Breaking News

Live

2027 నాటికి హైకోర్టు కొత్త భవనాలు పూర్తి.. సీఎం ఎ. రేవంత్ రెడ్డి

ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: రాజేంద్రనగర్లో తెలంగాణ హైకోర్టు నూతన భవన సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ,...

ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి

మైలవరం, ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: భారతదేశ మాజీ ఉప ప్రధానమంత్రి శ్రీ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా మైలవరం సెంటర్లో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా...

జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.. సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఘన నివాళి

ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు.జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో...

క్రీస్తు ప్రేమ, శాంతి ప్రతి ఒక్కరి జీవితాలలో ఎల్లప్పుడూ ఉండాలి..!

విజయవాడ. ఏప్రిల్ 5 పశ్చిమ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఏసు క్రీస్తు ప్రేమ, శాంతి ప్రతి ఒక్కరి జీవితాలలో ఎల్లప్పుడూ ఉండాలని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. ఈ...

బలిజ కాపుల పోరుదీక్ష తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది..!

కాపు జె.ఏ.సి అధ్యక్షులు చందు జనార్ధన్ విజయవాడ: ఏప్రిల్ 5 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక: ఆదివారం తలపెట్టిన కాపు కార్పొరేషన్ నిధులకై బలిజ కాపుల పోరు దీక్ష తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని...

భద్రాచలం పరిసర గ్రామాల విలీనం కోరుతూ అమిత్‌ షాకు తుమ్మల విజ్ఞప్తి

ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తూ కీలక అభ్యర్థన చేశారు.భద్రాచలం సమీపంలోని ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని ఆయన కోరారు. పరిపాలనా...

సమ్మర్ క్యాంపులో ప్రైవేటు పిఈటి లకు ప్రాధాన్యత

కరీంనగర్ మేయర్ కోలగాని శ్రీనివాస్ కరీంనగర్, ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో వేసవి సెలవుల్లో నిర్వహించనున్న సమ్మర్ క్యాంపులలో ప్రైవేట్ పీ ఈ టీ లకు ప్రాధాన్యత...

బీఆర్‌ఎస్‌లో చేరే ఆలోచనే లేదు: ఎంపీ ఈటల రాజేందర్

ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ప్రచారాలను ఖండించారు. శామీర్‌పేటలో మీడియాతో మాట్లాడిన ఆయన, తాను బీఆర్‌ఎస్‌లోకి వెళ్లబోతున్నానన్న వార్తల్లో ఎలాంటి నిజం...

జర్నలిస్ట్ కుటుంబాన్ని పరామర్శించిన జనసేన

ఎన్టీఆర్ జిల్లా మైలవరం, ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: సమాజం కోసం అలిసిపోనిది కలం.. ఆ కలం కష్టంలో ఉంటే అండగా నిలవడం మనందరి బాధ్యత.సమాజంలోని సమస్యలను వెలికితీస్తూ, ప్రజల గొంతుకగా నిలిచే...

న్యూయార్క్‌లో కేటీఆర్ ప్రసంగం.. తెలంగాణ అభివృద్ధి గాథపై వివరాలు

ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: న్యూయార్క్ నగరంలోని కొలంబియా బిజినెస్ స్కూల్లో నిర్వహించిన 21వ ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్‌లో కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రయాణాన్ని ఆయన వివరించారు.తెలంగాణ...

Breaking News