Breaking News

Live

విజయవాడలో కిశోరి వికాసంపై విస్తృత చర్చలు.. ప్రాంతీయ వర్క్‌షాప్ నిర్వహణ

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: విజయవాడలో కిశోరి వికాస కార్యక్రమంపై ప్రాంతీయ స్థాయి వర్క్‌షాప్ ఘనంగా జరిగింది. ఇరిగేషన్ కాంపౌండ్‌లోని ఫార్మర్స్ ట్రైనింగ్ హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు జిల్లాలకు చెందిన...

నిన్నటి రోజు ఒక “బ్లాక్ డే” : ముఖ్యమంత్రి చంద్రబాబు

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. విపక్షాల ఈ నిర్ణయం దేశానికి అన్యాయం చేసినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు....

అరెస్టైన ఉద్యమకారులకు అండగా కవిత.. విడుదలకు ఒత్తిడి

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: చలో సెక్రటేరియట్‌కు బయలుదేరిన తెలంగాణ ఉద్యమకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని మెహదీపట్నం పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు. విషయం తెలిసిన వెంటనే జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అక్కడికి...

పునర్వికకు పునర్జన్మ.. రూ. 6 కోట్లు అందజేసి అన్నగా ఆదుకున్న మంత్రి లోకేష్‌

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: అరుదైన వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారి పునర్వికకు భారీ విలువైన జీన్ థెరపీ ఇంజెక్షన్ అందించడంతో ఆమెకు కొత్త జీవితం లభించింది. ఈ చికిత్స అమలులో...

కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలతో మౌలిక సదుపాయాలకు ఊపు

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదపడే పలు కీలక నిర్ణయాలను కేంద్ర కేబినెట్ తీసుకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రయోజనం చేకూరే విధంగా రైల్వే, రోడ్డు, పోర్టుల అభివృద్ధి...

సాధారణ కార్యకర్త నుంచి జాతీయ నాయకత్వం వరకు: సానా సతీష్ బాబు ప్రయాణం

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: తెలుగుదేశం పార్టీ ద్వారా సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన రాజకీయ ప్రయాణాన్ని జాతీయ స్థాయి నాయకత్వం వరకు తీసుకెళ్లిన ఉదాహరణగా సానా సతీష్ బాబు ఎదుగుదల నిలుస్తోంది. పార్టీ...

మహిళల అభివృద్ధే లక్ష్యం: మంత్రి కొలుసు పార్థసారథి

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి...

నాగాయలంకలో కాపు నేత కుటుంబాని పరామర్శించిన రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గణపేశ్వరం గ్రామంలో ఇటీవల మరణించిన కాపు సంఘం నాయకుడు పులుగుజ్జు వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు...

స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర సభలో మహిళా హక్కులపై సీఎం చంద్రబాబు గళం

తూర్పుగోదావరి, ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ల అంశంపై ఆయన విస్తృతంగా మాట్లాడారు....

భూదానోద్యమం స్ఫూర్తి భావితరాలకు మార్గదర్శకం: మహేష్ కుమార్ గౌడ్

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: భూదానోద్యమం అందించిన సమానత్వం, సామాజిక న్యాయం స్ఫూర్తి తరతరాలకు మార్గదర్శకంగా నిలవాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్...

Breaking News