ఆంధ్రప్రదేశ్ను జౌళి రంగంలో అగ్రస్థానంలో నిలబెడతాం: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్
మే 30, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా కృష్ణా జిల్లా...
