి తెలుగు పత్రిక): సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను తీవ్రంగా వేధిస్తోందని...

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి

మే 04, (నేటి తెలుగు పత్రిక): తిరుపతి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. శ్రీకాళహస్తి మండలం ఊరందూరు సమీపంలోని పుత్తలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది....

కారంపూడి దోపిడీ కేసు ఛేదన… ఆరుగురు అరెస్ట్

మే 04, (నేటి తెలుగు పత్రిక): పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన కారంపూడి బంగారం దోపిడీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. పట్టపగలు వ్యాపారిపై దాడి చేసి సుమారు రూ.60 లక్షల విలువైన ఆభరణాలు...

ఏపీలో ప్రాపర్టీ కార్డుల జారీకి శ్రీకారం

మే 04, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ ప్రాంతాల ప్రజలకు ఆస్తులపై చట్టబద్ధ భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి కుటుంబానికి చెందిన ఇళ్లు, స్థలాలు, వాణిజ్య ఆస్తుల...

ఉత్తర–దక్షిణ రాజకీయాలకు ప్రజల చెక్: బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు

మే 04, (నేటి తెలుగు పత్రిక): కరీంనగర్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రాంతాల పేరుతో విభజన రాజకీయాలు చేసే వారికి తాజా ఎన్నికల...

విద్యార్థులకు శుభవార్త.. లోకేష్ సమక్షంలో ఒప్పందం

మే 04, (నేటి తెలుగు పత్రిక): ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పోషకాహారం అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో శ్రీ సత్యసాయి...

రాహుల్ గాంధీపై బీజేపీ సెటైర్లు.. ‘99 ఓటములు’ అంటూ ఎద్దేవా

న్యూఢిల్లీ, మే 04, (నేటి తెలుగు పత్రిక): నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై భారతీయ జనతా పార్టీ సెటైర్లు గుప్పించింది. గత...

Breaking News