Breaking News

పద్మ అవార్డులపై కావాలనే వివాదం సృష్టిస్తున్నారు

పద్మ అవార్డులపై కావాలనే వివాదం సృష్టిస్తున్నారు: బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పద్మ అవార్డులపై కాంగ్రెస్ పార్టీ చేయుతోన్న విమర్శలపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ (Payal Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. అవార్డుల...

సౌకర్యాలు ఉన్నప్పటికీ ప్రాముఖ్యత లభించకపోవడం దురదృష్టకరం

చిలుకూరులో ఎక్స్ పీరియం పార్క్ ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి పాల్గొనారు చిలుకూరు:రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరు గ్రామం వద్ద చిలుకూరు టెంపుల్ రోడ్డులో ఏర్పాటు చేసిన ప్రపంచ స్థాయి **ఎక్స్ పీరియం...

యూనివర్సిటీకి వచ్చి మా సమస్యలను చూడాలని కోరారు

నల్లగొండలో రైతు మహాధర్నా: విద్యార్థుల సమస్యలపై స్పందించిన కేటీఆర్ నల్లగొండ:నల్లగొండ పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు మహాధర్నా కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ (KTR) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "నల్గొండలోకి...

ఎకో ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియం పార్క్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్

శంకర్పల్లి: ప్రపంచస్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియం పార్క్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా, పొద్దుటూరు:రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దుటూరులో 150 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ప్రపంచస్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియం...

చంద్రబాబుకు సుప్రీంలో ఊరట:

చంద్రబాబుకు సుప్రీంలో ఊరట: సీబీఐకి బదిలీ పిటిషన్లు కొట్టివేత న్యూఢిల్లీ:తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి సుప్రీంకోర్టు మరోసారి ఊరట కల్పించింది. చంద్రబాబుపై ఉన్న సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేయాలని...

లోకేష్ నువ్వు పెద్ద పప్పు సుద్ద : అంబటి రాంబాబు

లోకేష్ పప్పు సుద్ద: అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు అమరావతి:టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు....

సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి..?

సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి హాజరు హైదరాబాద్:రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం ప్రొద్దుటూరులో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొననున్నట్లు సమాచారం. 150 ఎకరాల విస్తీర్ణంలో...

కుల గణన పూర్తి అయినప్పటికీ జాప్యం ఎందుకు?

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ 42 శాతం పెంచాలి: ఆర్. కృష్ణయ్య హెచ్చరిక హైదరాబాద్:స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే రాష్ట్రం రణరంగంగా...

రాజీనామాలపై క్లారిటీ.. అనవసర ప్రచారమన్న అయోధ్య రామిరెడ్డి

వైసీపీ రాజీనామాలపై క్లారిటీ.. అనవసర ప్రచారమన్న అయోధ్య రామిరెడ్డి హైదరాబాద్:వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తున్నారన్న ప్రచారంపై ఆ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి స్పష్టతనిచ్చారు. హైదరాబాద్ నుంచి గన్నవరం...

మాజీ ఎమ్మెల్యే అక్రమ నిర్మాణం పై హైడ్రా కూల్చివేతలు

అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో హైడ్రా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి హైదరాబాద్:నగరంలో అక్రమ కట్టడాలపై హైడ్రా (HYDRAA) అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు, గుట్టల పరిరక్షణే లక్ష్యంగా, నిబంధనలకు విరుద్ధంగా...