Breaking News

Live

భానుడి భగభగ.. వడదెబ్బతో ఒక్కరోజే 9 మంది మృతి

మే 21, (నేటి తెలుగు పత్రిక): తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయి. నిన్న తెలంగాణలోని 19 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు...

చంద్రబాబు పాలనపై జగన్ విమర్శలు.. “మోసం గ్యారంటీ” అంటూ ఫైర్

మే 21, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబు పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. గత రెండేళ్లలో ప్రజలకు ఉపయోగపడే పనులకంటే వెన్నుపోటు రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చారని...

“హత్యా రాజకీయాలు ఎవరివి?”.. టీడీపీపై జగన్ తీవ్ర విమర్శలు

మే 21, (నేటి తెలుగు పత్రిక): టీడీపీ నేతలు తరచూ చేస్తున్న “గొడ్డలి పార్టీ” వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తమ కుటుంబంపై జరుగుతున్న విమర్శలకు కౌంటర్...

‘మావిగన్’ పేరు వినగానే చంద్రబాబుకు టెన్షన్: జగన్ వ్యాఖ్యలు

మే 21, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రతిపాదించిన ‘మావిగన్’ అంశం ప్రస్తావనకు వస్తే చంద్రబాబుకు భయం పట్టుకుంటుందని ఎద్దేవా...

“లవ్ యూ కళ్యాణ్”.. తమ్ముడికి చిరంజీవి ఎమోషనల్ థ్యాంక్స్

మే 21, (నేటి తెలుగు పత్రిక): తన 158వ సినిమా ప్రారంభోత్సవానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ...

తెలంగాణకు అదనపు నిధుల కోసం కేంద్రాన్ని కలిసిన భట్టి

మే 20, (నేటి తెలుగు పత్రిక): న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలిశారు. రాష్ట్ర అభివృద్ధి పనులు, విద్యా మౌలిక వసతులు, మూలధన వ్యయాలకు...

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు

మే 20, (నేటి తెలుగు పత్రిక): ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని 2025 బ్యాచ్‌కు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి...

వడగాలులపై అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి

మే 20, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో తీవ్ర వడగాలులు, ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు...

ఫ్యూచర్ సిటీ అంతర్జాతీయ స్థాయిలో ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి

మే 20, (నేటి తెలుగు పత్రిక): పరిశ్రమల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్‌సీహెచ్‌ఆర్‌డీలో సమీక్ష నిర్వహించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో భూ కేటాయింపులు, పరిశ్రమల ఏర్పాటు, మౌలిక వసతుల అభివృద్ధిపై అధికారులతో విస్తృతంగా...

కేసీఆర్ కుటుంబ పాలనకు ప్రజలే ముగింపు పలికారు: బండి సంజయ్

మే 20, (నేటి తెలుగు పత్రిక): బీజేపీ కార్యకర్తలు సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీ కార్యకర్తల క్రమశిక్షణ,...

Breaking News