ఏపీ రహదారులు, రైల్వే అభివృద్ధిపై ఢిల్లీలో కీలక చర్చలు
మే 11, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కీలక రహదారి ప్రాజెక్టులపై చర్చించారు....
