బీజేపీ దాడులతో ప్రశ్నలను తప్పించుకోలేరు: కేటీఆర్ మండిపాటు
మే 07, (నేటి తెలుగు పత్రిక): కరీంనగర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, వాహనాలపై జరిగిన దాడులను మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ శ్రేణులు పట్టపగలు గూండాల్లా దాడులకు పాల్పడటం దుర్మార్గమని...
