Breaking News

Live

పాఠశాలకు బల్లలు అందజేసిన పూర్వ విద్యార్థులు

మైలవరం, ఏప్రిల్ 04, (నేటి తెలుగు పత్రిక): మైలవరం మండలం లోని చిలుకూరివారి గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1991-92 సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన పూర్వవిద్యార్థులు పాఠశాలకు అవసరం అయినా...

విద్యా విధానంపై కేంద్ర-తమిళనాడు ఢీ.. స్టాలిన్‌పై ధర్మేంద్ర ప్రధాన్ విమర్శలు

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: జాతీయ విద్యా విధానం అమలుపై కేంద్రం మరియు తమిళనాడు మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ధర్మేంద్ర ప్రధాన్, సీఎం ఎం. కె. స్టాలిన్ చేసిన హిందీ ఆరోపణలను...

కపిలేశ్వరపురం జెడ్పీ ఉన్నత పాఠశాల అభివృద్ధికి కామినేని హాస్పిటల్స్ సేవలు ప్రశంసనీయం

రూ.2 కోట్ల అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా శంకుస్థాపన పామర్రు (పమిడిముక్కల),ఏప్రిల్ 04(నేటి తెలుగు పత్రిక ): గ్రామాల అభివృద్ధికి కామినేని హాస్పిటల్ అందిస్తున్న చేయూత...

హైదరాబాద్ వాహనదారులకు హెచ్చరిక.. సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ ఉపయోగిస్తున్న 308 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు.ద్విచక్ర...

బిఆర్ నాయుడును టిటిడి చైర్మన్ గా తక్షణమే తొలగించాలి: రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్

పామర్రు, ఏప్రిల్ 04(నేటి తెలుగు పత్రిక ): తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్న బి ఆర్ నాయుడును,టీటీడీ చైర్మన్ పదవి నుంచి తక్షణమే భర్తరఫ్ చేయాలని రాష్ట్ర వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి,పామర్రు మాజీ ఎమ్మెల్యే...

రాయచూరులో శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభం.. లోకేష్‌తో పాటు కేంద్ర మంత్రుల హాజరు

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూరు సమీప హోసళ్లీ క్యాంప్‌లో ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి...

మాధాపూర్‌లో చెరువులను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌

రెండు నెల‌ల్లో పూర్తి చేయాలంటూ అధికారుల‌కు ఆదేశం.ప‌ర్య‌ట‌క కేంద్రాలుగా తీర్చిదిద్దాలంటూ హైడ్రా క‌మిష‌న‌ర్ హిత‌వు.చెరువుల చెంత ప్ర‌భుత్వ భూములుంటే స్వాధీనానికి సూచ‌న‌లు. హైద‌రాబాద్‌, ఏప్రిల్ 04, ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: మాధాపూర్‌లోని...

జగన్ ఓడిపోయినా సైకో లక్షణాలు ఇంకా పోలేదు

దేశమంతా అంగీకరించిన అమరావతిపై జగన్ ముఠా విష ప్రచారం. రాష్ట్రాభివృద్ధికి, రాయలసీమ అభివృద్ది జగన్ అడ్డంకి. ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మంగళగిరి, ఏప్రిల్ 04, నేటి తెలుగు...

ఏపీ కొత్త మ్యాప్ విడుదల.. అమరావతి రాజధానిగా 28 జిల్లాల ప్రకటన

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కొత్త పరిపాలనా మ్యాప్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ విడుదల చేసిన ఈ మ్యాప్‌లో అమరావతిను అధికారిక రాజధానిగా చూపిస్తూ 28...

రాయచూరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. లోకేష్‌తో పాటు కేంద్ర మంత్రుల హాజరు

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూరు ప్రాంతంలో స్వర్గీయ ఎన్. టి. రామారావు కాంస్య విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి హెచ్. డి. కుమారస్వామి,...

Breaking News