టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో కార్యకర్తలకు గౌరవం.. ప్రజాసేవే లక్ష్యం: సీఎం నారా చంద్రబాబు నాయుడు
మార్చి 29, నేటి తెలుగు పత్రిక: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా నిర్వహించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రధాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి...
