Breaking News

Live

బాసర అభివృద్ధికి భారీ బూస్ట్.. రూ.300 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: ఉత్తర తెలంగాణ అభివృద్ధికి మరింత వేగం పెంచుతూ రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 6న బాసర ఆలయంలో పర్యటించి, రూ.300 కోట్లతో చేపట్టనున్న...

మహిళలపై దాడులకు కఠిన చర్యలు తప్పవు: సీఎం చంద్రబాబు

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో మహిళల భద్రతపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మాచర్లలో ఉద్యోగినిపై జరిగిన అత్యాచారయత్న ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆయన, నిందితుడిని వెంటనే...

రాజధాని పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష.. రూ.57,821 కోట్ల పనులకు వేగం పెంచాలని ఆదేశాలు

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర సమీక్ష నిర్వహించారు. వివిధ నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన ఆయన, ప్రస్తుతం వివిధ దశల్లో కొనసాగుతున్న...

ఐపీఎల్‌లో నేడు డబుల్ ఫైట్.. ఢిల్లీ-ముంబై పోరు.. గుజరాత్-రాజస్థాన్ సాయంత్రం ఢీ!

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో మొదటి డబుల్ హెడర్ మ్యాచ్‌లు నేడు అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించనున్నాయి. మధ్యాహ్నం ఢిల్లీ క్యాపిటల్స్ - ముంబై ఇండియన్స్...

ప్రత్యామ్నాయ మార్గాలతో ఇంధన భద్రత బలోపేతం

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరా సంక్షోభం ముదురుతున్న నేపథ్యంలో భారత్ కీలక వ్యూహంతో ముందుకెళ్తోంది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగి హోర్ముజ్ జలసంధి మూసివేతతో సరఫరా దెబ్బతిన్నప్పటికీ, దేశం...

మెట్రోలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. ₹5000 వరకు జరిమానా

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: మెట్రో ప్రాంగణంలో క్రమశిక్షణను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త చట్ట సవరణలతో నిబంధనలు ఉల్లంఘించే వారికి భారీ జరిమానాలు విధించనున్నారు.జన్ విశ్వాస్ (సవరణ)...

ఉట్నూర్ ఐటిడిఎలో టీపీసీసీ చీఫ్ పర్యటన.. అభివృద్ధిపై సమీక్ష

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉట్నూర్ ఐటిడిఎ కార్యాలయాన్ని సందర్శించి అక్కడి వ్యవస్థపై సమీక్ష నిర్వహించారు. శిక్షణ పొందుతున్న డిప్యూటీ కలెక్టర్లతో మాట్లాడి, వారి పనితీరు,...

సీఎన్‌జీ ధరలు పెరిగాయి.. కిలోకు ₹2.50 షాక్

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: ఇంధన ధరల పెరుగుదల కొనసాగుతున్న నేపథ్యంలో సీఎన్‌జీ వినియోగదారులకు మరో దెబ్బ తగిలింది. టొరెంట్ గ్యాస్ సంస్థ సీఎన్‌జీ ధరను కిలోకు ₹2.50 మేర పెంచింది.ప్రపంచవ్యాప్తంగా ముడి...

దేశవ్యాప్తంగా దహనకాండ కుట్ర ఛేదనం.. నలుగురు అరెస్ట్

ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా భయాందోళనలు సృష్టించేందుకు సిద్ధమైన ఉగ్రవాద కుట్రను ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ ఛేదించింది. ‘గజ్వా-ఎ-హింద్’ పేరిట కార్యకలాపాలు నిర్వహిస్తున్న నలుగురు అనుమానితులను అరెస్ట్ చేసి కీలక నెట్‌వర్క్‌ను బయటపెట్టింది.దర్యాప్తులో...

ఆదర్శ కమ్యూనిస్టు కామ్రేడ్ మేదరమెట్ల అనసూయ

సూర్యాపేట కోదాడ ఏప్రిల్ 4,నేటి తెలుగు పత్రిక: నాడు తెలంగాణలో సాగుతున్న నైజాం రజాకార్ల రాచరిక పాలన సాగుతున్న రోజుల్లో కామ్రేడ్ మేదరమెట్ల అనసూయ ఉమ్మడి నల్లగొండ జిల్లా హుజూర్నగర్ పాత తాలూకాలో రంగాపురం...

Breaking News