Breaking News

Live

కేసీఆర్, కాంగ్రెస్‌పై ధర్మపురి అర్వింద్ విమర్శలు

నిజామాబాద్‌, మే 03, (నేటి తెలుగు పత్రిక): ఎంపీ ధర్మపురి అర్వింద్ రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రతిపక్ష నేత కేసీఆర్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పరిపాలనలో లోపాలు ఉన్నాయని, ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం...

నక్సల్స్ తగ్గడంతో పోలీస్ వ్యూహం మార్పు.. గ్రేహౌండ్స్‌కు కొత్త బాధ్యతలు

మే 03, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో మావోయిస్టుల ప్రాబల్యం గణనీయంగా తగ్గిపోవడంతో రాష్ట్ర పోలీస్ శాఖ తన వ్యూహాలను మార్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఒకప్పుడు నక్సల్స్ ఏరివేతే ప్రధాన లక్ష్యంగా పనిచేసిన...

మే 4 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతు వారోత్సవాలు: మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, మే 03, (నేటి తెలుగు పత్రిక): ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 4 నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా రైతు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమాలను...

ప్రకాశ్‌రాజ్‌పై కిరణ్ రాయల్ తీవ్ర వ్యాఖ్యలు.. రాజకీయంగా దాడి

తిరుపతి, మే 03, (నేటి తెలుగు పత్రిక): ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ పై జనసేన నేత కిరణ్ రాయల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనను “పొలిటికల్ జోకర్” అంటూ విమర్శిస్తూ రాజకీయంగా తీవ్ర...

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం: హరీశ్ రావు విమర్శలు

సిద్దిపేట, మే 03, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు వ్యవహారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. రైతుల నుంచి వడ్ల కొనుగోళ్లు నిలిచిపోవడంతో వారు...

నెల్లూరులో మహానాడు ఘనంగా.. భారీ ఏర్పాట్లు: మంత్రి ఆనం

నెల్లూరు, మే 03, (నేటి తెలుగు పత్రిక): తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మక మహానాడును ఈసారి నెల్లూరు జిల్లాలో అత్యంత ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. కార్యక్రమం కోసం అనువైన...

మ్యాజిక్ డ్రెయిన్స్‌పై పవన్ కల్యాణ్‌కు పీవీ సింధు ప్రశంసలు

అమరావతి, మే 03, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ పరిశుభ్రత కోసం చేపట్టిన మ్యాజిక్ డ్రెయిన్స్ కార్యక్రమంపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ప్రశంసలు కురిపించారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉప...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఐటీ ఎంట్రీ.. వేల కోట్ల అక్రమాలపై దర్యాప్తు ముమ్మరం

ఆంధ్రప్రదేశ్‌, మే 03, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రాన్ని కుదిపేస్తున్న లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే పోలీసుల దర్యాప్తు, ఈడీ, ఎస్‌ఎఫ్‌ఐఓ విచారణల తర్వాత ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ...

పీఆర్సీ నివేదిక త్వరలోనే.. ఉద్యోగులకు ₹6 వేల కోట్లు: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌, మే 03, (నేటి తెలుగు పత్రిక): పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) నివేదికను తక్షణమే అందించాలని అధికారుల కమిటీకి ఆదేశాలు జారీ చేసినట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. నివేదిక వచ్చిన...

ప్రజా సమస్యల పరిష్కారంలో విప్‌లు మరింత చురుకుగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌, మే 03, (నేటి తెలుగు పత్రిక): ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడంలో ప్రభుత్వ విప్‌లు మరింత చురుకుగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. జిల్లా యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ,...

Breaking News