Breaking News

Live

అద్భుత విజయం: మహేష్ బాబు ప్రశంసలు

మే 05, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీ సంచలన విజయంతో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. పార్టీ అధినేత విజయ్ నేతృత్వంలో తొలి ఎన్నికలకే భారీ ప్రభావం చూపడం విశేషంగా మారింది....

త్రిషపై సమంత ప్రశంసలు.. “అద్భుత శక్తి”గా అభివర్ణన

మే 04, (నేటి తెలుగు పత్రిక): దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు త్రిషపై...

బెంగాల్‌లో బీజేపీ గెలుపు ప్రజల తీర్పు: కిషన్ రెడ్డి

మే 04, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయి బీజేపీకి పట్టం కట్టారని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో అక్కడ అరాచకాలు, గుండాగిరి...

పెరంబూరులో విజయ్ ఘన విజయం

మే 04, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు రాజకీయాల్లో సంచలనం కొనసాగుతోంది. టీవీకే చీఫ్ విజయ్ పెరంబూర్ నియోజకవర్గంలో ఘన విజయం సాధించారు. డీఎంకే అభ్యర్థి ఆర్.డి. శేఖర్‌పై సుమారు 40 వేల ఓట్ల...

కేరళలో యూడీఎఫ్ ఘన విజయం.. రేవంత్ హర్షం

మే 04, (నేటి తెలుగు పత్రిక): కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి సాధించిన ఘన విజయంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఫలితాలను చారిత్రాత్మక విజయంగా...

కరీంనగర్ ఆకాశవాణి కేంద్రం అభివృద్ధికి వినతి

కరీంనగర్, మే 04, (నేటి తెలుగు పత్రిక): : కరీంనగర్ ఆకాశవాణి (AIR) కేంద్రాన్ని ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని స్థానిక నివాసులు, కళాకారులు, రచయితలు అయిన శరత్ సాహితీ కళా స్రవంతి కరీంనగర్...

బెంగాల్‌లో బీజేపీ విజయం చారిత్రాత్మకం: కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ

మే 04, (నేటి తెలుగు పత్రిక): వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ సాధించిన విజయాన్ని చారిత్రాత్మకంగా అభివర్ణించారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవడం, బెంగాల్‌లో భారీ...

స్టాలిన్‌కు కొళత్తూరులో షాక్

మే 04, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్కు ఎన్నికల్లో అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది. కొళత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన, టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు చేతిలో ఓటమి...

మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనం: పీవీఎన్ మాధవ్

మే 04, (నేటి తెలుగు పత్రిక): విశాఖపట్నంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసాన్ని ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. ‘వికసిత...

జవహర్‌నగర్ డంపింగ్ యార్డు తరలించాలి: సీఎం రేవంత్ రెడ్డికి జేఏసీ వినతి

మే 04, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ జవహర్‌నగర్ యాంటీ డంపింగ్ యార్డ్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిను కలిసి వినతిపత్రం సమర్పించారు. జవహర్‌నగర్ ప్రాంతంలో ఉన్న డంపింగ్...

Breaking News