రైల్వే స్టేషన్ల అభివృద్ధిపై కిషన్ రెడ్డి లేఖ.. రాష్ట్ర సహకారం కోరిన కేంద్ర మంత్రి
ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించింది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి జి....
