మార్చి 27, నేటి తెలుగు పత్రిక: శ్రీ రామ నవమి సందర్భంగా ఎన్. చంద్రబాబు నాయుడు హృదయపూర్వక సందేశం ఇచ్చారు.ఈ సందర్భంగా అయోధ్య రామ మందిరం సందర్శనను ఆయన ఆప్యాయంగా స్మరించుకున్నారు. ఆ అనుభవం...
మార్చి 27, నేటి తెలుగు పత్రిక: పవిత్ర శ్రీ రామ నవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయం అభివృద్ధికి భారీ ప్రణాళికకు శ్రీకారం చుట్టారు.రేవంత్ రెడ్డి రూ.351 కోట్లతో ఆలయ...
భద్రాచలం, మార్చి 27, నేటి తెలుగు పత్రిక: భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం అద్భుత వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తుల సమక్షంలో...
విజయవాడ. మార్చి 27 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఎన్టీఆర్ జిల్లా, 8వ డివిజ న్ శ్రీరామ్ నగర్లో ఘనం గా నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకల్లో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ...
మార్చి 27, నేటి తెలుగు పత్రిక: కవిత తెలంగాణ రాజకీయాల్లో సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో బలమైన కొత్త రాజకీయ శక్తి అవసరమని స్పష్టం చేశారు. సర్వోదయ తెలంగాణ సాధన లక్ష్యంగా కొత్త పార్టీ...
మార్చి 27, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్రం మరో శుభవార్త అందించింది. రాష్ట్రంలో కీలక జాతీయ రహదారి అయిన NH-16ను నాలుగు లైన్ల నుంచి ఆరు లైన్లుగా విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది.ఈ...
మార్చి 27, నేటి తెలుగు పత్రిక: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. హైదరాబాద్ చుట్టూ నిర్మించనున్న రీజినల్ రింగ్ రోడ్ (RRR) దక్షిణ భాగం ప్రాజెక్టుపై ముందడుగు పడింది.కేంద్ర రోడ్డు, రవాణాశాఖ...
మార్చి 27, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో విద్యార్థుల కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు “ముఖ్యమంత్రి బ్రేక్ఫాస్ట్ పథకం”ను 2026–27 విద్యా...
ముప్పిరిశెట్టి రాణి ఇల్లు ధ్వంసం ఘటనపై న్యాయం చేయాలని వినతి మచిలీపట్నం, 27 మార్చి 2026, నేటి తెలుగు పత్రిక: కృష్ణాజిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడును రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్ చందు...
మార్చి 27, నేటి తెలుగు పత్రిక: అయోధ్యలోని రామ మందిరం, అయోధ్యలో రామ నవమి సందర్భంగా అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. రామ్ లల్లాకు సూర్య తిలకం దిద్దిన వేళ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు.మార్చి...