Breaking News

Live

మెదక్‌లో షాకింగ్ ఘటన.. శిశువును విక్రయించిన ఆరోగ్య సిబ్బంది అరెస్ట్

మే 06, (నేటి తెలుగు పత్రిక): మెదక్ జిల్లాలోని లైఫ్ కేర్ ఆస్పత్రిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పుట్టిన ఆడ శిశువును తల్లిదండ్రులకు తెలియకుండా రూ.1.50 లక్షలకు విక్రయించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం...

భార్య లావుగా ఉందని హత్య చేసిన భర్త అరెస్ట్.. ప్రొద్దుటూరులో సంచలనం

మే 06, (నేటి తెలుగు పత్రిక): కడప జిల్లా ప్రొద్దుటూరులో భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కేవలం ఆమె లావుగా ఉందనే కారణంతో భర్త ఈ దారుణానికి పాల్పడినట్లు...

రైతుల సమస్యలను పట్టించుకోలేదని ప్రభుత్వంపై బండి సంజయ్ విమర్శలు

మే 06, (నేటి తెలుగు పత్రిక): కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. వడ్ల కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని...

జై శ్రీరామ్ వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ విమర్శలు

మే 06, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు, పథకాలు రావడంలేదని ఆరోపిస్తూ మంత్రి కొండా సురేఖ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. హనుమకొండలో జరిగిన మెగా రైతు మేళలో ఆమె...

విశాఖ రైల్వే జోన్‌కు గ్రీన్ సిగ్నల్.. సీఎం చంద్రబాబు హర్షం

మే 06, (నేటి తెలుగు పత్రిక): విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం...

సురేఖ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం.. బీజేపీ నేతల తీవ్ర విమర్శలు

జనగామ/హైదరాబాద్, మే 06, (నేటి తెలుగు పత్రిక): మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేగింది. ‘‘జై శ్రీరాం అంటే డబ్బులు వస్తాయా?’’ అనే వ్యాఖ్యలతో హిందువులను కించపరిచారని...

మెట్రో ఫేజ్-2 అనుమతుల కోసం ఢిల్లీకి సీఎం రేవంత్ పర్యటన

హైదరాబాద్, మే 06, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్ట్‌కు అనుమతులు సాధించేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీకి బయలుదేరారు. సాయంత్రం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్...

ఏపీని స్టీల్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా అడుగులు.. భారీ పెట్టుబడులు, లక్షల ఉద్యోగాల లక్ష్యం: చంద్రబాబు

అమరావతి, మే 06, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలోని అపారమైన ఇనుప ఖనిజ వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకుని ఆదాయం పెంచడంతో పాటు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...

విద్యలో ఏఐ వినియోగంపై ఉన్నత స్థాయి కమిటీ సీఎం రేవంత్ రెడ్డి

మే 06, (నేటి తెలుగు పత్రిక): ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, సాంకేతిక మరియు వైద్య విద్య సిలబస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగంపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్...

పంట మార్పిడి పై చర్చకు సిద్ధమైన ప్రభుత్వం: రేవంత్ రెడ్డి

మే 06, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ (రైతు కమిషన్) ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికు పంట మార్పిడి విధానాలపై నివేదికను సమర్పించింది. కమిషన్ చైర్మన్ ఎం....

Breaking News