Breaking News

Live

పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం.. రాష్ట్రంలో ఇంధన పరిస్థితులపై సీఎం సమీక్ష

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: పశ్చిమాసియాలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో ఇంధన సరఫరాపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అత్యవసర ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు...

విజయవాడ ఉగ్ర లింకుల కేసు.. హైదరాబాద్‌లో అరెస్ట్.. సంచలన వివరాలు వెలుగులోకి

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: విజయవాడలో బయటపడిన ఉగ్ర లింకుల కేసు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్లో ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.నగరంలోని వించిపేట...

దర్శకుడిపై మోనాలిసా షాకింగ్ కామెంట్స్.. లైంగిక వేధింపుల ఆరోపణలు

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన నటి మోనాలిసా భోంస్లే మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా తన భర్త ఫర్మాన్ ఖాన్తో కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆమె...

మంగళగిరి మగ్గం.. కుప్పంలో తల్లి ప్రేమ: ఒక అపురూప అల్లిక!

మంగళగిరి మార్చి 24 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మన మంగళగిరి మగ్గం చప్పుడులో ఒక లయ ఉంటుంది… మన నేతన్నల వేళ్ల కదలికల్లో ఒక ఆశ ఉంటుంది. కానీ, కుప్పం వీధుల్లో...

గ్యాస్ సరఫరాలో.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్, మార్చి 24, నేటి తెలుగు పత్రిక: ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి గ్యాస్ సరఫరా చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు.సీతారాంపూర్ లోని నిర్మల భారత్...

కొత్త యజమానుల చేతుల్లోకి రాజస్థాన్ రాయల్స్.. రికార్డ్ ధరకు డీల్

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద డీల్ కుదిరింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు సుమారు 1.65 బిలియన్ డాలర్లు (రూ.15,000 కోట్లు)కు అమ్ముడై సంచలనం సృష్టించింది.అమెరికాకు చెందిన భారత సంతతి...

ఏపీలో ప్రతి ఇంటికి నీటి కనెక్షన్.. జల్ జీవన్ మిషన్‌కు గ్రీన్ సిగ్నల్

అమరావతి, మార్చి 24, నేటి తెలుగు పత్రిక: ఏపీలో తాగునీటి సమస్యలను పూర్తిగా తొలగించేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. జల్ జీవన్ మిషన్ 2.0 అమలు కోసం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రం కీలక...

‘ధురంధర్ 2’పై రజినీ ట్వీట్ వైరల్.. డైరెక్టర్ ఎమోషనల్ రియాక్షన్

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న ధురంధర్ 2 సినిమాపై సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో,...

కొత్త హామీలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు. యాదగిరిగుట్ట : మార్చి 24 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయక...

ఏపీలో ఇళ్ల పథకం క్లారిటీ.. ఒక్కొక్కరికీ ₹2.39 లక్షలు!

మార్చి 24, నేటి తెలుగు పత్రిక: ఏపీలో సొంతిల్లు కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. గృహనిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారధి కీలక ప్రకటన చేస్తూ, వచ్చే నెలలోనే లబ్ధిదారుల తుది జాబితా...

Breaking News