ప్రైవేట్ మోజు వద్దు.. ప్రభుత్వ పాఠశాలలే బెస్ట్: రేవంత్ రెడ్డి
సిద్దిపేట, మార్చి 22, నేటి తెలుగు పత్రిక: ప్రైవేటు విద్యపై మోజు పడకుండా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ విద్యా...
