Breaking News

Live

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం.. దివ్యాంగులకు ఫ్రీ బస్ జర్నీ

మంగళగిరి, మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు శుభవార్త అందిస్తూ నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది. ‘దివ్యాంగ శక్తి’ పేరుతో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని...

దేవేంద్ర ప్రధాన్ సేవలను స్మరించిన రాజ్‌నాథ్ సింగ్

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): ఒడిశాలో బీజేపీ బలపడటానికి డాక్టర్ దేవేంద్ర ప్రధాన్ కృషి కీలకమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆయనను ఒడిశా బీజేపీకి “భీష్మ పితామహుడు”గా అభివర్ణించారుభువనేశ్వర్‌లో...

మొక్కజొన్న రైతుల కోసం బీఆర్ఎస్ ఆందోళన.. గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): మొక్కజొన్న రైతుల సమస్యలపై భారత రాష్ట్ర సమితి నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా గన్ పార్క్ వద్ద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు.చేతుల్లో...

మణిశర్మ ఆసక్తికర వ్యాఖ్యలు.. చిరంజీవి సినిమా ఆగిపోయిన అసలు కథ

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): తెలుగు సినీ సంగీత ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందిన మణి శర్మ తన కెరీర్ ప్రారంభ దశలో జరిగిన ఆసక్తికర సంఘటనలను తాజాగా పంచుకున్నారు. ముఖ్యంగా రామ్...

తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీ ఒంటరి పోరు

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించింది.పార్టీ ఎలాంటి...

ఆలేరు గోలనుకొండలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం

యాదగిరిగుట్ట : మార్చి 18 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు మండలం గొలనుకొండ గ్రామములో ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆలేరు బీర్ల ఐలన్న గారికి రైతుల ఆనందం,...

ముస్లింలకు రంజాన్ తోఫా అందజేత

బెల్లంపల్లి, మార్చి 18 (నేటి తెలుగు పత్రిక) : బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్కూరి రాంచందర్ ఆదేశాలతో బుధవారం మండలంలోని ఆకెనెపల్లి గ్రామంలో ముస్లిం లకు కాంగ్రెస్ నాయకులు...

బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా అందజేత

యాదగిరిగుట్ట : మార్చి 18 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బుధవారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం తూర్పుగూడెం గ్రామంలో . బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బిర్లా...

ఏపీ ప్రభుత్వ ‘డిజి రైతు బజార్’ యాప్‌.. ఇంటికే కూరగాయలు డెలివరీ

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): ఆన్‌లైన్ సేవల్లో మరో అడుగు ముందుకేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు అద్భుతమైన సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రైతు బజార్ల నుంచి నేరుగా కూరగాయలు, పండ్లు ఇంటికే డెలివరీ...

మూసీ ప్రాజెక్టుపై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు.. సభ నుంచి వాకౌట్

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో మూసీ ప్రాజెక్టు వివాదం మళ్లీ వేడెక్కింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కే.టి. రామారావు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.మూసీ అభివృద్ధి...

Breaking News