Breaking News

Live

పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలకు గడువు… స్వచ్ఛ ఇంధనాల వైపు దేశం: నితిన్ గడ్కరీ

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర రహదారుల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ భారత ఆటోమొబైల్ రంగ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీర్ఘకాలంలో పెట్రోల్, డీజిల్ వాహనాలకు స్థానం ఉండదని,...

హైదరాబాద్‌లో పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు ప్రత్యేక సౌకర్యం

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారు అధికారులు. వేసవి కాలంలో పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీస్ (ఆర్పీవో)...

ఏపీలో పెట్టుబడులకు లోకేష్ ఆహ్వానం… డెల్టాతో కీలక భేటీ

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): విశాఖపట్నంలో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్, డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రెసిడెంట్ బెంజిమన్ లిన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖలో డెల్టా ఇన్నోవేషన్...

రబీ కోతల వేళ డీజిల్ సరఫరాపై అప్రమత్తం కావాలి: మంత్రి అచ్చెన్నాయుడు

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో రబీ సీజన్ వరి కోతలు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో డీజిల్ సరఫరా ఎక్కడా అంతరాయం కలగకుండా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు...

మావోయిస్టులకు కొత్త దారి.. గిరిజన యువతకు ‘గిరిదర్శక్’ ఉద్యోగాలు: సీఎం రేవంత్ రెడ్డి

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. అజ్ఞాత జీవితం వీడి సాధారణ జీవనంలోకి రావాలనుకునే మాజీ మావోయిస్టులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, వారిని సమాజంలో భాగస్వామ్యం చేసే...

ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కీలకం: సీఎం రేవంత్ రెడ్డి

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ పరిసరాల్లో రూపుదిద్దుకుంటున్న భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం అత్యంత అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం...

జీవిత ఖైదీ నుంచి న్యాయవాదిగా పేరరివాళన్ కొత్త ప్రయాణం

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా శిక్ష అనుభవించిన ఎ.జి. పేరరివాళన్ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. దీర్ఘకాల జైలు జీవితం అనంతరం ఆయన...

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ నియామకం

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి ఈ...

పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవు: కేంద్రం స్పష్టం

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం దేశంలో పెట్రోల్, డీజిల్, LPG ధరలు పెరుగుతాయన్న ప్రచారాలను కేంద్ర ప్రభుత్వం మరోసారి ఖండించింది. ఇంధన ధరలపై ప్రజల్లో నెలకొన్న...

సింహాచలం స్వామివారిని దర్శించిన సీఎం చంద్రబాబు

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంను సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు...

Breaking News