కూటమి పాలనతో చేనేత రంగానికి కొత్త ఊపు: చంద్రబాబు
మే 17, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత రంగానికి స్వర్ణయుగం ప్రారంభమైందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో సంక్షోభంలో ఉన్న నేతన్నల జీవితాల్లో ఇప్పుడు కొత్త...
