Breaking News

Live

అమరావతి అభివృద్ధికి మద్దతుగా జలహారతి కార్యక్రమం: కేశినేని వెంక‌ట్

ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: విజయవాడలో అమరావతి రాజధాని అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ప్రత్యేక జలహారతి కార్యక్రమం నిర్వహించారు. నవ్యాంధ్రప్రదేశ్ చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో దుర్గా ఘాట్ వద్ద జరిగిన ఈ...

​గ్రామీణాభివృద్ధికి పాడి-పంటలే ఆధారం: పశుసంవర్ధక శాఖ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ టి. దామోదర నాయుడు

​ఘనంగా 'రైతులోకం' ప్రత్యేక సంచిక ఆవిష్కరణ విజయవాడ, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: వ్యవసాయ రంగంలో పశుపోషణ కీలక పాత్ర పోషిస్తోందని, సమాజాభివృద్ధికి పాడి, పంటలే ఆధారమని పశుసంవర్ధక శాఖ రాష్ట్ర డైరెక్టర్...

ఇంధన సంక్షోభం దెబ్బ.. పాకిస్తాన్‌లో పరిమితులు కఠినం

ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: మధ్యప్రాచ్య యుద్ధ ప్రభావంతో పాకిస్తాన్‌లో ఇంధన సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కఠిన నియంత్రణలు అమలు చేస్తోంది.దేశవ్యాప్తంగా మార్కెట్లు, మాల్స్ రాత్రి 8 గంటలకే...

రైతులకు గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 15న రైతు భరోసా 2వ విడత

హైదరాబాద్‌, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రైతులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రైతు భరోసా పథకం రెండో విడత నిధులను ఏప్రిల్ 15న విడుదల చేయనుంది.ఇప్పటికే తొలి విడతలో...

రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ కీలక భేటీ

విశాఖపట్నం, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: రుషికొండ భవనాల సద్వినియోగంపై రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ 5వ భేటీ జరిగింది. ఈ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొనగా, మంత్రులు పయ్యావుల...

“బెంగాల్‌పై కన్నేస్తే మూల్యం చెల్లించాల్సిందే”.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక

న్యూఢిల్లీ, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: పాకిస్థాన్ నేతల వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. బెంగాల్‌ను లక్ష్యంగా చేసుకుంటామని చేసిన హెచ్చరికలను ఆయన ఖండించారు.“భారత్‌పై దాడి చేస్తే...

అమరావతికి రాజముద్ర.. ఆంధ్రుల కల నెరవేర్చిన చారిత్రాత్మక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణం చంద్రబాబు విజన్, రైతుల త్యాగానికి దక్కిన విజయం చంద్రబాబు అంటేనే ఒక ‘బ్రాండ్’ మావిగన్ అంటూ… జగన్ మాట్లాడుతున్న తీరు హాస్యాస్పదం జగన్...

సమాజంలో మార్పు జర్నలిస్టులతోనే సాధ్యం

హెచ్ ఆర్ టి గ్రూప్ చైర్మన్ తొండెపు హనుమంతరావు విజయవాడ, ఏప్రిల్ 7, నేటి తెలుగు పత్రిక: సమాజంలో మార్పు తేవటం జర్నలిస్టులకే సాధ్యమని హెచ్ఆర్టి గ్రూప్ చైర్మన్ తొండెపు హనుమంతరావు అన్నారు. ఏపీయూడబ్ల్యూజే...

సమాజంలో మార్పు జర్నలిస్టులతోనే సాధ్యం..!

విజయవాడ, ఏప్రిల్ 7, సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: సమాజంలో మార్పు తేవటం జర్నలిస్టులకే సాధ్యమని హెచ్ఆర్టి గ్రూప్ చైర్మన్ తొండెపు హనుమంతరావు అన్నారు. ఏపీయూడబ్ల్యూజే అనుబంధ విజయవాడ ప్రెస్ క్లబ్ ఆధునికీకరణకు...

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు తమ్ముళ్లు సంబరాలు…!

విజయవాడ. ఏప్రిల్ 7 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతిగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ఉభయ సభల్లో వైసీపీ...

Breaking News