Breaking News

Live

విద్యుత్ శాఖలో త్వరలో ఖాళీల భర్తీ – మండలిలో మంత్రి గొట్టిపాటి

సీఎం అనుమతితో త్వరలోనే నియామక ప్రక్రియ ప్రారంభం. రూ.8 వేల కోట్లతో ఆర్డీఎసెస్ పనులు వేగవంతం. 5,580 వార్డు ఎనర్జీ అసిస్టెంట్లకు శిక్షణ. విశాఖలో అండర్‌గ్రౌండ్ కేబులింగ్ ఏర్పాటు. అమరావతి,ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక):...

కల్తీ నెయ్యిపై చర్చకు భయమెందుకు? – మండలిలో పయ్యావుల సవాల్

కల్తీ నెయ్యి అంశంపై చర్చకు ప్రతిపక్షం ఎందుకు పారిపోతుందని ప్రశ్న. మార్చి 4న లఘు చర్చకు ప్రభుత్వం సిద్ధమని ప్రకటన. అర్ధరాత్రి వరకైనా చర్చించడానికి మాకు అభ్యంతరం లేదని స్పష్టం. వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలనే...

అసెంబ్లీలో సాగునీటి రంగంపై సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం

నదుల అనుసంధానంతో తెలుగు తల్లికి జలహారతి అమరావతి, ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో ప్రతీ ఎకరాకు నీరు అందించడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సాగునీటి రంగంపై అసెంబ్లీలో జరిగిన...

రాయలసీమ ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై వైసీపీపై ఘాటు విమర్శలు

అప్పట్లో లిఫ్ట్ ఆపేసి.. ఇప్పుడు నాటకాలు ఎందుకు? మండలిలో మంత్రుల ప్రశ్న ఒక్క సంతకంతో 102 ప్రాజెక్టులు రద్దు చేశారంటూ వైసీపీపై విమర్శలు “ఏం చేయలేదని మీరు ఒప్పుకున్నారు” – సభలోనే ఘాటు వ్యాఖ్యలు...

సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం, గ్రామ అభివృద్ధి నా లక్ష్యం: సర్పంచ్ రాజేష్

నడిగూడెం, ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా ,నడిగూడెం మండలం,చెన్న కేశవపురం గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ గోసుల రాజేష్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ ఏఈ నడిగూడెం పర్యవేక్షణలో 10 లక్షల రూపాయలతో 8 వ...

వరంగల్ జిల్లాలో గాదె ఇన్నయ్య కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.

వరంగల్,28 ఫిబ్రవరి 2026,నేటి తెలుగు పత్రిక: గాదె ఇన్నయ్య తల్లి మరణం నుంచి కోలుకోకముందే, ఆయన తండ్రి గాదె సోలమన్ రెడ్డి ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. అనారోగ్యంతో కొంతకాలంగా మంచానికే పరిమితమైన సోలోమాన్...

విశాఖ పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 82వ రోజు ప్రజాదర్బార్

ప్రజలు, కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరణ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ విశాఖపట్నం,28 ఫిబ్రవరి 2026, నేటి తెలుగు పత్రిక: అనకాపల్లి జిల్లాలో బ్లూ జెట్ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్న...

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సేవలందించిన విద్యావేత్తకు నివాళులు.

28 ఫిబ్రవరి 2026, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ శివార్లలోని చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన పూజారి ప్రొఫెసర్ సి. సౌందరరాజన్ మృతి పట్ల బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు...

కరీంనగర్ సప్తగిరి కాలనీలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

నేటి తెలుగు పత్రిక: కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ పార్లమెంట్ ఇంచార్జి, కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు పాల్గొని మహారాజ్ చిత్రపటానికి...

ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలెక్టర్ చిత్ర మిశ్రా భేటీ

నేటి తెలుగు పత్రిక: పొన్నం ప్రభాకర్ ను ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పూలమొక్క అందజేశారు. జిల్లా అభివృద్ధి,...

Breaking News