సంక్రాంతి తరువాత 'రైతు భరోసా' పథకం అమలు: కీలక సబ్ కమిటీ భేటీ సంక్రాంతి అనంతరం రాష్ట్రంలో 'రైతు భరోసా' పథకాన్ని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ...
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 2024 నూతన సంవత్సరం శుభాకాంక్షలు నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ప్రత్యేకంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నూతన...
తప్పుడు ప్రచారాలతో పబ్లిసిటీ చేయడం చంద్రబాబుకు అలవాటు: అంబటి రాంబాబు తాడేపల్లి: వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గోదావరి-పనకచర్ల...
కేటీఆర్ త్రీడీ విమర్శలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ ఘాటుగా స్పందన హైదరాబాద్: 3D పాలన అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి...
రైతు భరోసా పై ప్రభుత్వం దృఢనిశ్చయంతో ఉంది: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతులకు సహాయంగా చేపట్టిన పథకాలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల...
కేరళపై RSS విద్వేష ప్రచారం: ప్రజాస్వామ్యవాదుల ఐక్యతకు పిలుపు తిరువనంతపురం: కేరళను లక్ష్యంగా చేసుకుని RSS చేపట్టిన విద్వేష ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ప్రజాస్వామ్యవాదులు ఏకం కావాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ పిలుపునిచ్చారు. నితేశ్ రాణే...
ఫార్ములా-ఈ రేసు కేసు: కేటీఆర్ క్వాష్ పిటిషన్పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు హైదరాబాద్: ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసు రద్దు చేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన...
నల్గొండ ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సమీక్ష నల్గొండ పార్లమెంట్ పరిధిలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, SLBC ప్రాజెక్ట్ నల్గొండ ప్రజల...
తెలంగాణ మంత్రివర్గ సమావేశం: ప్రధాన అంశాలపై చర్చకు సన్నాహాలు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జనవరి 4న సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగనుంది. ఈ సమావేశంలో పలు...
రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్నినానికి ఏపీ హైకోర్టులో ఊరట ఏపీ హైకోర్టులో రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నానికి స్వల్ప ఊరట లభించింది. ఈ రోజు...