బెంగాల్లో విజయం మా దే.. మే 4న స్వీట్లు పంచుతాం: మోదీ
ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమ బెంగాల్లో తొలి విడత పోలింగ్ నేపథ్యంలో కృష్ణానగర్లో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ విజయం...
