Breaking News

Live

సీఎం పదవికి రాజీనామా చేయను: మమత బెనర్జీ

మే 05, (నేటి తెలుగు పత్రిక): మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ ఎన్నికల్లో తమ పార్టీ టీఎంసీ గెలిచిందని తెలిపారు.సీఎం పదవికి తాను రాజీనామా చేయనని, లోక్‌భవన్‌కు కూడా వెళ్లనని స్పష్టం...

అమరావతి రైతుల సమస్యలపై త్రీమెన్ కమిటీ సమావేశం: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

మే 05, (నేటి తెలుగు పత్రిక): అమరావతిలో రాజధాని రైతుల సమస్యల పరిష్కారం కోసం సీఆర్డీఏ కార్యాలయంలో త్రీమెన్ కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సమావేశం గురించి వివరాలు...

ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకం

మే 05, (నేటి తెలుగు పత్రిక): సుప్రీం కోర్టు కొలీజియం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులను నియమించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన సిఫార్సులను కేంద్ర న్యాయశాఖకు పంపింది.ఈ సిఫార్సులను రాష్ట్రపతి ఆమోదం కోసం...

జనగణన నమోదు కు ప్రజలు తప్పనిసరిగా సహకరించాలి: పర్యవేక్షకుడు పవన్ కళ్యాణ్

పామర్రు, మే 05, (నేటి తెలుగు పత్రిక): జనగణన నమోదు ప్రక్రియకు ప్రజలు తప్పనిసరిగా సహకరించి తమ వివరాలను సంబంధిత ఏన్యూమరేటర్కు అందించాలని సూపర్వైజర్ గృహ నిర్మాణ శాఖ ఏఈ పెదపూడి పవన్ కళ్యాణ్...

తెలంగాణ బాగుపడాలంటే బీజేపీయే మార్గం: ఈటల రాజేందర్

సిద్దిపేట, మే 05, (నేటి తెలుగు పత్రిక): ఈటల రాజేందర్ తెలంగాణ అభివృద్ధికి బీజేపీ అధికారంలోకి రావడం ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. గజ్వేల్‌లో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర...

ఏపీలో మరో భారీ పెట్టుబడి.. శ్రీసిటీలో క్యారియర్ ప్లాంట్, 3 వేల ఉద్యోగాలు

మే 05, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నాయి. సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వస్తున్నాయని ప్రభుత్వం చెబుతోంది.ఈ నేపథ్యంలో...

ఒకేరోజు 6 ప్రాంతాల్లో హైడ్రా దాడులు.. అక్రమ యూనిట్లపై కఠిన చర్యలు

మే 05, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో అక్రమ మైనింగ్, క్రషింగ్ యూనిట్లు, ఆర్‌ఎంసీ ప్లాంట్లపై భారీ స్థాయిలో దాడులు నిర్వహించింది. ఒక్క రోజులోనే ఆరు ప్రాంతాల్లో ఆపరేషన్లు చేపట్టి అక్రమ యూనిట్లను కూల్చివేసింది.గండిపేట...

బీసీ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వీహెచ్ ఆరోపణ

మే 05, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర ప్రభుత్వం బీసీ సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు విమర్శించారు.గాంధీ భవన్‌లో మాట్లాడిన ఆయన, బీసీలకు సంబంధించిన అంశాలను...

హైదరాబాద్‌కు అంతర్జాతీయ దిగ్గజం బీఏఎస్‌ఎఫ్: మంత్రి శ్రీధర్ బాబు

మే 05, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో జర్మనీకి చెందిన బీఏఎస్‌ఎఫ్ (BASF) సంస్థ గ్లోబల్ సర్వీస్ హబ్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం కుదిరింది.ఈ హబ్...

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఎంఎంటీఎస్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్

మే 05, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ నగర ప్రజలకు ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది దక్షిణ మధ్య రైల్వే. ఎంఎంటీఎస్ సేవలను విస్తరించేందుకు నగరంలో మూడు కొత్త రైల్వే స్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు...

Breaking News