మహిళలకు ద్రోహం చేయడం జాతికి ద్రోహమే: చంద్రబాబు
ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: మహిళలపై అన్యాయం చేయడం దేశానికి చేసిన ద్రోహంతో సమానమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నిర్వహించిన నిరసన...
