Breaking News

Live

తెలంగాణ భవన్‌లో ఘనంగా మే డే ఉత్సవాలు – పాల్గొన బీఆర్ఎస్ నేతల

మే 01, (నేటి తెలుగు పత్రిక): మే డే సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు నేతృత్వంలో జరిగిన...

మల్కాజిగిరికి కొత్త పోలీస్ కమిషనర్.. బి. సుమతి నియామకం

మే 01, (నేటి తెలుగు పత్రిక): మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా బి. సుమతిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కమిషనర్‌గా ఉన్న అవినాశ్ మహంతిని డ్రగ్ నియంత్రణ విభాగానికి...

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: రాంప్రసాద్ రెడ్డి

విజయవాడ. మే 1 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా రాష్ట్రంలోని కార్మికులకు, ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులకు మంత్రి హృద యపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి, రాయచోటి...

కార్మికుల కష్టం దేశ సంపదకు మూలం: కేసీఆర్

మే 01, (నేటి తెలుగు పత్రిక): అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్పత్తి రంగంలో భాగమై దేశ సంపదను సృష్టిస్తున్న కార్మికుల కష్టం,...

కవిత భయంతోనే కేసీఆర్ బయటకు.. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

మే 01, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు మరింత వేడెక్కుతున్నాయి. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు చేశారు. టీఆర్‌ఎస్ నాయకురాలు కవిత కారణంగానే కేసీఆర్...

వైసీపీపై మంత్రి పార్థసారథి ఫైర్.. ‘గోబెల్స్ ప్రచారం’ అంటూ విమర్శలు

మే 01, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ మంత్రి పార్థసారథి వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ అధినేత వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “జగన్ బెల్స్‌లా.. వైసీపీ...

కార్మికుల హక్కుల పరిరక్షణే లక్ష్యం: హోంమంత్రి అనిత

మే 01, (నేటి తెలుగు పత్రిక): అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. అంకితభావంతో సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న శ్రామిక సోదర సోదరీమణుల కృషిని ఆమె ప్రశంసించారు.కార్మికుల...

శ్రామికులే అభివృద్ధికి అసలు బలం: మంత్రి నారా లోకేశ్

మే 01, (నేటి తెలుగు పత్రిక): మే డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజ ప్రగతిలో కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన...

ఈవీఎంలపై మమత ఆగ్రహం.. స్ట్రాంగ్‌రూమ్‌లో 3 గంటలు గడిపి హెచ్చరికలు

మే 01, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలోని స్ట్రాంగ్‌రూమ్‌ను సందర్శించి ఈవీఎంల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణ కోల్‌కతాలోని సఖావత్ మెమోరియల్ స్కూల్‌లో ఏర్పాటు...

దేశ ప్రగతికి కార్మికులే రథచక్రాలు: పవన్ కల్యాణ్

మే 01, (నేటి తెలుగు పత్రిక): మేడే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్ర కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రగతిని ముందుకు నడిపించే రథచక్రాలు కార్మికులేనని పేర్కొన్నారు.సామాజిక మాధ్యమం వేదికగా...

Breaking News