Breaking News

Live

అకాల వర్షాల దెబ్బ.. రైతులకు భారీ నష్టం: కవిత

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో కురిసిన అకాల వర్షాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ముఖ్యంగా జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, నిర్మల్ జిల్లాల్లో చేతికొచ్చే...

ఐజేయు సెక్రటరీ జనరల్ సోమసుందర్ కు తాడేపల్లిగూడెం పాత్రికేయుల శుభాకాంక్షలు

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) సెక్రటరీ జనరల్ గా ఎన్నికై తొలిసారిగా తాడేపల్లిగూడెం చేరుకున్న డి.సోమ సుందర్ కు తాడేపల్లిగూడెం పాత్రికేయులు మంగళవారం ఘన స్వాగతం పలికి...

యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో 7వ వార్డులో సుడుగు శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు డ్రైనేజీ పనులు ప్రారంభం

యాదగిరిగుట్ట : మార్చి 31 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి రాగి చంద్రశేఖర్): మంగళవారం రోజు యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో 7వ వార్డులో సుడుగు శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు డ్రైనేజీ...

ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు రేపు పార్లమెంట్ ముందుకు

న్యూఢిల్లీ, మార్చి 31, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు 2026ను కేంద్ర ప్రభుత్వం రేపు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ముందుగా లోక్‌సభలో ఈ...

హైదరాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు రాష్ట్రం గ్రీన్ సిగ్నల్

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుల అమలులో తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. హైదరాబాద్ కేంద్రంగా ప్రతిపాదించిన హైస్పీడ్ రైలు మార్గాల కోసం భూసేకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని...

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులపై కేంద్రం తాజా ప్రకటన

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: దేశంలో హైస్పీడ్ రైల్వే వ్యవస్థ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కీలకంగా ముందుకెళ్తోంది. బడ్జెట్‌లో ప్రకటించిన బుల్లెట్ ట్రైన్ కారిడార్ల అమలుపై తాజాగా పురోగతి వివరాలు వెల్లడయ్యాయి. ఈ...

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత

యాదగిరిగుట్ట : మార్చి 31 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యాదాద్రి...

కేరళ ఎన్నికల్లో పాల్గొననున్న ఉత్తమ్

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: ఎన్నికల సందర్బంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల్లో ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఆయన ఈరోజు రాత్రి...

ఎల్‌పీజీ కొరతపై కేంద్రానికి రాష్ట్ర విజ్ఞప్తి

హైదరాబాద్, మార్చి 31, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో ఎల్‌పీజీ కొరత సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించింది. ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర పెట్రోలియం...

మంగళగిరిలో లోకేష్ ప్రజాదర్బార్ కొనసాగింపు

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్‌ను కొనసాగిస్తున్నారు. 86వ రోజుకు చేరుకున్న ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ప్రజలు,...

Breaking News