Breaking News

Live

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా

పామర్రు మే 05 ( నేటి తెలుగు పత్రిక ): ప్రభుత్వ వైద్యశాలలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పేర్కొన్నారు.సామాజిక ఆరోగ్య కేంద్రంను మంగళవారం ఆకస్మిక...

ఎమ్మెల్యే టికెట్‌కు రూ.5 కోట్లు డిమాండ్: మనోజ్ తివారీ ఆరోపణలు

మే 05, (నేటి తెలుగు పత్రిక): టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే టికెట్ కోసం తనను రూ.5 కోట్లు ఇవ్వాలని పార్టీ అడిగిందని ఆరోపించారు.ఈసారి టికెట్ ఇవ్వకపోవడానికి...

జీవో నెంబర్ 07 ను రద్దు చేయాలి.

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నందికొండ రమేష్, జాయింట్ సెక్రటరీగా మేకల శ్రీధర్ నియామకం. ముషీరాబాద్, మే 05(నేటి...

మహానాడుపై కాకాణి వ్యాఖ్యలు అనవసరం: కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మే 05, (నేటి తెలుగు పత్రిక): టీడీపీ మహానాడుపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.మహానాడు...

నాదెండ్ల భాస్కరరావుకు పవన్ కళ్యాణ్ నివాళులు

మే 05, (నేటి తెలుగు పత్రిక): దివంగత మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు గారికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు.ఇటీవల పరమపదించిన భాస్కరరావు గారి చిత్రపటానికి హైదరాబాద్‌లో పుష్పాంజలి ఘటించి...

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌పై చంద్రబాబు స్పందన

మే 05, (నేటి తెలుగు పత్రిక): విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావడం హర్షణీయమని నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇది ఏపీ ప్రజల...

సీఎం పదవికి రాజీనామా చేయను: మమత బెనర్జీ

మే 05, (నేటి తెలుగు పత్రిక): మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ ఎన్నికల్లో తమ పార్టీ టీఎంసీ గెలిచిందని తెలిపారు.సీఎం పదవికి తాను రాజీనామా చేయనని, లోక్‌భవన్‌కు కూడా వెళ్లనని స్పష్టం...

అమరావతి రైతుల సమస్యలపై త్రీమెన్ కమిటీ సమావేశం: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

మే 05, (నేటి తెలుగు పత్రిక): అమరావతిలో రాజధాని రైతుల సమస్యల పరిష్కారం కోసం సీఆర్డీఏ కార్యాలయంలో త్రీమెన్ కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సమావేశం గురించి వివరాలు...

ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకం

మే 05, (నేటి తెలుగు పత్రిక): సుప్రీం కోర్టు కొలీజియం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులను నియమించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన సిఫార్సులను కేంద్ర న్యాయశాఖకు పంపింది.ఈ సిఫార్సులను రాష్ట్రపతి ఆమోదం కోసం...

జనగణన నమోదు కు ప్రజలు తప్పనిసరిగా సహకరించాలి: పర్యవేక్షకుడు పవన్ కళ్యాణ్

పామర్రు, మే 05, (నేటి తెలుగు పత్రిక): జనగణన నమోదు ప్రక్రియకు ప్రజలు తప్పనిసరిగా సహకరించి తమ వివరాలను సంబంధిత ఏన్యూమరేటర్కు అందించాలని సూపర్వైజర్ గృహ నిర్మాణ శాఖ ఏఈ పెదపూడి పవన్ కళ్యాణ్...

Breaking News