ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి ఈ...
ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం దేశంలో పెట్రోల్, డీజిల్, LPG ధరలు పెరుగుతాయన్న ప్రచారాలను కేంద్ర ప్రభుత్వం మరోసారి ఖండించింది. ఇంధన ధరలపై ప్రజల్లో నెలకొన్న...
ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంను సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు...
ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మళ్లీ వేడెక్కింది. కే. కవిత చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు.హైదరాబాద్లో...
ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకున్నారు....
ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణను దేశంలోనే అగ్రగామి పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టే దిశగా చర్యలు వేగవంతం చేయాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు సూచించారు. రాష్ట్ర పర్యాటక...
విజయవాడ. ఏప్రిల్ 28 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: యనమలకుదురు కొండ పై వెలసి ఉన్న రామలిం గేశ్వర స్వామి నీ సతి సమేతంగా దర్శించుకున్న కేశినేని చిన్ని దంపతులు.కృష్ణాజిల్లా పెనమలూరు విజయవాడ...
ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ కొరతపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉందని, “ఏపీలో...
ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): మల్లు రవి మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. రాజకీయాల్లో మర్యాదపూర్వక భాష వాడాలని, అవమానకర పదజాలాన్ని ఉపయోగించడం సరికాదని అన్నారు.పార్లమెంటులో తెలంగాణ...
ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): కే. చంద్రశేఖర్ రావు లోక్సభలో తాజా పరిణామాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో బీఆర్ఎస్ సభ్యులు లేకపోవడం వల్ల తెలంగాణ స్వరం వినిపించలేకపోయిందని అన్నారు.ఈ సందర్భంగా...