Breaking News

Live

భారతదేశ గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 8,931 రోజుల పదవీకాలాన్ని పూర్తి చేసి, దేశ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా నిలిచి సరికొత్త జాతీయ రికార్డును నెలకొల్పడం గొప్ప విషయం.ఈ అద్భుత మైలురాయి,...

రైతు మహోత్సవానికి తరలి వెళ్లిన అధికారులు.

నడిగూడెం ,మార్చ్ 22. (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హాజరుకానున్న సిద్దిపేట జిల్లా నేర్మెట్లో జరుగు రైతు మహోత్సవానికి, ఆయిల్ ఫామ్ కంపెనీ శంకుస్థాపనకు సూర్యాపేట జిల్లా,...

మలాపూర్ చెరువుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదగిరిగుట్ట : మార్చి 22 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆదివారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్ గ్రామంలో చెరువు నిండి అలుగు పోస్తుండటం తో...

వేముల మానసకు పురస్కారం

బెల్లంపల్లి, మార్చి 22 (నేటి తెలుగు పత్రిక): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన వేముల మానస కు శనివారం రాత్రి హైదరాబాద్ లో సినీ నటులు బాబు మోహన్ పద్మశాలి ఉగాది పురస్కారాన్ని...

మోదీ కొత్త రికార్డు.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా చరిత్ర

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: భారత రాజకీయాల్లో నరేంద్ర మోదీ మరో చారిత్రక ఘట్టాన్ని నమోదు చేశారు. దేశంలో అత్యధిక కాలం పాటు ప్రభుత్వ అధినేతగా కొనసాగిన నాయకుడిగా ఆయన ఆదివారం కొత్త...

సిద్ధిపేటలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ టూర్.. రూ.775 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా పాలనలో రైతు ఉత్సవాలు కార్యక్రమం భాగంగా, ఈరోజు సిద్దిపేట జిల్లాలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయి.ముఖ్యంగా నంగునూరు మండలం నర్మెట్టలో...

భద్రాచలం ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయం అభివృద్ధి పనులపై ఎ. రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆలయ సహజత్వానికి ఎలాంటి భంగం కలగకుండా,...

SRH vs RCB కాదు.. IND vs PAK ఫీల్.. వీరేందర్ సెహ్వాగ్ సంచలన కామెంట్స్

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే పెద్ద వివాదం తెరపైకి వచ్చింది. మార్చి 28న జరగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

సమ్మర్‌లో కుండ నీరు బెస్ట్.. వడదెబ్బకు నేచురల్ సొల్యూషన్

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: వేసవి కాలంలో భానుడి తాపం పెరిగే కొద్దీ శరీరానికి నీటి అవసరం కూడా పెరుగుతుంది. ఈ సమయంలో చాలామంది ఫ్రిజ్‌లోని చల్లటి నీటిని తాగుతారు. కానీ నిపుణులు...

ఆదివారం చికెన్ కష్టాలు.. గుడ్డుతో సరిపెడుతున్న సామాన్యులు

మార్చి 22, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ లో ఆదివారం అంటే చికెన్ వాసనలతో కిటకిటలాడే మార్కెట్లు కనిపిస్తాయి. కానీ ఈసారి మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారీగా పెరిగిన ధరలతో చికెన్ షాపులు...

Breaking News