ఏపీలో నేటి నుంచి జనగణన ప్రక్రియ ప్రారంభం.. డిజిటల్ విధానానికి ప్రాధాన్యం
ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: భారత జనగణన-2027లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో తొలి దశ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు.ఈసారి జనగణనను పూర్తిగా...
