ఎయిర్ ట్రంక్ సీఈవో రాబిన్ ఖుదాతో మంత్రి నారా లోకేష్ భేటీ మంగళగిరి జూన్ 01 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో డేటా సెంటర్లను నిర్వహిస్తున్న ప్రఖ్యాత హైపర్ స్కేల్...
విజయవాడ. జూన్ 1 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు గడుస్తున్నా బీసీలు ఇంకా రాజకీ య అధికారానికి దూరం గానే ఉన్నారని జాతీయ బీసీ సంక్షేమ...
జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ ఏఐ, డేటా సెంటర్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో భారీ...
జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): టాలీవుడ్లో ప్రస్తుతం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అప్కమింగ్ ప్రాజెక్టులపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఆయన నేచురల్ స్టార్ నానితో ‘ప్యారడైజ్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం...
జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సీబీఎస్ఈ ఆన్స్క్రీన్ మార్కింగ్ వ్యవస్థలో తలెత్తిన సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదని, వ్యవస్థలో...
జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నేటి నుంచి మళ్లీ నిషేధం అమల్లోకి వచ్చింది. మే నెలలో ప్రభుత్వం కల్పించిన బదిలీల అవకాశం గడువు ముగియడంతో తాజా ఆదేశాలు...
జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): దక్షిణ కోస్తా రైల్వే మండలి ఏర్పాటుతో పారిశ్రామిక పురోగతి, ఉపాధి అవకాశాల విస్తరణకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ రైల్వే...
జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నంద్యాలలో జరిగిన వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం ఘటనపై స్పందించారు. ఈ ఘటన వెనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల పాత్ర...
జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు రాజ్యసభ సభ్యత్వం లభించనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానం ఆమె పేరును ఖరారు చేసినట్లు...
జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): గత ప్రభుత్వ హయాంలో తమ ఫోన్లు అక్రమంగా ట్యాప్ అయ్యాయని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి బంజారాహిల్స్లోని ఐసీసీసీ...