Breaking News

Live

అమెరికా రాజకీయాల్లో కలకలం.. ట్రంప్‌పై డెమొక్రాట్ల తీవ్ర ఆగ్రహం

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: అమెరికా రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఇరాన్‌పై అణు దాడి...

డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. హైదరాబాద్‌లో భారీ సీజ్

ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. చిలకలగూడ, ఆదిభట్ల, సనత్‌నగర్ పోలీసుల చర్యల్లో భాగంగా సుమారు రూ.64.35 లక్షల విలువైన డ్రగ్స్‌ను...

కల్వకుంట్ల కవిత కేరళ ప్రజలకు విజ్ఞప్తి: కాంగ్రెస్ హామీలపై అవగాహన కల్పించాలి

ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: కల్వకుంట్ల కవిత కేరళ ప్రజలకు ఒక వీడియో సందేశం విడుదల చేశారు. “జై తెలంగాణ, జై కేరళ” అంటూ ప్రారంభమైన వీడియోలో, ఆమె తెలంగాణ కూతురిగా పినరయి...

ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ను కలిసిన బార్ అసోసియేషన్ నాయకులు బార్ అసోసియేషన్ అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చిన ఎంపీ చిన్ని

విజయవాడ, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: విజయవాడ బార్ అసోసియేషన్ నాయకులు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని)ని గురునానక్ కాలనీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు. రాష్ట్ర బార్...

అమరావతిలో ఎన్ఎఫ్‌డీబీ ప్రాంతీయ కార్యాలయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

మత్స్యరంగానికి నూతన దిశ, మత్స్యకారులకు విస్తృత ప్రయోజనాలు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడి అమరావతి, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: అమరావతిలో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (NFDB) ప్రాంతీయ కార్యాల‌యం ఏర్పాటు...

కందుల కొనుగోలు గడువు మే 4 వరకు పొడిగింపు

మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అమరావతి, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో కందుల కొనుగోలు గడువు మే 4 వరకు పొడిగించడం జ‌రిగింద‌ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్ల‌డించారు....

E20 పెట్రోల్ అమలు.. వాహనదారులకు కీలక సూచనలు

ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా పెట్రోల్ వినియోగంలో కీలక మార్పు చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం E20 పెట్రోల్ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, దశలవారీగా అమలు ప్రారంభించింది. ఇకపై పెట్రోల్ బంకుల్లో ఇథనాల్ మిశ్రమ...

అమరావతి అభివృద్ధికి మద్దతుగా జలహారతి కార్యక్రమం: కేశినేని వెంక‌ట్

ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: విజయవాడలో అమరావతి రాజధాని అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ప్రత్యేక జలహారతి కార్యక్రమం నిర్వహించారు. నవ్యాంధ్రప్రదేశ్ చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో దుర్గా ఘాట్ వద్ద జరిగిన ఈ...

​గ్రామీణాభివృద్ధికి పాడి-పంటలే ఆధారం: పశుసంవర్ధక శాఖ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ టి. దామోదర నాయుడు

​ఘనంగా 'రైతులోకం' ప్రత్యేక సంచిక ఆవిష్కరణ విజయవాడ, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: వ్యవసాయ రంగంలో పశుపోషణ కీలక పాత్ర పోషిస్తోందని, సమాజాభివృద్ధికి పాడి, పంటలే ఆధారమని పశుసంవర్ధక శాఖ రాష్ట్ర డైరెక్టర్...

ఇంధన సంక్షోభం దెబ్బ.. పాకిస్తాన్‌లో పరిమితులు కఠినం

ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: మధ్యప్రాచ్య యుద్ధ ప్రభావంతో పాకిస్తాన్‌లో ఇంధన సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కఠిన నియంత్రణలు అమలు చేస్తోంది.దేశవ్యాప్తంగా మార్కెట్లు, మాల్స్ రాత్రి 8 గంటలకే...

Breaking News