Breaking News

Live

ఓటీటీ వేదికపై మెగాస్టార్ కొత్త ప్రయాణం.. డిజిటల్ ప్రపంచంలోకి చిరంజీవి

మే 24, (నేటి తెలుగు పత్రిక): తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా అగ్రనటుడిగా కొనసాగుతున్న చిరంజీవి ఇప్పుడు మరో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. వెండితెరపై...

విజయవాడ సమీపంలో బస్సు ప్రమాదం.. పలువురికి గాయాలు

మే 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో పలువురు ప్రయాణికులు...

అడుగున్నర భూమి వివాదం.. ఇద్దరి దారుణ హత్య

మే 24, (నేటి తెలుగు పత్రిక): బీహార్ రాష్ట్రంలో చిన్నపాటి భూమి వివాదం తీవ్ర విషాదానికి దారి తీసింది. కేవలం అడుగున్నర స్థలం కోసం రెండు కుటుంబాల మధ్య నెలకొన్న ఘర్షణ హింసాత్మకంగా మారి...

పెద్ది సినిమాపై ఎగ్జిబిటర్ల షరతులు.. పర్సెంటేజ్ విధానం తప్పనిసరి అంటున్న థియేటర్ యజమానులు

మే 23, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో సినిమా ప్రదర్శన రంగంలో మరోసారి వివాదం రాజుకుంది. థియేటర్ల నిర్వహణలో ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులు, తగ్గుతున్న ఆదాయాల నేపథ్యంలో తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం...

చోరీలపై విశాఖ పోలీసుల ఉక్కుపాదం.. 51 కేసులు ఛేదన, రూ.1.04 కోట్ల సొత్తు రికవరీ

మే 23, (నేటి తెలుగు పత్రిక): విశాఖపట్నంలో చోరీలు, సైబర్ నేరాలపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. నేరాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలనే లక్ష్యంతో విశాఖ పోలీస్ కమిషనరేట్...

“ఆస్తి కోసం తల్లినే దూరం చేశాడు”.. జగన్‌పై మంత్రి అనగాని తీవ్ర విమర్శలు

మే 23, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజల ముందు అమాయకుడిలా, అహింసావాదిలా మాట్లాడుతున్న జగన్ అసలు వ్యక్తిత్వం...

యువశక్తితోనే వికసిత భారత్ సాధ్యం: కిషన్ రెడ్డి

మే 23, (నేటి తెలుగు పత్రిక): దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి యువతలోనే ఉందని, 2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాల్సి ఉందని కేంద్ర బొగ్గు, గనుల...

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవద్దు.. యువత భవిష్యత్తుతో రాజకీయాలు చేయొద్దు: మంత్రి శ్రీధర్‌బాబు

మే 23, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో అభివృద్ధి ప్రాజెక్టులపై రాజకీయ వివాదాలు మరింత వేడెక్కుతున్నాయి. ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ, బుల్లెట్ ట్రైన్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు...

పోలవరం ఎమ్మెల్యేకు పవన్ కల్యాణ్ వార్నింగ్.. నాలుగు వారాల్లో సమస్యలు సరిచేసుకోవాలని ఆదేశం

మే 23, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామంగా భావిస్తున్న ఒక భేటీ అమరావతిలో చోటుచేసుకుంది. ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో పోలవరం ఎమ్మెల్యే చిర్రి...

సూర్యాపేటలో కలకలం.. మాజీ సర్పంచ్‌, బీఆర్ఎస్ నేత మధు దారుణ హత్య

మే 23, (నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లాలో రాజకీయ కక్షలు మరోసారి రక్తపాతం సృష్టించాయి. యర్కారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత, మాజీ సర్పంచ్ చింతలపాటి మధును గుర్తుతెలియని దుండగులు అత్యంత దారుణంగా...

Breaking News