ఆధార్ అప్డేట్స్కు ఈజీ ట్రాక్.. కేంద్రం కొత్త సేవలు త్వరలో
నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా ఆధార్ సేవలను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ సేవా కేంద్రాలను ప్రజలు సులభంగా గుర్తించేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ...
