Breaking News

Live

హైదరాబాద్‌లో టెస్లా ఎంట్రీకి రంగం సిద్ధం.. తెలంగాణలో ఈవీ రంగానికి భారీ ఊపు

మే 23, (నేటి తెలుగు పత్రిక): ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా తెలంగాణలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. హైదరాబాద్ నగరంలో సేల్స్ మరియు సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు...

ఏపీ ఆరోగ్య రంగాభివృద్ధిపై చంద్రబాబుతో అపోలో ప్రీతారెడ్డి కీలక భేటీ

మే 23, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్ ప్రీతారెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఆరోగ్య రంగ విస్తరణ, ఆధునిక వైద్య...

బీఆర్‌ఎస్‌కు తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

మే 23, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ బీఆర్‌ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటికే బీఆర్‌ఎస్...

యాదగిరిగుట్టలో వేద పాఠశాల సముదాయానికి భూమిపూజ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

మే 23, (నేటి తెలుగు పత్రిక): ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిధిలో తెలంగాణలోనే అతిపెద్ద వేద పాఠశాల సముదాయ నిర్మాణానికి భూమిపూజ మహోత్సవం ఘనంగా జరిగింది. కంచి కామకోటి పీఠాధిపతి...

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

మే 23, (నేటి తెలుగు పత్రిక): యాదాద్రి పవిత్ర పుణ్యక్షేత్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులు తీసుకున్న అనంతరం స్వామివారిని...

సెంట్రింగ్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: కవిత

మే 23, (నేటి తెలుగు పత్రిక): ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేస్తున్న సెంట్రింగ్ కార్మికులకు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మద్దతు తెలిపారు. కార్మికులతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్యలు...

అసెంబ్లీ విప్ పదవికి అరవ శ్రీధర్ రాజీనామా

మే 23, (నేటి తెలుగు పత్రిక): లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అసెంబ్లీ విప్ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ డిప్యూటీ సీఎం...

చైనాలో విషాదం.. గని పేలుడులో 82 మంది మృతి

మే 23, (నేటి తెలుగు పత్రిక): చైనాలోని షాంక్సీ ప్రావిన్స్‌లో ఘోర గని ప్రమాదం చోటుచేసుకుంది. లూషెన్యు బొగ్గు గనిలో కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ లీక్ కావడంతో భారీ పేలుడు సంభవించి 82 మంది...

పండుగ వాతావరణంలో మహానాడు నిర్వహించాలి: నారా లోకేశ్

మే 23, (నేటి తెలుగు పత్రిక): తెలుగుదేశం పార్టీ మహానాడును ఈసారి రాష్ట్రవ్యాప్తంగా పండుగలా నిర్వహించాలని మంత్రి నారా లోకేశ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 27, 28 తేదీల్లో జరగనున్న మహానాడును...

అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి అండగా నారా లోకేశ్

మే 23, (నేటి తెలుగు పత్రిక): వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేశ్ మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన జన్యు వ్యాధితో ప్రాణాలతో పోరాడుతున్న 11 నెలల చిన్నారి చికిత్సకు అవసరమైన...

Breaking News