Breaking News

Live

రామ్ చరణ్ కంటికి సర్జరీ చిరంజీవి ట్వీట్ వైరల్.. డాక్టర్‌పై ప్రశంసల వర్షం

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: ప్రముఖ వైద్యుడు డాక్టర్ సుధాకర్ ప్రసాద్ చేసిన విజయవంతమైన శస్త్రచికిత్సపై చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. చరణ్ కనురెప్పకు జరిగిన ఆపరేషన్‌ను సకాలంలో, అత్యంత నైపుణ్యంతో పూర్తి చేయడం...

యుద్ధ ప్రభావం.. భారత్‌లో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ప్రముఖ ప్రైవేట్ ఇంధన సంస్థ Nayara Energy లీటరుకు పెట్రోల్‌పై రూ.5 వరకు, డీజిల్‌పై రూ.3 వరకు ధరలను...

బస్సు ప్రయాణం ఇక సులభం.. రాష్ట్రానికి ఈ-బస్సుల వరద

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్లో బస్సు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.PM e-Bus Sewa Scheme కింద రాష్ట్రానికి తొలి...

వైన్స్ షాపులకు దేవుళ్ల పేర్లు వద్దు.. అసెంబ్లీలో బీజేపీ డిమాండ్

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు వేడెక్కుతున్నాయి. ఈ సందర్భంగా ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా కీలక డిమాండ్‌ను ముందుకు తీసుకువచ్చారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలకు దేవుళ్ల పేర్లు తొలగించాలని...

మార్కాపురం బస్సు ప్రమాద ఘటన పై ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ దిగ్భ్రాంతి

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో చోటుచేసుకున్న ఘటనపై ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న...

మార్కాపురం బస్సు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.

ఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వంగలపూడి అనిత, ఎమ్మెల్యే నారాయణరెడ్డి, డీజిపి హరీష్ కుమార్ గుప్తా జిల్లా అధికారులు. మార్చి 26, నేటి తెలుగు పత్రిక: మార్కాపురం సమీపంలో జరిగిన...

కాంగ్రెస్ కార్యకర్త పెద్ది లక్ష్మయ్య గారి తల్లి పెద్ది వెంకమ్మ స్వర్గస్తులయ్యారు

కాంగ్రెస్ పార్టీ తరపున నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక ప్రజలు యాదగిరిగుట్ట : మార్చి 25 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ యం...

గీత కార్మికులపై హరీష్‌రావు ఫైర్.. సహాయం ఎక్కడ?

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: హరీష్ రావు గీత కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. శాశ్వత అంగవైకల్యం కలిగిన గీత కార్మికులకు ప్రభుత్వం నుండి సహాయం అందిస్తామని పేర్కొంటూనే, వాస్తవంగా...

మార్కాపురం ఘోరం.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, పరిహారం ప్రకటన

మార్చి 26, నేటి తెలుగు పత్రిక: మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో 13 మంది సజీవదహనం కావడం...

కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షులు శ్రీ ఎలిమినేటి సందీప్ రెడ్డి

యాదగిరిగుట్ట : మార్చి 25 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): పోచంపల్లి మండలం కనుముకుల గ్రామంలో సీనియర్ నాయకులు శ్రీ కోట మళ్ళా రెడ్డి గారి తల్లి కోట యాదమ్మ...

Breaking News