Breaking News

Live

తమిళనాడులో చంద్రబాబు ప్రచారం.. ఎన్డీఏకే మద్దతు కోరింపు

ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడులోని సాతూర్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ పాలనతోనే తమిళనాడు అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు.2019 నుంచి...

అర్థరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె.. బస్సు సర్వీసులు నిలిచే అవకాశం

ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో టీజీఎస్‌ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమవడంతో రాష్ట్రవ్యాప్తంగా బస్సు సేవలు నిలిచే పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్ 21 అర్థరాత్రి నుంచి సమ్మె ప్రారంభమవుతుందని ఆర్టీసీ జేఏసీ నేతలు...

మోదీపై మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు

ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఎన్నికల సభలో మాట్లాడిన...

ప్రభుత్వంఅంగన్వాడీల ద్వారా అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలి,: సూపర్వైజర్ టి.అనిత

పామర్రు, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): ఆరోగ్యవంతమైన సమాజ సాధన కోసంఅంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం గర్భవతులు, బాలింతలు, చిన్నారులకుఅందించే బాలామృతం, గుడ్లు, మరియు పాలను సద్వినియోగం చేసుకోవాలని పామర్రు ఐసిడిఎస్ ప్రాజెక్టు...

సివిల్ సర్వీసెస్ దినోత్సవం.. అధికారులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

అమరావతి, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలోని సివిల్ సర్వెంట్లకు శుభాకాంక్షలు తెలిపారు. పరిపాలనను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో...

ఆర్టీసీ సమ్మెకు తెలంగాణ జాగృతి మద్దతు

హైదరాబాద్, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక):: తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు తెలంగాణ జాగృతి సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల...

ఉపాధి హామీ పథకం అమలుపై జగన్ విమర్శలు

అమరావతి, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలు విషయంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శించారు. గ్రామీణ ప్రజల సమస్యలను పట్టించుకునే పరిస్థితి ప్రస్తుతం...

ఆధునిక మహిళా ద్రోహులుగా చరిత్రకెక్కిన కాంగ్రెస్ మరియు ఇండియా కూటమి: బిజెపి మహిళ మెర్చా రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ విజయలక్ష్మి

ఒంగోలు, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ మరియు ఇండియా కూటమిపై NDA మహిళా నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మహిళల హక్కులకు వ్యతిరేకంగా వ్యవహరించినవారిగా చరిత్రలో...

టీ20 వరల్డ్‌కప్‌లో కలకలం.. క్రికెట్‌లో గ్యాంగ్ బెదిరింపుల ఆరోపణలు

ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): టీ20 వరల్డ్‌కప్ 2026 నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌లో సంచలన పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. కెనడా జట్టుతో సంబంధం ఉన్న ఒక వివాదంలో గ్యాంగ్‌స్టర్ ముఠా ప్రమేయం ఉందన్న...

దస్తగిరి హత్యపై మంత్రి పార్థసారథి ఆరోపణలు.. వైకాపా నేతలపై విమర్శలు

అమరావతి, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): స్థిరాస్తి వ్యాపారి పెద్దదస్తగిరి హత్య కేసుపై మంత్రి పార్థసారథి తీవ్ర ఆరోపణలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన, వైకాపా నేతలు ప్రజల దృష్టి మళ్లించేందుకు నాటకాలు...

Breaking News