నేటి తెలుగు పత్రిక: ICC T20 World Cup 2026 తుది దశకు చేరుకుంది. ఇక టోర్నీలో కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే మిగిలాయి రెండు సెమీఫైనల్స్, ఒక గ్రాండ్ ఫైనల్. ఇదే సమయంలో...
నేటి తెలుగు పత్రిక: పీఎం కిసాన్ 22వ విడత కోసం రైతులు ఎదురుచూస్తుండగా, ఈసారి ప్రకటన కొంత ఆలస్యం కావడం చర్చనీయాంశమైంది. గత ట్రెండ్ ప్రకారం డిసెంబర్–మార్చి విడత సాధారణంగా జనవరి లేదా ఫిబ్రవరిలో...
పామర్రు, మార్చి 04(నేటి తెలుగు పత్రిక): బాల్య వివాహ రహిత సమాజ స్థాపన లో ప్రతి ఒక్కరూ భాగస్వాములుకావాలి ని ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎస్.విజయ కుమారి అన్నారు. మండల పరిధిలోని పెదమద్దాలి గ్రామంలో శ్రీ...
మార్చి 4 నేటి తెలుగు పత్రిక: ఏపీలో మద్యం కొనుగోలుదారులకు ఊరట కలిగించే నిర్ణయం త్వరలో అమల్లోకి రానుంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కొత్తగా ‘లిక్కర్ డిజిటల్ చెల్లింపులు’ పాలసీని తీసుకొస్తోంది. ఈ పాలసీ...
మార్చి 4 నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్టికెట్లు గురువారం (మార్చి 5) విడుదల కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పాఠశాల...
విజయవాడ. మార్చి 4 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: పెనుగంచిప్రోలు మండలంలోని గుమ్మడిదూరు గ్రామంలో ఎన్నో ఏళ్ళు తరబట్టి స్మశానం లేక ఎస్సీ కమ్మ్యూనిటి అవస్థలు పడుతుంటే ఆ సమస్యను గుమ్మడిదుర్రు వాసి...
నేటి తెలుగు పత్రిక: ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్త్రీశక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మరో కీలక అప్డేట్ వెలువడింది. గత ఏడాది ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం...
నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్లో నకిలీ సరుకుల దందా మళ్లీ బహిర్గతమైంది. బ్రాండెడ్ పేర్లతో చీప్ మెటీరియల్ను ప్యాక్ చేసి మార్కెట్లోకి వదులుతున్న గ్యాంగ్ను సీసీఎస్ స్పెషల్ టీం బయటపెట్టింది. బేగంబజార్లోని పలు గోదాములు,...
నేటి తెలుగు పత్రిక: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2025–26 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ చందాదారులకు 8.25% వడ్డీ రేటునే కొనసాగించాలని నిర్ణయించింది. మార్చి 2న జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు...
నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ విధానాలు, ఆలోచనలను...