Breaking News

Live

పి.ఎం.జె. జ్యువలర్స్, క్రైమ్ సీన్‌ను పరిశీలించి, బాధితులను పరామర్శించిన ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి

​కరీంనగర్, మే 03, (నేటి తెలుగు పత్రిక): మల్టీజోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి, ఐపీఎస్ ఈరోజు చోరీ ఘటన జరిగిన ప్రాంతంలో పర్యటించారు. ముందుగా ఆయన క్రైమ్ సీన్‌ను (ఘటనా స్థలాన్ని) క్షుణ్ణంగా పరిశీలించి,...

తెలంగాణ కాంగ్రెస్‌పై ఘాటు విమర్శలు: కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సంగారెడ్డి, మే 03, (నేటి తెలుగు పత్రిక): భారతీయ జనతా పార్టీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రం నడుస్తోందని...

విజయసాయి రెడ్డికి అన్ని పార్టీల్లో తలుపులు మూసివేశారు: బుద్దా వెంకన్న

విజయవాడ, మే 03, (నేటి తెలుగు పత్రిక): తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో ఐదేళ్లలో రాష్ట్రాన్ని...

ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. 823 స్థానాలకు ఓట్ల లెక్కింపు రేపు

న్యూఢిల్లీ,మే 03, (నేటి తెలుగు పత్రిక): అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ఏప్రిల్ 9 నుంచి 29 వరకు జరిగిన...

500 ఓట్ల లీడ్‌లో బీజేపీ ఉంటే రీకౌంటింగ్ కోరండి: మమతా బెనర్జీ సూచనలు

మే 03, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు ముందు కీలక సూచనలు జారీ చేశారు ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. కౌంటింగ్ ఏజెంట్లతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో...

కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్‌రావు భేటీ.. రైతు సభపై కీలక చర్చలు

మే 03, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావుతో పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీశ్ రావు సమావేశమయ్యారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఈ...

టీటీడీ లడ్డూ నెయ్యి వివాదం.. నలుగురిపై చర్యలు కోరిన భానుప్రకాశ్ రెడ్డి

తిరుపతి, మే 03, (నేటి తెలుగు పత్రిక): తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ నెయ్యి కల్తీ వివాదంపై బీజేపీ నేత, పాలక మండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రసాయనాల నెయ్యి...

పాలకొల్లులో మంత్రి నిమ్మల సుడిగాలి పర్యటన.. అభివృద్ధి పనులకు శ్రీకారం

మే 03, (నేటి తెలుగు పత్రిక): పాలకొల్లులో రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.పట్టణంలోని 1...

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో లైంగిక వేధింపుల కలకలం.. నలుగురిపై చర్యలు

మే 03, (నేటి తెలుగు పత్రిక): డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. ఈ ఘటనపై ప్రభుత్వం గంభీరంగా స్పందించి బాధ్యులపై...

కవిత పార్టీపై కేఏ పాల్ విమర్శలు

హైదరాబాద్‌, మే 03, (నేటి తెలుగు పత్రిక): ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలంగాణ జాగృతి నేత కె. కవితపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏర్పాటు చేసిన పార్టీని ప్రజలు నమ్మరని...

Breaking News