Breaking News

Live

మహిళా సంఘం నాయకురాలు విజయ మృతి

కోదాడ ,ఏప్రిల్ 6(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం రత్నవరం గ్రామం సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి కన్నెబోయిన సైదయ్య భార్య, ఐద్వా నాయకురాలు విజయ సోమవారం గుండెపోటుతోచనిపోవడం జరిగింది. రేపు...

ఆదిలాబాద్‌లో అభివృద్ధి పథకాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

ఆదిలాబాద్‌, ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రంలో భాగంగా జిల్లా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం...

ఏపీ: జలధార ‘జలధార’ 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రారంభం: సీఎం చంద్రబాబు

రాష్ట్రవ్యాప్తంగా నీటి భద్రత కోసం 100 రోజుల యాక్షన్ ప్లాన్ 'జలధార' ను చంద్రబాబు నాయుడు, సీఎం, తాడిపత్రి నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా: చెరువుల పూరికతీత, కాల్వల మరమ్మత్తులు భూగర్భ...

ఆర్టీసీ రాత పరీక్ష: 198 పోస్టులకు ఆన్సర్‌ కీ విడుదల, ఫలితాలు త్వరలో

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ (TST) మరియు మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ (MST) రాత పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ TS LPRB ఛైర్మన్ వివి...

కేంద్రం శుక్రవారం విడుదల చేసిన కొత్త LPG అప్‌డేట్: కొరత లేదు, సరఫరా సజావుగా

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: దేశంలో LPG కొరత ఉందని వస్తున్న ప్రచారాలపై కేంద్రం కీలక స్పష్టత ఇచ్చింది. పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం, ఏప్రిల్ 4న ఒక్క...

మెగా హెల్త్ క్యాంపుని ప్రారంభించిన కోదాడ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి యేర్నెని కుసుమ వెంకటరత్నం బాబు

కోదాడ, ఏప్రిల్ 6 (నేటి తెలుగు పత్రిక): మెగా హెల్త్ క్యాంపు లో మరో ముఖ్య అతిధి గా కోదాడ డి.ఎస్.పి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.ఈ మెగా ఉచిత వైద్య...

ముత్తాత, నానమ్మలే వామపక్షాలను ఏమి చేయలేకపోయారు!

-రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలకు బృందాకరత్‌ కౌంటర్‌ కన్నూరు, ఏప్రిల్ 6, నేటి తెలుగు పత్రిక: కేరళలో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల తర్వాత లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎల్‌డీఎఫ్‌) కనమరుగైపోతుందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ...

ఏపీ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్: సీఎం చంద్రబాబు పనితీరుపై బంపర్ నిర్ణయం

అనంతపురం, ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ప్రోగ్రెస్ రిపోర్ట్ సభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులు, ఉద్యోగుల పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి,...

తెలంగాణలో బంజారా సమాజం కోసం కొత్త రాజకీయ సన్నాహాలు

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బంజారా సమాజ ప్రతినిధులతో భేటీ అయ్యారు. రిటైర్డ్ అదిషనల్ డీజీ డీటీ నాయక్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కొత్త...

ప్రతి నెలా పేద ఆర్యవైశ్యులకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం

కరీంనగర్, ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: వాసవి ట్రస్ట్ సభ్యుల ఆర్ధిక సహ కారంతో ప్రతి నెలా రూ. లక్ష నగదును వైద్యం, విద్య, వివాహాల నిమిత్తం ఆర్థిక సహాయం చేస్తునట్లు ట్రస్ట్...

Breaking News