Breaking News

Live

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. తాగు, సాగు సమస్యలకు చెక్: మంత్రి నిమ్మల

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): ఉత్తరాంధ్రలో తాగు, సాగు నీటి సమస్యలను పూర్తిగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. గోదావరి జలాల తరలింపులో పోలవరం ఎడమ...

దస్తగిరి హత్యపై మంత్రి ఫైర్.. నిందితులకు కఠిన హెచ్చరిక: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న పెద్ద దస్తగిరి హత్య కేసుపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ హత్య వెనుక ఎవరున్నా...

దివ్యాంగులకు అండగా నిలిచింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే….!

విజయవాడ. ఏప్రిల్ 25 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమం కోసం స్పష్టమైన దూరదృష్టి, సంకల్పంతో పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రమేనని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె...

హైదరాబాద్‌లో విక్రం-1 ఆర్బిట్ రాకెట్ ఆవిష్కరణ.. అంతరిక్ష రంగంలో తెలంగాణకు భారీ అడుగు

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ అంతరిక్ష రంగంలో కీలక మైలురాయి నమోదైంది. ప్రముఖ ఎరోస్పేస్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన ప్రతిష్టాత్మక ‘విక్రం-1’ ఆర్బిట్ రాకెట్‌ను ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి...

అమరావతిలో కొత్త వెలుగు.. తుది దశకు సీఎం చంద్రబాబు నివాసం

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. ఒకప్పుడు విమర్శలకు గురైన ఈ ప్రాంతం ఇప్పుడు ఆధునిక నిర్మాణాలతో కొత్త రూపు సంతరించుకుంటోంది. ఈ మార్పుకు...

ఎంపీ వద్దిరాజు మున్నూరుకాపు సంఘం ఖమ్మం జిల్లా బాధ్యత స్వీకరించిన: ఆవుల రామారావు

కోదాడ: ఏప్రిల్25( నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన,మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆవుల రామారావు ఖమ్మం జిల్లా బాధ్యులుగా నియమితులయ్యారు.ఇందుకు సంబంధించిన నియామక పత్రాన్ని సంఘం గౌరవాధ్యక్షులు, బీఆర్ఎస్ పార్లమెంటరీ...

తెలంగాణలో జనగణన సన్నాహాలు వేగం.. ఇంటింటి లెక్కల కోసం ఏర్పాట్లు పూర్తి దశలో

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో జనగణన ప్రక్రియకు సంబంధించి సన్నాహాలు వేగంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోళికెరె మీడియాతో మాట్లాడుతూ జనాభా లెక్కల సేకరణకు సంబంధించిన కీలక వివరాలను...

కవిత పార్టీ పేరులో ‘అసోసియేషన్’ ట్విస్ట్.. లీగల్ క్లారిటీ కోసమేనా?

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతూ కల్వకుంట్ల కవిత స్థాపించిన కొత్త పార్టీ పేరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS)గా పార్టీ పేరును...

ఐపీఎల్ 2026లో రికార్డుల వర్షం.. సాయి సుదర్శన్ సెంచరీ, కోహ్లీ అరుదైన మైలురాళ్లు

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్–రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మరిచిపోలేని అనుభూతిని అందించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ హై-వోల్టేజ్...

ఏపీ హైకోర్టుకు తొలి మహిళా చీఫ్ జస్టిస్‌గా లీసా గిల్.. సీఎంతో భేటీ

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ లీసా గిల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తొలి మహిళా...

Breaking News