వాసిరెడ్డి పద్మకు ప్రత్యేక ప్రాధాన్యత
చంద్రబాబు సన్నాహకాల్లో వాసిరెడ్డి పద్మకు ప్రత్యేక ప్రాధాన్యత అమరావతి:ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ త్వరలో తెలుగుదేశం పార్టీలో (టీడీపీ) చేరనున్నారు. 11 లేదా 12వ తేదీకి ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది....
