Breaking News

Live

తెలంగాణను కాపాడుకుందాం.. బీఆర్‌ఎస్‌ శక్తిని మరోసారి చాటుదాం: కేటీఆర్

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలంటే బీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం...

ఈవీ వాహనాల ప్రోత్సాహంపై సీఎం చంద్రబాబు దృష్టి.. విద్యుత్ వ్యయం తగ్గింపుకు లక్ష్యం

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో విద్యుత్ రంగ అభివృద్ధి, ఈవీ వాహనాల ప్రోత్సాహంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మేలు చేసే సంస్కరణలను అమలు చేయడంలో టెక్నాలజీని...

ఇంధన కొరతపై షర్మిలా ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరతపై రాజకీయంగా వేడెక్కిన పరిస్థితుల్లో వైఎస్ షర్మిలా ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో ఇంధన సరఫరా లోపం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు...

జగన్ పాలనపై మంత్రి సుభాష్ ఘాటు విమర్శలు.. పెట్టుబడులపై రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపణలు

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): అమరావతిలో మాట్లాడిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, పరిశ్రమలను...

గూగుల్ డేటా సెంటర్‌తో విశాఖకు నూతన దిశ: ఎమ్మెల్సీ అనురాధ

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): విశాఖ అభివృద్ధిలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన చారిత్రాత్మక ఘట్టమని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర పురోగతి కోసం సీఎం నారా చంద్రబాబు నాయుడు,...

కేసీఆర్‌పై సీఎం రేవంత్ వ్యాఖ్యలు.. ‘ప్రత్యర్థి మాత్రమే, శత్రువు కాదు’

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని,...

కొత్త పార్టీ అవసరమా?.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాలపై మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం ఎ. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్టీ ఏర్పాటు నేపథ్యంలో పరోక్షంగా కల్వకుంట్ల కవితపై స్పందించారు.“ఉన్న పార్టీకే...

విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.. కీలక నిర్ణయాలు

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): విద్యుత్ రంగంపై సమీక్ష నిర్వహించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు పలు కీలక సూచనలు చేశారు. విద్యుత్ కొనుగోలు చార్జీలను యూనిట్‌కు రూ.4.60కు తగ్గించే దిశగా ప్రణాళికలు...

అసెంబ్లీ ప్రాంగణం పార్లమెంట్‌ తరహాలో ఉండాలి: సీఎం రేవంత్‌రెడ్డి

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): అసెంబ్లీ ప్రాంగణ అభివృద్ధిపై జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. శాసనసభ ప్రాంగణం పార్లమెంట్‌ తరహాలో ఉండేలా రూపకల్పన చేయాలని...

కవితపై తీన్మార్ మల్లన్న సవాల్.. రాజకీయాల్లో వేడెక్కిన వివాదం

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో తాజా పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన కొత్త పార్టీపై తీన్మార్ మల్లన్న తీవ్ర ఆరోపణలు చేశారు. మల్లన్న మాట్లాడుతూ, ఈ...

Breaking News