Breaking News

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ విమర్శలు

రైతుల మోసంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ విమర్శలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక, వివిధ వర్గాలను నమ్మించి గెలుపొందింది. అయితే, ముఖ్యంగా రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్...

కొత్త సంవత్సరం వేళ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్

కొత్త సంవత్సరం వేళ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ కొత్త సంవత్సరాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సాహం చూపిస్తున్నాయి. కొత్త సంవత్సర స్వాగతానికి నగరంలో ఎన్నో ఈవెంట్లు నిర్వహించబడ్డాయి. ఈ...

ఖాజాగూడలో హైడ్రా కూల్చివేతలు

|| Hydra demolitions in Khajaguda || ఖాజాగూడ భగీరథమ్మ చెరువులో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. చెరువు బఫర్ జోన్లో ఉన్న అనధికార నిర్మాణాలను కూల్చివేయడం జరిగింది. ఇటీవల, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ...

31 dec.. మందు తాగుతారు..కాబట్టి ఫ్రీ క్యాబ్.

తెలంగాణ మందుబాబులకు గుడ్ న్యూస్: హైదరాబాద్‌లో ఉచిత క్యాబ్ సేవ కొత్త ఏడాది వేడుకల సందర్భంగా తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ మంచి ముందడుగు వేసింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఈరోజు రాత్రి...

ఏడాది కాంగ్రెస్ పాలనపై బండి సంజయ్ ఫైర్

తెలంగాణలో ఏడాది కాంగ్రెస్ పాలనపై బండి సంజయ్ ఫైర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పాలనపై ట్విటర్ వేదికగా మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. “ఏం చూసింది ఏడాది కాలంలో తెలంగాణ? 12...

మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి నోటీసులు

బొంరాస్‌పేట్ పోలీస్ స్టేషన్‌కి హాజరు కావాలంటూ పట్నం నరేందర్ రెడ్డికి నోటీసులు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బొంరాస్‌పేట్ పోలీస్ స్టేషన్ విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు....

మరో వివాదంలో మంచు విష్ణు సిబ్బంది

మంచు విష్ణు సిబ్బంది మరో వివాదంలో: అడవిపంది వేటతో చర్చకు మంచు విష్ణు సిబ్బంది తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. జల్పల్లిలో అడవిపందిని వేటాడిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిబ్బంది వేట...

ఆకలి కేకలు తో వినిపిస్తున్న తెలంగాణ – కేటీఆర్

కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు: "జాగో తెలంగాణ జాగో" అంటూ పిలుపు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్‌ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణలో ఆకలి కేకలు వినిపిస్తున్న పరిస్థితిపై...

రేషన్ బియ్యం మాయం కేసు: నిందితులకు 12 రోజుల రిమాండ్

రేషన్ బియ్యం మాయం కేసు: నిందితులకు 12 రోజుల రిమాండ్ మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం కేసు విషయంలో నిందితులపై చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా, మచిలీపట్నం స్పెషల్ మొబైల్ జడ్జి నిందితులకు 12 రోజుల...

బాలాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ బాలాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం హైదరాబాద్ పరిధిలోని బాలాపూర్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వివరాల ప్రకారం, ఓ ప్లాస్టిక్ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోడౌన్‌లో ఎగిసిపడుతున్న మంటలను...