Breaking News

Live

“దానవీరశూరకర్ణ” నుంచి “కుంభకర్ణుడు”గా మారారు: రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మళ్లీ ఉద్ధృతమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటుగా విరుచుకుపడ్డారు.ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి “దానవీరశూరకర్ణ”లా కనిపించారని,...

సికింద్రాబాద్‌లో ‘జనాగ్రహ సభ’… మోదీ పర్యటనకు బీజేపీ భారీ సన్నాహాలు

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): ప్రధాని నరేంద్ర మోదీ మే 10న తెలంగాణ పర్యటనకు రానున్న నేపథ్యంలో రాజకీయంగా రాష్ట్రంలో చర్చ నెలకొంది. కేంద్రంలో మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారి...

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎల్‌అండ్‌టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఎల్‌అండ్‌టీ సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎస్‌.ఎన్‌. సుబ్రహ్మణ్యన్ మర్యాదపూర్వకంగా కలిశారు.హైదరాబాద్‌లోని తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన...

తండ్రిని చంపిన పదో తరగతి విద్యార్థి

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మద్యం తాగి తరచూ కుటుంబంపై హింసకు దిగుతున్న తండ్రిని అడ్డుకునే క్రమంలో పదో తరగతి చదువుతున్న బాలుడు చేసిన...

తెలంగాణలో బీజేపీ అధికారమే లక్ష్యం… రామచంద్రరావు ధీమా

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎన్డీయే కూటమి బలపడుతోందని, పలు రాష్ట్రాల్లో విజయపథంలో...

కవితపై దానం నాగేందర్ ఫైర్… కుటుంబ విభేదాలే కారణమని ఆరోపణ

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. కవిత కొత్త పార్టీ ప్రకటనపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘాటుగా స్పందించారు.మీడియాతో మాట్లాడుతూ, కవిత తీసుకున్న నిర్ణయం...

నిజామాబాద్‌లో పీఏసీ సమావేశం… అభివృద్ధి, పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ దృష్టి

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): నిజామాబాద్‌లో నిర్వహించిన పీఏసీ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇంచార్జీ మంత్రి సీతక్క, డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు....

మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన పార్టీ మార్పు ప్రచారాలపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పష్టత ఇచ్చారు. ఇటీవల ప్రధానిని కలిసిన నేపథ్యంలో తాను పార్టీ మారుతున్నాననే వార్తలు...

రేపు ఉదయం 11కి ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల: మంత్రి నారా లోకేష్

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఏపీ టెన్త్ క్లాస్ ఫలితాలను ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు విడుదల...

రాష్ట్రమంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఘన స్వాగతం

హనుమాన్ జంక్షన్, ఏప్రిల్ 29,(నేటి తెలుగు పత్రిక): హనుమాన్ జంక్షన్ శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి దేవస్థానానికి విచ్చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కి స్వాగతం పలికిన...

Breaking News