Breaking News

Live

కమల్ హాసన్ వ్యాఖ్యలు వైరల్ – “ఇక టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ కాదు.. వన్ ఇండియన్ సినిమా”

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక ఘనంగా జరిగింది. మాదాపూర్‌లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి...

హైదరాబాద్ మెట్రో రైలులో మరోసారి సాంకేతిక సమస్య

హైదరాబాద్, మార్చి 19, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. అమీర్‌పేట్–రాయదుర్గం మార్గంలో మెట్రో రైళ్లు అకస్మాత్తుగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.జూబ్లీ...

రేవంత్ రెడ్డి కీలక ప్రకటన – గ్లోబల్ ఫిలిం హబ్‌గా హైదరాబాద్ అభివృద్ధి

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: భారతీయ సినీ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా హైదరాబాద్‌ను గ్లోబల్ హబ్‌గా అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు....

రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం – సాదా బైనామా భూములకు శాశ్వత పరిష్కారం

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: ఉగాది సందర్భంగా తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక శుభవార్తలు తెలిపారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాదా బైనామా భూముల సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం...

జర్నలిస్ట్ యేమినేని రమణకు ప్రభుత్వ ఉగాది పురస్కారం.

విజయవాడ. మార్చి 19 పశ్చిమ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: నాలుగు దశాబ్దాలుగా జర్నలిజంలో సేవలందిస్తూ, ఈతరం జర్నలిస్టుకు మార్గదర్శి గా ఉపయోగపడే రెండు అరుదైన పుస్తకాలను రచించిన జర్నలిస్టు, రచయిత, కాలమిస్టు యేమినేని...

తెలంగాణ నందిని నాటకోత్సవాల్లో ‘సైరా నరసింహ రెడ్డి’కు అవార్డుల వర్షం

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో నిర్వహించిన నందిని నాటకోత్సవాల్లో ‘సైరా నరసింహ రెడ్డి’ నాటకం ఘన విజయాన్ని సాధించింది. ఈ నాటకంలో నటించిన కళాకారులు తమ అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని...

రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్ Dr వంగపల్లి అంజయ్య స్వామి ఆర్థిక సహకారంతో ఉగాది పంచాంగం పంపిణి కార్యక్రమం

యాదగిరిగుట్ట : మార్చి 19 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఐ.వి.ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, టీపీసీసీ ప్రచార కమిటీ కార్యదర్శి గౌ!! ఉప్పల శ్రీనివాస్ ఆదేశాను సారం, యాదాద్రి...

ఇరాన్ కొత్త వ్యూహం – చమురు, గ్యాస్ సరఫరాలపై దాడులు

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ కీలక వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ తో జరుగుతున్న ఘర్షణలో నేరుగా సైనిక లక్ష్యాలపై దాడులు కాకుండా, ప్రపంచ...

రామరాజ్య సూత్రాలపై రాష్ట్రపతి సందేశం

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయం లో నిర్వహించిన శ్రీ రామ యంత్ర స్థాపన కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక...

జూన్ 1 నుంచి తిరిగి కాలేజీలు ఓపెన్

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి. మార్చి 24తో ఈ పరీక్షలు ముగియనున్నాయి. అనంతరం విద్యార్థుల అకడమిక్ షెడ్యూల్‌పై ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా...

Breaking News