తెలంగాణను 2047 నాటికి టెక్స్టైల్ శక్తి కేంద్రంగా తీర్చిదిద్దడం లక్ష్యం”: రేవంత్ రెడ్డి
ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: తెలంగాణను 2047 నాటికి దక్షిణాసియాలో టెక్స్టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, CITI తో కలిసి...
