Breaking News

Live

రాయలసీమను గ్రోత్ జోన్‌గా తీర్చిదిద్దుతున్నాం: సీఎం చంద్రబాబు

మే 15, (నేటి తెలుగు పత్రిక): శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.....

ఓటర్ల జాబితా సవరణపై బీజేపీని లక్ష్యంగా చేసుకున్న మహేశ్ గౌడ్

మే 15, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో చేపట్టనున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్...

ఓటర్ల జాబితా సవరణపై ఎన్నికల అధికారితో కాంగ్రెస్ నేతల భేటీ

మే 15, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో జరగనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ భేటీలో పలువురు...

వైసీపీ ఆందోళనలపై బైరెడ్డి శబరి విమర్శలు

మే 15, (నేటి తెలుగు పత్రిక): కర్నూలులో ఇటీవల జరిగిన ఆందోళనలపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తీవ్ర విమర్శలు చేశారు. కొన్ని చిన్న అంశాలను పెద్దదిగా చూపిస్తూ వైసీపీ నేతలు అలజడి సృష్టిస్తున్నారని...

పట్టాభిపురం రైతు బజార్‌కు ఆధునిక హంగులు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

మే 15, (నేటి తెలుగు పత్రిక): గుంటూరు నగరంలోని పట్టాభిపురం రైతు బజార్‌ను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దాదాపు రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన జీ ప్లస్...

సైకిల్‌పై ప్రజాదర్బార్‌కు మంత్రి కొల్లు రవీంద్ర

మే 15, (నేటి తెలుగు పత్రిక): కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సైకిల్‌పై హాజరయ్యారు. ఇంధన పొదుపు, బాధ్యతాయుత జీవనశైలిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ...

ఇంధన సరఫరాపై నిరంతర సమీక్షలు: మంత్రి నాదెండ్ల మనోహర్

మే 15, (నేటి తెలుగు పత్రిక): ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల ప్రభావంతోనే ఇంధన ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏలూరులో మాట్లాడిన ఆయన.....

ఇంధన ధరల పెంపుపై రాజకీయ విమర్శలు తగవు: కిషన్ రెడ్డి

మే 15, (నేటి తెలుగు పత్రిక): పెట్రోల్, డీజిల్ ధరల పెంపును రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతోనే ఇంధన ధరలు పెరిగాయని, దీనిపై...

అనంతపురం అభివృద్ధికి AMCA ప్రాజెక్ట్ ‘రిటర్న్ గిఫ్ట్’: మంత్రి నారా లోకేష్

మే 15, (నేటి తెలుగు పత్రిక): శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏర్పాటు కానున్న అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌తో అనంతపురం జిల్లా భవిష్యత్తు మారబోతోందని మంత్రి...

తెలంగాణలో పెట్టుబడులపై కేటీఆర్‌తో ఆస్ట్రేలియా ప్రతినిధుల చర్చ

మే 15, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ మర్యాదపూర్వకంగా కలిశారు. నందినగర్‌లో జరిగిన ఈ సమావేశంలో రెండు ప్రాంతాల మధ్య...

Breaking News