Breaking News

Live

కర్ణాటక మంత్రి డి. సుధాకర్ కన్నుమూత.. రాజకీయ వర్గాల్లో విషాదం

మే 10, (నేటి తెలుగు పత్రిక): కర్ణాటక రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రణాళిక, గణాంకాల శాఖ మంత్రి డి. సుధాకర్ (66) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా బెంగళూరులోని కిమ్స్ ఆస్పత్రిలో...

మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసులో ట్విస్ట్.. పనిమనిషే ప్రధాన నిందితురాలు

మే 10, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌నగర్‌లో జరిగిన మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో...

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు పవన్ కళ్యాణ్ స్వాగతం..

మే 10, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ పర్యటనకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. తెలంగాణలో రూ.9,400 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు...

హైదరాబాద్‌లో తలసేమియా రన్.. జెండా ఊపి ప్రారంభించిన నారా భువనేశ్వరి

మే 10, (నేటి తెలుగు పత్రిక): తలసేమియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ హైదరాబాద్‌లో ‘తలసేమియా రన్’ నిర్వహించింది. నగరంలోని నెక్లెస్‌ రోడ్‌ సమీప జలవిహార్ వద్ద ప్రారంభమైన ఈ...

లవ్ యూ అమ్మా: మంత్రి నారా లోకేశ్

మే 10, (నేటి తెలుగు పత్రిక): మదర్స్‌డే సందర్భంగా ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన తల్లి నారా భువనేశ్వరికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. తన ఎక్స్‌ ఖాతా వేదికగా భావోద్వేగ...

మత్స్యకారులకు చంద్రబాబు సర్కార్ గుడ్‌న్యూస్..

మే 10, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత మత్స్యకార కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చేపల వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులను ఆదుకునేందుకు ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద...

ప్రధాని మోదీకి కవిత బహిరంగ లేఖ.. తెలంగాణ, ఓబీసీ అంశాలపై కీలక డిమాండ్లు

మే 10, (నేటి తెలుగు పత్రిక): ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు ముందు రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రధానికి బహిరంగ లేఖ రాస్తూ...

నాసిక్ టీసీఎస్ కేసు వెనుక భారీ కుట్ర ఉంది: రాజాసింగ్ సంచలన ఆరోపణలు

మే 10, (నేటి తెలుగు పత్రిక): మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన నాసిక్ టీసీఎస్ కేసుపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును కేవలం వ్యక్తిగత నేరంగా చూడకూడదని, దీని వెనుక...

పవన్ కళ్యాణ్‌ను పరామర్శించనున్న ప్రధాని మోదీ.. పవన్ నివాసానికి చిరంజీవి కూడా రాక

మే 10, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌ మాదాపూర్‌లో రేపు కీలక రాజకీయ భేటీ జరగనుంది. జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆయన నివాసానికి...

రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పని వేళల పెంపు.. భూముల ధరల సవరణపై కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

మే 10, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో భూముల మార్కెట్ ధరలు, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువల మధ్య ఉన్న వ్యత్యాసాలను సరిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి పొంగులేటి...

Breaking News