Breaking News

Live

ఎల్లుండి వైసీపీ కీలక సమావేశం.. జగన్ దిశానిర్దేశం

తాడేపల్లి, మే 25, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 27న పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలో జరగనున్న ఈ సమావేశానికి పార్టీ రీజనల్...

ఇంధన ధరల పెంపుపై మోదీ, చంద్రబాబుపై షర్మిల విమర్శలు

అమరావతి, మే 25, (నేటి తెలుగు పత్రిక): వరుసగా ఇంధన ధరలు పెరుగుతుండటంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 10 రోజుల్లోనే నాలుగు సార్లు పెట్రోల్‌,...

రేవంత్–మహేశ్ మధ్య దూరం పెరుగుతోందా..? కాంగ్రెస్‌లో కోల్డ్ వార్ చర్చ

మే 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ కాంగ్రెస్‌లో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీ బలోపేతంపై టీపీసీసీ చీఫ్...

రామ్మోహన్ నాయుడు పిల్లలతో మోదీ సందడి

మే 25, (నేటి తెలుగు పత్రిక): దేశ, విదేశీ కార్యక్రమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ప్రధాని నరేంద్రమోదీ ఇద్దరు చిన్నారులతో సరదాగా గడిపిన క్షణాలు ఆకట్టుకుంటున్నాయి. ఢిల్లీలోని సేవా తీర్థ్‌లో ఆ చిన్నారులతో సమయం...

పెట్రోల్ ధరల పెంపుపై కాంగ్రెస్ ఫైర్.. “ప్రజల జేబుల దోపిడీ ఆగడం లేదు”

మే 25, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ధరల పెంపుతో సామాన్య ప్రజలపై భారీ భారం పడుతోందని మండిపడింది.సోషల్...

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగ.. పలుచోట్ల 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు

మే 25, (నేటి తెలుగు పత్రిక): తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ఏపీలో పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పోలవరం, ఉభయ గోదావరి జిల్లాల్లో 45...

డ్వాక్రా మహిళలకు శుభవార్త.. షూరిటీ లేకుండానే రూ.10 లక్షల రుణం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అమరావతి, మే 25, (నేటి తెలుగు పత్రిక): డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. దీన్‌దయాల్ అంత్యోదయ యోజన పథకం కింద సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల (MSME) యూనిట్ల స్థాపన...

ఇందిరమ్మ బీమా పథకం.. 10 రోజుల్లోనే బీమా నగదు జమకు సర్కార్ ప్లాన్

మే 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకురానున్న ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకానికి సంబంధించిన విధివిధానాలు దాదాపు ఖరారైనట్లు సమాచారం. రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రూ.5...

ఇంధన ధరల పెంపుతో పెట్రోల్ బంక్ యజమానుల ఆందోళన

మే 25, (నేటి తెలుగు పత్రిక): విజయవాడలో పెట్రోల్ బంక్ యజమానులు ఆయిల్ కంపెనీల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరగనున్నాయనే సమాచారం రావడంతో ముందుగానే పెట్రోల్, డీజిల్ కోసం ఆర్డర్లు ఇచ్చినా.....

జగన్ అండ్ కోపై ధూళిపాళ్ల విమర్శలు

గుంటూరు జిల్లా, మే 25, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టడమే జగన్ అండ్...

Breaking News