Breaking News

Live

సీఎన్‌జీ ధరలు పెరిగాయి.. కిలోకు ₹2.50 షాక్

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: ఇంధన ధరల పెరుగుదల కొనసాగుతున్న నేపథ్యంలో సీఎన్‌జీ వినియోగదారులకు మరో దెబ్బ తగిలింది. టొరెంట్ గ్యాస్ సంస్థ సీఎన్‌జీ ధరను కిలోకు ₹2.50 మేర పెంచింది.ప్రపంచవ్యాప్తంగా ముడి...

దేశవ్యాప్తంగా దహనకాండ కుట్ర ఛేదనం.. నలుగురు అరెస్ట్

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా భయాందోళనలు సృష్టించేందుకు సిద్ధమైన ఉగ్రవాద కుట్రను ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ ఛేదించింది. ‘గజ్వా-ఎ-హింద్’ పేరిట కార్యకలాపాలు నిర్వహిస్తున్న నలుగురు అనుమానితులను అరెస్ట్ చేసి కీలక నెట్‌వర్క్‌ను బయటపెట్టింది.దర్యాప్తులో...

ఆదర్శ కమ్యూనిస్టు కామ్రేడ్ మేదరమెట్ల అనసూయ

సూర్యాపేట కోదాడ ఏప్రిల్ 4,నేటి తెలుగు పత్రిక: నాడు తెలంగాణలో సాగుతున్న నైజాం రజాకార్ల రాచరిక పాలన సాగుతున్న రోజుల్లో కామ్రేడ్ మేదరమెట్ల అనసూయ ఉమ్మడి నల్లగొండ జిల్లా హుజూర్నగర్ పాత తాలూకాలో రంగాపురం...

క్యూనెట్ స్కామ్‌లో షాకింగ్ ట్విస్ట్.. స్టార్ హోటళ్లలో మోసాల వల

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: క్యూనెట్ మోసం కేసులో సిట్ విచారణ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు, మరికొందరిని కస్టడీలోకి తీసుకుని విచారణను మరింత వేగవంతం చేశారు.దర్యాప్తులో...

బంజారాహిల్స్–జూబ్లీహిల్స్ ట్రాఫిక్‌కు చెక్.. కొత్త మార్పులు అమల్లోకి

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ప్రభుత్వం కొత్త చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ చౌరస్తాను సిగ్నల్ ఫ్రీ జంక్షన్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణంతో వాహనాలు...

ఏఐ ముప్పుపై సీఎం రేవంత్ అలర్ట్.. విద్యా వ్యవస్థలో భారీ మార్పులు

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం వల్ల భవిష్యత్తులో వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశముందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు బ్లూ...

పోలీస్ డ్యూటీ మీట్‌లో తెలంగాణకు హ్యాట్రిక్ విజయం

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో వరుసగా మూడోసారి ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచిన తెలంగాణ పోలీసులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ విజయంతో హ్యాట్రిక్ సాధించి...

పార్టీ క్రమశిక్షణపై చంద్రబాబు కఠిన హెచ్చరిక

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసే వారిపై కఠిన చర్యలు...

అమరావతి పై అంబటి సంచలన వ్యాఖ్యలు.. 2029కీ పూర్తి కాదంటూ విమర్శలు

ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంపై వైసీపీ నేత అంబటి రాంబాబు ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రానికి స్పష్టమైన రాజధాని లేకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని సీఎం చంద్రబాబు నాయుడుపై...

పాడి పరిశ్రమ అభివృద్ధిపై కీలక చర్చలు.. సీఎం రేవంత్‌ను కలిసిన ఎన్‌డీడీబీ ప్రతినిధులు

ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధిపై కీలక చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ నివాసంలో జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి బోర్డు (NDDB)...

Breaking News