Breaking News

Live

టంగుటూరి ప్రకాశం పంతులకు సీఎం చంద్రబాబు, లోకేశ్ నివాళులు

మే 20, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఘన...

మంత్రి ఫిర్యాదుతో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై కేసు

మే 20, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై కర్నూలు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదుైంది. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ...

విదేశీ పర్యటనలు వద్దంటూ.. మీరు ప్రపంచం చుట్టేస్తారా?: రాహుల్ గాంధీ

మే 20, (నేటి తెలుగు పత్రిక): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. అంబానీ, అదానీలకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఆర్థిక వ్యవస్థ కూలిపోవడం...

హైదరాబాద్‌లో 16 వేల మెడికల్ షాపులు బంద్

మే 20, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని సుమారు 16 వేల మెడికల్ షాపులు ఇవాళ బంద్ పాటించనున్నాయి. ఆన్‌లైన్ ఫార్మసీలు భారీ డిస్కౌంట్లతో మందులు విక్రయించడాన్ని నిరసిస్తూ తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్...

ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతోంది.. రేపు 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు

మే 20, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత మరింత పెరుగనున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని...

అదానీ కోసం ట్రంప్‌కు మోదీ బానిస: షర్మిల విమర్శలు

మే 20, (నేటి తెలుగు పత్రిక): ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశ గౌరవాన్ని మోదీ ప్రభుత్వం దిగజార్చిందని ఆరోపించారు. మాజీ ప్రధాని ఇందిరా...

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్

మే 20, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో ఈనెల 23న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో...

పంచాయతీరాజ్ శాఖలో పారదర్శకతకు పెద్దపీట: పవన్ కళ్యాణ్

మే 20, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్ శాఖ పనితీరును మరింత పారదర్శకంగా మార్చాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణాలు, అభివృద్ధి పనులు, వాటి...

పారదర్శకతే ప్రభుత్వ విజయానికి పునాది: సీఎం చంద్రబాబు

మే 20, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో సుపరిపాలన, పారదర్శకత, వేగవంతమైన సేవలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆర్టీజీఎస్‌ కేంద్రం నుంచి జిల్లా కలెక్టర్లు, వివిధ...

దేశ ఆర్థిక పరిస్థితిపై రాహుల్ గాంధీ ఆందోళన

మే 20, (నేటి తెలుగు పత్రిక): దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో యువత, రైతులు, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి...

Breaking News