Breaking News

Live

రామరాజ్య సూత్రాలపై రాష్ట్రపతి సందేశం

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయం లో నిర్వహించిన శ్రీ రామ యంత్ర స్థాపన కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక...

జూన్ 1 నుంచి తిరిగి కాలేజీలు ఓపెన్

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి. మార్చి 24తో ఈ పరీక్షలు ముగియనున్నాయి. అనంతరం విద్యార్థుల అకడమిక్ షెడ్యూల్‌పై ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా...

LPG కొరత ఆందోళనకరం – కేంద్రం అంగీకారం

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: దేశంలో ఎల్‌పీజీ (LPG) కొరత పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ప్రస్తుత పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నప్పటికీ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది.బ్లాక్ మార్కెటింగ్‌ను...

బీర్ల పౌండేషన్ చైర్మన్ బీర్ల అనిత ఆదేశాల మేరకు ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందజేత

యాదగిరిగుట్ట : మార్చి 19 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): గురువారం రోజు బీర్ల పౌండేషన్ చైర్మన్ బీర్ల అనిత గారి ఆదేశాల మేరకు అలాగే రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ...

తాజ్ పూర్ గ్రామంలో సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ ఆధ్వర్యంలో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ కానుకల పంపిణీ

యాదగిరిగుట్ట : మార్చి 19 : (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్ పూర్ గ్రామంలో సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామంలో గల పేద...

కవిత కల్వకుంట్ల సంచలన వ్యాఖ్యలు – త్వరలో కొత్త పార్టీ ప్రకటన

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ కవిత కల్వకుంట్ల కొత్త రాజకీయ పార్టీపై సంకేతాలు ఇచ్చారు. పార్టీ అజెండాపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోందని, మంచి ముహూర్తం చూసుకుని...

తిరువూరు ఆర్ డి ఓ.ఎ. కుమార్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్న ఎ. కొండూరు తహశీల్దార్ సిబ్బంది.

తిరువూరు మార్చ్ 19 (నేటి తెలుగు పత్రిక): తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్ డి ఓ) ఎ. కుమార్ ను గురువారం మర్యాదపూర్వకంగా కలుసుకున్న ఎ. కొండూరు తహశీల్దార్ సిబ్బంది.తిరువూరు రెవెన్యూ డివిజనల్...

ధురంధర్: ది రివెంజ్ లో ప్రధాని మోదీ సీన్స్ చర్చనీయాంశం

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: ధురంధర్: ది రివెంజ్’ (ధురంధర్ 2) విడుదలైన తర్వాత థియేటర్లలో మంచి స్పందన పొందుతోంది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి...

శ్రీ బీరప్ప మహంకాళి టెంపుల్ వద్ద ఘనంగా ఉగాది పండుగ వేడుకలు

యాదగిరిగుట్ట : మార్చి 19 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): గురువారం రోజు స్వస్తి శ్రీ పరభావ నామ నూతన తెలుగు సంవత్సరము ఉగాది సందర్భంగా ఆలేరు పట్టణంలో శ్రీ...

రేవంత్ రెడ్డి కీలక ప్రకటన – సాదా బైనామా భూములకు త్వరలో పరిష్కారం

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో సాదా బైనామా భూములకు సంబంధించి తొందరలోనే పరిష్కారం చూపించబోతున్నామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభదినం సందర్భంగా ప్రకటించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా...

Breaking News