Breaking News

Live

శ్రీవారి లడ్డు కల్తీ చేయడంపై హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి…!

విజయవాడ: సెంట్రల్ ఫిబ్రవరి 11 నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: శ్రీవారి లడ్డు కల్తీపై హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయని పవిత్ర పుణ్యక్షేత్రం అయిన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి శ్రీవారి ప్రసాదం కల్తీ చేయడం పెద్ద...

మట్టి మాణిక్యాలను వెలికితీయడమే శాప్ లీగ్స్ లక్ష్యం.

విజయవాడ. ఫిబ్రవరి 11 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: శాప్ లీగ్స్ అమలు విధానంపై నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్‌లో శాప్ ఏండి శ్రీమతి ఎస్. భరణి, IFS తో కలిసి శాప్...

గుణ‌ద‌ల మేరీమాత ఉత్స‌వాల‌ ముగింపు వేడుక‌ల్లో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే…!

విజ‌య‌వాడ: ఫిబ్రవరి 11 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: త‌మిళనాడు వేళాంగిణి మేరీమాత ఉత్స‌వాల త‌ర‌ హాలో వ‌చ్చే ఏడాది మ‌రిం త వైభ‌వంగా, విజ‌య‌వాడ న‌గ‌ర శోభ మ‌రింత పెరిగే విధంగా...

ఈనెల 12న జరుగు దేశ వ్యాప్త సమ్మె జయప్రదం కోసం పరిశ్రమల వద్ద సిఐటియు కరపత్రాలు, బుక్లెట్స్ ద్వారా విస్తృత ప్రచారం.

12న పరిశ్రమలు బంద్ చేయాలి - కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనాలి. సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి పిలుపు. యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 11 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి...

కాంగ్రెస్ పార్టి రాష్ట్ర నాయకులు శ్రీ గోలి పింగల్ రెడ్డి ఆహ్వాన శుభపత్రిక అందజేత.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 11 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బీబీనగర్ మండలం చిన్నరావులపల్లి గ్రామం లో మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడ అంగరంగ వైభవంగ...

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం..!

జీహెచ్‌ఎంసీ ఇక మూడు కార్పొరేషన్లు – పూర్తి వివరాలు ఇవే నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ను మూడు భాగాలుగా విభజిస్తూ ఉత్తర్వులు...

ట్రాఫిక్ చలాన్లు పడితే డబ్బులు అకౌంట్ నుంచే కట్ అవుతాయా..?

వైరల్ వార్తలపై ట్రాన్స్‌పోర్ట్ శాఖ క్లారిటీ. నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో ట్రాఫిక్ చలాన్లు పడితే బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా డబ్బు కట్ చేస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా...

దేశ యువత భవిష్యత్తు కోసం టీడీపీ కీలక అడుగు

16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా పరిమితులు..? చట్టంగా మారేనా..? నేటి తెలుగు పత్రిక: అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తున్న ఇంటర్నెట్, సోషల్ మీడియా ఒకవైపు లాభాలు అందిస్తే… మరోవైపు చిన్నారుల భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తోంది....

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.

రేవంత్ సర్కార్ కొత్త హెల్త్ స్కీమ్ రూపకల్పనలో బిజీ..! నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగుల కోసం త్వరలో కొత్త ఆరోగ్య పథకం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం అమల్లో...

రంగంలోకి సీపీ.. పోలింగ్ కేంద్రాల తనిఖీ

కరీంనగర్,నేటి తెలుగు పత్రిక: నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో సీపీ గౌష్ ఆలం బుధవారం ఉదయం నుంచే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. నగరంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఆయన స్వయంగా తనిఖీ చేస్తూ భద్రతా ఏర్పాట్లను...

Breaking News