మార్చి 25, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్లో రేపు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఈనెల 28న అసెంబ్లీ సమావేశం నిర్వహణపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది.అసెంబ్లీ సమావేశ తేదీలపై కేబినెట్లో...
మార్చి 25, నేటి తెలుగు పత్రిక: శ్రీశైలం డ్యామ్ వద్ద విషాదకర ఘటన చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పిల్లి వీరస్వామి ప్రాణాలు కోల్పోయారు.నంద్యాల జిల్లా సున్నిపెంట పరిధిలో డ్యామ్ వద్ద...
భద్రతలో మైహోం పరిశ్రమ కు అవార్డులు కోదాడ/మేళ్ళచెరువు మార్చి 25 (నేటి తెలుగు పత్రిక): ఫోరమ్ ఆఫ్ ఇండియా - హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మొదటి ఎడిషన్ క్వాలిటీ సర్కిల్ అవార్డుల్లో మై...
మార్చి 25, నేటి తెలుగు పత్రిక: దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. దేశంలో ఎలాంటి ఇంధన కొరత...
మాజీ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జన్నాయికోడే నగేష్ డిమాండ్ యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 25 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ప్రభుత్వ విప్ , ఆలేరు ఎమ్మెల్యే బీర్ల...
ఎ.కొండూరు మార్చి 25 (నేటి తెలుగు పత్రిక): వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మండుటెండలు పెరుగుతున్న నేపథ్యంలో రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనదారులు, ప్రయాణికులు, పాదచారులకు చల్లని మంచినీరు అందించాలనే లక్ష్యంతో చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు...
ఎ. కొండూరు మార్చి 25 (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ సర్వే కార్యక్రమం అమలుపై ఎన్టీఆర్ జిల్లా జెసి ఇలక్కియా బుధవారం ఎ.కొండూరు మండలంలో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు....
మార్చి 25, నేటి తెలుగు పత్రిక: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళల సాధికారతపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పాలనలో మహిళలకు పెద్దపీట వేశామని, పదవుల్లోనూ, కాంట్రాక్టు పనుల్లోనూ రిజర్వేషన్లు కల్పించినట్లు తెలిపారు.ఇప్పుడు...
మార్చి 25, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగులకు ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. సదరం సర్టిఫికేట్ కోసం స్లాట్ బుకింగ్ ప్రక్రియను మార్చి 25 నుంచి తిరిగి ప్రారంభించింది. ఈ నిర్ణయం ద్వారా...
మార్చి 25, నేటి తెలుగు పత్రిక: మిరియాల రాఘవ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. తెలంగాణ వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ అడ్వైజర్గా, తెలుగు రాష్ట్రాల కాపు సీనియర్ నాయకుడిగా ఉన్న ఆయన...