Breaking News

Live

బీఆర్‌ఎస్‌కు ముగింపు దశ.. కాళేశ్వరం అవినీతి బయటపెడతాం: సీఎం రేవంత్ రెడ్డి

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మీడియా చిట్‌చాట్‌లో ఆయన బీఆర్‌ఎస్ పార్టీ భవిష్యత్తు, కాళేశ్వరం ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలు...

సిక్కిం పర్యటనలో మోదీ స్టైల్.. యువతతో ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): సిక్కిం రాష్ట్ర స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రత్యేక శైలితో అందరినీ ఆకట్టుకున్నారు. సిక్కిం పర్యటనలో భాగంగా గాంగ్‌టక్‌లో యువకులతో కలిసి ఫుట్‌బాల్...

మహిళల భద్రతకు కొత్త అడుగు.. ఐసీసీసీ కేంద్రంలో ‘స్పందన’ పోలీస్ టీమ్స్ ప్రారంభం

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘స్పందన’ పోలీస్ టీమ్స్‌ను ప్రారంభించారు. ఐసీసీసీ కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో...

ఇందిరమ్మ ఇళ్లపై గుడ్ న్యూస్.. ఎల్-2 లబ్దిదారులకు త్వరలో గృహాల కేటాయింపు

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న పేదలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఎల్-2 లబ్దిదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుకు...

అంబర్‌పేటలో మహీంద్ర షోరూమ్‌లో అగ్నిప్రమాదం

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లోని అంబర్‌పేట ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మహీంద్ర కార్ల షోరూమ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి క్షణాల్లోనే ఉద్ధృతంగా వ్యాపించాయి. షోరూమ్‌లో ఉన్న వాహనాలు, ఆయిల్ వంటి...

సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యాలయం ప్రారంభం.

ముషీరాబాద్ ఏప్రిల్ 27(నేటి తెలుగు పత్రిక): సీతాఫల్మండి సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. అంబాల రాజేశ్వరరావు అధ్యక్షతన సోమవారం సీతాఫల్మండిలో జరిగిన కార్యాలయ ప్రారంభోత్సవానికి గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్...

ప్రజావాణి దరఖాస్తులు వారం లోగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్, ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అందువల్ల ప్రజావాణి దరఖాస్తులను వారానికి మించి పెండింగ్లో ఉంచొద్దని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు.సోమవారం...

బెంగాల్‌లో బీజేపీ విజయం ఖాయం: ప్రధాని మోదీ ధీమా

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ గెలుపుపై పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు. ప్రచారానికి ముగింపు పలికిన సందర్భంగా జరిగిన సభలో మాట్లాడిన...

తెలంగాణను కాపాడుకుందాం.. బీఆర్‌ఎస్‌ శక్తిని మరోసారి చాటుదాం: కేటీఆర్

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలంటే బీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం...

ఈవీ వాహనాల ప్రోత్సాహంపై సీఎం చంద్రబాబు దృష్టి.. విద్యుత్ వ్యయం తగ్గింపుకు లక్ష్యం

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో విద్యుత్ రంగ అభివృద్ధి, ఈవీ వాహనాల ప్రోత్సాహంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మేలు చేసే సంస్కరణలను అమలు చేయడంలో టెక్నాలజీని...

Breaking News