ప్రజావాణి దరఖాస్తులు వారం లోగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
కరీంనగర్, ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అందువల్ల ప్రజావాణి దరఖాస్తులను వారానికి మించి పెండింగ్లో ఉంచొద్దని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు.సోమవారం...
