కరీంనగర్, ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: స్థానిక వీక్లీ మార్కెట్ ప్రాంతం లో అన్న పూర్ణ సేవాసమితి ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహించే మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ప్రముఖ పిజీషియన్ డాక్టర్ రఘురామన్...
ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: అమెరికా–ఇరాన్ మధ్య కీలక చర్చలు జరగనున్న నేపథ్యంలో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. విదేశీ ప్రతినిధుల రాకతో నగరంలో లాక్డౌన్ తరహా పరిస్థితులు...
ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: ములుగు జిల్లాలోని ప్రసిద్ధ గట్టమ్మ అమ్మవారి ఆలయంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన వారికి అర్చకులు,...
ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ సేవలను మరింత విస్తరించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న మీ సేవ వాట్సప్ సేవల్లోకి రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ సేవలను కూడా చేర్చింది. దీంతో...
ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. రైతులు విక్రయించిన ధాన్యానికి సంబంధించిన చెల్లింపులను వారం రోజుల్లోనే వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి పొంగులేటి...
ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వార్షిక వేతనాల పెంపును ప్రకటించింది. ఈ...
ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: త్వరలో తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో వార్తలను అందించే కొత్త డిజిటల్ మీడియా వేదికను ప్రారంభించనున్నట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఈ వేదిక నిష్పక్షపాతంగా, సమతుల్యంగా వార్తలను అందిస్తూ...
ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ బైపాస్ సమీపంలో ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ఇంటర్ సిటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందుగా వెళ్తున్న లారీని...
ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాకిస్తాన్పై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్న పాకిస్తాన్,...
ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: ప్రముఖ సింగర్ మంగ్లీపై హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పెట్టుబడుల పేరుతో అధిక లాభాలు ఇస్తామని నమ్మించి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు...