Breaking News

Live

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి

మే 04, (నేటి తెలుగు పత్రిక): తిరుపతి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. శ్రీకాళహస్తి మండలం ఊరందూరు సమీపంలోని పుత్తలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది....

కారంపూడి దోపిడీ కేసు ఛేదన… ఆరుగురు అరెస్ట్

మే 04, (నేటి తెలుగు పత్రిక): పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన కారంపూడి బంగారం దోపిడీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. పట్టపగలు వ్యాపారిపై దాడి చేసి సుమారు రూ.60 లక్షల విలువైన ఆభరణాలు...

ఏపీలో ప్రాపర్టీ కార్డుల జారీకి శ్రీకారం

మే 04, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ ప్రాంతాల ప్రజలకు ఆస్తులపై చట్టబద్ధ భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి కుటుంబానికి చెందిన ఇళ్లు, స్థలాలు, వాణిజ్య ఆస్తుల...

ఉత్తర–దక్షిణ రాజకీయాలకు ప్రజల చెక్: బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు

మే 04, (నేటి తెలుగు పత్రిక): కరీంనగర్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రాంతాల పేరుతో విభజన రాజకీయాలు చేసే వారికి తాజా ఎన్నికల...

విద్యార్థులకు శుభవార్త.. లోకేష్ సమక్షంలో ఒప్పందం

మే 04, (నేటి తెలుగు పత్రిక): ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పోషకాహారం అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో శ్రీ సత్యసాయి...

రాహుల్ గాంధీపై బీజేపీ సెటైర్లు.. ‘99 ఓటములు’ అంటూ ఎద్దేవా

న్యూఢిల్లీ, మే 04, (నేటి తెలుగు పత్రిక): నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై భారతీయ జనతా పార్టీ సెటైర్లు గుప్పించింది. గత...

విజయ్ నివాసానికి చేరుకున్న నటి త్రిష.. ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం

మే 04, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ విజయ దిశగా సాగుతున్న సమయంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆ పార్టీ అధినేత విజయ్ నివాసానికి ప్రముఖ నటి త్రిష చేరుకున్నారు....

సంత్ త్యాగరాజ జయంతి సందర్భంగా పవన్ కల్యాణ్ నివాళులు

అమరావతి, మే 04, (నేటి తెలుగు పత్రిక): సంత్ త్యాగరాజ 259వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘనంగా నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, త్యాగరాజ...

కురుమ కుల సంఘం నాయకులు సమావేశం

హనుమాన్ జంక్షన్ రూరల్ , మే 3, (నేటితెలుగు పత్రిక): పెరికీడు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో కృష్ణాజిల్లా మరియు ఏలూరు జిల్లాలో సంబంధించిన కురుమ కుల సంఘం నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు...

ఒమన్‌లో చిక్కుకున్న మహిళకు అండగా ఏపీ ప్రభుత్వం: ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి, మే 04, (నేటి తెలుగు పత్రిక): ఒమన్‌లో చిక్కుకున్న అన్నమయ్య జిల్లా మహిళకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. వయలపాడు గ్రామానికి చెందిన దూదేకుల షహ్నాజ్‌ను ఉద్యోగం పేరుతో విదేశాలకు తీసుకెళ్లిన ఏజెంట్లు...

Breaking News