Breaking News

Live

భగీరథుని స్ఫూర్తితో జల సంరక్షణకు ప్రభుత్వం కట్టుబాటు

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): భగీరథ మహర్షి స్ఫూర్తితో రాష్ట్రంలో జల సంరక్షణను ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. తాడేపల్లిలో జరిగిన కార్యక్రమంలో భగీరథ...

కొత్తగూడెంలో రాష్ట్ర రైతు సంఘం మూడవ మహాసభలు ప్రారంభం.

ఖమ్మం /కొత్తగూడెం, ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక),(బ్యూరో చీప్ వైవి): తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో క్లబ్బు ఆడిటోరియంలో, పోతినేని సుదర్శన్ అధ్యక్షతన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడో...

సింగపూర్ పర్యటనలో ఏపీ మంత్రుల బృందం.. ఆధునిక పోర్టు వ్యవస్థలపై అధ్యయనం

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం సింగపూర్ పర్యటనలో మూడో రోజును కొనసాగిస్తూ అక్కడి ప్రముఖ పోర్టును సందర్శించింది. పోర్టు నిర్వహణలో వినియోగిస్తున్న అత్యాధునిక సాంకేతిక పద్ధతులను మంత్రులు ప్రత్యక్షంగా...

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం స్పష్టత

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయంటూ వస్తున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల తర్వాత ఇంధన ధరలు పెరుగుతాయని ప్రచారం...

భారత పటంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నమోదు

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మరో కీలక గుర్తింపు లభించింది. తాజాగా విడుదలైన భారతదేశ అధికారిక పటంలో అమరావతి నగరాన్ని రాష్ట్ర రాజధానిగా నమోదు చేశారు. దీంతో అమరావతి...

ఆర్టీసీ కార్మికుల ధర్నాకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మద్దతు

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): కుషాయిగూడ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరసనకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సంఘీభావం తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు...

హెడ్‌లైన్: మీర్జాపూర్‌లో భయంకర రోడ్డు ప్రమాదం – 11 మంది సజీవదహనం

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక) : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మిర్జాపూర్ జిల్లాలో విషాదకర రోడ్డు ప్రమాదం జరిగింది. కంకర లోడుతో వేగంగా వెళ్తున్న ఒక భారీ ట్రక్కు అదుపు తప్పి ముందున్న కారును...

తమిళనాడులో ఉత్సాహంగా పోలింగ్.. ప్రముఖుల ఓటింగ్

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమై రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భారీగా తరలివచ్చి తమ ఓటు...

రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తుందా అన్న అనుమానం: తలసాని వ్యాఖ్యలు

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల్లో ప్రభుత్వం పనిచేస్తుందా అనే అనుమానం కలుగుతోందని...

పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా: మంత్రి గొట్టిపాటి రవికుమార్ హామీ

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): తిరుపతి జిల్లా సత్యవేడు పరిధిలో పరిశ్రమలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. శ్రీసిటీ ప్రాంతంలో పరిశ్రమల ప్రతినిధులు,...

Breaking News