Breaking News

ఉగాది పురస్కారాలకు 2026 దరఖాస్తుల ఆహ్వానం.

కరీంనగర్, నేటి తెలుగు పత్రిక : ఉగాదిపర్వదినం పురస్కరించుకొని, వెలుగు సామాజిక స్వచ్చంద సంస్థ ,(వి.ఎస్.ఎస్.ఎ స్) ఆధ్వర్యంలో అందించే ఉగాది పురస్కారాల కోసం ఉభయ తెలుగు రాష్ట్రాలలో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న స్వచ్ఛంద...

భూపతి చంద్ర” స్మారక కథానికల పోటీ, తృతీయ విజేతగా కృష్ణమూర్తి !

19 న హైదరాబాదులో బహుమతి ప్రధానం. కోదాడ ,ఫిబ్రవరి 12 (నేటి తెలుగు పత్రిక): ''భూపతి చంద్ర' స్మారక కథానికల పోటీ - 2026 పురస్కారాల ప్రదానోత్సవ సభ ఈ నెల 19వతేది గురువారం...

కిసాన్ నగర్‌లో ఎన్నికల నిబంధనల ఉల్లంఘన.

కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు మరొ ఇద్దరిపై మూడు కేసులు నమోదు. కరీంనగర్, నేటి తెలుగు పత్రిక: నగరంలోని కిసాన్ నగర్ పరిధిలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన ఘటనలపై పోలీసులు మూడు...

శాప్ చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన తుమ్మల…!

విజయవాడ. ఫిబ్రవరి 12 సెంట్రల్, నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తుమ్మల వెంకట చైతన్య శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు ను మర్యాదపూ ర్వకంగా కలవడం జరిగిం ది....

అంబేద్కర్ చౌరస్తాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమ్మె కార్యక్రమం.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 12 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): : గురువారం రోజు మోటకొండూరు మండల కేంద్రంలో కార్మిక సంఘాల పిలుపులో భాగంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను అంబేద్కర్...

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో నే అగ్రశ్రేణి క్రీడా హబ్ గా తీర్చిదిద్దటమే లక్ష్యం.

విజయవాడ. ఫిబ్రవరి 12 సెంట్రల్, నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండి పల్లి రాంప్రసాద్ రెడ్డి జాతీ య యువజన వ్యవహారా లు,...

వంగవీటి రంగా అనుచరుడు ఉప్పు హరిబాబు ఇక లేరు.

కాంగ్రెస్ జండాలతో నివాళి. హటాత్ మరణం కాపు కులానికి తీరని లోటు - చందు జనార్దన్. ఉండవల్లి, నేటి తెలుగు పత్రిక: వంగవీటి మోహన్ రంగా అనుచరుడు, కాంగ్రెస్ వాది.. రాధా రంగా మిత్ర...

సిపిఎం నేతకు నివాళులు.

కోదాడ, ఫిబ్రవరి 12(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం, రామాపురం గ్రామానికి చెందిన ,తెలంగాణ సాయుధ పోరాట యోధులు నేలమర్రి తిరపయ్య కుమారుడు సిపిఎం సీనియర్ నాయకులు నేలమర్రి రాములు అనారోగ్యంతో...

సిరిపురంలో మెగా కంటిశస్త్ర శిబిరం !

నడిగూడెం, ఫిబ్రవరి 12(నేటి తెలుగు పత్రిక): నడిగూడెం మండలం సిరిపురం గ్రామంలో సర్వేంద్రియణం నయనం ప్రధానం అనే సూక్తి ప్రకారం ప్రతి ఒక్కరికీ కళ్ళు ముఖ్యమని, కళ్ళు ఉంటీ అన్నీ ఉన్నట్లేనని సిరిపురం గ్రామసర్పంచ్...

మధురానగర్ వద్ద బ్యాంకు వాకథాన్ ర్యాలీ

కరీంనగర్,నేటి తెలుగు పత్రిక: మీ బ్యాంక్ ఖాతాను సురక్షితంగా ఉంచడంలో మీ మొదటి అడుగు" అనే థీమ్‌తో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 9 నుండి 13 వరకు ఆర్థిక అక్షరాస్యత వారాన్ని...