Breaking News

Live

అజారుద్దీన్ ఎమ్మెల్సీ అంశంపై ఉత్కంఠ.. గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్ ఎదురు చూపులు

హైదరాబాద్, ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ఎమ్మెల్సీ నామినేషన్ అంశం చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ నిర్ణయం కోసం కాంగ్రెస్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, రాజకీయ వర్గాల్లో...

గంజాయి, డ్రగ్స్‌పై కఠిన చర్యలు.. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి: సీఎస్ సాయి ప్రసాద్

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా అణచివేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ స్పష్టం చేశారు. సచివాలయంలో నిర్వహించిన నార్కోటిక్స్ కోఆర్డినేషన్...

హజ్-2026 యాత్రకు సమగ్ర ఏర్పాట్లు.. యాత్రికులకు సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టి

హైదరాబాద్, ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం హజ్-2026 యాత్రకు విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ఆధ్వర్యంలో సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో యాత్ర...

ఉత్తరాంధ్రకు భారీ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్.. చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన

అనకాపల్లి, ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): ఉత్తరాంధ్ర అభివృద్ధికి మరొక కీలక అడుగు పడుతోంది. ప్రముఖ క్లీన్ ఎనర్జీ సంస్థ ఆధ్వర్యంలో భారీ ప్రాజెక్ట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు.అనకాపల్లి జిల్లా రాంబిల్లి...

పులివెందులలో వైయస్ జగన్ విస్తృత పర్యటన.. ప్రజలతో మమేకం

పులివెందుల, ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్ జగన్ తన నియోజకవర్గమైన పులివెందులలో మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా...

క్రీడా అకాడమీలు, సమ్మర్ క్యాంప్, క్రీడా మౌలిక వసతులు పై సమీక్ష…!

విజయవాడ. ఏప్రిల్ 22 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: క్రీడా మౌలిక సదుపాయాలు, క్రీడా అకాడమీలు, శాప్ లీగ్స్, సమ్మర్ క్యాంపులు, క్రీడా యాప్‌పై ఉన్నతాధికారులతో సమీ క్ష సమావేశం నిర్వహించారు. ఈ...

ఆకర్షణీయమైన రుణ పథకాలు.. విభిన్న ప్రొఫైల్స్‌కు ఫైనాన్స్ అందుబాటులో

హైదరాబాద్, ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): గృహ మరియు వ్యాపార అవసరాల కోసం రుణాలు పొందాలనుకునే వారికి అనుకూలంగా పలు ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. తక్కువ సిబిల్...

ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని...

కాళేశ్వరం వ్యవహారంపై హైకోర్టు తీర్పు.. సీబీఐ విచారణకు అడ్డంకి లేదు: మహేశ్ గౌడ్

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో తెలంగాణ హైకోర్టు ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వలేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తెలిపారు. హైకోర్టు తీర్పును తప్పుగా అర్థం చేసుకుని బీఆర్‌ఎస్...

పిఠాపురం ప్రొటోకాల్ వివాదం.. నేతలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

అమరావతి, ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): పిఠాపురంలో చోటుచేసుకున్న ప్రొటోకాల్ వివాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఆయన, పార్టీ నేతలు ఐక్యంగా వ్యవహరించాలని...

Breaking News