Breaking News

ఇందిరమ్మ ఇండ్లపై ప్రభుత్వం ఫోకస్!

ఇందిరమ్మ ఇండ్లపై ప్రభుత్వం ఫోకస్! అక్రమాలకు చెక్ పెడతూనే "ఇందిరమ్మ ఇండ్ల" యాప్ సదుపాయం హైదరాబాద్:ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ లో పారదర్శకతను పెంచేందుకు, ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను పరిచయం చేసింది. ఈ యాప్ ద్వారా...

తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం..

తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించిన: సీఎం.. తెలంగాణ: హైదరాబాద్ లోని సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఇటీవల విడుదల చేసిన ఫొటో తరహాలోనే కొత్త...

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి బెదిరిపు కాల్స్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి బెదిరిపు కాల్స్ రావడం కలకలం సృష్టించింది. ఆయనను చంపేస్తామని హెచ్చరిస్తూ ఒక అగంతకుడు ఫోన్ కాల్స్ చేసినట్లు సమాచారం. అభ్యంతరకర భాషతో హెచ్చరికలతో కూడిన సందేశాలను కూడా పంపించినట్లు...

తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయం చేస్తే చరిత్ర క్షమించదు

తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయాలు చేసే వారిని చరిత్ర క్షమించదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ తల్లి విగ్రహం పై చర్చ జరిగిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

అరెస్టులను మేము ఖండిస్తున్నాం.

శాసనసభలోకి వెళ్లకుండా ప్రతిపక్ష నాయకులను అడ్డుకుని అరెస్టులు చేయడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. “అరెస్టులను మేము ఖండిస్తున్నాం. ఆదానీని దొంగ, అవినీతిపరుడు అని రాహుల్ గాంధీ తిడితే, ఇక్కడ...

టీచర్ ఎమ్మెల్సీగా PDF అభ్యర్థి గోపిమూర్తి విజయం

ఉభయ గోదావరి టీచర్ ఎమ్మెల్సీగా PDF అభ్యర్థి గోపిమూర్తి విజయం ఏపీలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ పదవికి పిడిఎఫ్ అభ్యర్థి గోపిమూర్తి విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఆయన...

ఇంటింటికీ వంట గ్యాస్

మంగళగిరిలో ఇంటింటికీ వంట గ్యాస్ అందించేందుకు మంత్రి నారా లోకేశ్ నగరపాలక సంస్థకు ఆదేశాలు జారీ చేశారు. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ (MTM)లో పైపులైన్ ద్వారా వంట గ్యాస్ పంపిణీకి అనుమతి ఇవ్వాలని చెప్పారు....

ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు వేగవంతం

హైవే పక్కన ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు వేగవంతం న్యూఢిల్లీ:జాతీయ రహదారుల పక్కనే ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)...

వాసిరెడ్డి పద్మకు ప్రత్యేక ప్రాధాన్యత

చంద్రబాబు సన్నాహకాల్లో వాసిరెడ్డి పద్మకు ప్రత్యేక ప్రాధాన్యత అమరావతి:ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ త్వరలో తెలుగుదేశం పార్టీలో (టీడీపీ) చేరనున్నారు. 11 లేదా 12వ తేదీకి ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది....

టీషర్ట్లు వేసుకుని ఆ చిల్లర ఏంటి?

సోనియమ్మకు జన్మదిన శుభాకాంక్షలు కూడా చెప్పని కేసీఆర్: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్: డిసెంబర్ 09కాంగ్రెస్ నేత మరియు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని కనీసం...