Breaking News

Live

రేపు ఏపీ కేబినెట్.. అమరావతిపై కీలక నిర్ణయం?

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్లో రేపు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఈనెల 28న అసెంబ్లీ సమావేశం నిర్వహణపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది.అసెంబ్లీ సమావేశ తేదీలపై కేబినెట్‌లో...

శ్రీశైలం డ్యామ్ వద్ద విషాదం.. కానిస్టేబుల్ మృతి

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: శ్రీశైలం డ్యామ్ వద్ద విషాదకర ఘటన చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉన్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పిల్లి వీరస్వామి ప్రాణాలు కోల్పోయారు.నంద్యాల జిల్లా సున్నిపెంట పరిధిలో డ్యామ్ వద్ద...

పోటో: అవార్డ్ అందుకుంటున్న మై హోం యాజమాన్యం (ఎమ్ ఎల్ సి 01)

భద్రతలో మైహోం పరిశ్రమ కు అవార్డులు కోదాడ/మేళ్ళచెరువు మార్చి 25 (నేటి తెలుగు పత్రిక): ఫోరమ్ ఆఫ్ ఇండియా - హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మొదటి ఎడిషన్ క్వాలిటీ సర్కిల్ అవార్డుల్లో మై...

పెట్రోల్ బంక్‌ల బంద్ పుకార్లు.. కేంద్రం క్లారిటీ

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. దేశంలో ఎలాంటి ఇంధన కొరత...

ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలీ

మాజీ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జన్నాయికోడే నగేష్ డిమాండ్ యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 25 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ప్రభుత్వ విప్ , ఆలేరు ఎమ్మెల్యే బీర్ల...

వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులకు చల్లని చలివేంద్రాలు ఏర్పాటు: ఎంపీడీవో బి. శ్రీనివాసరావు

ఎ.కొండూరు మార్చి 25 (నేటి తెలుగు పత్రిక): వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మండుటెండలు పెరుగుతున్న నేపథ్యంలో రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనదారులు, ప్రయాణికులు, పాదచారులకు చల్లని మంచినీరు అందించాలనే లక్ష్యంతో చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు...

మండల కేంద్రమైనఎ. కొండూరులో సమగ్ర భూ సర్వే పై తనిఖీ నిర్వహించిన జెసిఇలక్కియా

ఎ. కొండూరు మార్చి 25 (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ సర్వే కార్యక్రమం అమలుపై ఎన్టీఆర్ జిల్లా జెసి ఇలక్కియా బుధవారం ఎ.కొండూరు మండలంలో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు....

‘జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట’.. వైఎస్ జగన్ స్పష్టం

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళల సాధికారతపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పాలనలో మహిళలకు పెద్దపీట వేశామని, పదవుల్లోనూ, కాంట్రాక్టు పనుల్లోనూ రిజర్వేషన్లు కల్పించినట్లు తెలిపారు.ఇప్పుడు...

ఏపీలో దివ్యాంగులకు శుభవార్త.. నెలకు రూ.6 వేల పెన్షన్ అవకాశం

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగులకు ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. సదరం సర్టిఫికేట్ కోసం స్లాట్ బుకింగ్ ప్రక్రియను మార్చి 25 నుంచి తిరిగి ప్రారంభించింది. ఈ నిర్ణయం ద్వారా...

కాపు సీనియర్ నేత రాఘవరావు బర్త్‌డే సెలబ్రేషన్స్ సందడి

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: మిరియాల రాఘవ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. తెలంగాణ వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ అడ్వైజర్‌గా, తెలుగు రాష్ట్రాల కాపు సీనియర్ నాయకుడిగా ఉన్న ఆయన...

Breaking News