Breaking News

అజారుద్దీన్ ఎమ్మెల్సీ అంశంపై ఉత్కంఠ.. గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్ ఎదురు చూపులు

హైదరాబాద్, ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ఎమ్మెల్సీ నామినేషన్ అంశం చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ నిర్ణయం కోసం కాంగ్రెస్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, రాజకీయ వర్గాల్లో...

గంజాయి, డ్రగ్స్‌పై కఠిన చర్యలు.. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి: సీఎస్ సాయి ప్రసాద్

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా అణచివేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ స్పష్టం చేశారు. సచివాలయంలో నిర్వహించిన నార్కోటిక్స్ కోఆర్డినేషన్...

హజ్-2026 యాత్రకు సమగ్ర ఏర్పాట్లు.. యాత్రికులకు సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టి

హైదరాబాద్, ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం హజ్-2026 యాత్రకు విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ఆధ్వర్యంలో సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో యాత్ర...

ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని...

కాళేశ్వరం వ్యవహారంపై హైకోర్టు తీర్పు.. సీబీఐ విచారణకు అడ్డంకి లేదు: మహేశ్ గౌడ్

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో తెలంగాణ హైకోర్టు ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వలేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తెలిపారు. హైకోర్టు తీర్పును తప్పుగా అర్థం చేసుకుని బీఆర్‌ఎస్...

కాళేశ్వరం విచారణలో ప్రభుత్వం విఫలం: కిషన్ రెడ్డి విమర్శలు

హైదరాబాద్, ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకల విచారణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎందుకు...

కాళేశ్వరం కేసులో హైకోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదు: మంత్రి ఉత్తమ్

హైదరాబాద్, ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు...

పహల్గామ్ దాడి మర్చిపోలేని విషాదం: ప్రధాని మోదీ

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో గత సంవత్సరం జరిగిన ఉగ్రదాడి దేశాన్ని తీవ్రంగా కలిచివేసిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆ ఘటనకు ఏడాది పూర్తైన సందర్భంగా అమాయకంగా ప్రాణాలు...

చర్లపల్లి పరిశ్రమల అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం – లక్ష్మారెడ్డి

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ పరిధిలోని చర్లపల్లి పారిశ్రామికవాడ అభివృద్ధిపై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో ప్రాంత అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై కీలకంగా చర్చించారు....

ఆర్టీసీ సమ్మె విరమించండి: మంత్రి సీతక్క విజ్ఞప్తి

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మంత్రి సీతక్క కార్మికులకు కీలక విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లా భావిస్తున్నామని, సమ్మెను విరమించి వెంటనే విధుల్లో...