Breaking News

Live

రాష్ట్ర తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం… భక్తుల భారీ రద్దీ

భద్రాచలం, మార్చి 27, నేటి తెలుగు పత్రిక: భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం అద్భుత వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తుల సమక్షంలో...

రామరాజ్యం స్ఫూర్తితో ప్రజలకు మేలు జరగాలని ఆకాంక్ష

విజయవాడ. మార్చి 27 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఎన్టీఆర్ జిల్లా, 8వ డివిజ న్ శ్రీరామ్ నగర్‌లో ఘనం గా నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకల్లో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ...

రాజకీయాల్లో కొత్త మార్పుకు శ్రీకారం… కవిత స్పష్టత

మార్చి 27, నేటి తెలుగు పత్రిక: కవిత తెలంగాణ రాజకీయాల్లో సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో బలమైన కొత్త రాజకీయ శక్తి అవసరమని స్పష్టం చేశారు. సర్వోదయ తెలంగాణ సాధన లక్ష్యంగా కొత్త పార్టీ...

ఏపీకి కేంద్రం మరో గుడ్‌న్యూస్… NH-16 ఆరు లైన్లకు అప్‌గ్రేడ్

మార్చి 27, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్రం మరో శుభవార్త అందించింది. రాష్ట్రంలో కీలక జాతీయ రహదారి అయిన NH-16ను నాలుగు లైన్ల నుంచి ఆరు లైన్లుగా విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది.ఈ...

తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్… ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి గ్రీన్ సిగ్నల్

మార్చి 27, నేటి తెలుగు పత్రిక: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. హైదరాబాద్ చుట్టూ నిర్మించనున్న రీజినల్ రింగ్ రోడ్ (RRR) దక్షిణ భాగం ప్రాజెక్టుపై ముందడుగు పడింది.కేంద్ర రోడ్డు, రవాణాశాఖ...

విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్… కొత్త మెనూ విడుదల

మార్చి 27, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో విద్యార్థుల కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు “ముఖ్యమంత్రి బ్రేక్‌ఫాస్ట్ పథకం”ను 2026–27 విద్యా...

కృష్ణాజిల్లా ఎస్పీని కలిసిన రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్ చందు జనార్దన్

ముప్పిరిశెట్టి రాణి ఇల్లు ధ్వంసం ఘటనపై న్యాయం చేయాలని వినతి మచిలీపట్నం, 27 మార్చి 2026, నేటి తెలుగు పత్రిక: కృష్ణాజిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడును రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్ చందు...

అయోధ్యలో అద్భుతం… రామ్ లల్లాకు సూర్య తిలకం

మార్చి 27, నేటి తెలుగు పత్రిక: అయోధ్యలోని రామ మందిరం, అయోధ్యలో రామ నవమి సందర్భంగా అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. రామ్ లల్లాకు సూర్య తిలకం దిద్దిన వేళ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు.మార్చి...

పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన కవిత దంపతులు

మార్చి 27, నేటి తెలుగు పత్రిక: నిజామాబాద్ లోని శ్రీ రఘునాథ దేవాలయం (ఖిల్లా రామ మందిరం)లో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత,...

అమెరికా నుంచి భారత్‌కు తిరిగి రానున్న 9వ శతాబ్ధానికి చెందిన 3 పురాతన శిల్పాలు

మార్చి 27, నేటి తెలుగు పత్రిక: అమెరికాలోని స్మిత్‌సోనియన్ జాతీయ ఆసియా కళల సంగ్రహాలయం నుంచి మూడు అరుదైన పురాతన శిల్పాలు త్వరలోనే భారత్‌కు తిరిగి రానున్నాయి. తమిళనాడులోని దేవాలయాల నుంచి దొంగిలించబడినట్లు పరిశోధనలో...

Breaking News