Breaking News

Live

త్వరలో ఓటర్ల జాబితా మూడో దశ సవరణ..

మే 12, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలను మరింత ఖచ్చితంగా రూపొందించే దిశగా ఎన్నికల సంఘం ప్రత్యేక సవరణ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. త్వరలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) మూడో...

గౌహతికి కలిసి వెళ్లిన చంద్రబాబు-లోకేష్.. ఎన్డీయే సమావేశాలపై ఆసక్తి

మే 12, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కలిసి అసోం రాజధాని గౌహతికి బయల్దేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ పర్యటన ముగించుకున్న చంద్రబాబు,...

‘దృశ్యం 3’ ట్రైలర్‌తో పెరిగిన ఆసక్తి

మే 12, (నేటి తెలుగు పత్రిక): మోహన్‌లాల్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘దృశ్యం 3’ తెలుగు ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌లో కనిపించిన టెన్షన్‌భరిత సన్నివేశాలు, డార్క్ విజువల్స్ ప్రేక్షకుల్లో సినిమాపై భారీ ఆసక్తి పెంచుతున్నాయి.ఈసారి...

‘భోగి’లో డింపుల్ హయతి పవర్‌ఫుల్ లుక్ వైరల్

మే 12, (నేటి తెలుగు పత్రిక): శర్వానంద్ హీరోగా దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’ నుంచి హీరోయిన్ డింపుల్ హయతి ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ...

డాక్టర్ నమ్రతకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

మే 12, (నేటి తెలుగు పత్రిక): సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ సరోగసి కుంభకోణం కేసులో డాక్టర్ నమ్రతపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె వ్యవహారం వైద్య వృత్తికే మచ్చ తెచ్చేలా ఉందని...

జీవవైవిధ్య పరిరక్షణ భవిష్యత్ తరాలకు అవసరం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా

మే 12, (నేటి తెలుగు పత్రిక): వన్యప్రాణుల సంరక్షణ భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. భవిష్యత్ తరాల భద్రత, అడవుల పరిరక్షణ కోసం జీవవైవిధ్యాన్ని కాపాడటం అత్యంత...

హ్యామ్ ప్రాజెక్ట్ పురోగతిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష

మే 12, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర రహదారుల అభివృద్ధి పనుల్లో కీలకమైన హ్యామ్ (HAM) ప్రాజెక్టుల పురోగతిపై రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమగ్ర సమీక్ష నిర్వహించారు....

చట్టం తన పని తాను చేసుకుంటుంది – ఎవరికీ ప్రత్యేక రక్షణ ఉండదు : రామచందర్‌రావు

మే 12, (నేటి తెలుగు పత్రిక): కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన కేసు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామంపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు...

తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి నియామకం

మే 12, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు కొత్త ఛైర్‌పర్సన్‌తో పాటు ఆరుగురు సభ్యులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కమిషన్ ఛైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మిని నియమించగా,...

దేశంలో తొలి ఫార్మసీ రైలు ప్రారంభం.. హైదరాబాద్ నుంచి ముంబైకి ‘ఔషధి ఎక్స్‌ప్రెస్’

మే 12, (నేటి తెలుగు పత్రిక): భారతీయ రైల్వే దేశంలోనే తొలిసారిగా ఔషధాల రవాణా కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘ఔషధి ఎక్స్‌ప్రెస్’ ఫార్మసీ రైలును ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్...

Breaking News