Breaking News

Live

కుప్పం అభివృద్ధికి జాతీయ గుర్తింపు.. సీఎం చంద్రబాబు హర్షం

మే 10, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్...

ప్రధాని మోదీకి టీపీసీసీ చీఫ్ బహిరంగ లేఖ

మే 10, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరింత సహకారం అందించాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి బహిరంగ లేఖ రాశారు. ప్రధాని హైదరాబాద్...

పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన ప్రధాని మోదీ

మే 10, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్ ప్రస్తుతం...

గ్రామ పంచాయతీల అభివృద్ధిలో ఏపీకి జాతీయ గుర్తింపు

మే 10, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి రంగంలో మరో కీలక మైలురాయిని అందుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్–2025, నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్...

సీఎం చంద్రబాబు ఇంటికి ప్రధాని మోదీ..

మే 10, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. అధికారిక కార్యక్రమాల అనంతరం ప్రధాని నేరుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లడం ప్రాధాన్యత...

“సి. జోసెఫ్ విజయ్ అనబడే నేను..” తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణం

మే 10, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు రాజకీయాల్లో చారిత్రక పరిణామం చోటుచేసుకుంది. సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత సి. జోసెఫ్ విజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం...

విద్యలో విప్లవం.. ప్రతి కుటుంబ భవిష్యత్తుకు నారా లోకేష్ భరోసా

మంగళగిరి మే 10 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దేది ఒక్కటే అది విద్య. ఆ విద్యను సరిదిద్దగల నాయకుడు ఉంటే, ఆ రాష్ట్రానికి భవిష్యత్తు అప్రతిహతం. ఈ రోజు...

విజయ్ కేబినెట్‌లో యువతకు పెద్దపీట.. 29 ఏళ్ల కీర్తనకు మంత్రి పదవి

మే 10, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు రాజకీయాల్లో కొత్త రాజకీయ శైలికి శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తన తొలి మంత్రివర్గాన్ని ప్రకటించారు. సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా యువత, నిపుణులు,...

డెహ్రాడూన్ ఆర్మీ ప్రమాదంలో తెలుగు జవాన్ మృతి.. అనకాపల్లిలో విషాదం

మే 10, (నేటి తెలుగు పత్రిక): దేశ సేవలో విధులు నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ జవాన్ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అనకాపల్లి జిల్లా వెంకుపాలెం గ్రామానికి చెందిన రాపేటి పూర్ణచంద్రశేఖర్...

సర్క్యులర్ ఎకానమీ విధానంతో రాష్ట్రంలో మెరుగైన పారిశ్రామిక వృద్ధి

కలెక్టర్ల సదస్సులో సీఎం ప్రశంసలు పొందిన పశ్చిమ గోదావరి ‘వేస్ట్ టు వెల్త్’ మోడల్ అమరావతి, మే 10, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం ప్రవేశపెట్టిన “సర్క్యులర్ ఎకానమీ బ్లూప్రింట్”...

Breaking News