మే 06, (నేటి తెలుగు పత్రిక): ఎనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆసక్తికర రాజకీయ వ్యాఖ్యలు చేశారు. కేరళలో జరిగిన ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను...
మే 06, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ కూకట్పల్లి జోన్ పరిధిలో నల్లాలకు అక్రమంగా మోటార్లు బిగించి నీటిని దుర్వినియోగం చేస్తున్న ఘటనలపై జలమండలి విజిలెన్స్ విభాగం స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. బాలాజీ నగర్,...
మే 06, (నేటి తెలుగు పత్రిక): వరంగల్లో జరిగిన రైతు సంగ్రామ సదస్సులో కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి రైతుబంధు అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు.రాష్ట్ర...
హైదరాబాద్, మే 06, (నేటి తెలుగు పత్రిక): మల్కాజ్గిరిలోని ఓ రెస్టారెంట్లో బిల్లు చెల్లించమన్నందుకు రౌడీషీటర్లు సిబ్బందిపై మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడిలో పలువురు సిబ్బంది తీవ్రంగా...
సిద్దిపేట, మే 06, (నేటి తెలుగు పత్రిక): బెంగాల్లో విజయం సాధించిన బీజేపీకి తదుపరి లక్ష్యం తెలంగాణేనని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న...
న్యూఢిల్లీ, మే 06, (నేటి తెలుగు పత్రిక): బీజేపీ ఎంపీలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటు చోరీ కారణంగా కొందరు గెలిచారని, అలాంటి వారిని గుర్తించడం కష్టమేమీ కాదని...
మే 06, (నేటి తెలుగు పత్రిక): వరంగల్లో జరిగిన ‘రైతు సంగ్రామ సదస్సు’లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన రైతు డిక్లరేషన్...
మే 06, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే పార్టీకి కాంగ్రెస్ అధికారికంగా మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెస్ నోట్ విడుదల చేసింది.“మతతత్వ శక్తులను...
మచిలీపట్నం, మే 06,(నేటి తెలుగు పత్రిక): జిల్లాలోప్రతి గ్రామం స్వచ్ఛతకు మారుపేరుగా నిలిపేందుకు క్షేత్రస్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని డిపిఓ ధనలక్ష్మి పిలుపునిచ్చారు “స్వచ్ఛ పదం”కార్యక్రమo జిల్లా పంచాయతీ అధికారిణి ధనలక్ష్మి వేకువజామున...
ప్రకాశం, మే 06, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల్లో విలువలు లేని పార్టీ...