Breaking News

చంద్రబాబు, పవన్ లపై జగన్ విమర్శలు

కాకినాడ, అక్టోబరు 12:  టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సీఎం జగన్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. పేదవారి కోసం తన పాలనలో చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు. సామర్లకోటలో...

చంద్రబాబుకు షాక్

విజయవాడ, అక్టోబరు 12: ఏపీ ఫైబర్ నెట్ వ్యవహారంలో పీటీ వారెంట్ కు ఏసీబీ కోర్టు అనుమతి తెలిపింది. సోమవారం (అక్టోబరు 12) చంద్రబాబును కోర్టు ఎదుట హాజరుపర్చాలని ఆదేశించింది. ఆ రోజు ఉదయం...

దసరా మహోత్సవములకు  హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి కి ఆహ్వానం

రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ని కలిసి, వేదపండితులచే వేదాశీర్వచనం అందజేసి, అనంతరం అమ్మవారి శరన్నవరాత్రుల ఉత్సవములు-2023 ఆహ్వాన పత్రికను, అమ్మవారి ప్రసాదం అందజేసి దేవస్థానం నందు...

చంద్రబాబుకు ఊరట

విజయవాడ, అక్టోబరు 11 స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టయి జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. 33 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నారు. అయితే, స్కిల్‌...

ఏపీ హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు

విజయవాడ, అక్టోబరు 11:   ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా నలుగురు న్యాయవాదులకు పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది . వీరీలో 1) శ్రీ హరినాథ్ నూనెపల్లి, 2) శ్రీమతి. కిరణ్మయీ మండవ...

దసరా ఉత్సవాలకు జగన్‌కు ఆహ్వానం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి శ్రీశైల దేవస్ధానం దసరా మహోత్సవాలకు ఆహ్వానించిన డిప్యూటీ సీఎం (దేవాదాయ శాఖ మంత్రి) కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, ధర్మకర్తలమండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి.

నేడు సీఐడీ విచార‌ణ‌కు లోకేశ్‌.. ఏపీ టీడీపీలో ఆందోళ‌న‌!

అమరావతి:అక్టోబర్ 10: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ యువనేత నారా లోకేశ్ ఇవ్వాల మంగ‌ళ‌వారం సీఐడీ విచారణకు హాజరు కానున్నారు. తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఈ విచారణ ప్రారంభం...

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట విషాదం

హైదరాబాద్:అక్టోబర్ 10:  దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి సోమవారం రాత్రి  కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంగా బాధ పడుతున్న శ్యామ్ సుందర్ రెడ్డి.సోమవారం రాత్రి 10 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు....

ఉప్పల్ స్టేడియంలో  నేడు  వరల్డ్‌కప్‌ మ్యాచ్‌

శ్రీలంక  పాకిస్తాన్  మ్యాచ్‌ హైదరాబాద్:అక్టోబర్ 10:  వరల్డ్‌కప్‌లో భాగంగా మంగళవారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే పోరులో శ్రీలంకతో పాకిస్థాన్ తలపడనుంది. లంక ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. మరోవైపు...

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేసీఆర్ సతీమణి శోభ

తిరుపతి :అక్టోబర్ 10:  తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున ఆమె సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం తిరుమల శ్రీవారి అర్చన సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు...