Breaking News

Live

సిద్ధిపేటలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ టూర్.. రూ.775 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా పాలనలో రైతు ఉత్సవాలు కార్యక్రమం భాగంగా, ఈరోజు సిద్దిపేట జిల్లాలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయి.ముఖ్యంగా నంగునూరు మండలం నర్మెట్టలో...

భద్రాచలం ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయం అభివృద్ధి పనులపై ఎ. రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆలయ సహజత్వానికి ఎలాంటి భంగం కలగకుండా,...

SRH vs RCB కాదు.. IND vs PAK ఫీల్.. వీరేందర్ సెహ్వాగ్ సంచలన కామెంట్స్

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే పెద్ద వివాదం తెరపైకి వచ్చింది. మార్చి 28న జరగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

సమ్మర్‌లో కుండ నీరు బెస్ట్.. వడదెబ్బకు నేచురల్ సొల్యూషన్

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: వేసవి కాలంలో భానుడి తాపం పెరిగే కొద్దీ శరీరానికి నీటి అవసరం కూడా పెరుగుతుంది. ఈ సమయంలో చాలామంది ఫ్రిజ్‌లోని చల్లటి నీటిని తాగుతారు. కానీ నిపుణులు...

ఆదివారం చికెన్ కష్టాలు.. గుడ్డుతో సరిపెడుతున్న సామాన్యులు

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ లో ఆదివారం అంటే చికెన్ వాసనలతో కిటకిటలాడే మార్కెట్లు కనిపిస్తాయి. కానీ ఈసారి మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారీగా పెరిగిన ధరలతో చికెన్ షాపులు...

టాలీవుడ్‌కు గుడ్ న్యూస్.. నంది అవార్డుల పునఃప్రారంభానికి ఏపీ గ్రీన్ సిగ్నల్

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం టాలీవుడ్‌కు భారీ శుభవార్త అందించింది. గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన నంది అవార్డులు మళ్లీ ప్రారంభించేందుకు సర్కార్ ముందడుగు వేసింది. త్వరలోనే దీనిపై అధికారిక...

‘ధురంధర్ 2’పై స్టార్ డైరెక్టర్ల ప్రశంసలు.. ఎస్. ఎస్. రాజమౌళి ఫుల్ ఫిదా.. రామ్ గోపాల్ వర్మ స్టైల్ వేరు!

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ థియేటర్లలో బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన...

ప్రభుత్వరంగ ఉద్యోగులకు ఊరట.. పదవీ విరమణ వయస్సు పెంపుపై గ్రీన్ సిగ్నల్?

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం 60 సంవత్సరాలుగా ఉన్న పదవీ విరమణ...

రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

సూర్యాపేట మార్చి 20: (నేటి తెలుగు పత్రిక): ముస్లిం సోదర, సోదరీమణులకు ( కుటుంబ సభ్యులు) రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు మరియు భారీ నీటి పారుదల శాఖ మాత్యులు నల్లమాద...

కరీంనగర్ లో ప్రపంచ కవితా దినోత్సవం!

కరీంనగర్, మార్చి 21, నేటి తెలుగు పత్రిక: అమెరికా సామ్రాజ్య వాదం పెచ్చు పెరిగిపోయిందని, భూగోళ వినాశనానికి కంకణం కట్టుకుందని, యుద్దాలను కవ్విస్తూ పంచభూతాలను నాశనం చేస్తోందని, మానవత్వాన్ని మరిచి అమానుష్గంగా ప్రవర్తిస్తోందని, ఇజ్రాయిల్...

Breaking News