మోదీ సభకు బీజేపీ జోరు ప్రచారం.. తార్నాకలో వాల్ రైటింగ్ హల్చల్
మే 05, (నేటి తెలుగు పత్రిక): సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో మే 10న జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ ప్రచారం ఉద్ధృతమైంది. ఈ క్రమంలో తార్నాకలో నిర్వహించిన...
