శోలింగర్లో నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేశ్
మే 29, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడులోని రాణిపేట జిల్లా షోలింగర్లో ఉన్న యోగ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మంత్రి నారా లోకేశ్ శుక్రవారం సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు...
