ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డి గూగుల్, Meta, X, YouTube సంస్థలకు లీగల్ నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో తనపై ప్రచారంలో...
ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు చెందిన మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ప్రేమ, పెళ్లి పేరుతో తనను నమ్మబలికి మోసం చేశాడని మరో...
ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: లోక్సభలో మహిళా రిజర్వేషన్కు సంబంధించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. మొత్తం 528 ఓట్లు నమోదుకాగా, అనుకూలంగా 298,...
ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: లోక్సభలో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడంతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ...
ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: నటుడు ప్రకాశ్రాజ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ తితిదే బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఆయనపై పరువు నష్టం దావా వేశారు.ప్రకాశ్రాజ్...
ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన పెళ్లి వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన సీఎంను కలసి...
ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: సీనియర్ పాత్రికేయులు అడపా సాయి అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం చల్లపల్లిలోని తమ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు...
ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్రావును పోలీసులు గృహనిర్బంధం చేశారు. సీఎం...
ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మహిళల హక్కులను నిర్లక్ష్యం చేసిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం ప్రాతినిధ్యం...
ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: మహిళా రిజర్వేషన్ల అంశంలో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని తెలంగాణ మంత్రి సీతక్క విమర్శించారు. మహిళల సాధికారత పేరుతో బిల్లు తీసుకొచ్చినా, అమలును మాత్రం కావాలనే ఆలస్యం...