Breaking News

Live

నర్సరీల పెంపకం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

హరిత హారం విజయ వంతానికి నర్సరీలే కీలకం. హరిత కోదాడ నర్సరీలతో నే సాధ్యం. కోదాడ ఉత్తమ్ పద్మావతి నగర్ లో నర్సరీ, వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాన్నీ పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని...

గ్రామాల్లో ఇంటి పన్ను బకాయిల వసూళ్లను మరేంత వేగవంతం చేయాలి: డి ఎల్ డీఓ రాజేష్

పామర్రు, ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక ): ప్రజలు నుంచి పంచాయతీలకు రావాల్సిన పన్ను బాకీ లను మరేంత వేగవంతం చేయలాని ఉయ్యూరు డివిజనల్ డెవలప్మెంట్ అధికారి పి రాజేష్ కార్యదర్శులను ఆదేశించారు. శని...

ఆకర్ష ఫౌండేషన్’ ఉచిత కౌన్సిలింగ్ బ్రోచర్‌ ఆవిష్క రణ..!

విజయవాడ. ఫిబ్రవరి 28 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: సమాజంలో పెరిగిపోతున్న మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు, వ్యసనాలకు బానిసలైన వారిని తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకువ చ్చేందుకు ఆకర్ష ఫౌండేషన్ చేస్తున్న...

ఘనంగా సరస్వతీ మాత ( పుష్యమి నక్షత్రం ) యజ్ఞం

కరీంనగర్, ఫిబ్రవరి 28, నేటి తెలుగు పత్రిక: శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో పుష్యమి నక్షత్రం సందర్బంగా సరస్వతీ యజ్ఞం ఘనంగా నిర్వహించారు.గీకురు శ్రీనివాస్ - కృష్ణవేణి యజ్ఞం...

ఏపీ చీఫ్ సెక్రటరీ జి.వి. సాయి ప్రసాద్‌కు శుభాకాంక్షలు.. గ్రామీణ వైద్యుల సమస్యలపై వినతి

ఫిబ్రవరి 28,నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన జి వి సాయి ప్రసాద్ గారికి గ్రామీణ వైద్యుల జాతీయ పార్టీ తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.గ్రామీణ...

దుర్గగుడి సెక్యూరిటీ గార్డ్ పనితీరు పై ప్రశంసలు.

ఫిబ్రవరి 28, నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మాయమైన బ్రాస్లెట్ భక్తులు కి తిరిగి ఇచ్చిన సెక్యూరిటీ గార్డ్ కు దుర్గగుడి ఈవో శీనా నాయక్ ప్రత్యేక అభినందనలతో పాటు పట్టుచీర, నగదు అందజేశారు.గురువారం...

శ్రీకృష్ణదేవరాయుల జయంతి–వర్ధంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలి: జాతీయ కాపు సంఘం వినతి

నగరి, ఫిబ్రవరి 28 (శనివారం)నేటి తెలుగు పత్రిక: నగరి రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో)కి బలిజ కులస్తులు వినతిపత్రం సమర్పించారు. జాతీయ కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.జాతీయ కాపు సంఘం జాతీయ...

అభివృద్ధి చెందిన రాష్ట్రాలే దేశానికి బలం: నారా లోకేష్

ముంబయి, ఫిబ్రవరి 28, నేటి తెలుగు పత్రిక: ముంబయిలో ABP Network నిర్వహించిన “Ideas of India–2026” సదస్సులో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. అభివృద్ధి చెందిన...

శానిటేషన్ నుంచి ఫుడ్ సేఫ్టీ వరకు కఠిన చర్యలు.. కోర్ అర్బన్ రీజియన్‌పై సీఎం ఫోకస్

హైదరాబాద్,ఫిబ్రవరి 28, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో పట్టణాభివృద్ధికి వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో...

ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి లాభిషేకం

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 28 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు భారతీయ జనతా పార్టీ ఆత్మకూరు మండల శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు పెద్ద...

Breaking News