Breaking News

Live

హైదరాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు రాష్ట్రం గ్రీన్ సిగ్నల్

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుల అమలులో తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. హైదరాబాద్ కేంద్రంగా ప్రతిపాదించిన హైస్పీడ్ రైలు మార్గాల కోసం భూసేకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని...

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులపై కేంద్రం తాజా ప్రకటన

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: దేశంలో హైస్పీడ్ రైల్వే వ్యవస్థ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కీలకంగా ముందుకెళ్తోంది. బడ్జెట్‌లో ప్రకటించిన బుల్లెట్ ట్రైన్ కారిడార్ల అమలుపై తాజాగా పురోగతి వివరాలు వెల్లడయ్యాయి. ఈ...

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత

యాదగిరిగుట్ట : మార్చి 31 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యాదాద్రి...

కేరళ ఎన్నికల్లో పాల్గొననున్న ఉత్తమ్

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: ఎన్నికల సందర్బంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల్లో ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఆయన ఈరోజు రాత్రి...

ఎల్‌పీజీ కొరతపై కేంద్రానికి రాష్ట్ర విజ్ఞప్తి

హైదరాబాద్, మార్చి 31, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో ఎల్‌పీజీ కొరత సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించింది. ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర పెట్రోలియం...

మంగళగిరిలో లోకేష్ ప్రజాదర్బార్ కొనసాగింపు

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్‌ను కొనసాగిస్తున్నారు. 86వ రోజుకు చేరుకున్న ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ప్రజలు,...

తెలంగాణ గ్రామాలకు కేంద్రం భారీ ఊరట

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీ రాజ్ సంస్థలకు ప్రత్యేక గ్రాంట్లను విడుదల చేస్తూ గ్రామాల అభివృద్ధికి ఊతమిచ్చింది.15వ ఆర్థిక సంఘం సూచనల...

టీమిండియా అవకాశం లేకపోతే ఐస్‌లాండ్‌కు ఆహ్వానం

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: భారత క్రికెట్‌లో కొత్త సంచలనం గా ఎదుగుతున్న యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ...

సీఎం వాహనంపై అకస్మాత్తు తనిఖీలు

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: ఎన్నికల వేళ తమిళనాడులో నిఘా చర్యలు మరింత కట్టుదిట్టమయ్యాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేశారు.తంజావూరు...

సర్వే చేయించండి: సర్పంచ్

కోదాడ ,మార్చ్ 31(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా ,మునగాల మండల తహశీల్దార్ కార్యాలయంలో. తహశీల్దార్ సరిత కి. గ్రామంలో గతంలో. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కు. ఇచ్చిన. భూమిని సర్వే చేపించి. హద్దు...

Breaking News