పాఠశాలల్లో భోజన నాణ్యతపై కఠిన చర్యలు.. క్లిక్కర్ విధానం అమలు: నారా లోకేష్
అమరావతి, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతపై రాజీ ఉండదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఉండవల్లి నివాసంలో సమగ్ర శిక్ష అధికారులతో నిర్వహించిన సమీక్షలో...
