Breaking News

Live

ప్రీమియం ఇంధన ధరలు పెంపు.. ఇండియన్ ఆయిల్ నిర్ణయం

ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా వాహనదారులకు మరో షాక్ తగిలింది. ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రీమియం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో...

ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల దర్శనం.. కళ్యాణోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి

ఒంటిమిట్ట, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: సతీసమేతంగా ఒంటిమిట్ట పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి శ్రీ సీతారాముల వారిని దర్శించుకున్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను భక్తిశ్రద్ధలతో సమర్పించారు.వేలాది భక్తులతో...

‘మావిగన్’ వ్యాఖ్యలపై మండిపడ్డ సీఎం

అమరావతి, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్‌పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.ఆంధ్రప్రదేశ్‌కు...

అమరావతి బిల్లుపై కూటమి ఎంపీలకు లోకేష్ అభినందనలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ కూటమి ఎంపీలను అభినందించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని నివాసంలో జరిగిన...

99 రోజుల ప్రణాళికతో ప్రజా సమస్యల పరిష్కారం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమం ప్రజల సమస్యల పరిష్కారానికి కీలకంగా మారుతుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి...

కేపీహెచ్‌బీలో వ్యభిచార ముఠా గుట్టురట్టు.. పోలీసుల మెరుపు దాడులు

హైదరాబాద్, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో సాగుతున్న వ్యభిచార కార్యకలాపాలను పోలీసులు ఛేదించారు. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏహెచ్‌టీయూ బృందం అకస్మాత్తుగా దాడి చేసి వ్యవహారాన్ని బహిర్గతం...

హైదరాబాద్‌లో దారుణం.. యువకుడిపై గంజాయి గ్యాంగ్ దాడి

హైదరాబాద్, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: నగరంలో మరోసారి గంజాయి గ్యాంగ్ భయాందోళనకు గురిచేసింది. మైలార్ దేవ్‌పల్లి పరిధిలోని శాస్త్రీపూర్‌లో ఫహాద్ అనే యువకుడిపై దుండగులు కత్తులు, ఇనుప రాడ్లతో దాడి చేశారు.అకస్మాత్తుగా...

తాసిల్దార్ కు సన్మానం.

నడిగూడెం, ఏప్రిల్ 1 (నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా నల్గొండ మండల తాసిల్దారిగా బాధ్యతలు చేపట్టిన ఎస్ సూరయ్యను బృందావనపురం సర్పంచ్ సరిత, గోపాలపురం మాజీ సర్పంచ్, దేవస్థాన చైర్మన్ కొల్లు క్షేత్రజ్ఞులు,...

నా రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్-నా రాజ‌ధాని అమ‌రావ‌తి

మంగళగిరి ఏప్రిల్ 01 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): ఐదుకోట్ల ఆంధ్రులు గ‌ర్వంగా నిన‌దించే చారిత్రాత్మ‌కమైన రోజుకు దేశ పార్ల‌మెంటు వేదిక కావ‌డం చాలా సంతోషంగా ఉంది. ఒకే రాష్ట్రం-ఒకే రాజ‌ధాని నినాదంతో...

పడమర బైపాస్ పై చినకాకాని వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలి.

అప్పుడే ప్రమాదాలకు అడ్డుకట్ట! మంగళగిరి మండల ప్రయాణికుల సంక్షేమ సంఘం కార్యదర్శి నన్నపనేని నాగేశ్వరరావు మంగళగిరి ఏప్రిల్ 01 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మంగళగిరి అధికారుల అనాలోచిత చర్యల వలన మంగళగిరి...

Breaking News