ప్రజావాణి సేవలు క్షేత్రస్థాయికి విస్తరణ – సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో ప్రజల అర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సేవలను గ్రామ స్థాయి...
