Breaking News

Live

బొమ్మలరామారంలో ఘనంగా హోలీ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదగిరిగుట్ట : మార్చి 04 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బొమ్మల రామారం మండలం గోవింద్ తండాలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు...

యుఎన్ఓ జోక్యం చేసుకొని యుద్ధాన్ని ఆపాలి.. తేజ పాఠశాల చిన్నారుల నిరసన ర్యాలీ

కోదాడ ,మార్చ్ 4(నేటి తెలుగు పత్రిక.): ఇరాన్ పై ఇజ్రాయిల్ బాంబులదాడిలో 165 మంది చిన్నారుల దుర్మారణానికి నిరసనగా కోదాడ పట్టణంలోని తేజా టాలెంట్ పాఠశాల విద్యార్థులు బుధవారం ప్రధాన రహదారిపై నిరసన ర్యాలీ...

ఆరె మల్లయ్య ఆశయాలు సాధించాలి: జుట్టు కొండ

కోదాడ ,మార్చి 4(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా, చిలుకూరు మండలం, రామాపురం కు చెందిన ఆరే మల్లయ్య మృతి కుటుంబానికి తీరని లోటు అని, ఆయన ఆశయాలు సాధించేందుకు ప్రతి ఒక్కరు కృషి...

సమాజానికి శాపంగా బాల్య వివాహాలు బాల్య వివాహాలు: సత్య శ్రీ.

పామర్రు మార్చి 4 (నేటి తెలుగు పత్రిక ): బాల్య వివాహాలు సమాజానికి శాపంగా మారతాయని ప్రతి ఒక్కరు గ్రహించాలని పామర్రు ఐసిడిఎస్ సూపర్వైజర్ నూతక్కి సత్య శ్రీ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని ఐకెపి...

కరాటే పోటీల్లో పామర్రు ఏఎన్ఎం హైస్కూల్ విద్యార్థుల ప్రతిభ

పామర్రు, మార్చి 4(నేటి తెలుగు పత్రిక ): ప్రాథమిక విద్యా దశ నుంచే చదువుతో పాటు విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలని పామర్రు ఏఎన్ఎం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపాల్ అన్నప్పరెడ్డి పూర్ణచంద్రారెడ్డి...

విద్యాశాఖలో ‘బదిలీల’ మాఫియా

మొద్దు నిద్రలో కాంగ్రెస్ సర్కార్? రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాలికి వదిలేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాశాఖను అవినీతికి అడ్డాగా మార్చేసింది. కోదాడ ,మార్చ్4( నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట...

🏆 టీ20 వరల్డ్‌కప్ 2026లో రికార్డు బహుమతులు.. విజేతలకు కోట్ల వర్షం!

నేటి తెలుగు పత్రిక: ICC T20 World Cup 2026 తుది దశకు చేరుకుంది. ఇక టోర్నీలో కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే మిగిలాయి రెండు సెమీఫైనల్స్, ఒక గ్రాండ్ ఫైనల్. ఇదే సమయంలో...

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధిలో పెద్ద పరిశీలన.. 22వ విడత ఆలస్యం అందుకేనా?

నేటి తెలుగు పత్రిక: పీఎం కిసాన్ 22వ విడత కోసం రైతులు ఎదురుచూస్తుండగా, ఈసారి ప్రకటన కొంత ఆలస్యం కావడం చర్చనీయాంశమైంది. గత ట్రెండ్ ప్రకారం డిసెంబర్–మార్చి విడత సాధారణంగా జనవరి లేదా ఫిబ్రవరిలో...

బాల్య వివాహాల నిర్మూలన పై అవగాహన సదస్సు

పామర్రు, మార్చి 04(నేటి తెలుగు పత్రిక): బాల్య వివాహ రహిత సమాజ స్థాపన లో ప్రతి ఒక్కరూ భాగస్వాములుకావాలి ని ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎస్.విజయ కుమారి అన్నారు. మండల పరిధిలోని పెదమద్దాలి గ్రామంలో శ్రీ...

ఆంధ్రప్రదేశ్లో మందుబాబులకు గుడ్‌న్యూస్.. వైన్ షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ తప్పనిసరి

మార్చి 4 నేటి తెలుగు పత్రిక: ఏపీలో మద్యం కొనుగోలుదారులకు ఊరట కలిగించే నిర్ణయం త్వరలో అమల్లోకి రానుంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కొత్తగా ‘లిక్కర్ డిజిటల్ చెల్లింపులు’ పాలసీని తీసుకొస్తోంది. ఈ పాలసీ...

Breaking News