Breaking News

Live

కాంట్రాక్టర్లకు అన్యాయం.. ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

మే 30, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని కాంట్రాక్టు...

ఓటర్ల జాబితాపై కాంగ్రెస్ ప్రత్యేక నిఘా.. బూత్ స్థాయి సమీక్షలు ప్రారంభం

మే 30, (నేటి తెలుగు పత్రిక): ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఇందిరా భవన్‌లో ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి...

111 జీవో రద్దు చేస్తాం.. ప్రజా పోరాటానికి సిద్ధం కావాలి: కల్వకుంట్ల కవిత

మే 30, (నేటి తెలుగు పత్రిక): మొయినాబాద్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో...

బాల్క సుమన్ వ్యాఖ్యల వెనుక కేసీఆర్ కుట్ర: బల్మూరి వెంకట్

మే 30, (నేటి తెలుగు పత్రిక): బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అరెస్టుకు ఆయన చేసిన వ్యాఖ్యలే కారణమని ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ పేర్కొన్నారు. సింగరేణి అంశంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సుమన్‌ను...

మహానాడు విజయంతో టీడీపీలో నూతన ఉత్సాహం: నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు అభినందనలు

మే 30, (నేటి తెలుగు పత్రిక): తెలుగుదేశం పార్టీ మహానాడు విజయవంతంగా నిర్వహించబడటంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొందని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ...

ఖరీఫ్‌కు శుభవార్త.. ధవళేశ్వరం కాలువలకు నేటి నుంచే నీటి విడుదల: మంత్రి కందుల దుర్గేష్

మే 30, (నేటి తెలుగు పత్రిక): ఖరీఫ్ సీజన్‌కు ముందుగానే రైతులకు ఊరటనిస్తూ ధవళేశ్వరం బ్యారేజీ నుంచి కాలువలకు మే 31 నుంచి సాగునీటిని విడుదల చేయనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. తూర్పుగోదావరి...

రైతుల ఇబ్బందులకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత: కిషన్‌రెడ్డి

మే 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ధాన్యం సేకరణ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలను కేంద్రంపై నెట్టివేస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. రైతులు పండించిన ధాన్యాన్ని...

ఆర్టీసీ టికెట్ ధరల పెంపు లేదు.. ప్రైవేటీకరణ జరగదు: మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

మే 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టికెట్ ధరలను పెంచే ఆలోచన లేదని, ఆర్టీసీ ప్రైవేటీకరణ కూడా జరగదని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి స్పష్టం...

విశాఖ అభివృద్ధికి రూ.1,500 కోట్ల ప్రాజెక్టులు.. కేంద్ర నిధులతో కొత్త ఊపు: ఎంపీ శ్రీభరత్

మే 30, (నేటి తెలుగు పత్రిక): అంతర్జాతీయ నగరంగా వేగంగా ఎదుగుతున్న విశాఖపట్నం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పథకాలు కీలకంగా మారుతున్నాయని విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ తెలిపారు. కేంద్ర పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల...

జిల్లాల పర్యటనలకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధం.. ఇందిరమ్మ ఇళ్లు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు శ్రీకారం

మే 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలును వేగవంతం చేయడంపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ నెల తొలి వారంలో పలు జిల్లాల్లో విస్తృత...

Breaking News