Breaking News

Live

కిశోరి బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి: ఎస్ రాజేశ్వరి

పామర్రు, మే 06, (నేటి తెలుగు పత్రిక): సమాజంలో యుక్త వయసులో గల బాలికలు తమ ప్రతిభ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని అంగన్వాడి కేంద్ర నిర్వాహకురాలు ఎస్ రాజేశ్వరి పేర్కొన్నారు. కిషోరి...

ఏపీలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్

మే 06, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులను...

తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం

మే 06, (నేటి తెలుగు పత్రిక): రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించింది. ఈ క్రమంలో 17 కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది....

అభివృద్ధిని అడ్డుకుంటే కఠిన చర్యలు – మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరిక

మే 06, (నేటి తెలుగు పత్రిక): కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అభివృద్ధి పనులపై మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఎవరైనా అడ్డుకుంటే...

వైసీపీపై టీడీపీ ఎమ్మెల్సీ అనురాధ తీవ్ర విమర్శలు – “నేరాల చరిత్ర బయటపడుతోంది”

మే 06, (నేటి తెలుగు పత్రిక): అమరావతిలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీని ఆమె...

ఐకెపి కేంద్రాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

చేస్తూ మే 11న జరిగే కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయండి.సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి సూర్యాపేట, మే 06, (నేటి తెలుగు పత్రిక): ఐకెపి కేంద్రాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్...

కేటీఆర్ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం: సీతక్క కౌంటర్

మే 06, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో మంత్రి సీతక్క, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సీఎం ఎనుముల రేవంత్...

కవిత రాజకీయ వ్యూహానికి కొత్త బలం – ప్రశాంత్ కిషోర్ సలహాదారుగా చేరనున్నట్లు చర్చ

మే 06, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత కొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆమెకు వ్యక్తిగత...

ఫీజుల దోపిడీపై ఆగ్రహం.. ఉచిత విద్యపై కవిత హామీ

మే 06, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో కల్వకుంట్ల కవిత పాఠశాల ఫీజుల పెంపుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్కూల్ ఫీజులు 50% నుంచి 120% వరకు పెరిగినా...

కేరళంలో మోదీని రాహుల్ ఓడించారు: రేవంత్

మే 06, (నేటి తెలుగు పత్రిక): ఎనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆసక్తికర రాజకీయ వ్యాఖ్యలు చేశారు. కేరళలో జరిగిన ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను...

Breaking News