Breaking News

Live

బీఆర్ఎస్, బీజేపీపై మహేష్ గౌడ్ ధాటిగా.. కాంగ్రెస్‌కు ప్రత్యర్థి లేరు

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా కాంగ్రెస్‌దే అధికారం అవుతుందని ధీమా వ్యక్తం...

ఏఎస్ఐ దుశ్చర్యలు బహిర్గతం.. జంటలను బెదిరించి డబ్బుల వసూళ్లు, సస్పెన్షన్

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ వర్గాలను కుదిపేసే ఘటన వెలుగులోకి వచ్చింది. గుంటూరుకు చెందిన ఏఎస్ఐ శ్రీనివాసరావు విధుల్లో ఉండి దుర్వినియోగానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి.మాచర్లలో పనిచేస్తూ...

బేగంపేట బ్యాంక్‌లో బ్యాంక్ మేనేజర్ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు కాజేత

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని బేగంపేట ప్రాంతంలో భారీ బ్యాంక్ మోసం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్న వెంకటరమణ అనే వ్యక్తి కస్టమర్ సంతకాలను నకిలీగా తయారు...

డ్రైవింగ్ లైసెన్స్ సేవలు డిజిటల్ దిశగా.. ఇంటి నుంచే అన్ని పనులు పూర్తి

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లోకి తీసుకురావడానికి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఫేస్‌లెస్ విధానాన్ని అమలు...

బిగ్ బాస్ కోసం నన్ను టార్గెట్ చేశారు అని కౌంటర్ మంగ్లీపై ఆరోపణలు

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: తెలుగు సింగర్ మంగ్లీపై పెట్టుబడి మోసం ఆరోపణలు రావడంతో వివాదం చెలరేగింది. లాయర్ సుబ్బారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కరెన్సీ కట్టల వీడియోలో...

రాష్ట్రంలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై తాజా అప్‌డేట్:

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లోని 87 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లలో డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం మొత్తం వార్డులు, డివిజన్లు 3,206 ఉండగా, 2011 జనాభా లెక్కల ఆధారంగా ఇవి మరో...

చీర వివాదంపై అనసూయ ఘాటు స్పందన

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోసారి చీర వివాదంపై స్పందించారు. ఇటీవల ఆమె చీరకట్టులో కనిపించిన వీడియోకు సంబంధించి ఓ టీవీ ఛానెల్ ఇచ్చిన శీర్షికపై ఆమె తీవ్రంగా...

టీడీపీ శిక్షణా తరగతుల్లో సీఎం చంద్రబాబు.. పథకాలపై ఫీడ్‌బ్యాక్ సేకరణ

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి క్షేత్రస్థాయిలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు,...

ములుగులో డీసీసీ సమావేశం.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: ములుగు జిల్లాలో డీసీసీ అధ్యక్షుడు అశోక్ ఆధ్వర్యంలో డీసీసీ కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా...

అంబేద్కర్ జయంతి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

కరీంనగర్, ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈనెల 14న నిర్వహించే అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను కలెక్టర్ చిత్ర మిశ్రా.. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం,...

Breaking News