Breaking News

Live

ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం వద్దు.. అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్

మే 12, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను హెచ్చరించారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు...

మియాపూర్‌లో విషాదం.. ఒంటరితనంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

మే 12, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యలు, ఒంటరితనం కారణంగా ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా...

అమరావతిలో సింగపూర్‌ తరహా ‘పుంగోల్‌’ టౌన్‌షిప్‌.. ఏపీకి గ్లోబల్‌ హబ్‌గా రూపకల్పన

మే 12, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సింగపూర్‌లోని ఆధునిక “పుంగోల్‌” నమూనాలో అమరావతిలో సమీకృత...

పోక్సో కేసులో హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్

మే 12, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు...

వరంగల్‌లో చైన్ స్నాచర్ల హల్‌చల్.. ఒకే రోజు మూడు ఘటనలు

మే 12, (నేటి తెలుగు పత్రిక): వరంగల్ జిల్లాలో చైన్ స్నాచింగ్ ఘటనలు వరుసగా చోటుచేసుకోవడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సోమవారం రాత్రి ఒక్కరోజే మూడు చోట్ల దుండగులు బంగారు గొలుసులు లాక్కెళ్లడం కలకలం...

ఏపీలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌కు గుడ్‌న్యూస్.. 24 గంటల్లోనే పూర్తి: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

మే 12, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌ను 24 గంటల్లోనే పూర్తి...

త్వరలో ఓటర్ల జాబితా మూడో దశ సవరణ..

మే 12, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలను మరింత ఖచ్చితంగా రూపొందించే దిశగా ఎన్నికల సంఘం ప్రత్యేక సవరణ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. త్వరలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) మూడో...

గౌహతికి కలిసి వెళ్లిన చంద్రబాబు-లోకేష్.. ఎన్డీయే సమావేశాలపై ఆసక్తి

మే 12, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కలిసి అసోం రాజధాని గౌహతికి బయల్దేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ పర్యటన ముగించుకున్న చంద్రబాబు,...

‘దృశ్యం 3’ ట్రైలర్‌తో పెరిగిన ఆసక్తి

మే 12, (నేటి తెలుగు పత్రిక): మోహన్‌లాల్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘దృశ్యం 3’ తెలుగు ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌లో కనిపించిన టెన్షన్‌భరిత సన్నివేశాలు, డార్క్ విజువల్స్ ప్రేక్షకుల్లో సినిమాపై భారీ ఆసక్తి పెంచుతున్నాయి.ఈసారి...

‘భోగి’లో డింపుల్ హయతి పవర్‌ఫుల్ లుక్ వైరల్

మే 12, (నేటి తెలుగు పత్రిక): శర్వానంద్ హీరోగా దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’ నుంచి హీరోయిన్ డింపుల్ హయతి ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ...

Breaking News