జగిత్యాలలో కేసీఆర్ జైత్ర యాత్ర
జగిత్యాల, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): జగిత్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సభలో మాట్లాడుతూ, రాష్ట్ర పునర్నిర్మాణానికి...
