Breaking News

Live

ఉస్తాద్ భగత్ సింగ్‌పై భారీ అంచనాలు.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీనా?

మార్చి 16(నేటి తెలుగు పత్రిక): పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై రోజురోజుకూ అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రారంభంలో ఈ ప్రాజెక్ట్‌పై పెద్దగా హైప్ లేకపోయినా, ఇప్పుడు రిలీజ్...

అమరావతిలో ‘స్ట్యాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్’ వద్ద పొట్టి శ్రీరాములకు నివాళులు

అమరావతి, మార్చి 16 (నేటి తెలుగు పత్రిక): అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ప్రజారాజధాని అమరావతిలో ఏర్పాటు చేసిన 58 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రత్యేక...

వంటగ్యాస్ సరఫరాపై కేంద్రం క్లారిటీ.. దేశంలో సరిపడా LPG స్టాక్

మార్చి 16(నేటి తెలుగు పత్రిక): దేశంలో వంటగ్యాస్ సరఫరాపై ఎలాంటి సమస్య లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గృహ వినియోగదారులకు వంద శాతం ద్రవీకృత పెట్రోలియం వాయువు (LPG) సరఫరా కొనసాగుతుందని తెలిపింది....

ప్రపంచంలోనే మొట్టమొదటి ఇనర్ట్ యానోడ్ ఎలక్ట్రోలైజర్ ప్రారంభించిన రసూల్

విజయవాడ, 16 మార్చి 2026, నేటి తెలుగు పత్రిక: ప్రపంచంలోని ప్రముఖ అల్యూమినియం ఉత్పత్తిదారులలో ఒకరైన రుసల్, ఇనర్ట్ యానోడ్‌లను ఉపయోగించే మొదటి పారిశ్రామిక ఎలక్ట్రోలైజర్‌ను ప్రారంభించింది, ఇది పెద్ద ఎత్తున గ్రీన్ అల్యూమినియం...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి సమావేశాలకు స్వాగతం పలికిన బీర్ల ఐలయ్య

యాదగిరిగుట్ట : మార్చి 16 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): తెలంగాణ రాష్ట్ర 8వ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని తెలంగాణ రాష్ట్ర...

అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ

అమరావతి, మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): రాజధాని అమరావతి లోని శాఖమూరు పార్కులో ఏర్పాటు చేసిన 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఉప...

ఘనంగా పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు

కరీంనగర్,మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): భాషా ప్రయుక్తా రాష్ట్రాల ఏర్పాటు కోసం కృషి చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ లో సోమవారం రోజు అమరజీవి పొట్టి...

అమరావతిని గర్వంగా చెప్పుకునే రాజధానిగా తీర్చిదిద్దుతాం: చంద్రబాబు

అమరావతి, మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): అమరావతిని ప్రతి ఒక్కరూ గర్వంగా “నా రాజధాని” అని చెప్పుకునేలా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అన్నారు.అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమంలో మాట్లాడిన...

పొట్టి శ్రీరాములు త్యాగస్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలి: చంద్రబాబు

మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగస్ఫూర్తిని ఎప్పటికీ గుర్తుంచుకుని రాష్ట్ర అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.పొట్టి శ్రీరాములు జయంతి సభలో మాట్లాడిన సీఎం...

విజయవాడలో ‘ఆంధ్రప్రదేశ్ లైఫ్ ఫర్ నేచర్’ రెండు రోజుల సదస్సు

విజయవాడ,మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి పరిరక్షణపై అవగాహన పెంచే లక్ష్యంతో “ఆంధ్రప్రదేశ్ లైఫ్ ఫర్ నేచర్” పేరుతో రెండు రోజుల సదస్సును నిర్వహించనున్నట్లు ఆలపాటి సురేష్ కుమార్ తెలిపారు.ఈ సదస్సు మార్చి...

Breaking News