నేటి తెలుగు పత్రిక: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2025–26 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ చందాదారులకు 8.25% వడ్డీ రేటునే కొనసాగించాలని నిర్ణయించింది. మార్చి 2న జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు...
నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ విధానాలు, ఆలోచనలను...
నేటి తెలుగు పత్రిక: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ఆదేశాల మేరకు మార్చి 2 నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానాన్ని...
నేటి తెలుగు పత్రిక,Mar 04, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం రెండు కీలక పథకాలను ప్రకటించనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్చి 8న బహిరంగ సభ...
కైవారం తాతయ్య జయంతి సందేశంనేడే మన కైవారం “తాతయ్య” జయంతి.శ్రీ యోగి నారాయణ యతీంద్ర గారి జయంతిని మార్చి 3వ తేదీన కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం మనందరికీ గర్వకారణం.ఈ జయంతి ఉత్సవాలకు కర్ణాటక...
కాకినాడ, ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక ): కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణాసంచా తయారీ కేంద్రంలోని ఘోర అగ్నిప్రమాదంలో 18 మంది కార్మికులు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి నారా...
విజయవాడ: ఫిబ్రవరి 27 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధ: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసన మండలి రెండో విడత స్పోర్ట్స్ పోటీలు అత్యంత ఘనంగా, విజయవంతంగా ముగిశాయ ని శాప్ చైర్మన్ రవి నాయుడు...
విజయవాడ సెంట్రల్, ఫిబ్రవరి 28 నేటి తెలు గు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్కువ ధరకే ఇంటర్నెట్, టెలివిజన్ సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఏపీ ఫైబర్ (ఏపీఎస్ఎఫ్ఎల్) ప్రస్తుతం అనేక సమస్యలను...
సూర్యాపేట, ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక): ఐద్వా ఆల్ ఇండియా నాయకురాలు , సిపిఎంరాష్ట్ర కమిటీ సభ్యురాలు మల్లు లక్ష్మికి,రైతుసంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి కి కల్లుగీత కార్మిక సంఘం...