Breaking News

Live

ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త.. కొత్త కేటాయింపులు త్వరలో

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన చేసింది. త్వరలోనే రెండో విడత ఇళ్ల మంజూరు చేపట్టనున్నట్లు వెల్లడించింది.ఈ విషయాన్ని అసెంబ్లీలో మంత్రి...

పీపీఏ అయిన వెంటనే విద్యుత్తు ప్లాంట్ల రెండో దశ పనులు

ఎన్టీపీసీ రామగుండం ED చందన్ కుమార్ సమంత కరీంనగర్, మార్చి 25, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ఎన్టీపీసీ రెండో దశ పనులు విద్యుత్తు కొనుగోలు ఒప్పందం (పీపీఏ) జరిగిన వెంటనే ప్రారంభిస్తామని రామగుండం...

ప్రభుత్వ బడి” ముందస్తు బడిబాట కార్యక్రమం” ప్రారంభం

ఎన్రోల్మెంట్ పెంచడానికి ముందస్తు బడిబాట కార్యక్రమం ప్రారంభం. ఎండి సలీం షరీఫ్ మండల విద్యాధికారి కోదాడ. మార్చి25. నేటి తెలుగు పత్రిక: కోదాడ పట్టణంలో పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో...

ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుమార్తె పెళ్లిలో సీఎం రేవంత్ ఆశీర్వాదం

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: రేవంత్ రెడ్డి గుంటూరు జిల్లా పొన్నూరు శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వధూవరులను ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ...

యువతకు ఉపాధి దిశగా అడుగు.. కుప్పం జాబ్ మేళాలో భువనేశ్వరి పాల్గొనడం

కుప్పం, మార్చి 25, నేటి తెలుగు పత్రిక: నారా భువనేశ్వరి కుప్పంలోని డిగ్రీ కాలేజీలో నిర్వహించిన జాబ్ మేళాలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహించడం ఎంతో...

బిఆర్ ఎస్ పార్టీ లోకి చేరికలు

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 25 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదగిరిగుట్ట పట్టణంలోని 2 వ వార్డు కు చెందిన సీనియర్ నాయకుడు మోతే నరసింహ నాయకత్వంలో సుమారుగా వంద...

సీఎం రేవంత్‌కు హరీష్‌రావు సవాల్.. సిద్దిపేటలో పోటీ చేయాలంటూ ఆహ్వానం

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: హరీష్ రావు, ఎ రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఎంత ప్రయత్నించినా మళ్లీ ముఖ్యమంత్రి కావడం అసాధ్యమని వ్యాఖ్యానించారు.“తలకిందులుగా తపస్సు చేసినా రేవంత్ మళ్లీ...

రామాపురం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గురుకుల సీట్లకు ఎంపిక.

నడిగూడెం, మార్చి 25 నేటి తెలుగు పత్రిక: ఐదవ తరగతిలో ప్రవేశం కోసం గురుకుల సెట్ పరీక్ష ఫలితాల్లో ఎంపిపిఎస్ రామాపురం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గీతిక, మణి ప్రియ, అనూష, జస్వంత్ లు...

శ్రీ సాయి పబ్లిక్ స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

నడిగూడెం, మార్చి 25. నేటి తెలుగు పత్రిక: ఐదవ తరగతిలో ప్రవేశం కోసం గురుకుల సెట్ పరీక్ష ఫలితాల్లో నడిగూడెం శ్రీ సాయి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు పాఠశాలకు చెందిన 9...

మెగా పవర్ స్టార్ రాంచరణ్ గారు త్వరగా కోలుకోవాలి -చందు జనార్దన్

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: మెగా పవర్ స్టార్,అంతర్జాతీయ స్టార్ హీరో రాంచరణ్ ‘గారు పెద్ది‘ సినిమా చిత్రీకరణ సమయంలో గాయపడ్డారని తెలిసింది. రాంచరణ్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. చందు జనార్దన్...

Breaking News