Breaking News

Live

వాత్సల్యమూర్తి భువనమ్మపై నిర్మాత అట్లూరి నారాయణరావు ప్రశంసలు

హైదరాబాద్‌, మార్చి 21, నేటి తెలుగు పత్రిక: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విజయం కోసం తాను చేసిన మొక్కు నెరవేరిందని సినీ నిర్మాత అట్లూరి నారాయణ రావు తెలిపారు....

నిరుద్యోగులకు అసలైన ఉగాది: మంత్రి అచ్చెన్నాయుడు

అమరావతి, మార్చి 21, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ విడుదల నిజమైన ఉగాది పండుగలా మారిందని వ్యవసాయ మంత్రి నిరుద్యోగులకు అసలైన ఉగాది: మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.అమరావతిలో ఆయన...

రోజా వ్యాఖ్యలపై మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం

మార్చి 21, నేటి తెలుగు పత్రిక: అమరావతిలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. వైసీపీ నేత రోజా చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.“అధికారం కోల్పోయినా ఇంకా మదం...

మృతుడి కుటుంబానికి బియ్యం పంపిణీ మరియు ఆర్థిక సహాయం అందజేత

యాదగిరిగుట్ట : మార్చి 21 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు ఆలేరు మండలం టంగుటూరు గ్రామంలో బోట్ల యాకుబ్ గారు ప్రమాదం లో మరణించిన సందర్భంగా వారి...

వరుసగా రెండో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

మార్చి 21, నేటి తెలుగు పత్రిక: దేశంలో ఇంధన ధరలు వరుసగా రెండో రోజు పెరిగి ప్రజలకు మరోసారి షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో దేశీయంగా కూడా పెట్రోల్,...

‘ధురంధర్ 2’పై ప్రశంసల వర్షం కురిపించిన ఎస్. ఎస్. రాజమౌళి

మార్చి 21, నేటి తెలుగు పత్రిక: రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్ 2’ చిత్రంపై ప్రముఖ దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు.ఈ సందర్భంగా ఆయన...

మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు

హైదరాబాద్‌, మార్చి 21, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో డ్రగ్స్ సరఫరా చేసిన ప్రధాన నిందితుడు అభిషేక్ సింగ్ ను ప్రత్యేక...

తిరుమలలో సీఎం అయినా సాధారణ దర్శనానికే ప్రాధాన్యం

మార్చి 21, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు తిరుమలలో తన సరళతను మరోసారి చాటుకుంటున్నారు. సీఎం హోదాలో ఉన్నవారికి మహాద్వార దర్శనం అవకాశం ఉన్నప్పటికీ, దేవుని ముందు అందరూ...

తిరుమలలో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్ ఏర్పాటు

తిరుపతి, మార్చి 21, నేటి తెలుగు పత్రిక: తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం మరియు అన్నప్రసాదాల నాణ్యతను అత్యున్నత ప్రమాణాలతో పరీక్షించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానాలు అత్యాధునిక ఫుడ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది.కేంద్ర ప్రభుత్వ...

ముస్లిం సోదర సోదరీమణులకు కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు..!

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: రంజాన్ మాసం ఆఖరి పర్వదినమైన 'ఈద్-ఉల్-ఫితర్' సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ గారు ముస్లిం సహోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ప్రారంభం...

Breaking News