Breaking News

Live

పశ్చిమ బెంగాల్‌లో భారీ ఓటింగ్ శాతం.. శుభపరిణామమన్న రాంచందర్ రావు

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు, అలాగే పశ్చిమ బెంగాల్‌ తొలి విడత పోలింగ్‌లో నమోదైన భారీ ఓటింగ్ శాతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ...

పవన్ ఆరోగ్యంపై నిర్లక్ష్యం.. నాగబాబు ఆగ్రహం

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై పార్టీ నేతలు నిర్లక్ష్యం ప్రదర్శించారంటూ ఎమ్మెల్సీ నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురంలో నిర్వహించిన పార్టీ...

మళ్లీ ఏసీబీ కస్టడీకి దేవదాయ శాఖ ఏసీ శాంతి

విజయవాడ, ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సస్పెన్షన్‌కు గురైన దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలింగిరి శాంతిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరోసారి కస్టడీలోకి...

ముంబై పర్యటనకు సీఎం చంద్రబాబు.. ప్రతిష్టాత్మక అవార్డు స్వీకరణ

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ముంబైలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపార పత్రిక ది ఎకనామిక్ టైమ్స్ ప్రకటించిన ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’...

“ఇది ప్రభుత్వ హత్యే”.. ఆర్టీసీ ఘటనపై కేటీఆర్ ఆగ్రహం

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ మరణాన్ని ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన “హత్య”గా...

త్మహత్యలు చేయొద్దు.. కార్మికులకు బండి సంజయ్ విజ్ఞప్తి

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య ఘటనపై కేంద్ర సహాయ మంత్రి త్మహత్యలు చేయొద్దు.. కార్మికులకు బండి సంజయ్ విజ్ఞప్తి తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన...

బీజేపీ కార్యాలయానికి మల్లారెడ్డి కోడలు ప్రీతి.. రాజకీయాల్లో చర్చ

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ కార్యాలయాన్ని సందర్శించడం చర్చనీయాంశమైంది.ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పై ప్రశంసలు వ్యక్తం...

10 రోజుల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చకు సిద్ధం: చంద్రబాబు

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాబోయే 10 రోజుల్లో సమావేశాలు నిర్వహించి కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు.అమరావతిలో ఎన్డీయే కూటమి నేతలు,...

సింగపూర్‌లో ఏపీ మంత్రుల శిక్షణ.. ‘వీ ఫస్ట్’ మోడల్‌పై అధ్యయనం

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం సింగపూర్‌లో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం నాలుగో రోజుకు చేరుకుంది. ఆధునిక పాలనలో సింగపూర్ అనుసరిస్తున్న అభివృద్ధి, పారిశ్రామిక, సాంకేతిక మరియు పర్యావరణ విధానాలపై...

అమరావతి నిర్మాణం వేగవంతం.. వినియోగానికి సిద్ధమైన ప్రజాప్రతినిధుల నివాసాలు

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు మళ్లీ ఊపందుకుని శరవేగంగా కొనసాగుతున్నాయి. గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగి ప్రారంభమై, ఇప్పుడు వేగంగా పూర్తి దశకు చేరుకుంటున్నాయి. ముఖ్యంగా...

Breaking News