Breaking News

Live

మహిళలకు ద్రోహం చేయడం జాతికి ద్రోహమే: చంద్రబాబు

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: మహిళలపై అన్యాయం చేయడం దేశానికి చేసిన ద్రోహంతో సమానమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నిర్వహించిన నిరసన...

ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ వ్యాఖ్యలు

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు తిరస్కరణకు గురైన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ స్పందించారు. ఆ బిల్లు మహిళల హక్కుల పరిరక్షణకు...

మహిళల అభ్యున్నతి కి అడ్డుగా నిలిచిన పార్టీ గా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుంది..!

విజయవాడ. ఏప్రిల్ 18 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మహిళల సాధికారతపై సంవత్సరాలుగా నినాదాలు ఇస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం ఇప్పుడు దేశం ముందుకు పూర్తిగా బయటపడింది. నేతృత్వంలోని ప్రతిపక్షం...

బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్‌కు సీఎం విజ్ఞప్తి

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రాజెక్ట్...

రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: అచ్చెన్నాయుడు

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలోని రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి పనిచేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులు పండించిన...

భారతీ రెడ్డి నుంచి టెక్ కంపెనీలకు లీగల్ నోటీసులు

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డి గూగుల్, Meta, X, YouTube సంస్థలకు లీగల్ నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో తనపై ప్రచారంలో...

ప్రేమలో మోసం ఆరోపణలు.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ప్రేమ, పెళ్లి పేరుతో తనను నమ్మబలికి మోసం చేశాడని మరో...

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. మోదీ ప్రభుత్వం ఏం చేయబోతోంది?

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌కు సంబంధించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. మొత్తం 528 ఓట్లు నమోదుకాగా, అనుకూలంగా 298,...

మహిళా బిల్లుపై కాంగ్రెస్‌పై ధర్మేంద్ర ప్రధాన్ ఆగ్రహం

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్‌కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడంతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ...

ప్రకాశ్‌రాజ్‌పై పరువు నష్టం కేసు

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: నటుడు ప్రకాశ్‌రాజ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ తితిదే బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఆయనపై పరువు నష్టం దావా వేశారు.ప్రకాశ్‌రాజ్...

Breaking News