ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోసారి చీర వివాదంపై స్పందించారు. ఇటీవల ఆమె చీరకట్టులో కనిపించిన వీడియోకు సంబంధించి ఓ టీవీ ఛానెల్ ఇచ్చిన శీర్షికపై ఆమె తీవ్రంగా...
ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి క్షేత్రస్థాయిలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు,...
ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: ములుగు జిల్లాలో డీసీసీ అధ్యక్షుడు అశోక్ ఆధ్వర్యంలో డీసీసీ కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా...
కరీంనగర్, ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈనెల 14న నిర్వహించే అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను కలెక్టర్ చిత్ర మిశ్రా.. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం,...
ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ను అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. చట్టానా నియోజకవర్గంలో జరిగిన సభలో...
హోంగార్డ్స్ నుంచి ఐపీఎస్ల వరకు కఠిన ఆదేశాలు యూనిఫామ్, అవినీతి రెండూ కలిసి ఉండలేవు హైదరాబాద్ ,ఏప్రిల్ 11(నేటి తెలుగు పత్రిక): ఒంటిపై ఖాకీ డ్రెస్ ఉన్నప్పుడు.. మనసులో అవినీతి ఆలోచనకు చోటు ఉండకూడదు....
ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: పల్నాడు జిల్లాలో ఒక పోలీసు ఏఎస్సైపై వచ్చిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రేమజంటలను లక్ష్యంగా చేసుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నాడనే ఆరోపణలు వెలుగులోకి...
విజయవాడ. ఏప్రిల్ 11 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ మూఢన మ్మకాలు, వివక్షపై పోరాడి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి బాటలు వేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని విజయవాడ పార్లమెంటు...
ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: ములుగు జిల్లా పర్యటనలో మంత్రి సీతక్క ప్రత్యర్థి పార్టీలపై తీవ్రంగా స్పందించారు. నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజల భావోద్వేగాలను దెబ్బతీస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మేడారం ఘటనను...
ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: జగిత్యాలలో ఈ నెల 20న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు పార్టీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సాయంత్రం ప్రారంభమయ్యే ఈ సభను విజయవంతం చేయాలని నాయకత్వం...