Breaking News

Live

అపహాస్యం నుంచి అద్భుతమైన నాయకత్వం

మంగళగిరి ఏప్రిల్ 17 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): లోకేష్ గారి ప్రయాణం కేవలం ఒక రాజకీయ వారసుడి ప్రయాణం కాదు, అది ఒక వ్యక్తి తనపై ఉన్న ముద్రలను చెరిపివేసి, తనకంటూ...

మహిళా రిజర్వేషన్ బిల్లుకు టీడీపీ మద్దతు పునరుద్ఘాటించిన చంద్రబాబు

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ పార్టీ పూర్తి మద్దతు ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ బిల్లుకు...

కాళేశ్వరం పునరుద్ధరణపై దృష్టి.. దురుద్దేశం లేదన్న మంత్రి

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: కాళేశ్వరం ప్రాజెక్టును మరమ్మతులు చేసి మళ్లీ వినియోగంలోకి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సుమారు రూ.97 వేల కోట్లతో నిర్మించిన...

బాయిల్డ్ రైస్ కొనుగోళ్లపై కేంద్రానికి తెలంగాణ విజ్ఞప్తి

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: యాసంగి సీజన్‌లో ఉత్పత్తి అయ్యే బాయిల్డ్ రైస్‌ను భారీగా సేకరించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో...

చంద్రబాబు కు లోకేష్ కు ధన్యవాదములు

పులివెందుల ఏప్రిల్ 17(నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): రాష్ట్ర స్థాయి లో ఆరుగురు బ్రాహ్మణులు కు పార్టీ లో పదవులు కల్పించడం పట్ల బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు పీవీయెస్ వి...

నాటి ధరణి, నేటి భూభారతితో భూ సమస్యలు పరిష్కారం అయినాయా ..?

ప్రజామిత్ర రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ కరీంనగర్, ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక : నాటి ధరణి, నేటి భూభారతితో భూ సమస్యలు పరిష్కారం అయినాయ.? అని ప్రజా మిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్...

ఉప్పల్ మెట్రోలో బాంబు బెదిరింపు.. ప్రయాణికుల్లో ఆందోళన

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఈ సమాచారం వెంటనే పోలీసులను...

తేజస్వి వ్యాఖ్యలపై చర్యల డిమాండ్.. డీజీపీ స్పష్టీకరణ

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. తెలంగాణ విభజనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ...

రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ విమర్శలు

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాష్ట్ర విభజనపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర...

ఢిల్లీలో ఏపీ మహిళా ప్రజాప్రతినిధులతో ఆత్మీయ సమావేశం..!

విజయవాడ ,ఏప్రిల్ 17 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మహిళలను అన్ని రంగాల్లో ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని విజయవాడ ఎంపీ కేశినేని శివ నాథ్ (చిన్ని) స్పష్టం...

Breaking News