Breaking News

Live

మహిళా సమరానికి చట్టమే ఆయుధం: జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ‘న్యాయ చైతన్య’ సదస్సు

కరీంనగర్, మార్చి 07, నేటి తెలుగు పత్రిక: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం నాడు స్థానిక అపూర్వ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్...

200 మంది విద్యార్థులకు కోమటిరెడ్డి యువసేన రాష్ట్రనాయకులు దార నవీన్ అద్వర్యంలో పరీక్ష ప్యాడ్ల పంపిణీ

యాదగిరిగుట్ట : మార్చి 07 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు యాదగిరిగుట్ట, యాదగిరిపల్లి, దాతరుపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల నుండి పదవ తరగతి ఎస్.ఎస్.సి 200...

ఏం.ఆర్.ఓ ఆఫీసు ముందు బి.ఆర్.ఎస్ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

నిషేధిత జాబితాలో ఉన్న ఇళ్లను రెగ్యులగారిస్ చేయాలి. నిషేధిత జాబితాలో ఉన్న ఇళ్లను రెగ్యులగారిస్ చేసి కాంగ్రెస్ నిజాయితీ చాటుకోవాలని డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట : మార్చి 07 : ( నేటి తెలుగు...

ఆపరేషన్ కగార్ ప్రభావం.. రేవంత్ రెడ్డి ఎదుట 130 మంది మావోయిస్టులు లొంగుబాటు

హైదరాబాద్,mar 07, నేటి తెలుగు పత్రిక: సాయుధ మిలిటెంట్ పోరాటపంథాలో ఒకప్పుడు బలంగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (Maoist) ప్రస్తుతం తీవ్ర దెబ్బతిన్న పరిస్థితిలో ఉంది. ఎన్‌కౌంటర్లు, భద్రతా దళాల ఆపరేషన్లు,...

టీమిండియాకు ఫైనల్ టెన్షన్.. నంబర్ వన్ ప్లేయర్ల ఫామ్‌పై గంభీర్ ఆలోచనలు

Mar 07, నేటి తెలుగు పత్రిక: టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. రేపు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్–న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. వరుసగా రెండోసారి టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలని...

పామర్రు లో ఆపరేషన్‌ ‘వజ్ర ప్రహార్‌’

పామర్రు మార్చి 07( నేటి తెలుగు పత్రిక ): మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా ప్రభుత్వం తీసుకున్న లక్ష్యానికి ప్రజలు సహకరించాలని కోరారు.శనివారం తెల్లవారుజామున నియోజకవర్గం కేంద్రం మైన పామర్రు పట్నం లోని నాగులేరు...

“ఆపరేషన్ వజ్రప్రహార్”లో భాగంగా జిల్లాలో ‘కార్డన్ అండ్ సెర్చ్’: విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్

గౌరవ డిజిపి, శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు, ఈగల్ చీఫ్ శ్రీ ఆకే రవి కృష్ణ, ఐపిఎస్, ఐజిపి గారి పర్యవేక్షణలో, జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ వారి ఉత్తర్వుల...

ఇరాన్ పై సామ్రాజ్యవాద అమెరికా, ఇజ్రాయిల్ దాడిని ఖండించండి: సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

సూర్యాపేట,mar 07, నేటి తెలుగు పత్రిక: ఇరాన్ పై అమెరికా సామ్రాజ్యవాదం, ఇజ్రాయిల్ దాడి చేసి వందలాది మంది సాధారణ పౌరులను హత మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నదని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున...

భీమడోలులో ఎంజీఎన్ఆర్ఈజీఏ పరిరక్షణ యాత్ర.. చంద్రబాబు పాలసీపై షర్మిలా ఆగ్రహం

ఏలూరు,mar 07, నేటి తెలుగు పత్రిక: ఏలూరు జిల్లా భీమడోలు మండల కేంద్రంలో ఎంజీఎన్ఆర్ఈజీఏ (ఉపాధి హామీ) పరిరక్షణ యాత్ర నిర్వహించిన ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై. ఎస్. షర్మిలా రెడ్డి కేంద్ర,...

ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లకు పెద్దఎత్తున ప్రోత్సాహం : లోకేష్

అమరావతి,mar 07, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను పెద్దఎత్తున ప్రోత్సహిస్తామని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ రాష్ట్రంలో...

Breaking News