ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జలవనరుల శాఖకు శశి భూషణ్ కుమార్
అమరావతి, మే 09, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక పరిపాలనా మార్పులు చోటుచేసుకున్నాయి. పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక...
