Breaking News

Live

చోరీలపై విశాఖ పోలీసుల ఉక్కుపాదం.. 51 కేసులు ఛేదన, రూ.1.04 కోట్ల సొత్తు రికవరీ

మే 23, (నేటి తెలుగు పత్రిక): విశాఖపట్నంలో చోరీలు, సైబర్ నేరాలపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. నేరాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలనే లక్ష్యంతో విశాఖ పోలీస్ కమిషనరేట్...

“ఆస్తి కోసం తల్లినే దూరం చేశాడు”.. జగన్‌పై మంత్రి అనగాని తీవ్ర విమర్శలు

మే 23, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజల ముందు అమాయకుడిలా, అహింసావాదిలా మాట్లాడుతున్న జగన్ అసలు వ్యక్తిత్వం...

యువశక్తితోనే వికసిత భారత్ సాధ్యం: కిషన్ రెడ్డి

మే 23, (నేటి తెలుగు పత్రిక): దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి యువతలోనే ఉందని, 2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాల్సి ఉందని కేంద్ర బొగ్గు, గనుల...

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవద్దు.. యువత భవిష్యత్తుతో రాజకీయాలు చేయొద్దు: మంత్రి శ్రీధర్‌బాబు

మే 23, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో అభివృద్ధి ప్రాజెక్టులపై రాజకీయ వివాదాలు మరింత వేడెక్కుతున్నాయి. ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ, బుల్లెట్ ట్రైన్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు...

పోలవరం ఎమ్మెల్యేకు పవన్ కల్యాణ్ వార్నింగ్.. నాలుగు వారాల్లో సమస్యలు సరిచేసుకోవాలని ఆదేశం

మే 23, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామంగా భావిస్తున్న ఒక భేటీ అమరావతిలో చోటుచేసుకుంది. ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో పోలవరం ఎమ్మెల్యే చిర్రి...

సూర్యాపేటలో కలకలం.. మాజీ సర్పంచ్‌, బీఆర్ఎస్ నేత మధు దారుణ హత్య

మే 23, (నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లాలో రాజకీయ కక్షలు మరోసారి రక్తపాతం సృష్టించాయి. యర్కారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత, మాజీ సర్పంచ్ చింతలపాటి మధును గుర్తుతెలియని దుండగులు అత్యంత దారుణంగా...

హైదరాబాద్‌లో టెస్లా ఎంట్రీకి రంగం సిద్ధం.. తెలంగాణలో ఈవీ రంగానికి భారీ ఊపు

మే 23, (నేటి తెలుగు పత్రిక): ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా తెలంగాణలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. హైదరాబాద్ నగరంలో సేల్స్ మరియు సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు...

ఏపీ ఆరోగ్య రంగాభివృద్ధిపై చంద్రబాబుతో అపోలో ప్రీతారెడ్డి కీలక భేటీ

మే 23, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్ ప్రీతారెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఆరోగ్య రంగ విస్తరణ, ఆధునిక వైద్య...

బీఆర్‌ఎస్‌కు తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

మే 23, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ బీఆర్‌ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటికే బీఆర్‌ఎస్...

యాదగిరిగుట్టలో వేద పాఠశాల సముదాయానికి భూమిపూజ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

మే 23, (నేటి తెలుగు పత్రిక): ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిధిలో తెలంగాణలోనే అతిపెద్ద వేద పాఠశాల సముదాయ నిర్మాణానికి భూమిపూజ మహోత్సవం ఘనంగా జరిగింది. కంచి కామకోటి పీఠాధిపతి...

Breaking News