మహిళల అభివృద్ధే లక్ష్యం: మంత్రి కొలుసు పార్థసారథి
ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి...
