Breaking News

Live

ఎక్కువ మంది పిల్లలు కనాలంటే ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా?: పేర్ని నాని

మే 25, (నేటి తెలుగు పత్రిక): ఎక్కువ మంది పిల్లలను కనాలన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నలు సంధించారు. మూడు, నాలుగో బిడ్డ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందా? అని...

కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి సవాల్.. డబుల్ బెడ్రూం ఇళ్లు లేని గ్రామాల్లో బీఆర్ఎస్ ఓట్లు అడగొద్దు

మే 25, (నేటి తెలుగు పత్రిక): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘాటు సవాల్ విసిరారు. ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగదని, అదే విధంగా...

మహిళల ఆర్థికాభివృద్ధికి సీఎం రేవంత్ భారీ నిర్ణయాలు

హైదరాబాద్, మే 25, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం ఎ....

శత్రువులు మన పార్టీలోనే ఉన్నారు: పవన్ కళ్యాణ్

అమరావతి, మే 25, (నేటి తెలుగు పత్రిక): ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై అసంతృప్తి వ్యక్తం...

చంద్రబాబు జైలుకెళ్లినప్పుడే సీఎం అయ్యేవాడిని: పవన్ కళ్యాణ్

మే 25, (నేటి తెలుగు పత్రిక): జగన్‌ను జైలుకు పంపించాలని తాను కోరినట్లు చేస్తున్న వ్యాఖ్యల్లో ఎలాంటి లాజిక్ లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల వివాదంపై పేరు...

ఇక సహనం లేదు.. హెచ్చరించిన పవన్ కళ్యాణ్

అమరావతి, మే 25, (నేటి తెలుగు పత్రిక): ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల వివాదంపై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరోక్షంగా స్పందించారు. జనసేన పార్టీపై, తనపై ఇష్టానుసారంగా విమర్శలు చేస్తే ఇక...

‘ఇందిరమ్మ చీరలు’ ఆవిష్కరించిన సీఎం రేవంత్

మే 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాలకు అందజేయనున్న ‘ఇందిరమ్మ చీరల’ డిజైన్లను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. మంత్రిణి సీతక్క, మహిళా ఉన్నతాధికారుల సమక్షంలో చిలకపచ్చ రంగులో రూపొందించిన...

బీజేపీ యాత్రలు ఓ రాజకీయ డ్రామా: పొన్నం ప్రభాకర్

మే 25, (నేటి తెలుగు పత్రిక): పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. రైతులపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం...

ప్రతి నియోజకవర్గానికి ఒక MSME పార్క్: సీఎం చంద్రబాబు

విజయవాడ,మే 25, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక MSME పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విజయవాడలో నిర్వహించిన MSME గ్రోత్ సమ్మిట్‌లో ఆయన...

డీఎస్సీపై జగన్ తీవ్ర ఆరోపణలు.. లోకేశ్‌ను తప్పించాలని డిమాండ్

అమరావతి, మే 25, (నేటి తెలుగు పత్రిక): డీఎస్సీ నియామక ప్రక్రియలో భారీ అక్రమాలు జరిగాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. డీఎస్సీని కేవలం ప్రచార సాధనంగా ఉపయోగించుకుని ఉద్యోగార్థులను మోసం చేశారని...

Breaking News