Breaking News

Live

ప్రకృతి వైపరీత్యాల్లో రైతులకు అండగా ప్రభుత్వం… మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి

అమరావతి,mar 07, నేటి తెలుగు పత్రిక: ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చన్నాయుడు తెలిపారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన...

జనాభా భారం కాదు… భాగ్యం: సీఎం చంద్రబాబు

అమరావతి,mar 07,నేటి తెలుగు పత్రిక: అమరావతిలో జరిగిన శాసనసభ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో జనాభా తగ్గుతున్న నేపథ్యంలో కొత్త విధానాన్ని తీసుకువస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు ఫ్యామిలీ ప్లానింగ్‌పై దృష్టి పెట్టినా...

15న కోకాపేటలో మున్నూరు కాపు పౌండేషన్ సమావేశం

Mar 07,నేటి తెలుగు పత్రిక: మున్నూరు కాపుల ఆత్మగౌరవ భవనం కోసం గత ప్రభుత్వం కోకాపేటలో కేటాయించిన ఐదు ఎకరాల స్థలంలో నిర్మాణ పనులు చేపట్టేందుకు తీసుకోవలసిన కార్యాచరణ నిమిత్తం ఈనెల 15న ఉదయం...

దేవాదాయ శాఖ కు ఐఏఎస్ కమిషనర్ ను నియమించాలి: వేల్పూరి శ్రీనివాసరావు

విజయవాడ,Mar07,నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో ప్రసిద్ధ దేవాలయాలతో, కోట్లాది రూపాయల విలువైన ఆస్తులున్న దేవాదాయ శాఖకు నిబద్ధతతో వ్యవహరించే ఐఏఎస్ ర్యాంకు గల కమిషనర్ వెంటనే నియమించాలని కాపు పొలిటికల్ జేఏసీ చైర్మన్ వేల్పూరి...

99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రారంభం ప్రారంభం

యాదగిరిగుట్ట : మార్చి 06 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలో శుక్రవారం 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం శివాలయం వీధిలో...

రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే సీఎం చంద్రబాబు లక్ష్యం : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)

ఐదుగురు లబ్ధిదారులకు రూ.12,24,110 విలువైన ఎల్.వో.సి పత్రాలు అందజేత ఎ. కొండూరు మార్చి 6 (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని జయవాడ ఎంపి...

దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)

విస్సన్నపేట మార్చి 6 (నేటి తెలుగు పత్రిక): విసన్నపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం ఇద్దరు దివ్యాంగులకు ట్రై సైకిళ్లను మండల తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పార్టీ కార్యాలయంలో శుక్రవారం అందజేసిన...

శ్రీ మారెమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా ఎంపీ కేశినేని శివనాథ్

విస్సన్నపేట మార్చి 6 (నేటి తెలుగు పత్రిక): విస్సన్నపేట మండలంపుట్రేల గ్రామంలోని శ్రీ మారెమ్మ అమ్మవారి ఆలయఅభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. విస్సన్నపేట మండలం పుట్రేల గ్రామంలో శ్రీ మారెమ్మ...

ముగ్గురు బిడ్డలను పుట్టించాలని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై చింతామోహన్ కౌంటర్.

మార్చి 6 (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పేదొకటి, చేసేదొకటి. ఆయన మాటలకు చేతలకు పొంతన ఉండదని, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ పేర్కొన్నారు....

ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.

విజయవాడ. మార్చి 6 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ప్రజాదర్బారులోని ప్రజల సమస్యలను ప్రభుత్వానికి నివేదించి తప్పకుండా పరిష్కారం చేస్తామని, ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా...

Breaking News