Breaking News

Live

బీజేపీ కార్యాలయానికి మల్లారెడ్డి కోడలు ప్రీతి.. రాజకీయాల్లో చర్చ

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ కార్యాలయాన్ని సందర్శించడం చర్చనీయాంశమైంది.ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పై ప్రశంసలు వ్యక్తం...

10 రోజుల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చకు సిద్ధం: చంద్రబాబు

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాబోయే 10 రోజుల్లో సమావేశాలు నిర్వహించి కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు.అమరావతిలో ఎన్డీయే కూటమి నేతలు,...

సింగపూర్‌లో ఏపీ మంత్రుల శిక్షణ.. ‘వీ ఫస్ట్’ మోడల్‌పై అధ్యయనం

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం సింగపూర్‌లో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం నాలుగో రోజుకు చేరుకుంది. ఆధునిక పాలనలో సింగపూర్ అనుసరిస్తున్న అభివృద్ధి, పారిశ్రామిక, సాంకేతిక మరియు పర్యావరణ విధానాలపై...

అమరావతి నిర్మాణం వేగవంతం.. వినియోగానికి సిద్ధమైన ప్రజాప్రతినిధుల నివాసాలు

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు మళ్లీ ఊపందుకుని శరవేగంగా కొనసాగుతున్నాయి. గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగి ప్రారంభమై, ఇప్పుడు వేగంగా పూర్తి దశకు చేరుకుంటున్నాయి. ముఖ్యంగా...

వైసీపీపై మంత్రి సంధ్యారాణి ఫైర్.. “ప్రభుత్వానికి వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు”

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేసే నైతిక హక్కు వైసీపీకి లేదని...

ఆర్టీసీ సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శలు

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): టీజీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆరోపించారు. సమ్మె చేస్తున్న కార్మిక సంఘాలకు బీజేపీ సంపూర్ణ...

విద్యుత్ అంశంపై వైసీపీపై మంత్రి రవికుమార్ విమర్శలు.. “మాట్లాడే నైతిక హక్కు లేదు”

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): విద్యుత్ కొనుగోళ్ల అంశంపై వైసీపీకి మాట్లాడే నైతిక హక్కు లేదని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో...

ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దాడులు.. కీలక నిందితుల ఇళ్లలో సోదాలు

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన లిక్కర్ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం ఆకస్మికంగా సోదాలు చేపట్టారు. కేసులో కీలక నిందితుల నివాసాలు, కార్యాలయాలను లక్ష్యంగా...

ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి.. రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని సూచన

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొంటూ,...

ఆర్టీసీ సమ్మెపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు.. “ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం”

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆర్టీసీ కార్మికుల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు. సమ్మెను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని...

Breaking News