తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి
మే 04, (నేటి తెలుగు పత్రిక): తిరుపతి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. శ్రీకాళహస్తి మండలం ఊరందూరు సమీపంలోని పుత్తలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది....
