మార్చి 28, నేటి తెలుగు పత్రిక: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నరేంద్ర మోదీ మరియు డొనాల్డ్ ట్రంప్ మధ్య కీలక ఫోన్ సంభాషణ జరిగింది.ఈ చర్చల్లో ఈలన్ మస్క్ కూడా పాల్గొన్నట్లు...
మార్చి 28, నేటి తెలుగు పత్రిక: విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీకు బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమాన ప్రయాణం మధ్యలో ఇంజిన్ వైఫల్యం సంభవించడంతో, పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించి ఢిల్లీ ఎయిర్పోర్టులో...
మార్చి 28, నేటి తెలుగు పత్రిక: ఇంధనంపై ఎక్సైజ్ సుంకం తగ్గించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకు కృతజ్ఞతలు తెలిపారు.పెట్రోల్పై రూ.10...
విజయవాడ, మార్చి 27 సెంట్రల్ నేటి తెలు గు పత్రిక ప్రతినిధి: దేశంలో అత్యధిక సంఖ్యాక వర్కింగ్ జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ 11 వ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం...
ఎ.కొండూరు మార్చి 27 (నేటి తెలుగు పత్రిక): వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మండుటెండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులు, గ్రామ ప్రజలకు చల్లని తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఎ.కొండూరు మండలం గోపాలపురం గ్రామంలో...
మార్చి 27, నేటి తెలుగు పత్రిక: ఇంధనంపై ఎక్సైజ్ సుంకం తగ్గించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని చంద్రబాబు స్వాగతించారు. ఇది ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న బలమైన నిర్ణయం అని ఆయన పేర్కొన్నారు.కేంద్రం...
శ్రీ రాముడు చూపిన మార్గంలో ఆదర్శ పాలన అందిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు యువ నాయకుడు నారా లోకేష్ మంగళగిరి శాసనసభ్యుడు కావడం నియోజకవర్గ ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతం మంగళగిరి నియోజకవర్గం ఈ...
యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో భవాని శంకర్ కు వినతి పత్రం అందజేత బిఆర్ఎస్ పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి యాదగిరిగుట్ట : మార్చి 27 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి...
విజయవాడ, మార్చి 27, నేటి తెలుగు పత్రిక: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న తిరుపతికి చెందిన మెగా అభిమాని ఈశ్వర రాయల్, తన అభిమాన హీరోలు మరియు వారి కుటుంబ సభ్యుల...