Breaking News

Live

నార్వేతో భాగస్వామ్యానికి తెలంగాణ అడుగులు.. పెట్టుబడులపై చర్చలు

ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో నార్వే ప్రతినిధుల బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో కీలక భేటీ నిర్వహించింది. నార్వే రాయబారి మే ఎలిన్ స్టెనర్...

బీఆర్ఎస్‌పై కవిత ఘాటు విమర్శలు.. కొత్త రాజకీయ శక్తి ప్రకటన

ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె, బీఆర్ఎస్ ఇప్పటికీ ఓటమిపై...

పంది కడుపులో ఏనుగు ఆకారపు పిల్ల.. నాగర్‌కర్నూల్‌లో వింత ఘటన

ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆశ్చర్యానికి గురిచేసే వింత ఘటన చోటుచేసుకుంది. పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో ఓ పంది ఏనుగు ఆకారాన్ని పోలి ఉన్న పిల్లకు జన్మనివ్వడం స్థానికంగా...

హైదరాబాద్‌లో రీల్స్ చేస్తూ ప్రమాదం.. బాలుడు మృతి

ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో రీల్స్ కోసం చేసిన ప్రయత్నం విషాదానికి దారితీసింది. నాచారం పరిధిలోని మల్లాపూర్ గాంధీబొమ్మ బస్తీలో మిథున్(14) అనే బాలుడు బిల్డింగ్‌పై నుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు.ఈ...

ఢిల్లీ పర్యటనపై హరీశ్ రావు వివరణ

ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): కేసీఆర్ ఆదేశాల ప్రకారమే తాను ఢిల్లీకి వెళ్లినట్లు హరీశ్ రావు తెలిపారు. జగిత్యాల సభకు రాకపోవడంపై వివరణ ఇస్తూ, కాళేశ్వరం కేసు నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ అంశంపై...

మోదీ వ్యాఖ్యలపై ఖర్గే క్లారిటీ

ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): ప్రధాని నరేంద్ర మోదీపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీయడంతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వివరణ ఇచ్చారు. తాను మోదీని టెర్రరిస్ట్ అని అనలేదని స్పష్టం...

దక్షిణాదికి అన్యాయం చేయను: చంద్రబాబు

ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): ఉమెన్ రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై కాంగ్రెస్, డీఎంకే పార్టీలు గుడ్డిగా వ్యతిరేకిస్తున్న తీరు దక్షిణాది రాష్ట్రాలకు నష్టమని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ అంశాలపై తాను...

తమిళనాడులో చంద్రబాబు ప్రచారం.. ఎన్డీఏకే మద్దతు కోరింపు

ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడులోని సాతూర్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ పాలనతోనే తమిళనాడు అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు.2019 నుంచి...

అర్థరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె.. బస్సు సర్వీసులు నిలిచే అవకాశం

ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో టీజీఎస్‌ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమవడంతో రాష్ట్రవ్యాప్తంగా బస్సు సేవలు నిలిచే పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్ 21 అర్థరాత్రి నుంచి సమ్మె ప్రారంభమవుతుందని ఆర్టీసీ జేఏసీ నేతలు...

మోదీపై మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు

ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఎన్నికల సభలో మాట్లాడిన...

Breaking News