Breaking News

Live

నేటి నుండి తనిఖీలు ఎంపీడీవో.

నడిగూడెం, మార్చ్ 23(నేటి తెలుగు పత్రిక): నడిగూడెం మండలంలో 16వ విడత సామాజిక తనిఖీ నిమిత్తం గ్రామపంచాయతీలకు డిఆర్పీలు సర్వే చేయటం జరుగుతుందనీ, నడిగూడెం ఎంపీడీవో మన్సూర్ నాయక్ తెలిపారు.

విద్యారంగ అభివృద్ధికి సంకేతంగా వేదాంతు.!

నెల్లూరు మార్చి 23 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విద్యార్థుల అభ్యాసాన్ని మార్పునకు సంకేతంగా మార్చేలా తాము చేస్తున్న కృషి వల్లే నేడు (మార్చి 23) రాష్ట్రంలో అత్యుత్త మ ఫలితాలు సాధిస్తున్నమని...

బీ ఎస్ బి డిజిటల్ ఫ్లెక్సీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న టి జె ఏ జిల్లా అధ్యక్షుడు షానూర్ బాబా

యాదగిరిగుట్ట : మార్చి 23 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన బి.ఎస్.బి డిజిటల్ ఫ్లెక్సీ ప్రింటింగ్ షాప్ ప్రారంభోత్సవంలో...

భగత్ సింగ్ – రాజగురు సుఖదేవ్ లకు విప్లవ జోహార్లు

సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి జహంగీర్. యాదగిరిగుట్ట : మార్చి 23 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): దేశ స్వాతంత్రం కోసం ఉరి ఖంభం మెక్కిన వీరులు భగత్...

హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలకు మెగా ప్లాన్.. సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, మార్చి 23, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగర జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళికలతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు....

ప్రజల ఆరోగ్యం పట్టించుకోకుండా అనారోగ్యం పాలు చేస్తున్న ముఖ్యమంత్రి , మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పట్ల కీటకం ల తయారయ్యాడు: డా ఎర్రోళ్ళ శ్రీనివాస్

యాదగిరిగుట్ట : మార్చి 23 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): పొద్దున లేస్తే సుద్దులు చెప్పే నాధుడు ఇంటికి రాగానే దుర్బోధలు మాట్లాడే అన్నట్టు ఉంది రేవంత్ పరిపాలన ,...

ప్రజావాణి’ దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్,మార్చి 23, నేటి తెలుగు పత్రిక: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు.సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి...

పదో తరగతి పరీక్షా కేంద్రాలు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

కరీంనగర్: మార్చి, 23, నేటి తెలుగు పత్రిక: కరీంనగర్ సప్తగిరి కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తిరుమల నగర్ లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా...

సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ

హైదరాబాద్, మార్చి 23, నేటి తెలుగు పత్రిక: విద్యుత్ శాఖలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సహాయం అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కో కుటుంబానికి...

భగత్ సింగ్ స్ఫూర్తితో అమెరికా యుధోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం: పి.వై.ఎల్.-పి.డి.ఎస్.యూ

యాదగిరిగుట్ట : మార్చి 23 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి 23 ఏళ్ల వయసులోనే తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించిన భగత్ సింగ్ రాజగురు...

Breaking News