Breaking News

Live

రంజాన్ ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి.. ఐక్యతకు పిలుపు

మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. ఈ...

తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. 2047 ‘తెలంగాణ రైజింగ్’ లక్ష్యం

హైదరాబాద్‌, మార్చి 16 (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని తెలంగాణ శాసనసభ లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రసంగించారు. రాష్ట్ర పురోగతిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆయన పేర్కొన్నారు. ప్రజాసంక్షేమమే ప్రభుత్వ...

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఘనంగా.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆవిష్కరించిన గవర్నర్

హైదరాబాద్‌,మార్చి 14(నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని శాసనసభ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. పునరుద్ధరించిన మండలి భవనం ముందు ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర గవర్నర్ శివ...

రైతు భరోసా పథకంపై క్లారిటీ.. వీరికి మాత్రం డబ్బులు రావు

మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 22వ తేదీ...

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. అంగన్‌వాడీల్లో కూడా ఒంటిపూట బడులు

మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే పాఠశాలల్లో ఒంటిపూట బడులు ప్రారంభించగా, ఇప్పుడు...

తెలంగాణలో మరో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు.. జూన్‌లో శంకుస్థాపన

మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో విమాన ప్రయాణ సదుపాయాలను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో మరో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణానికి సిద్ధమవుతోంది. ఈ ఎయిర్‌పోర్ట్‌లకు జూన్...

ఇందిరమ్మ ఇళ్లపై మరో గుడ్ న్యూస్.. గుడిసెల్లో ఉన్నవారికి కూడా రూ.5 లక్షలు

మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో పేదలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా గుడిసెల్లో నివసిస్తున్న పేదలను గుర్తించి వారికి కూడా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది....

విశాఖ మెట్రోకు గ్రీన్ సిగ్నల్ దగ్గరలోనే.. త్వరలో టెండర్లు

మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): విశాఖపట్నం మెట్రో ప్రాజెక్ట్‌పై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మెట్రోకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే అవకాశముందని మంత్రి పి. నారాయణ వెల్లడించారు....

డ్రగ్స్ కేసు కలకలం.. పుట్టా మహేష్‌పై చంద్రబాబు సీరియస్

మార్చి 16 (నేటి తెలుగు పత్రిక): డ్రగ్స్ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఎన్.చంద్రబాబు నాయుడు సీరియస్‌గా స్పందించారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసిన...

ఎంపీ వద్దిరాజు అనారోగ్యంతో బాధపడుతున్న పాషాకు పరామర్శ

మార్చి 16 (నేటి తెలుగు పత్రిక): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మహ్మద్ హుస్సేన్ తమ్ముడు అన్వర్ పాషా కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఈ విషయం...

Breaking News