Breaking News

Live

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. 75 లక్షల కుటుంబాలకు భూ హక్కులు

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో భూ సమస్యలకు పరిష్కారం దిశగా సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెవెన్యూ శాఖ సమీక్షలో భాగంగా సుమారు 75 లక్షల కుటుంబాలకు...

జగన్‌పై అచ్చెన్నాయుడు తీవ్ర ఆరోపణలు

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయి. టీడీపీ సీనియర్ నేత కింజరాపు అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు.దివంగత...

ఎన్‌ఎస్‌యూఐ 56వ ఆవిర్భావ దినోత్సవం.. ఇందిరా భవన్‌లో వేడుకలు

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: NSUI ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని ఇందిరా భవన్లో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా...

పొంగులేటిపై హరీష్‌రావు ఘాటు విమర్శలు

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాజకీయాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మాజీ మంత్రి టి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పొంగులేటి వ్యాఖ్యలు ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీ అధినేతలా...

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర అనుమతి.. త్వరలో నిర్మాణానికి మార్గం సుగమం

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: ఆదిలాబాద్లో కొత్త విమానాశ్రయం ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ విషయాన్ని...

వేసవి సెలవులలోశాస్త్రీయ విజ్ఞాన శిక్షణ శిబిరాలు నిర్వహణ

శాస్త్రీయ పరిజ్ఞానం తోనే మానవ మనుగడ జె వి వి జిల్లా సర్వసభ్య సమావేశం అవార్డు గ్రహీతలకు మొక్క- బుక్కు లతో సన్మాన కార్యక్రమం కోదాడ ,ఏప్రిల్ 9( నేటి తెలుగు పత్రిక): వేసవి...

హైదరాబాద్‌లో ట్రాఫిక్ అలర్ట్.. గచ్చిబౌలి మార్గంలో ఏడాది పాటు ఆంక్షలు

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్లోని ఐటీ కారిడార్‌లో ప్రయాణించే వారికి ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. గచ్చిబౌలి–లింగంపల్లి రహదారిపై నిర్మాణ పనుల కారణంగా ఏడాది పాటు ట్రాఫిక్ ఆంక్షలు...

పుదుచ్చేరి ఎన్నికల్లో ‘నీల’ రోబో సందడి

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: పుదుచ్చేరిలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓ కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘నీల’ హ్యూమనాయిడ్ రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయ చీరకట్టులో కనిపించిన ఈ...

నల్లమలలో మళ్లీ కార్చిచ్చు.. విస్తరిస్తున్న మంటలు

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: నంద్యాల జిల్లా మహానంది మండలం పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో భారీ కార్చిచ్చు చెలరేగింది. బుధవారం రాత్రి ప్రారంభమైన ఈ అగ్ని ప్రమాదం దయ్యాలతిప్ప, మోకాళ్ల తిప్ప,...

వైఎస్సార్ పాదయాత్రకు 23 ఏళ్లు.. జగన్ నివాళి

ఏప్రిల్ 09, నేటి తెలుగు పత్రిక: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రకు నేటితో 23 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో...

Breaking News