Breaking News

Live

పాఠశాలల్లో భోజన నాణ్యతపై కఠిన చర్యలు.. క్లిక్కర్ విధానం అమలు: నారా లోకేష్

అమరావతి, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతపై రాజీ ఉండదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఉండవల్లి నివాసంలో సమగ్ర శిక్ష అధికారులతో నిర్వహించిన సమీక్షలో...

అమరావతి బిల్లుకు స్వాగతం.. తెలంగాణపై కేంద్రం నిర్లక్ష్యం: మహేష్ గౌడ్

హైదరాబాద్, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందడం సంతోషకరమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ సందర్భంగా అభినందనలు...

తల్లి-పిల్లల ఆత్మహత్య కేసులో ఉద్రిక్తత.. తండాలో హింసాత్మక ఘటనలు

హైదరాబాద్/వరంగల్, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: కూకట్‌పల్లిలో చోటుచేసుకున్న తల్లి-పిల్లల ఆత్మహత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, వరంగల్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. భర్త వేధింపులు భరించలేక స్రవంతి తన ఇద్దరు...

గ్లోబల్ క్రైసిస్ నేపథ్యంలో కేంద్రం కీలక చర్య.. దిగుమతి సుంకాల ఎత్తివేత

న్యూఢిల్లీ, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావంతో ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల మధ్య కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలకు ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. పలు కీలక రసాయనాలు,...

ప్రీమియం ఇంధన ధరలు పెంపు.. ఇండియన్ ఆయిల్ నిర్ణయం

ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా వాహనదారులకు మరో షాక్ తగిలింది. ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రీమియం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో...

ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల దర్శనం.. కళ్యాణోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి

ఒంటిమిట్ట, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: సతీసమేతంగా ఒంటిమిట్ట పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి శ్రీ సీతారాముల వారిని దర్శించుకున్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను భక్తిశ్రద్ధలతో సమర్పించారు.వేలాది భక్తులతో...

‘మావిగన్’ వ్యాఖ్యలపై మండిపడ్డ సీఎం

అమరావతి, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్‌పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.ఆంధ్రప్రదేశ్‌కు...

అమరావతి బిల్లుపై కూటమి ఎంపీలకు లోకేష్ అభినందనలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ కూటమి ఎంపీలను అభినందించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని నివాసంలో జరిగిన...

99 రోజుల ప్రణాళికతో ప్రజా సమస్యల పరిష్కారం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమం ప్రజల సమస్యల పరిష్కారానికి కీలకంగా మారుతుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి...

కేపీహెచ్‌బీలో వ్యభిచార ముఠా గుట్టురట్టు.. పోలీసుల మెరుపు దాడులు

హైదరాబాద్, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో సాగుతున్న వ్యభిచార కార్యకలాపాలను పోలీసులు ఛేదించారు. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏహెచ్‌టీయూ బృందం అకస్మాత్తుగా దాడి చేసి వ్యవహారాన్ని బహిర్గతం...

Breaking News