Breaking News

Live

దేశవ్యాప్తంగా బీసీ హక్కుల కోసం గళమెత్తుతున్న ఉద్యమం

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా బీసీ వర్గాల హక్కుల కోసం ఉద్యమం ఉద్ధృతమవుతోంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీ నినాదాలు మార్మోగుతుండగా, మహిళా రిజర్వేషన్‌లో ఓబీసీ మహిళలకు ప్రత్యేక సబ్...

ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై వేగం పెంచాలని మంత్రి ఆదేశం

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం దాఖలైన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి అర్హమైన వాటిని వెంటనే ఆమోదించాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై మున్సిపల్...

ఉద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కవిత తీవ్రంగా విమర్శ

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోపే పీఆర్సీ అమలు చేస్తామని ఇచ్చిన హామీపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని కల్వకుంట్ల కవిత విమర్శించారు. 28 నెలలు గడిచినా...

హైదరాబాదులో కొత్త ఫ్లైఓవర్‌తో ట్రాఫిక్‌కు చెక్

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించే దిశగా మరో కీలక అడుగు పడింది. శాస్త్రిపురం వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధమైందీ, దీన్ని ఇవాళ సీఎం రేవంత్...

కీలక బిల్లులపై లోక్‌సభలో ఓటింగ్.. ఉత్కంఠభరిత పరిస్థితి

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలకు వేదికగా శుక్రవారం లోక్‌సభ మారింది. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ సహా మూడు ముఖ్యమైన బిల్లులపై ఇవాళ సాయంత్రం ఓటింగ్ జరగనుండడంతో దేశవ్యాప్తంగా...

లోక్‌సభ పునర్విభజనలో దక్షిణాదికి అదనపు ప్రాధాన్యం

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. జనాభా నిష్పత్తికే పరిమితం కాకుండా అదనంగా సీట్లు...

తేజస్వి సూర్య వ్యాఖ్యలపై వివాదం.. క్షమాపణ కోరిన హరీష్ రావు

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్–పాకిస్తాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల భావోద్వేగాలను దెబ్బతీసేలా...

అమీర్‌పేట్‌లో రూ.10 కోట్ల ట్రైనింగ్ స్కాం బయటపడింది

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ అమీర్‌పేట్‌లో నిర్వహించిన ఓ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ భారీ మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు. ‘ప్లేస్‌మెంట్ హామీ’ అంటూ సుమారు 500 మంది నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి...

వ్యక్తిగత హక్కుల పరిరక్షణకు కోర్టు మెట్లెక్కిన అల్లు అర్జున్

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన పర్సనాలిటీ రైట్స్‌ను కాపాడుకోవడానికి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా పేరు, ఫొటోలు, వీడియోలను వాణిజ్య ప్రకటనల్లో వినియోగించకుండా...

మల్లారెడ్డి–మోదీ భేటీపై ఊహాగానాలు

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తన కోడలు ప్రీతిరెడ్డితో కలిసి ప్రధాని మోదీని కలవడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ప్రీతిరెడ్డికి ఎంపీ టికెట్ సాధన...

Breaking News