Breaking News

Live

రాయచోటి మున్సిపాలిటీ త్రాగునీటి కోసం రూ.150 కోట్లు కేటాయించాలని ప్రతిపాదన.

విజయవాడ. ఫిబ్రవరి 14 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రాయచోటి మున్సిపాలిటీకి రెండో వెలుగులు లైన్ విడత త్రాగునీటి సరఫరా కోసం రూ.150 కోట్ల కేటాయింపులు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి...

శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ప్రభుత్వ విప్ శాసన సభ్యురాలు గొంగిడి సునీత.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 14 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు మహాశివరాత్రి పురస్కరించుకొని ఆలేరు మాజీ శాసన సభ్యురాలు మాజీ ప్రభుత్వవిప్ శ్రీమతి శ్రీ గొంగిడి సునీత...

మహాశివ రాత్రి శీర్షిక

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 14 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు మునిజనంబులు, దేవగణంబులుపొగడగ ఒంటికి తోలుచుట్టి నుదుట విభూతి ధరించి నిరాడంబరంగా నిష్కల్మషంగా బతకడం లో అర్ధం,పరామార్ధముందని...

రహదారులపై చిరు వ్యాపారలకు సూచనలు చేసిన ఖాకీ లు..!

విజయవాడ. సెంట్రల్ ఫిబ్రవరి 14 నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: త్రీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రోడ్డు శారద కాలేజ్ జంక్షన్ నుండి ఐరాక్స్ థియేటర్ వరకు రహదారులపై కొంత మంది వ్యాపారస్తులు రోడ్ల...

ఫలించిన ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య వ్యూహం

*యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో వస్తున్నావా. *తొలిసారి వికసి బీజేపీ కమలం, స్వతంత్ర అభ్యర్థుల ప్రభావం. యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 13 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల్లో ఊహించినట్లుగానే...

కరీంనగర్ కార్పొరేషన్ లో వికసించిన కమలం.

కరీంనగర్,నేటి తెలుగు పత్రిక : నగరపాలక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ అత్యధిక స్థానాలు సాధించి కార్పొరేషన్ నిక్ కైవసం చేసుకుంది కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యూహాలు సఫలం అయ్యాయి. 66 స్థానాలకు...

చిన వెంకన్న దేవాలయంలో నిబంధనల ప్రకారమే నెయ్యి వాడకం: చైర్మన్ ఎస్ వి సుధాకర్ రావు స్పష్టం

మైలవరం, ఫిబ్రవరి 13: (తెలుగుపత్రిక): ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిబంధనల ప్రకారమే నెయ్యి వాడకం చేసినట్లు ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి (చిన వెంకన్న)వారి దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త,...

కోదాడ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం

కోదాడ ,పిబ్రవరి 13,నేటి తెలుగు పత్రిక: ఈనెల 11వ తేదీన జరిగిన కోదాడ మున్సిపాలిటీ ఎన్నికల్లో - 35 వార్డుల్లో గాను కాంగ్రెస్ 27,స్వతంత్ర అభ్యర్థులు-5 బిఆర్ఎస్ ముడుస్థానాల్లో గెలుపొందాయి. 1.వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి...

విద్యార్థులకు కళ్ళజోళ్ళు పంపిణీ.

మంగళగిరి ఫిబ్రవరి 13 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మంగళగిరి వీవర్స్ కాలనీ ఎంటిఎంసీ హైస్కూల్లో జాతీయ అంధత్వం మరియు దృష్టిలోపం నియంత్రణ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఇందిరా నగర్ యూపీహెచ్సీ ఆధ్వర్యంలో...

46 వారాలు సేవా భావంతో సాగుతున్న ఉచిత హోమియోపతి వైద్య శిబిరం

మంత్రి నారా లోకేష్ సేవాస్ఫూర్తితో సేవా కార్యక్రమం. టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకి దేవి. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం – డా. మాధవిలత. మంగళగిరి ఫిబ్రవరి 13 ( నేటి తెలుగు...

Breaking News