కరీంనగర్ సప్తగిరి కాలనీలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
నేటి తెలుగు పత్రిక: కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ పార్లమెంట్ ఇంచార్జి, కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు పాల్గొని మహారాజ్ చిత్రపటానికి...
