Breaking News

Live

నిజామాబాద్‌లో పీఏసీ సమావేశం… అభివృద్ధి, పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ దృష్టి

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): నిజామాబాద్‌లో నిర్వహించిన పీఏసీ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇంచార్జీ మంత్రి సీతక్క, డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు....

మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన పార్టీ మార్పు ప్రచారాలపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పష్టత ఇచ్చారు. ఇటీవల ప్రధానిని కలిసిన నేపథ్యంలో తాను పార్టీ మారుతున్నాననే వార్తలు...

రేపు ఉదయం 11కి ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల: మంత్రి నారా లోకేష్

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఏపీ టెన్త్ క్లాస్ ఫలితాలను ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు విడుదల...

రాష్ట్రమంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఘన స్వాగతం

హనుమాన్ జంక్షన్, ఏప్రిల్ 29,(నేటి తెలుగు పత్రిక): హనుమాన్ జంక్షన్ శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి దేవస్థానానికి విచ్చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కి స్వాగతం పలికిన...

100 రోజుల్లో 6 లక్షల సూర్యఘర్ కనెక్షన్లు పూర్తి చేయాలి: మంత్రి రవికుమార్ ఆదేశాలు

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో సౌరశక్తి వినియోగాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకం అమలును వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర...

ఇంధన అక్రమాలపై కఠిన చర్యలు… ‘నో స్టాక్’ మోసాలకు చెక్: మంత్రి మనోహర్

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన సరఫరా, అక్రమాలపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో సమీక్ష నిర్వహించి అక్రమాలకు పాల్పడేవారిపై ఎలాంటి రాజీ...

ఆకివీడు రామాలయం పిల్‌ కొట్టివేత… హైకోర్టు కీలక తీర్పు

అమరావతి, ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): ఆకివీడు రామాలయానికి సంబంధించిన పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పిల్)పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పిల్‌ను చీఫ్ జస్టిస్ ధర్మాసనం బుధవారం కొట్టివేసింది.రామాలయం...

హైదరాబాద్ మెట్రోపై ప్రభుత్వ నియంత్రణ

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ మెట్రో రైల్ తొలి దశ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకునే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటివరకు పీపీపీ విధానంలో ప్రైవేటు...

టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్ బాధ్యతలు స్వీకారం

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంత్రి నారా లోకేశ్ బాధ్యతలు స్వీకరించారు.మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో...

గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్‌పై రాహుల్ విమర్శలు… ‘అభివృద్ధి కాదు, స్కామ్’ ఆరోపణ

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అభివృద్ధి పేరుతో ఈ ప్రాజెక్ట్‌లో భారీ అక్రమాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.ఈ...

Breaking News