ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం వద్దు.. అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్
మే 12, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను హెచ్చరించారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు...
