Breaking News

Live

పోలింగ్ కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేయాలంటూ సుప్రీంలో పిల్.. కేంద్రానికి నోటీసులు

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: దొంగ ఓట్లను అరికట్టేందుకు పోలింగ్ కేంద్రాల్లో ఫింగర్ ప్రింట్, ఐరిస్ వంటి బయోమెట్రిక్ గుర్తింపు విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (PIL) దాఖలైంది.ఈ పిటిషన్‌పై...

కేసీఆర్‌కు లీగల్ నోటీసు జారీ చేసిన మంత్రి సీతక్క.. 48 గంటల్లో క్షమాపణ డిమాండ్

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు పంపించారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు అంశంపై బీఆర్‌ఎస్ సోషల్ మీడియాలో చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని...

నియోజకవర్గాల పునర్విభజనే కీలకం.. అది రాజ్యాంగంపై దాడి అని సోనియా గాంధీ ఆందోళన

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: మహిళా రిజర్వేషన్ల బిల్లుతో పోలిస్తే నియోజకవర్గాల పునర్విభజనే (డీలిమిటేషన్) అత్యంత ముఖ్యమైన అంశమని కాంగ్రెస్ అగ్రనేత, పార్టీ పార్లమెంటరీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ అన్నారు. ఈ ప్రక్రియపై...

ఏపీలో ఎండల తీవ్రత.. ఉదయం 11 గంటల వరకే స్కూల్స్ నిర్వహించాలని విజ్ఞప్తి

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న ఎండల తీవ్రత నేపథ్యంలో పాఠశాలల పనివేళలను సవరించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల వరకు చేరుతుండటంతో విద్యార్థుల...

ఆర్టీసీ కార్మికుల సమ్మె హెచ్చరిక.. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చలు కీలకం

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెకు సిద్ధమవుతున్నారు. వేతన సవరణలు, బెనిఫిట్స్, సర్వీస్ సంబంధిత సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలంటూ జేఏసీ డిమాండ్...

ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు.. వైద్య పరీక్షలకు వేగవంతమైన సేవలు

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: ప్రజలకు వేగవంతమైన వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేయనుంది. ఈ యంత్రాల ద్వారా కేవలం కొన్ని నిమిషాల్లోనే సుమారు...

ఎల్బీనగర్–హయత్‌నగర్‌కు డబుల్ డెక్కర్ ప్లాన్.. ట్రాఫిక్ సమస్యలకు చెక్

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: నగరంలోని రద్దీ రహదారుల్లో ఒకటైన ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు కొత్త ప్రణాళిక సిద్ధమవుతోంది. ఈ మార్గంలో వాహనాల రాకపోకలు అధికంగా ఉండటంతో...

మహిళల సాధికారతే దేశ పురోగతికి పునాది: ప్రధాని మోదీ

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నారీశక్తి వందనం సమ్మేళనంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ, మహిళలు ప్రతి రంగంలో...

తోపుడు బండిపై బంగారం అమ్మకం.. విశాఖలో వినూత్న ప్రచారం వైరల్

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఓ వినూత్న దృశ్యం ప్రజలను ఆకట్టుకుంటోంది. సాధారణంగా తోపుడు బండిపై కూరగాయలు, పండ్లు అమ్మడం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం బంగారు ఆభరణాలు, నాణేలు...

బీఆర్ఎస్, బీజేపీపై మహేష్ గౌడ్ ధాటిగా.. కాంగ్రెస్‌కు ప్రత్యర్థి లేరు

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా కాంగ్రెస్‌దే అధికారం అవుతుందని ధీమా వ్యక్తం...

Breaking News