Breaking News

Live

ఏపీ హైకోర్టుకు తొలి మహిళా చీఫ్ జస్టిస్‌గా లీసా గిల్.. సీఎంతో భేటీ

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ లీసా గిల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తొలి మహిళా...

కుల జనాభా తగ్గింపు మన అస్తిత్వానికే అవమానం

మున్నూరు కాపుల జనాభా సంఖ్యను తగ్గించడం రాజకీయ కుట్ర.. అది మన కుల అస్తిత్వానికే అవమానం ట్రస్టు భవనాన్ని నిర్మించుకుందాం - ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుందాం.. జిల్లా అధ్యక్షులు ఇంచార్జీ ల శిక్షణాశిబిరం లో మున్నూరు...

“నేనే సీఎం అవుతా”.. కవిత ధీమా వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చకు దారి

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో వేడి పెరుగుతున్న వేళ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. “నేను కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాను” అంటూ ఆమె వ్యక్తం చేసిన ధీమా రాజకీయ...

తెలంగాణలో ఎమ్మెల్సీ నియామకాలకు గ్రీన్ సిగ్నల్.. అజారుద్దీన్, కోదండరాం ఎంపికకు ఆమోదం

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకానికి గవర్నర్ ఆమోదం లభించింది. మహ్మద్ అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు గవర్నర్ శివ్...

తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు.. కవిత ‘టీఆర్‌ఎస్’.. బీజేపీ, బీఆర్‌ఎస్ రియాక్షన్

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సరికొత్త రాజకీయ పార్టీని ప్రకటిస్తూ రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో...

డ్రగ్స్ నియంత్రణకు ‘ఈగల్’లో డేటా సెంటర్ త్వరలో: డీజీపీ

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్ నియంత్రణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. ‘ఈగల్’ (ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్)లో త్వరలోనే...

గవర్నర్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): విజయవాడలో లోక్ భవన్‌ను సందర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురై ఆసుపత్రి...

28న పోలవరం నిర్వాసితులకు భూపట్టాలు, పరిహారం పంపిణీ: మంత్రి నిమ్మల రామానాయుడు

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): పోలవరం ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసితులకు సహాయ పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ నెల 28న భూపట్టాలు మరియు నగదు...

ముందస్తుగా నైరుతి రుతుపవనాల రాకకు సూచనలు

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా వర్షాకాలంపై ఆసక్తి పెరుగుతున్న సమయంలో, ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే భారత్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు....

అర్ధరాత్రి విధుల్లో మార్పులు.. ఎక్సైజ్ సిబ్బందికి ఊరట

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉపశమనం కల్పించింది. బార్‌లు మూసివేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఫోటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సిన...

Breaking News