తాడేపల్లి, మే 25, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 27న పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలో జరగనున్న ఈ సమావేశానికి పార్టీ రీజనల్...
అమరావతి, మే 25, (నేటి తెలుగు పత్రిక): వరుసగా ఇంధన ధరలు పెరుగుతుండటంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 10 రోజుల్లోనే నాలుగు సార్లు పెట్రోల్,...
మే 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ కాంగ్రెస్లో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీ బలోపేతంపై టీపీసీసీ చీఫ్...
మే 25, (నేటి తెలుగు పత్రిక): దేశ, విదేశీ కార్యక్రమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ప్రధాని నరేంద్రమోదీ ఇద్దరు చిన్నారులతో సరదాగా గడిపిన క్షణాలు ఆకట్టుకుంటున్నాయి. ఢిల్లీలోని సేవా తీర్థ్లో ఆ చిన్నారులతో సమయం...
మే 25, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ధరల పెంపుతో సామాన్య ప్రజలపై భారీ భారం పడుతోందని మండిపడింది.సోషల్...
మే 25, (నేటి తెలుగు పత్రిక): తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ఏపీలో పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పోలవరం, ఉభయ గోదావరి జిల్లాల్లో 45...
అమరావతి, మే 25, (నేటి తెలుగు పత్రిక): డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ తెలిపింది. దీన్దయాల్ అంత్యోదయ యోజన పథకం కింద సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల (MSME) యూనిట్ల స్థాపన...
మే 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకురానున్న ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకానికి సంబంధించిన విధివిధానాలు దాదాపు ఖరారైనట్లు సమాచారం. రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రూ.5...
మే 25, (నేటి తెలుగు పత్రిక): విజయవాడలో పెట్రోల్ బంక్ యజమానులు ఆయిల్ కంపెనీల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరగనున్నాయనే సమాచారం రావడంతో ముందుగానే పెట్రోల్, డీజిల్ కోసం ఆర్డర్లు ఇచ్చినా.....
గుంటూరు జిల్లా, మే 25, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టడమే జగన్ అండ్...