Breaking News

మియాపూర్‌లో మహిళపై కత్తి దాడి

హైదరాబాద్‌, మార్చి 21, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని మియాపూర్ ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కక్షతో ఒక మహిళపై కత్తితో దాడి చేసిన సంఘటన...

తిరుమలలో భక్తులతో కలిసిన సీఎం చంద్రబాబు కుటుంబం

తిరుమల, మార్చి 21, నేటి తెలుగు పత్రిక: శ్రీవారి దర్శనం అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో భక్తులతో మమేకమయ్యారు. ఆయనతో పాటు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రినారా...

తిరుమలలో భక్తులతో మమేకమైన సీఎం చంద్రబాబు

తిరుపతి, మార్చి 21, నేటి తెలుగు పత్రిక: తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు భక్తులతో మమేకమయ్యారు. కాన్వాయ్‌ను ఆపి దిగిన సీఎం, కొద్దిసేపు కాలినడకన తిరుమల వీధుల్లో నడుచుకుంటూ భక్తులతో...

రైజ్ కేంద్రానికి నీతి ఆయోగ్ ప‌ట్టం.

రూ. 1.55 కోట్ల ఆర్థిక మ‌ద్ద‌తుకు ఉత్త‌ర్వులు మ‌హిళ‌లు పారిశ్రామిక‌వేత్త‌లుగా ఎదిగేందుకు విలువైన చేయూత‌ గౌర‌వ సీఎం నిత్యనూత‌నం-వినూత్నం నినాదానికి అనుగుణంగా అడుగులు ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ ఎన్‌టీఆర్ జిల్లా, మార్చి...

తెలంగాణ స్టేట్ పోలీస్ వారి హెచ్చరిక

మార్చి 21, నేటి తెలుగు పత్రిక: పోలీసులు అధికారికంగా విడుదల చేసిన ఫేక్ లోన్ యాప్స్ లిస్టు ఇది. వీటి జోలికిపోతే చేజేతులా జీవితం నాశనం చేసుకున్నట్లే.. నకిలీ రుణ యాప్‌ల జాబితా UPA...

వాత్సల్యమూర్తి భువనమ్మపై నిర్మాత అట్లూరి నారాయణరావు ప్రశంసలు

హైదరాబాద్‌, మార్చి 21, నేటి తెలుగు పత్రిక: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విజయం కోసం తాను చేసిన మొక్కు నెరవేరిందని సినీ నిర్మాత అట్లూరి నారాయణ రావు తెలిపారు....

నిరుద్యోగులకు అసలైన ఉగాది: మంత్రి అచ్చెన్నాయుడు

అమరావతి, మార్చి 21, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ విడుదల నిజమైన ఉగాది పండుగలా మారిందని వ్యవసాయ మంత్రి నిరుద్యోగులకు అసలైన ఉగాది: మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.అమరావతిలో ఆయన...

రోజా వ్యాఖ్యలపై మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం

మార్చి 21, నేటి తెలుగు పత్రిక: అమరావతిలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. వైసీపీ నేత రోజా చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.“అధికారం కోల్పోయినా ఇంకా మదం...

మృతుడి కుటుంబానికి బియ్యం పంపిణీ మరియు ఆర్థిక సహాయం అందజేత

యాదగిరిగుట్ట : మార్చి 21 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు ఆలేరు మండలం టంగుటూరు గ్రామంలో బోట్ల యాకుబ్ గారు ప్రమాదం లో మరణించిన సందర్భంగా వారి...

వరుసగా రెండో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

మార్చి 21, నేటి తెలుగు పత్రిక: దేశంలో ఇంధన ధరలు వరుసగా రెండో రోజు పెరిగి ప్రజలకు మరోసారి షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో దేశీయంగా కూడా పెట్రోల్,...