Breaking News

Live

అమెరికా నుంచి భారత్‌కు తిరిగి రానున్న 9వ శతాబ్ధానికి చెందిన 3 పురాతన శిల్పాలు

మార్చి 27, నేటి తెలుగు పత్రిక: అమెరికాలోని స్మిత్‌సోనియన్ జాతీయ ఆసియా కళల సంగ్రహాలయం నుంచి మూడు అరుదైన పురాతన శిల్పాలు త్వరలోనే భారత్‌కు తిరిగి రానున్నాయి. తమిళనాడులోని దేవాలయాల నుంచి దొంగిలించబడినట్లు పరిశోధనలో...

పెట్రోల్, డీజిల్ సుంకాల కోతపై నిర్మలా సీతారామన్ స్పందన

మార్చి 27, నేటి తెలుగు పత్రిక: అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో పెరుగుతున్న ధరల మధ్య దేశ ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు ₹10 చొప్పున...

నిఖిల్ డే బృందంతో భేటీ: రేవంత్ రెడ్డి కీలక చర్చలు

మార్చి 27, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ సామాజిక కార్యకర్త నిఖిల్ డే బృందంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న “ప్రజా వాణి” కార్యక్రమాన్ని...

లాక్‌డౌన్‌పై కేంద్రం క్లారిటీ… పుకార్లకు చెక్

మార్చి 27, నేటి తెలుగు పత్రిక: దేశంలో లాక్‌డౌన్ విధించబోతున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. చమురు సంక్షోభం నేపథ్యంలో లాక్‌డౌన్ వచ్చే అవకాశం ఉందన్న వార్తలను కేంద్ర...

శ్రీరాముడి అనుగ్రహం… ఈ రెండు రాశులపై కనకవర్షం!

మార్చి 27, నేటి తెలుగు పత్రిక: శ్రీ రామ నవమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ పవిత్ర రోజున ఏర్పడుతున్న అరుదైన గ్రహాల సంయోగం కారణంగా 12 రాశులపై...

ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ ‘కాట్టాన్’ మొండెం లేని తల మిస్టరీ… వీకెండ్‌కు పర్ఫెక్ట్ థ్రిల్లర్

మార్చి 27, నేటి తెలుగు పత్రిక: ఓటీటీ ప్రేక్షకులకు మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ అందుబాటులోకి వచ్చింది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ‘కాట్టాన్’ అనే మిస్టరీ వెబ్ సిరీస్...

గృహ వినియోగదారులకు గుడ్‌న్యూస్… ₹500 వరకు ఫ్రీ గ్యాస్, సెక్యూరిటీ డిపాజిట్ జీరో

న్యూఢిల్లీ, మార్చి 27, నేటి తెలుగు పత్రిక: గృహ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వినియోగాన్ని పెంచేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్తగా PNG...

ట్రాన్స్ మహిళతో వీడియో వివాదం… నరహరి జిర్వాల్ పై ఆరోపణలు..మంత్రి రాజీనామాకు డిమాండ్

ముంబై, మార్చి 27, నేటి తెలుగు పత్రిక: మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ వైరల్ వీడియో తీవ్ర కలకలం రేపుతోంది. రాష్ట్ర మంత్రి నరహరి జిర్వాల్ కు సంబంధించినట్లు ప్రచారం జరుగుతున్న ఈ వీడియోపై పెద్ద...

ధర్మం, సుపరిపాలనకు ప్రతీక శ్రీరాముడు: చంద్రబాబు

అమరావతి, మార్చి 27, నేటి తెలుగు పత్రిక: శ్రీరామనవమి మహోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన శ్రీరాముడి మహిమను కొనియాడుతూ, ధర్మానికి, సుపరిపాలనకు ప్రతీకగా...

ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముడు… రామరాజ్యం ఆదర్శం: లోకేష్

అమరావతి, మార్చి 27, నేటి తెలుగు పత్రిక: శ్రీరామనవమి సందర్భంగా ప్రముఖ నేత నారా లోకేష్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శ్రీరాముడి మహిమను వివరించారు.ధర్మానికి ప్రతిరూపంగా నిలిచిన శ్రీరామచంద్రుడు...

Breaking News