Breaking News

మావిగన్‌ వివాదంపై రాజకీయ వేడి.. జగన్‌పై పట్టాభిరామ్ విమర్శలు

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: అమరావతి అభివృద్ధి అంశంపై మరోసారి రాజకీయ వాగ్వాదం చెలరేగింది. ‘మావిగన్’ ప్రతిపాదనతో మాజీ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్.2015లోనే సీఆర్డీఏ...

బిగ్ అలర్ట్.. 3 గంటల్లో పిడుగులతో వర్షాలు, బలమైన గాలులు

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చే కొన్ని గంటల్లో వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు...

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు రెడీ.. త్వరలోనే సేవలు ప్రారంభం

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్లో మరో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంను ఈ ఏడాది జులై లేదా ఆగస్టులో ప్రారంభించేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు...

కుప్పం టీడీపీ నేతలకు నారా చంద్రబాబు నాయుడు క్లాస్.. వర్గ రాజకీయాలపై ఆగ్రహం

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: కుప్పంలో టీడీపీ నేతల తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్గ రాజకీయాలకు తావివ్వకుండా అందరూ కలిసి పనిచేయాలని స్పష్టం చేశారు.పార్టీ బలోపేతం...

నకిలీ ఏసీబీ అధికారితో మోసం.. తహసీల్దార్ నుంచి రూ.50 లక్షలు దోపిడి

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: శ్రీ సత్యసాయి జిల్లాలో సంచలన మోసం వెలుగుచూసింది. ముదిగుబ్బ తహసీల్దార్ అన్వర్ హుస్సేన్ను నకిలీ ఏసీబీ అధికారిగా పరిచయం చేసుకున్న వ్యక్తి బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు...

ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి

మైలవరం, ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: భారతదేశ మాజీ ఉప ప్రధానమంత్రి శ్రీ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా మైలవరం సెంటర్లో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా...

క్రీస్తు ప్రేమ, శాంతి ప్రతి ఒక్కరి జీవితాలలో ఎల్లప్పుడూ ఉండాలి..!

విజయవాడ. ఏప్రిల్ 5 పశ్చిమ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఏసు క్రీస్తు ప్రేమ, శాంతి ప్రతి ఒక్కరి జీవితాలలో ఎల్లప్పుడూ ఉండాలని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. ఈ...

బలిజ కాపుల పోరుదీక్ష తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది..!

కాపు జె.ఏ.సి అధ్యక్షులు చందు జనార్ధన్ విజయవాడ: ఏప్రిల్ 5 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక: ఆదివారం తలపెట్టిన కాపు కార్పొరేషన్ నిధులకై బలిజ కాపుల పోరు దీక్ష తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని...

జర్నలిస్ట్ కుటుంబాన్ని పరామర్శించిన జనసేన

ఎన్టీఆర్ జిల్లా మైలవరం, ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: సమాజం కోసం అలిసిపోనిది కలం.. ఆ కలం కష్టంలో ఉంటే అండగా నిలవడం మనందరి బాధ్యత.సమాజంలోని సమస్యలను వెలికితీస్తూ, ప్రజల గొంతుకగా నిలిచే...

ఏపీలో అర్ధరాత్రి భూకంపం.. మన్యం ప్రాంతంలో కలకలం

ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: అల్లూరి సీతారామరాజు జిల్లాలో శనివారం అర్ధరాత్రి స్వల్ప భూకంపం సంభవించి ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ముఖ్యంగా పాడేరు, అరకు వ్యాలీ, హుకుంపేట, పెదబయలు ప్రాంతాల్లో భూమి కొన్ని...