Breaking News

Live

శంకర్ గౌడ్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన.. “క్షణికావేశం విషాదానికి దారి తీసింది”

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై...

శంకర్ గౌడ్ మృతిపై రాజకీయ వేడి.. ప్రభుత్వంపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ, బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఈ ఘటనపై తీవ్రంగా...

వాసవీ మాత జయంతికి రాష్ట్ర పండుగ హోదా.. తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం సాంస్కృతిక పరంగా కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీ వాసవీ మాత జయంతిని అధికారికంగా రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రతి...

ఏపీ హైకోర్టుకు తొలి మహిళా సీజేగా జస్టిస్ లిసా గిల్

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ న్యాయ చరిత్రలో కీలక మైలురాయి నమోదైంది. జస్టిస్ లిసా గిల్‌ను రాష్ట్ర హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ...

మహిళా రిజర్వేషన్‌పై ‘మహిళా ఆగ్రహ యాత్ర’.. వినాయకనగర్‌లో బీజేపీ నిరసన

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): మహిళా రిజర్వేషన్ అంశంపై కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షాల వైఖరిని నిరసిస్తూ వినాయకనగర్ డివిజన్‌లో ‘మహిళా ఆగ్రహ యాత్ర’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని...

బడంగ్‌పేట్ కార్పొరేషన్‌లో అవినీతి ఆరోపణలు.. సీఎం రేవంత్ రెడ్డికి సబితా ఇంద్రారెడ్డి లేఖ

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతి వ్యవహారంపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ...

హైదరాబాద్‌లో తాత్కాలిక ఆర్టీసీ ఉద్యోగాలు.. డ్రైవర్లు, కండక్టర్ల నియామకం

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. డిపోల్లో తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లను నియమించేందుకు చర్యలు ప్రారంభించారు....

గుంటూరులో ఐపీఎల్ బెట్టింగ్ గుట్టు రట్టు.. 15 మంది అరెస్ట్, నగదు స్వాధీనం

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్‌పై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న బెట్టింగ్ వ్యవహారాన్ని...

అనకాపల్లి మరో రంగారెడ్డి కానుండి.. భారత్‌లోనే అగ్రస్థానానికి చేరుతుంది: సీఎం చంద్రబాబు

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి మరింత ఊపిరి పోస్తూ సీఎం నారా చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లాలో కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని రాంబిల్లి వద్ద రూ.5,400...

నర్సంపేటలో ఆర్టీసీ నిరసన ఉద్రిక్తం.. డ్రైవర్ ఆత్మహత్యాయత్నం కలకలం

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ రెండో రోజు కూడా...

Breaking News